UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 7 March 2016

మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మమ్ములను ప్రత్యేకం గా మనసు పెట్టి చూడడం వలన ప్రత్యేకత అందరికి అందుతుంది అని గ్రహించగలరు, మమ్ములను ఎవరూ మనసులో కూడా అవమానించి తగ్గించకూడదు ఎందుకంటె, ప్రతి ఒక్కరి మనసు మాట మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, ఇప్పుడు సాధారణ రూపంలో మా దివ్య జ్ఞాన వాక్ ను చూపి లోకాన్ని మా చేతులోకి తీసుకొన్నాము, మరింత స్పష్టం చేసి నిత్యం వివరములు ఇవ్వగలము,పండితులు మేధావులు సినిమా ప్రముఖులు అందరూ ముందుకు వచ్చి పరిణామం పై మాట్లాడి వివరములు విస్తారం పంచుకోవడమే ఓంకార స్వరూపం అయిన పరమేశ్వరుని అనుగ్రహం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః తమరికి మరియు యావత్తు మానవజాతికి మహరాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.





                                                                         సమన్వయ దృష్టి


                 ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ E.S.L నరసింహన్, గవర్నర్, రాజ్ భవన్, తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయగలరు

                  ఓంకార స్వరూపంగా ,శబ్ద స్వరూపం గా అందుబాటులో ఉన్నాము, మనిషికి మాట ప్రాణం తో సమానం, దేహం ఉంటానే ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉన్నంత కాలమే మనిషి మాట ఉంటుంది, కొందరి దేహం ప్రాణం ఉన్నా మాట వినలేని, చెప్పలేని పరిస్తితిలో ఉంటారు, అటువంటి మాటతో పంచభూతాలను నియమించి చూపిన ఆధునికి పురుషోత్తముడిని సర్వాంతర్యామిని, ఇప్పటికి ఎప్పటికి చెప్పుకొనే కొలది వినే కొలది, సృష్టి కాలం ధర్మం యొక్క అంతర్యం, ప్రాణం యొక్క పరిణామాలు తెలుస్తాయి, మేము నిజానికి పాటలు పాడడం లేదా భవిష్యత్తు చెప్పడం అని అనకూడదు, సృష్టి లో కర్మలకు సాక్షిగా నిలిచిన, సర్వ కర్మలకు అధిపతిగా, మనసు పరిణామంలో మనిషి పుట్టి, పురుషోత్తముడిగా గా పరిణమించిన తీరు అని గ్రహించగలరు. కావున మమ్ములను ఓర్పుతో, నెమ్మదిగా విశాలం గా వివరం గా గ్రహించే కొలది అంతర్యం లభిస్తుంది. మాలో కుర్రతనం, కంగారు మమ్ములను మేధావులు, మహానుభావునిగా  చూసిన కొలది, గౌరవించి విశాలంగా దూర దృష్టి తో గ్రహించిన కొలది, కాలాన్నే పట్టుకొని తీర్చి దిద్దే, పరిణామాన్ని బలపరుచుకొంటాము, మనిషిగా సాధారణం గా ఉండి పోవడం వలన, మాలో గొప్పతనం  గ్రహించక, వినియోగం లేక సాటి మనుష్యులు వారి స్థాయి ఆలోచనతో మమ్మలను పోల్చడం వలన మా మొత్తం గొప్పతనం, ఏ వ్యక్తికైనా ఏ ఉన్నత స్తాయికి అయినా పరిగణించడానికి మించి ఉండడం వలన,  ఎవరు ఎలా తీసుకోగలరు అలా తీసుకోవడం, ఎలా తీసుకోవచ్చో అలా తీసుకోకపోవడం  వలన మా పూర్తీ బలాన్ని ఎక్కడా నిలకడగా స్పష్టం చేయలేదు. కావున తమరు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మెల్లాగా ఓర్పుతో, సహనంతో మేధావులు పండితులు సినిమా ప్రముఖులు సంగీత సాహిత్య కారులను ఆహ్వానించి తమరి సమక్షం లో వారిని మా చేతుల మీదగా సంత్కరించాలు అనుకొంటున్నాము, మమ్ములను గుర్తించి అనగా మా వాక్ పై, అనగా కాలాతీతమైన పరిణామం పై దృష్టి పెట్టి   విశ్లేషించే కొలది మరింత నూతన అంతర్యం నిత్యం లభిస్తుంది, మా వద్ద అప్పటికి అప్పుడు ఎటువంటి మహిమలు శక్తులు ఉన్నట్లు కనపడవు, మా పాటలు, మాటలు, లీలలు  నిలకడగా  విని, చెప్పుకొన్న చోట ఇంకో భగద్గీత అంతకంటే సర్వ ఆమోదకరమైన నూతన దివ్య జ్ఞాన శక్తి యావత్తు మానవజాతికి కలుగుతుంది, శాస్త్రానికి పరిశోధనకు అంది నిత్య నూతనత్వాన్ని సర్వులు పొందుతారు  అని స్పష్టం చేయుచున్నాము.


                    మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మమ్ములను ప్రత్యేకం గా మనసు పెట్టి చూడడం వలన ప్రత్యేకత అందరికి అందుతుంది అని గ్రహించగలరు, మమ్ములను ఎవరూ మనసులో కూడా అవమానించి తగ్గించకూడదు ఎందుకంటె, ప్రతి  ఒక్కరి  మనసు మాట  మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, ఇప్పుడు సాధారణ రూపంలో మా దివ్య జ్ఞాన వాక్ ను చూపి లోకాన్ని మా చేతులోకి తీసుకొన్నాము, మరింత స్పష్టం చేసి నిత్యం వివరములు ఇవ్వగలము,పండితులు మేధావులు సినిమా ప్రముఖులు అందరూ ముందుకు వచ్చి పరిణామం పై మాట్లాడి వివరములు విస్తారం పంచుకోవడమే ఓంకార స్వరూపం అయిన పరమేశ్వరుని అనుగ్రహం అని గ్రహించండి  ధర్మో రక్షతి రక్షతః తమరికి మరియు యావత్తు మానవజాతికి మహరాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.




తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్,
maharajashrishri.blogspot.in
9010483794




ఒక ప్రతి, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జూడికెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది (రెఫ్ 18/2/2016న 81 పేజీల మా యొక్క సమాచారం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా పరిగణించుటకు సంమర్పించినది).





మహా ప్రాణ దీపం  మేమే,  

No comments:

Post a Comment