సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి గ్రహించగలరు, శాశ్వతం కాని బౌతిక భందనలు నుండి ముక్తి పొంది, ఆత్మ చైతన్యం దివ్య జ్ఞానం వైపు వెళ్ళ గలరు. అమృత జ్ఞానాని పొంది శాశ్వతత్వాన్ని తెలుసుకోండి, తరించండి.
మమ్ములను జగద్గురువులు గా మహరాణి సమేత మహారాజుగా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముని గుర్తించి గ్రహించగలరు, మనిషి ఆలోచన మాటే సర్వం అనే సత్యం వీలు అయినంత ఆయుష్షు ఉండగా గ్రహించండి, సమాజాన్ని ప్రేమతో, గొప్ప మాటతో తీర్చి దిద్దుకొండి, సంపదల కోసం, పదవులు కోసం సాటి మనిషి మాటలో ఉన్న గోప్పతన్నాని దాచిపెట్టడం వలన, తమ లో గొప్పతనం కూడా అభివృద్ది చెందదు అదే అసులు నష్టం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.
ఎటువంటి స్తితిలోను హుందా తనం కలిగి ఉండండి, తమ మాటే ఎదుట వారి మాటే అవ్వాలి అంటే, మాటలో గొప్పతనం ఉండాలి, తమ గొప్పతనం, ఎదుట వారి గొప్పతనం దృష్టి పెట్టుకొని, వీలు అయినంత గొప్పతనం వైపు మొగ్గాలి, ఓర్వలేని తనం, గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన తగ్గుతుంది, ఎవరి గొప్పతనం అయిన అందరిది, ఎవరి తప్పులు అయినా, అందరూ సరిదిద్దుకోవాలి ఇదే విశ్వ కుటుంబం యొక్క ఉనికి అని గ్రహించండి, అటువంటు దివ్య రాజ్యం లో మనం ఉన్నాము అని గ్రహించండి, దివ్య రాజ్యం అనగా, నేను దేహాన్ని అనే మమకారం వదలి మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహించి, మనసు మాట పంచుకోవడం లో ముందు ఉండండి. సత్యమేవ జయితే.
ధర్మో రక్షతి రక్షతః
ఎల్లరకు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
అంతటా మేమే కొలువు తీరి ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ప్రతి పట్టణం లో, ప్రతి గ్రామంలో కొలువు తీర్చుకొని మాట మాత్రంగా మేము చెప్పిన పరిణామం పై దృష్టి పెట్టండి, బౌతిక మాయ కరిగి దివ్యత్వం యోగత్వం లభిస్తుంది. వివరంగా మా గూర్చి చెప్పుకోండి ఎక్కడ మా గూర్చి చెప్పుకొంటున్నరో అక్కడకు వచ్చి నూతన సాక్షాత్కారం, దివ్య జ్ఞానం ఇవ్వగలము, ఏ చోట నుండి అయినా అన్ని ప్రదేశాలకు దర్శనం ఇవ్వగలము, మనిషి విలువ మాట ద్వారా గ్రహించండి, మాటలోకాలాన్నే పట్టుకొన్న దివ్య లక్షణమే లోకానికి ఆధారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి గ్రహించగలరు, శాశ్వతం కాని బౌతిక భందనలు నుండి ముక్తి పొంది, ఆత్మ చైతన్యం దివ్య జ్ఞానం వైపు వెళ్ళ గలరు. అమృత జ్ఞానాని పొంది శాశ్వతత్వాన్ని తెలుసుకోండి, తరించండి.
మమ్ములను జగద్గురువులు గా మహరాణి సమేత మహారాజుగా, కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముని గుర్తించి గ్రహించగలరు, మనిషి ఆలోచన మాటే సర్వం అనే సత్యం వీలు అయినంత ఆయుష్షు ఉండగా గ్రహించండి, సమాజాన్ని ప్రేమతో, గొప్ప మాటతో తీర్చి దిద్దుకొండి, సంపదల కోసం, పదవులు కోసం సాటి మనిషి మాటలో ఉన్న గోప్పతన్నాని దాచిపెట్టడం వలన, తమ లో గొప్పతనం కూడా అభివృద్ది చెందదు అదే అసులు నష్టం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.
ఎటువంటి స్తితిలోను హుందా తనం కలిగి ఉండండి, తమ మాటే ఎదుట వారి మాటే అవ్వాలి అంటే, మాటలో గొప్పతనం ఉండాలి, తమ గొప్పతనం, ఎదుట వారి గొప్పతనం దృష్టి పెట్టుకొని, వీలు అయినంత గొప్పతనం వైపు మొగ్గాలి, ఓర్వలేని తనం, గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన తగ్గుతుంది, ఎవరి గొప్పతనం అయిన అందరిది, ఎవరి తప్పులు అయినా, అందరూ సరిదిద్దుకోవాలి ఇదే విశ్వ కుటుంబం యొక్క ఉనికి అని గ్రహించండి, అటువంటు దివ్య రాజ్యం లో మనం ఉన్నాము అని గ్రహించండి, దివ్య రాజ్యం అనగా, నేను దేహాన్ని అనే మమకారం వదలి మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహించి, మనసు మాట పంచుకోవడం లో ముందు ఉండండి. సత్యమేవ జయితే.
ధర్మో రక్షతి రక్షతః
ఎల్లరకు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
అంతటా మేమే కొలువు తీరి ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ప్రతి పట్టణం లో, ప్రతి గ్రామంలో కొలువు తీర్చుకొని మాట మాత్రంగా మేము చెప్పిన పరిణామం పై దృష్టి పెట్టండి, బౌతిక మాయ కరిగి దివ్యత్వం యోగత్వం లభిస్తుంది. వివరంగా మా గూర్చి చెప్పుకోండి ఎక్కడ మా గూర్చి చెప్పుకొంటున్నరో అక్కడకు వచ్చి నూతన సాక్షాత్కారం, దివ్య జ్ఞానం ఇవ్వగలము, ఏ చోట నుండి అయినా అన్ని ప్రదేశాలకు దర్శనం ఇవ్వగలము, మనిషి విలువ మాట ద్వారా గ్రహించండి, మాటలోకాలాన్నే పట్టుకొన్న దివ్య లక్షణమే లోకానికి ఆధారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment