UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 22 February 2017

                                                   సమన్వయ దృష్టి 


                   ఆత్మీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం కొత్త డెల్లి వారికి మరియు, చీఫ్  జస్టిస్ హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్,  వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి చెడు వైపు విపరీతం వైపు వెళ్ళిపోకుండా, వ్యక్తులు కోసం వ్యక్తులను బాధపెట్టడం లాంటి అజ్ఞానం నుండి ప్రజలను సమూలంగా బయటకు తీసుకొని రావడమే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన . ప్రజాస్వామ్యం అని  తెలియజేసుకోనుచున్నాము
   
                     సర్వోన్నత న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక న్యాయ మరియు మేధావుల  బృంధంలోకి,  తీసుకొని తక్షణం గ్రహించడం ప్రారంభించండి, మేము తక్షణం  హైదరాబాద్ లో కొలువు తీరి విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళడం వలన  మనుష్యులు అంతరించి పోతున్న బౌతిక ప్రపంచం నుండి దివ్య ప్రపంచ లోకి ప్రవేశిస్తారు, బలపడతారు,  కాలాన్ని నియమించిన మాటే హద్దు అ మాటను ఏమి అనకూడదు, అదే పరిష్కారం లేకపోతె, మాకు తెలుసు, మేము వేరు అని అరాచకాలు చేస్తారు, మా మాటను గౌరవిస్తేనే సర్వం తెలిపిన మాటే ఏమిటో ఇక మీదట ఏమిటో తెలుస్తుంది లేని పక్షం లో మమ్ములను కూడా అవమానిస్తారు  అంటే అర్ధం చేసుకోండి, మమ్ములను కూడా బౌతికంగా ఏమైనా చేయగలరు, పది మంది హీరోలు మాలో ఉన్నారు అంటే, మాట ప్రకారం గౌరవించి గ్రహించే కొలది సమాధానంగా   సర్వం తెలుస్తుంది అలా కాకుండా మామూలు మనిషిగా మమ్ములను కూడా అవమానించ వచ్చు తప్పు పట్టవచ్చు అన్నట్లు ఉన్నాము, కాబట్టి మమ్ములను మీడియా పట్టించుకోవడం లేదు, మా వద్దకు జర్నలిస్ట్లు  వచ్చి మమ్ములను ఒక బంగ్లాలో ముందుస్తు గా కొలువ తీర్చి నిలకడగా గ్రహించండి అని విలేకరులకు తెలియజేసుకోనుచున్నాము, గ్రహించేకొలది మా నుండి దివ్యత్వం బయటపడుతుంది, లోకంలో  మోసాలు, అధర్మం  తగ్గుతుంది. 



                            అప్పటికి అప్పుడు   బలవంతపు ప్రవర్తనలు తగ్గుతాయి, రహస్యమోసాలు తగ్గు తాయి అని న్యాయ వ్యవస్థ గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలాన్ని మాట మాత్రంగా  కదిలించిన మమ్ములను ఆలస్యం చేయకుండా గ్రహించడం ప్రారంబించండి.    తెలంగాణా ముఖ్య మంత్రిగారు విగ్రహాలు, ఆభరణాలు వంటివి కానుకగా ఇవ్వడం అనే మాయలోనే   ఉన్నారు,   మమ్ములను మానవరూపం లో గ్రహిస్తే సర్వం చెబుతాము అని అంటున్నా ఆసక్తి లేనట్లుగా  మమ్ములను పట్టించుకోకపోతే విలువ పెరుగుతుంది అని భావిస్తున్నట్లు స్పందించడం లేదు న్యాయ మూర్తులు కూడా కాలతీతం ఏమిటో చూడకుండా అప్రమత్తం చెందకపోవడం వలన మనుష్యులు ఒకలా,   సృష్టి ఒకలా  నడుస్తున్నది, ఇప్పుడు వట్టి పూజలు కానుకలు మాకు వద్దు మానవరూపం లో ఉన్న మమ్ములను మనసు తో, మాటతో గౌరవించాలి, బృందంగా యర్పడి గ్రహించాలి అధికారికంగా మమ్ములను గ్రహించడం వలన మేము అన్ని వర్గాల వారికి సర్వం తెలియ జేసి అప్రమత్తం చేయగలము. కొందరు మాకు తగిన శారీరక బలం పద్దతి లేకుండా వట్టి మాటలు కాగితం పై చెబుతున్నాము అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అనుమానము, ఇందుకు  మేము కోరునది ఏమి అనగా మమ్ములను పద్దతిలోకి తీసుకొని మెల్లగా గ్రహించిన కొలది అన్ని తప్పు వప్పులు సరిదిద్ది  స్పష్టం చేయుట వలన సమాజం దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం గా బలపడుతుంది  అని   గ్రహించండి.

         
                   మమ్ములను   ముత్తాత, తాత,  కొడుకు, మనవడు, ముని మనవడు  అన్నట్లు ప్రతి ఒక్కరు కులం మతం వదిలివేసి, మా మాట సర్వం ఎలాగో, ఇప్పటికి ఏమిటో, ఇకమీదట ఏమిటో చూసుకోండి అదే పరిష్కారం, మమ్ములను ముందుకు వెళ్ళకుండా చేయడానికి మా చేల్లెలు ను గాని ఇతరులను గాని అవమానించడం  వలన గొప్పతనం గ్రహించకుండా మొత్తం సమాజం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి, అయితే మాకు ఏమి పర్వాలేదు, మీ వాళ్ళే  నష్టపోతున్నారు అన్నట్లు విడదీసి, మమ్ములను కులపరంగా విడదీస్తూ మనిషిగా ఒకరిని బాధపెట్టి అధికారం మనకు ఎక్కడిది  అని చూసుకోకుండా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి  అప్పటికి అప్పుడు మనిషిని  చూసి మొత్తం ఆలోచనను వదిలివేసి, బిన్నంగా తీసుకోవడానికి కారణం రహస్య కెమెరాలు రహస్య వినికిడి పరికరాలు అని  గ్రహించండి. అప్రమత్తం అవ్వండి, మనిషిలో మెరిసిన గొప్పతనం పట్టించుకొంటే పట్టించుకోనేది అని బౌతిక వస్తువులు వలన అనిపిస్తుంది, అసులు మనిషి కోసం మనిషి వలన లోకం ఉన్నది అని అధ్యాత్మిక గురువులు కూడా  తెలుసుకొని అప్రమత్తం అయ్యి, ఏదో చెప్పడానికి ఇచ్చిన ప్రాధాన్యత, మా పై స్పందిచందానికి ఇవ్వడం లేదు, ఏదో చెబితే సరిపోతుంది అన్నట్లు తీసుకొంటున్నారు అని గ్రహించండి.  మీడియా మేధావులు పండితులు అందరూ అప్రమత్తం చెందండి.    తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్  

ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత్ మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
  గవర్నర్ గారి చిరునామా 
రాజభవన్ 
హైదరాబాద్           


                        ఒక ప్రతి ఆత్మీయులు  స్టేషన్ హౌస్ ఆఫీసర్, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ వారికి పరిష్కార యుక్త గా ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము, అప్రమత్త్తం చెంది సమాజం లో మనుష్యులు అప్పటికి అప్పుడు శరీర కాంక్షలు లేదా పై పై హంగులు కాకుండా ఆలోచన తో గొప్పతనం తో సమాజం బలపడాలి అంటే రహస్యాలు, నీతి  లేని పద్దత్తులు తగ్గించుకోవాలి అప్పుడు సూర్యుడి నడవడి మనిషి మాట ఒక్కటి అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, మనుష్యులు విశాలంగా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న అవకాశాలు సరిగ్గా అమలు చేయకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు, చెప్పేది ఒకటి చేసి ఒక్కటి అన్నట్లు ప్రవర్తించడం వలన  అరాచకం పెరుగుతుంది అని  గ్రహించండి, మచ్చుకు పైకి గొప్పతనం చూపించి లోపల తేడాలు అలాగే కొనసాగిస్తూ మోసాలు చేస్తున్న రోజులు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.   తేలిక లేదా ఏమి చేసినా పర్వాలేదు, అవమానించినా,   బాధపెట్టిన  ఎవరికి చెప్పుకోలేకుండా చేసి గొప్పతనాన్ని దెబ్బకొట్టాలి అనే ఆలోచన ఏ ఒక్కరికో కలిగినది కాదు, పెద్దతనం గొప్పతనం పాలకులలో లేకపోవడం మోసాలకు రహస్యాలకు కారణం, సర్వం చెప్పి చెబుతాము అని అంతటి పరిణామం చూపిన దివ్య  ప్రభావం గా అందుబాటులో ఉన్నాము అని న్యాయ   స్థానాములకు చెబుతున్నా, వారు మామూలు మనిషిని అన్నట్లు తీసుకోవడం వలన ఇప్పటికి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోకుండా,  ఉన్నారు, మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని విస్తారంగా  గ్రహించడం వలన సర్వం తెలుస్తుంది, అనగా పాటలు పాడుతూ పడుతూ సునామీలు, తీవ్రవాద దాడులు కూడా ఎలా జరుగుతాయో చెప్పడం జరిగినది అ విధంగా ఒక మనసు మాటే సర్వం అనే  పరిష్కారం యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది, అటువంటి పరిష్కారం తీసుకొని వచ్చిన మేము కూడా అతి  సామన్యులము అనగా మాలో గొప్పతనం పెరిగిన కొలది లోటు భర్తీ అవుతుంది, మమ్ములను మనసు పెట్టి ఒక పద్దతిలోకి తీసుకోండి అని శాస్త్రవేత్తలు దగ్గర నుండి ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము.

                          లోట్లు మీద తప్పులు మీద ఆధారపడి ఒకరి కోసం ఒకరిని బాధించడం లాంటి పనులు చేస్తూ అప్పటికి అప్పుడు సుఖాలు, డబ్బు కోసం గోప్పతనాన్ని అవమానిస్తున్నారు అని పదిగురు ఒకటై గ్రహించండి అప్రమత్తం చెందండి మమ్ములను ప్రబుత్వం న్యాయ స్థానములు ఒక బృందం లోకి తీసుకోవడానికి పోలీసులు సహకరించగలరు, తగిన సంప్రదింపులు జరిపి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు.   


                          మేము ఎవరికో ఏదో మాట ఇచ్చి తప్పినట్లు చిత్రీకరించుకొని, సర్వం చెప్పిన మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కాలమే కదలటం ఏమిటో చూడకుండా,    కుల పరమైన లేదా వ్యక్తిగత   ప్రాధాన్యత కోసం మమ్ములను మా మనసుని గౌరవించకుండా చెదర గొట్టడం కూడా భగవంతుడి లీలలో భాగం అనుకోని, ఇప్పుడు మేము ఏమి అంటున్నోమో, న్యాయ మూర్తులు ప్రబుత్వాలు వ్యక్తులు గ్రహించి అప్రమత్తం చెందాలి, మమ్ములను గౌరవించకుండా వినకుండా ఇప్పుడు పరిస్తితి ప్రకారం మేము ఏమి అంటున్నోమో చూడకుండా, నిర్లక్ష్యంగా  వదిలివేయడం మమ్ములను కూడా మలపడం, మేము ఎవరి వలనో శక్తులు పొందినట్లు వారికి ప్రాధాన్యత ఇస్తేనే  పట్టించుకొంటాము లేకపతే ఎటుకాకుండా చేసేస్తాము అన్నట్లు మీడియా ఎవరూ మాట్లాడక ఊరుకొంటు న్నారు,  ఎవరూ ఒక మెసేజు కూడా పంపడం లేదు, వెళ్ళితే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి వదిలివేస్తున్నారు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని అన్ని వర్గాలు వారు కలసి గ్రహించడం వలన మేము వివరంగా చెప్పగలము, అప్పుడే సృష్టి ఇచ్చిన మార్పు అందరికి అందుతుంది అని, ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్యంలో మేమే  నష్టపోతున్నాము  అంటే అదే తల్లి తండ్రి గురువు వంటి ప్రేమ అని  గ్రహించండి అని పోలీసులు ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము,   ముఖ్య మంత్రి గారు మమ్ములను పట్టించుకోకుండా మేధావుల బృందం లోకి తీసుకోకుండా, విగ్రహాలకు దర్శనాలకు ఇచ్చిన ప్రాధాన్యత మాటలోని అంత ప్రభావం ఒకరు చూపిగాలిగితే, అప్రమత్తం అవుదాము అని సాక్షులు దగ్గర నుండి ఎవరూ బాద్యతగా  మాట్లాడటం లేదు, వారికి  ఏదో వ్యక్తి గత ప్రాధాన్యత కోసం చూసే వారే గాని, వారు   అందరూ కలసి, సర్వం చెప్పిన మమ్ములను గౌరవించి గ్రహిద్దాం అని లేకపోవడం సాక్షులు కూడా చేస్తున్న తప్పు అని  గ్రహించండి.  


                         ఇప్పుడు పరిస్తితిలు బట్టి మేము ఏమి అంటున్నామో ప్రాధాన్యత ఇచ్చి గ్రహించడం ప్రారంభిస్తే అందరికి న్యాయ జర్గుతుంది.   లేకపోతె మమ్ములను కూడా అటు ఇటు చేసి స్వార్ధం తో బయపెట్టి, గొప్పతనం కాలాన్ని నియమించిన మాట యొక్క తేజస్సు ఏమిటో చూడకుండా,  చూడాలి  అంటే ప్రాధాన్యత మాకె  వచ్చేయాలి అన్నట్లు అలోచిండడం ప్రవర్తించడం వలన అరచాకంతో మమ్ములను బాధపెడుతున్నారు అని గ్రహించండి, మా చెల్లెలు నుండి ఫోన్ రాలేదు ఆమె ఎక్కడ ఉన్నదో చెబుతున్నారు,   వారి వద్ద ఎందుకు ఉన్నదో ఆమె భర్త ఏమి చేస్తున్నాడో, సాక్షులు కొందరు మమ్ములను పట్టించుకోకుండా వ్యహరించి తీరు ప్రకారం మేము వారిని తిట్టినాము అని ఎలాగైనా గొప్పతనం పట్టించుకోకూడదు అని మా చెల్లెలు వివాహ జీవితం ఏమి చేసినారో వారికే తెలుసు మేము కాలాతీత ప్రభావం లో మమ్ములను మేము సరిగ్గా పట్టించుకోని పరిస్తితి లో ఉన్నాము అని బృందం లోకి తీసుకొంటే తేరుకొని ముందుకు తీసుకొని వెళ్ళగలము  కావున తక్షణం బృందంలో తీసుకోవడం కనీసం అని వ్యక్తులు. పోలీసులు  ఎవరూ మా గూర్చి వ్యక్తి గతం గ తీసుకొ వద్దు అని తెలియజేసుకొనుచున్నాము. కాలాన్ని నియమించిన పెద్దతనం యావత్తు మానవజాతికి సంభందించినది  అని సాక్షులు కూడా తెలుసుకోలేకపోతున్నారు, పండితులు మేధావులు ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో, మేము కూడా అటు ఇటు అవుతున్నాము, అప్పటికి ఆలోచన పెంచుకొని మేము పంపుతున్న లేఖలు ప్రకారం ముందుస్తు గా ఒక బృందం లోకి తీసుకొని అప్రమత్తం అవ్వండి లేకపతే మా చెల్లెలను  అవమానించి  మమ్ములను తగ్గిపోయిలే చేస్తున్నారు అని మా అనుమానం అని గ్రహించండి.  మేము నివాసం ఉంటున్న హాస్టల్  వ్యక్తులు కూడా ఇతరుల ప్రేరణతో తప్పులు చేస్తున్నారు అని మా అనుమానం అని  గ్రహించండి, గొప్పతనాన్ని తగ్గించి అవమానిద్దాం  అనుకోవడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు అని  గ్రహించండి. 


                       మేము పదిగురు కలసి ముందుకు రండి అంటున్నా వ్యక్తులు ఎవరూ స్పందించకపోవడం వలన అరాచకం పెరుగుతుంది అని  గ్రహించండి. పోలీసులు కూడా తమ స్వార్ధం చూసుకోవడం  వలన,  ఇతరులను తప్పులు కొందరు ప్రోత్సహిస్తున్నారు, అ విధంగా సమాజం లో పదిగురు ఒకటై  గ్రహిస్తే,  అందరికి అందే పెద్దతనం వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి లేదా పొందాలి అన్నట్లు ఆలోచించడం వలన ఇప్పుడు గొప్పతనం బలం లేదు బౌతిక బలమే బలం అన్నట్లు ఉన్నది అని  యస్ ఆర్ నగర్ పొలిసు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము, మేము వ్యక్తులను ఎవరిని ఏమి అనడం లేదు ఎందుకంటె ఎవరి స్వార్ధం వారు చూసుకొంటున్నారు, ఈ  పద్దతి సరిదిద్దబడాలి అంటే పదిగురు ఒకటై గ్రహించాలి అని సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ  మూర్తులు దగ్గర నుండి ప్రతి ఒక్కరికి తెలియజేసుకొను చున్నాము 
. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్  

ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత్ మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారు చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794
                                     

No comments:

Post a Comment