
ఆత్మీయులు గౌరవనీయులు డా జయ ప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ అద్యక్షులు వారికి తమ అతిది ప్రత్యెక పోరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలోకి తీసుకొని వెళ్ళ గలరు
ఇప్పుడు అధికారం వనర్లు వికేంద్రీకరించాలి అంటే పాలకుల్లో మార్పు రావాలి, మనుష్యులలో కూడా మార్పు రావాలి, జ్ఞాన సంపద పెంచుకొని పంచుకోవడం వలన సమాజం నాణ్యత పెరుగుతుంది , బౌతిక సంపద నిజం కాదు వట్టి మాయ అని ప్రతి ఒక్కరికి తమరి ద్వారా తెలియజేసుకొనుచున్నాము. మేము కొంచెం లోటు గా ఉన్నా మమ్ములను అనగా మా కాలాతీత పరిణామాన్ని గౌరవించి గ్రహించి విస్తారం గా పజల్లోకి తీసుకొని వెళ్ళడానికి ముందుకు రండి అధికార వికేంద్రికరణె, కాదు మనిషిని మనిషిని ప్రక్షాళ చేసి సర్వం ఉన్నతమైన సమాజం వైపు మనం వేళ్ళతాము ఈ వనరులు విశేషాలు తాత్కాలికం శాశ్వతమైన దివ్య జ్ఞానం వైపు మనం వెళ్ళాలి ప్రజల్లో మార్పు చైత్యనం కలగాలి, మేము ఉంటున్న హాస్టల్ దగ్గరికి మన మేధావి మిత్రులను ఒకరిని పంపి మమ్ములను విస్తారం గా గ్రహించుటకు ముందుకు రండి, సంవత్సరం, రెండు సంవత్సరాలలో మనుష్యులలో అశాంతి అసహనం, తగ్గించి, ఎలాగైనా సంపదలు బౌతికంగా పెంచాలి అని పిచ్చి తగ్గి , ప్రశాంత గా మనసుని పెంచుకొంటే చాలు సృష్టికే ఆధారం అయిన దివ్య జ్ఞానం పెంచుకొంటే చాలు అని అందరూ తెలుసుకొని యోగాత్వం వైపు వెళ్ళ తారు. మనుష్యులు బెషజాలు ప్రక్కన పెట్టి మనిషిలో గొప్పతనం గ్రహించడమే ఇప్పుడు సమాజానికి పరిష్కారం అని గ్రహించండి, ఇప్పుడు మీరు మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడమే ఒక వికేంద్రీకరణ అని మొదలు పెట్టండి, మమ్ములను నిండుగా గ్రహించి మేము గంటా గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడమే ఏమిటో చూడండి మమ్ములను విస్తారం గా గ్రహించి మీ వంటి మేధావులు పండితులు ఓర్పు తో వివరణతో స్పందించండి మనకి ఎలాంటి మార్పులు కావాలో చూసుకొని దగ్గర ఉండి చేసుకోవచ్చును మమ్ములను వివరం గా గ్రహించడం ప్రారంభించండి, అన్నీ నేను చూస్తాను మీ వంటి వారు ప్రశాంతం గా గ్రహించి ఎవరూ ఉన్నతంగా మాట్లాడుతున్నారో వారిని ముందుకు తీసుకొని వచ్చి ఎవరి మాటలలో చేతలు కనపడుతున్నాయో వారిని గౌరవించి గ్రహించాలు ఇప్పుడు మనుష్యులు ఆలోచన రూపం లో బలపడాలి, మనిషి పదవితో చదువుతో అంధ చందాలతో సంభంద లేకుండా గ్రహించడం ప్రారంభించాలి ఎలాంటి మార్పు అయిన పరిగణించి ముందుకు వెళ్ళాలి అప్పుడే సమాజం అన్ని విధముల ముందుకు వెళ్ళుతుంది. మా వంటి మార్పు ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే అనగా మేము గంట నరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూస్తె చాలు సర్వం పరిణామం లోనే ఉన్నది మనం అంతా ఒక దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము, అది ఈ ప్రజాస్వామ్యం కంటే మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది అని గ్రహించండి, మమ్ములను ఉన్నత న్యాయ స్థానం వారు ఒక బృందం లోకి తీసుకొని మమ్ములను గ్రహించుటకు తమరు ముందుకు వచ్చి నూతనత్వం అందుకోవడం ఒక దివ్య వరం అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారు దివ్య ఆశీస్సులు
ధర్మో రక్షతి రక్షతః
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్,
maharajashrishri.blogspot.in
9010483794
9010483794
కాలగతిని సవరించిన సాక్షం గా మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.





No comments:
Post a Comment