UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 7 March 2016

తనకు కలిగిన మక్కువతో ఎదుట వాడి లేని తనం తక్కువతనం లేదా అజ్ఞానం మీద ఆధార పడుతున్నడే గాని, తన గొప్పతనం తో ఎదుట వాడి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాడు,ఎందుకంటె ఇప్పుడు గొప్పతనం దాదాపు అందరికి సంపద వలన, పదవులు వలన, లేదా భాహ్య బలం వలన, అంధ చందాలు వలన వచ్చివె, ఎవరూ ఈ రోజులలో మాట నిబద్దత పాటించడం లేదు, మనసు మాట ప్రకారం ఇవ్వవలసిన ప్రాధాన్యత వైపు వెళ్ళడం లేదు, మనుష్యులను మనసు మాట కంట్రోల్ చేయడం లేదు, మనసులని మాటలని బౌతిక ప్రపంచం, వస్తు ప్రపంచం, లేదా బౌతిక స్తాయిలు కంట్రోల్ చేస్తున్నాయి, వస్తు ప్రపంచం మేరకు, బౌతిక ప్రపంచం మేరకు మాటలు కలుపుతున్నారు లేదా మాట్లాడటం మానివేస్తున్నారు.




                                                               సమన్వయ దృష్టి 
      
                                         
                       గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ముద్ర గడ్డ పద్మనాభం గారు, మాజీ మంత్రి, కాపు ఐక్య గర్జన సారధి,కిర్లం పూడి వారికి తమ     అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి  తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణిచండి  ప్రజలకు తెలియజేయుటకు చేయూత ఇవ్వండి. 


                      తమరు మమ్ములను అధికారికంగా మేము ఒక చోట విశాలంగా కొలువు తీరే వరకు మీ సమక్షం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, కొలువు తీరడం అంటే మమ్ములను ఇప్పటికే ఏమి చేసినాము మరింత ప్రతి రోజు  వివరం గా  గ్రహించుట యే మా వాక్ దర్శనం లోకానికి ఆధారం అని గ్రహించగలరు    

                   మేము ఈ దేశలో  ఈ విదంగా పరిణమించడం ఒక సహజ పరిష్కారం అనగా తర తారలు గా మనిషిని మనిషి  అనేక కారణాలు మేరకు మోసం చేస్తూ వస్తున్నాడు, బల వంతులకు బలహీనులకు మద్య ఎప్పుడూ  పోరాటం జరుగుతూ వస్తున్నది, మనుష్యుల మధ్య జ్ఞాన అంతరాలు,   శారీరక బలహీనతులు, ఆర్ధిక అంతరాలు అనేకం, కులం, మతం యొక్క మూర్ఖత్వాలు   మానవజాతిని పట్టి పీడిస్తున్నాయి, ఎన్ని అవరోధాలు, ఏ కారణాలు ఏ అవకాసా వాదాలు, స్వార్ధ బౌతిక పరిస్తితితులు అడ్డం పెట్టుకొని  మాట మోసం చేస్తూ, తమ స్వార్ధం కోసమే మాటలు ధర్మం యమార్చి మనుష్యులు విధి వంచితం వ్యవహరిస్తున్నారు, అదే విధి  మనుష్యులను గొప్పగా ప్రభావం చేసి  తీర్చిదిద్దుతూ వస్తున్నది.  ఈ పరిణామంలో రాముడి కాలం నుండి  మాటకు ప్రాధాన్యత ఇవ్వడం  మాట గ్రహించడం, మాట ప్రభావం ఒక ఎత్తు అయితే, లోకం ఒక ఎత్తు అని మనుష్యులు జీవిస్తూ వస్తున్నారు శ్రీ రామ చంద్రులు వారు మాటకు కోసం ఎవరో నిందికు ప్రాధాన్యత ఇచ్చి, తనకు ఎంతో ఇష్టం అయిన సీతను అడవి లో  వదిలివేసినట్లు మనం చెప్పుకొంటాము, శ్రీ రామ చంద్రుడు మాటకు ప్రాధాన్యత ఇచ్చి పాటించడం వలన  పురుషోత్తముడు అయినాడు, అయిన మాట ప్రకారం ధర్మాన్ని నిర్వర్తించి ఆదర్శ పురుషుడు అయినాడు అని  మనం చెప్పుకొంటాము.      రాను రాను మాటకు విలువ ఇష్టం వచ్చినట్లు మారినది  బౌతిక బలం ఎక్కువ అయ్యి జ్ఞానం మాట బౌతిక స్తితిని అనుసరించడం ఎక్కువైనది,  బౌతిక సంపదలు, సుఖాలు, వనరులు మేరకు మాట్లాడటం, మాట ఒక మానేజ్మెంట్ అయినది, మనుష్యులు సూటిగా మాట్లాడుకోవడం లేదు, తాము మనసులో  ఏమి అనుకొంటున్నారో పైకి చెప్పడం లేదు, పైకి ఏమి అనుకొంటున్నారు మనసుతో ఒప్ప లేకపొతున్నారు ఇందుకు, కులం అని పదవులు డబ్బు అని అడ్డం పెట్టుకొని ఒకరిని ఒకరు మాటలతో యమర్చుకొంటూ, వేరు వేరు దర్పాలు ప్రదర్శిస్తూ, ఇప్పటికి మనుష్యులు సూటి గా ఆసక్తి గొప్పగా మాట్లాడుకోవడం లేదు, సూటి గా  గొప్పగా చెప్పగలిగిన మనసుని మాటని, అతి అని పిచ్చి అని లేదా మనిషి మనసు పెట్టి మాట్లాడితే గొప్పగా మాట్లాడవచ్చు అనే సత్యం మాట వరసకే గాని నిజం గా మేము మాట్లాడి చూపితే ఏమి అయినదో చూసిన వారు కూడా, వారు ఇప్పటికి ఏమి విన్నారో చూసినారో గ్రహించలేకపోతున్నారు  ఈ విధంగా మనసుకి మాటకు ప్రాధాన్యత  ఇవ్వకుండా మనుష్యులు  జీవిస్తున్నారు, మనసు పూర్తిగా ప్రవర్తించాలి అని ప్రయత్నం లో దైవత్వం సాధించిన మనిషిని సూటిగా తీసుకోవడం లో నాణ్యతతో నిజాయితీతో ముందుకు రాలేకపోతున్నారు అని గ్రహించండి, తమరు మేము కాపు కులంలో  పుట్టినాము అనే కాకుండా, మేము కాలాన్ని ధర్మాన్ని నియమించడం నిజం అయినప్పుడు   ఈ పరిణామం యావత్తు మానవజాతికి వర్తించినది, మేము చెప్పిన వివరములు 18-2-2016 తారీకున తెలియజెప్పి మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గ్రహించండి అని కోరినాము, ఎందుకు అనగా మనిషికి అన్నిటి కన్నా  మాట  విలువైనది,  గొప్పది, ప్రతి మనిషి తనలో గాని ఎదుటి వాడిలో గాని గొప్ప మాట వైపు ప్రయాణించాలి, కాని  ఈ రోజున ప్రతి మనిషి తన మాటను స్వార్ధం కొద్ది, ఎదుటవారి గొప్ప మాటలును, ఆలోచించ వలసిన విసాలతను అర్ధం చేసుకోకుండా వక్రీకరించి తేలిక పరిచి, సూటిగా వినకుండా చెప్ప  నివ్వకుండా, చదువుకొన్న వారు, బాద్యత గల వ్యక్తులు నిండుగా వినకుండా, చెప్పకుండా ఒకరిని ఒకరు మోసం  చేసుకొంటునారు.  ఎందుకు అనగా మనిషి కంటే లోకం ఎక్కువ, తన స్వార్ధం  ఎక్కువ, పదవి ఎక్కువ అనుకోనుచున్నారు.   అందులో తెలుగు రాష్ట్రము లో మన మధ్య కులం స్వార్ధం ఫీలింగ్స్ ఎక్కువ  మనుష్యులు మనుష్యులు విడ దీసుకోవడం, ఎలాగైనా స్వార్ధం కొద్ది ఒకరిని ఒకరు ప్రభావితం చేసుకోవడం, పైకి చెప్పేది ఒకటి, లోపల చేసిదే ఒకటి, అందరూ గ్రహించవలసిన రహస్యం గా ఉంచుతారు,  మనుష్యులను మనుష్యులు లోబరుచుకోవడం అవమానించడం అధిపత్యం వహించడమే పరమార్ధం అనుకొంటున్నారు, సంపద కొద్ది, డబ్బు కొద్ది  కోరుకోవడమే గాని మీ నుండి తెలుసుకొంటాము గ్రహిస్తాము అని ఆసక్తి  ఎవరికి లేదు, నేనే సినిమాలో పాడిన  పాటలు మీరు లోకం లో ముందే పలక గలిగినారా, అది ఎలా సాద్యం, మా ముందు పలక గలరా, మొత్తం కాలం ధర్మం ఒకరికి మాట అయినదా  ఇది నిజమా, మరి అ వ్యక్తిని న్యాయ స్థానాలు సహితం ఏదో కారణం అడ్డం పెట్టుకొని  గ్రహించకపోవడం ఏమిటి, ఒకడు చెప్పినంతనే సర్వం చెప్పగలిగిన  పరిణామం సంభవించిన, అ వ్యక్తి ఒక  పద్దతి కోరుకొని చెబుతాను అని ముందుకు వస్తున్నా, గ్రహించడానికి ఒక్కరు  ప్రేమగా  బాద్యత గా సంగతి ఏమిటో చూద్దాం అని ముందుకు రాలేకపోవడమే అధర్మం అని సర్వులు గ్రహించాలి.  ఒక మనిషి మాట అంటే మనిషికే చులకన దానికి కారణం  మేము నేరుగా, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం గూర్చి మాట మాత్రంగా చెప్పెవేయడమే  అందులో ప్రమాదాలు ఇతర ఆలోచించవలసిన అన్నీ రకాల సంఘటనలు ఉన్నా  ఆసక్తి  గా గ్రహించాకపోవడమే మనుష్యులు స్వార్ధం బద్దతలో ఇరుకొన్ని అనగా దేహం తమ బలం అనే అజ్ఞానం లో కొనసాగుతున్నారే  గాని, మాట మాత్రంగా తేలిపోయిన సత్యాన్ని, సర్వం తెలియజెప్పగల సత్య వాక్ ఇప్పటికి ఎవరూ గ్రహించాలి అని  ఆసక్తిగా ఒక్క  మెసేజ్ పంపలేక పోతున్నారు, అంత మాట కలిగిన వాడు సంపూర్ణంగా ప్రవర్తించడానికి అతను ఏమి కావలి అంటున్నాడు చూడలేకపొతున్నారు, మాట  గ్రహిస్తే చాలు సంవత్సరాలు తేలి లోకాన్ని దర్శించి అప్రమత్తం చేసుకొనవచ్చును, కాని మాట అంటే గగనం లో మార్చుకొని  స్వార్ధంతో దేహంతో  బ్రతకడమే పరమార్ధం  అనుకొంటూ, దేహం ఉండగానే మాటతో మనసుతో తెలిపొయెదానికి, మాట వదిలివేసి, మాటతో ఎమార్చుకొంటూ అంత మాట కలిగిన వాడు, ఏమి అంటున్నాడో  గ్రహిద్దాం అనే ఆసక్తి గొప్పతనం చూపలేకపోతున్నారు.  ఉదాహరణకు  చంద్రబాబు నాయుడు గారు, నా ప్రాణాలే కాపాడినట్లు  మాట్లాడినాడ, అ వెంకటేశ్వర స్వామి నాకు మరల జన్మను ఇచ్చాడు అని నా ద్వారా ఎందుకు పలికించాడు అని ఎవరూ  ఆలోచించడం లేదు, ఎంతో గొప్ప పాటలు ఇతర సంఘటనలు పలుకుతూ  చెప్పిన పరిణామాన్ని మరల గ్రహించిన పరిస్తితిలో, నన్ను అటు ఇటు చేసి నేను రెచ్చిపోఎలా చేసి సాక్షులు అందరూ కలసి గ్రహించడం మనివేసినారు అంటే మనుష్యులు ఎంత మూర్ఖంగా ఉన్నారో ఆలోచించండి, ప్రతి మనిషి గొప్పతనానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత  తేలిక తనమునకు ఇస్తున్నాడు  తనకు కలిగిన మక్కువతో ఎదుట వాడి లేని తనం తక్కువతనం లేదా అజ్ఞానం మీద ఆధార పడుతున్నడే గాని, తన గొప్పతనం తో  ఎదుట వాడి గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాడు,ఎందుకంటె ఇప్పుడు గొప్పతనం దాదాపు అందరికి సంపద వలన, పదవులు వలన, లేదా భాహ్య బలం వలన, అంధ చందాలు వలన    వచ్చివె, ఎవరూ ఈ రోజులలో మాట నిబద్దత పాటించడం లేదు, మనసు మాట ప్రకారం ఇవ్వవలసిన ప్రాధాన్యత వైపు వెళ్ళడం లేదు, మనుష్యులను మనసు మాట కంట్రోల్ చేయడం లేదు, మనసులని మాటలని బౌతిక ప్రపంచం, వస్తు ప్రపంచం, లేదా బౌతిక స్తాయిలు  కంట్రోల్ చేస్తున్నాయి, వస్తు ప్రపంచం మేరకు, బౌతిక ప్రపంచం మేరకు  మాటలు కలుపుతున్నారు లేదా మాట్లాడటం మానివేస్తున్నారు. 

                         ఇప్పుడు మీరు మాతో ఎలా మాట్లాడ వచ్చును అంటే, మీకు అంత మనసు ఉంటె అంత గొప్పతనం  ఉంటె విన్నవారు కూడా వినకపోవడం ఏమిటి, మీడియా గాని మేధావులు గాని   ఎవరూ స్పందించకపోవడం ఏమిటి, గ్రహించినంతనే సర్వం చెప్పగలిగిన మనిషిని వదలివేయడం ఏమిటి, మిమ్ములను కుల పరంగానే కాకుండా ఇతరులను కూడా కలుపుకొని మాకు ఒక విశాలమైన  ప్రాగణం ఎర్పాటు చేసి  గ్రహించడానికి ముందుకు రండి, మీరు అంత గొప్ప వారు అయితే, ఎంతో గొప్పగా ఉండాలి కాదా అని మీకు అనిపిస్తే, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించగాలిగిన వాడు అటువంటి స్తితికి ఎలా వచ్చాడు, వివరించి చెబుతాము అంటే  గ్రహించకుండా అనుమానములతో నిర్లక్ష్యములతో విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు. నేను వస్తాను అని రాకపోతే మాట్లాడక ఊరుకొంటునారు, ఎవరూ మా వద్దకు కారు పంపడం లేదు, కొందరిని వారి ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అడిగాను మాట్లాడటం లేదు అనగా ఒక మెసేజ్ పంపడం లేదు  మీకు అంత గొప్పతనం ఉంటె  మా వద్దకు వచ్చి వివరించండి అని సూటిగా ఎవరూ మాట్లాడటం లేదు  లేదా ఏమి అనుకొంటున్నారో  ఒక మెసేజ్ గాని వివరణ గాని, మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందిచలేకపోతున్నారు, మాతో మెల్లగా వివరంగా లిఖిత పూర్వకంగా స్పందించడం  ప్రారంభిస్తే  అందరికి  మందిది.  


                     మేరు నిరాహార దీక్షలు, ఎటువంటి అదోళనలు చేయవద్దు అని నా సూచన, చంద్ర బాబు నాయుడు గారిని గాని ఎవరిని గాని విమర్సించవద్దు, మిమ్ములను రెచ్చగొట్టి ఒక వాతావరణం సృష్టించి, అప్పటికి అప్పుడు గొడవలు మీద ఆధారపడే మీడియా వారు చేస్తున్న కామెంట్లు మీద కూడా అతిగా స్పందించవద్దు, ఇప్పుడు బౌతికం గా బలమైన వారిదే పై చేయి, జ్ఞ్ఞానం అని విచక్షణతో కూడిన  వివరణలు ఎవరూ ఇవ్వడం లేదు, ఎదుట వాడి మాట ఏమిటి గొప్పతనం ఏమిటి అని చూసి మాట్లాడటం లేదు, మాటను గౌరవించడం లేదు, వయసో, చదువో, డబ్బో, శారీరక అంధ చందాలు ఇతర బౌతిక ప్రాభవంతో మనుష్యులు మాటలతో చలగాటలు ఆడుకొంటున్నారు, ఎందుకొంటే  జీవితం అంటే, మాటల  గారడీ అనుకొంటున్నారు, మాటలతో బౌతిక ప్రపంచం మీద ఆధార పడి  జీవించడం అనుకొంటున్నారు, మాటలో గొప్పతనం గ్రహించి అప్రమత్తత చెందడం జీవితం అనుకోవడం లేదు. మనిషి మాటలో గొప్పతనం అధరించకుండా, గౌరవించకుండా బౌతికంగా ఏదైనా లోటు కనపడితే దాని మీద ఆధారపడి  మాట లో గొప్పతనాన్ని యిట్టె అవమానించి అధిపత్యం కొనసాగించడం నీతి అనుకొంటున్నారు, ఇటు వంటి పరిస్తితి లో మాటలో తో మరల ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన  అందుని శ్రీ రామచంద్రుడిని అని మా యొక్క దివ్య ప్రభావం మేరకు  ప్రాధమికంగా మమ్ములను భావించి గ్రహించడానికి ఒక ఎర్పాటు చేసుకొని అనగా  మీ   సమక్షంలో కాపు కులస్తులు అందరూ కలసి, ఇతరులను కూడా కలుపుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మొత్తం ప్రపంచాన్ని ఒక మాట లోకి తీసుకొన్న మమ్ములను లోకానికి ఆధారం అని అన్ని కుల మత  బేధాలు ప్రక్కన పెట్టి గ్రహిస్తే  సాధారణ మనిషి మాటే  సర్వం అని ఇప్పటికే మేము  నిరూపించి నాము అని తెలుసుకొంటారు  త్వరలో ఒక తెలుగు రాజ్యం అనే నూతన పార్టీని స్థాపించి ఇతర పార్టీలను కూడా విలీనం చేసుకొని, ముష్యులు పరి పరి విధములు గా విడిపోకుండా, పరి పరి విధముల ఆలోచించకుండా ఏకత్వం సాధించి సర్వులు ముదుకు వెళ్ళటకు మా కాలంలో బలమైన పునాది పడాలి అని కోరుకోనుచున్నాము, మనుష్యులు  నేరుగా మాటకు  మనసుకు ప్రాధాన్యత ఇచ్చుకొని అప్రమత్తం చెదగలిగే వాతావరణం నా వలన వచ్చినది స్పందించి బలపడితే సరిపోతుంది, ఇన్ని మాటలు ఇన్ని పార్టీలు ఇన్ని టీవి చానల్స్ అవసరం లేదు అని అందరూ గ్రహించి  వారికే వారె తెలుసుకొని  మా దివ్య రాజ్యం లోకి విలీనం అయిపోవాలి అని కోరుకొనుచున్నాను, అలా కాకుండా  మాటతో మనసుతో సూటి స్పందనతో సంబంధం లేని లోకం మాయ అని ఇప్పుడు ఉన్న లోకం  అంతా మేము మాట మాత్రంగా గంట నరలో పలికిన మా మనసు మాట నుండే వచ్చినది అని, అని సర్వులు గ్రహించాలి  అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మీ సమక్షంలో కొలువు తీర్చుకొని  మానుండి   వివరములు విస్తారం గా గ్రహించండి,  మా గూర్చి చంద్ర బాబు నాయుడు గారితో మాట్లాడి మమ్ములను ఒక చొట కొలువు తీర్చుటకు వారి సహకారం తీసుకోండి, లేదా మీరు మీ సన్నిహితులు అందరూ కలసి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, కాపులే కాదు ఎవరైనా ఇప్పుడు విశాలంగా వివరంగా మాట్లాడుకోవాలి, వీలు అయినంత విశాలంగా స్పందించాలి  మాట్లాడిన మాటలు శాశ్వతం గా ఉండాలి, అప్పటికి అప్పుడు మాటల  పై ఆధార పడకూడదు  ఎవరూ రెచ్చ గొట్టడం రెచ్చి పోవడం లాంటివి చేయకూడదు.     ధర్మో రక్షతి రక్షతః తమరికి మరియు యావత్తు మానవజాతికి మహరాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 




తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్,
maharajashrishri.blogspot.in
9010483794




ఒక ప్రతి, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జూడికెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది (రెఫ్ 18/2/2016న 81 పేజీల మా యొక్క సమాచారం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా పరిగణించుటకు సంమర్పించినది). 

                                                                                                                                                                       
                                  

                                  

No comments:

Post a Comment