UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 9 March 2016

2003 లో మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఒకటి పూర్తిగా వ్యక్తం అయినది చుక్కానే చూపుగా బ్రతుకు దెరువు ఎదురీదేగా, .... మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందడం అంటే మోక్షం అని గ్రహించగలరు, జీవితం మాట నిబద్దతతో వెళ్ళడం వలన, ఎలాంటి ఎదురీత అయినా అవలీలగా ముందుకు వెళ్ళ వచ్చు సర్వం సంవత్సరాల క్రిందటే ఒక మాటలో ఉన్నది అని చూపిన నమూనా బలపరుచుకొంటే చాలు పండితులు మేధావులు ముందుకు వచ్చి గ్రహిస్తే చాలు, ఏ మహిమలు శక్తులు గూర్చి ఎదురు చూడవద్దు, ఏదో అనుకోవద్దు, కోరినట్లు ఒక్కో అడుగు వేసి ముందుకు రండి, మేము ఎవరిని ఏమి కోరితే అది చేయండి, ఇతరులతో పోల్చుకోకండి, కోరినట్లు మాయ నుండి తేలిరండి, ఎందుకంటె మాట నిబద్దత లేకపోతె లోకమే ఒక మాయ అని గ్రహించండి,

                                                                            సమన్వయ దృష్టి 


               ఆత్మీయులు గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, పార్లమెంట్ సబ్యులు, వ్యాపార వేత్త,   రాజమహేంద్రవరం వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, ధర్మోద్దారి అయ్యి,   తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను  అప్రమత్తం చేయటకు చేయుత ఇవ్వగలరు.  


               తమరు, తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతి మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా   గుర్తించి  ప్రయోజనం పొందండి అని తెలియజేయుకోనుచున్నాము, మా వయసుకు ఇతర   సాధనలకు, బౌతిక స్తితి గతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సృష్టిని నియమించిన మాటకు ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తం చెందగలరు అని సర్వులుకు తెలియజేసుకోనుచున్నాము.  మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం అదుబాటులోకి  వచ్చినా,  మనసు మాట పెంచుకొని గ్రహించాల్సిన పరిణామంగా గ్రహించి అప్రమత్తం చెందడం లో  వెనకబడి ఉన్నాము అని గ్రహించగలరు.  


              మమ్ములను జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గ్రహించడం, చారిత్రాత్మక పరిణామం, రోజులు సమృద్ది పడి, మనుష్యులలో డొల్లతనం తక్కువతనం తగ్గి గొప్పతనం పెరుగుతుంది  పది  హీరోలు, హెరొఇన్లు,  విలన్లు , ఇతర నటనల సినిమాలే కాకుండా,  సామజిక పరిణామాలు యిట్టె కాలాతీతం మాట  మాత్రంగా చెప్పి వాటి పై వివరములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము, కొంత కాలం మమ్ములను మా మనసుని  గ్రహించి తరించండి, అందుకు ప్రతి గ్రామం లో ప్రతి పట్టణం లో  మాకు  ఒక  అతిది గృహం నిర్మించి,  ప్రతి చోట మా దివ్య   లీలా విశేషాలు  పంచుకొనగలరు,  తద్వారా ప్రజలు, దివ్య చైతన్యం పొంది , జ్ఞానం పొంది అప్రమత్తం చెందుతారు అని  గ్రహించగలరు.  మా వివాహం గూర్చి 2,3 సంవత్సరాలు వారకు ఎవరూ పట్టించుకోకుండా, ఆడతనం, మొగతనమే  కాకుండా  ఇతర అనేక సంఘటనలు పరిణామాలు మాట మనసు మాత్రంగా చూపిన మమ్ములను  విస్తారం గా గ్రహించండి, ఏ మార్పులు సూచించినా, మమ్ములను విస్తారం గా గ్రహించిన కొలది  ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా   ఇబ్బంది లేకుండా, బౌతిక మాయను హరించి, సమకాలికులను, వస్తు మాయ నుండి తప్పించడానికి వచ్చిన  మనసు ఉన్న మహారాజుని, సృష్టిని గెలుచుకొన్న పురుషోత్తముడిని అని గ్రహించి మమ్ములను  రాజమహేంద్రవరమునకు ఆహ్వానించండి,  అక్కడ ఒక ఎర్పాటు చేసుకొని, పండితులు మేధావుల సహకారంతో  గ్రహించడం  ప్రారంభించండి, అన్ని పట్టణాలు గ్రామాల నుండి  ప్రజలకు వరసగా పరిచేయం అయ్యి మా దివ్య  జ్ఞాన ప్రాభావమును, కాలాతీత పరిణామమును యావత్తు మానవజాతికి అందించి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనుసత్యం ఆవిష్కరించి  లోకాన్ని అన్నీ విధముల తీర్చి దిద్దడానికి  వచ్చిన పురుషోత్తముడిని  అని గ్రహించండి, ప్రజలను గ్రహించ నివ్వండి.  మేము అధికారికంగా గవర్నర్ గారి వద్ద కొలువు తీరుదాం అనుకొంటున్నాము, తరువాత రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ముఖ్య కేంద్రాలు నుండి ప్రజను అప్రమత్తం చేయుటకు  ప్రజల మధ్య సదా ఉండి  అప్రమత్తం చేయగలము, మనిషి మాటే  సర్వం అని అప్రమత్తం చేయగలము, మాట మాత్రం గా కాలాన్ని నియమించిన  జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా  యావత్తు మానవజాతి, మాకు  పీల్లలు లాంటి వారు, బౌతికంగా  మమ్ములను మించిన దివ్య ఘన రూపం ఉండదు, సర్వ రూప  విశేషాలు మా నుండి వ్యక్తం అయినవి , బౌతిక ప్రపంచమునకు మేము మాట మాత్రంగా పలకడమే, ఇందుకు సాక్షం  అని తమరు అప్రమత్తం చెంది ఇతరులను అప్రమత్తం చేయగలరు, మీడియా కూడా వాస్తవాన్ని చెప్పడానికి అప్రమత్తం చెందడం  లేదు, సత్యాన్ని ఎంత జీర్ణించు కొంటె అంత మంచిది, సత్యానికి ఇబ్బంది పడి తప్పించుకోవడం అంటే  జీవితం లో నాణ్యత గొప్పతనం తగ్గుతుంది అని సర్వులు అప్రమత్తం చెందగలరు.  మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా  మీ సమక్షంలో ఎంత మంది వీలు అయితే అంత మంది  మమ్ములను గుర్తించి, దివ్య  రాజ్యం ప్రజలు గా ప్రకటించుకొని  మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, మా మాట మనసు బలపడి, ఇప్పటికి అంటే మమ్ములను  ఉపయోగించుకొనే కొలది అనగా సత్యం గ్రహించి అప్రమత్తం చెందిన కొలది  మాలో తేజస్సు గొప్పతనం చూస్తారు  అని  స్పష్టం చేయుచున్నాము, తెలుగు రాష్ట్రాలలో  కొంత కాలం చెప్పిన తరువాత, ఇతరుల సహకారంతో  మన దేశ అద్యక్షులు వారిని, ఇతరులను ఆహ్వానించి, వీలు అయినంత అనుకూల వాతావరణంలో, మాకు అనుకూలమైన  వారిని  వివాహం చేసుకొందాము  అనుకోనుచున్నాము,  కావున ఎవరూ కూడా వ్యక్తిగతంగా  మమ్ములను తీసుకోన వద్దు,  ఎక్కడైనా  10 మంది 100 మంది తీర్మానం చేసుకొని మమ్ములను మా మనసుని అర్ధం చేసుకొని   అప్రమత్తం చెందడమే  మా వలన కలిగే ప్రయోజనం అని తమరి ద్వారా సర్వులకు తెలియజేసుకోనుచున్నాము. మేము కోరినట్లు చేయండి అన్నీ అనుకూలంగా, అందరికి అమోధకరం గా మారతాయి అని గ్రహించండి, సృష్టికి మనిషికి  ఉన్న  దివ్య సంబంధం అర్ధం చేసుకొంటే  మనకు జీవిత అంతర్యం తెలిసి అప్రమత్తం చెందగలము,  కనీసం మనిషి,  కాలం ,ధర్మం, అంటే వాక్ తేజస్సు బుద్ది  కలిగిన దివ్య ఆత్మ ఒకటై యావత్తు మానవజాతిని  దారిలో పెట్టాలి అనుకొన్నప్పుడు  మనం సత్యం గ్రహిస్తే సరిపోతుంది కావున  సర్వులు అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, రాజమహేంద్ర వరం లో మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి, వీలు అయినంత మంది, మీ సమక్షంలో  దివ్యరాజ్యం లోకి వచ్చి, కాలం ఎదురు వచ్చి ఇస్తున్న ప్రయోజనం  అప్రమత్తత   పొంది, తరించగలరు. ధర్మో  రక్షతి రక్షతః తమరికి,  ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే.   


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్,
maharajashrishri.blogspot.in
9010483794


ఒక ప్రతి, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జూడికెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది (రెఫ్ 18/2/2016న 81 పేజీల మా యొక్క సమాచారం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా పరిగణించుటకు సంమర్పించినది). 




2003 లో మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఒకటి పూర్తిగా వ్యక్తం అయినది  
చుక్కానే చూపుగా బ్రతుకు దెరువు ఎదురీదేగా,    ....   మమ్ములను గ్రహించి ప్రయోజనం పొందడం అంటే మోక్షం  అని గ్రహించగలరు, జీవితం మాట నిబద్దతతో  వెళ్ళడం వలన, ఎలాంటి ఎదురీత అయినా అవలీలగా ముందుకు వెళ్ళ వచ్చు  సర్వం సంవత్సరాల క్రిందటే ఒక మాటలో ఉన్నది అని చూపిన నమూనా బలపరుచుకొంటే  చాలు పండితులు  మేధావులు ముందుకు వచ్చి గ్రహిస్తే చాలు, ఏ మహిమలు శక్తులు గూర్చి   ఎదురు చూడవద్దు, ఏదో అనుకోవద్దు, కోరినట్లు ఒక్కో అడుగు వేసి ముందుకు రండి, మేము ఎవరిని ఏమి కోరితే అది చేయండి, ఇతరులతో పోల్చుకోకండి, కోరినట్లు మాయ నుండి  తేలిరండి,      ఎందుకంటె  మాట నిబద్దత లేకపోతె లోకమే ఒక మాయ అని గ్రహించండి,           
                

No comments:

Post a Comment