దివ్యత్వం చేతుల్లో వస్తుంది.
ఓం స్వామిసమతానంద.
-------------------------
కూతలు చేతలు ఒకటై చూపిన వాడిని, మాటలోనే దివ్యత్వం చూపిన వాడిని, మనస్పూర్తి గా పలికిన మాట కాలమై ధర్మమై నిలిచినది అని గ్రహించండి అనగా మన మాటే వేదం తో సమానం అని గ్రహించి ఎవరు ఏమి చెప్పినా వినడం, గ్రహించడం చెయ్యాలి అప్పుడే మనసులు గెలుస్థాయి అని గ్రహించండి, ఎందుకంటె మనసు మాట నిలిచిన జగత్తు నిలుచును అని అదే సూర్య చంద్రులకు ఆధారం అని గ్రహించండి, ప్రతి ఒక్కరు తక్షణం అప్రమత్తం చెందాలి, కూతలు వేరు చేతలు వేరు అని విడదీసి, దూరం మాట్లాడుతున్నారు అంటే మనసు పెట్టి మాట్లాడటం లేదు అని అర్ధం, అప్పుడు సహజం గాని కూతలకి, చేతలకు దూరం ఉంటుంది, మనసు పెట్టి సత్యం వచిస్తే అదే చేతలుగా లోకం గా, కాలం గా మా ద్వారా నిలిచినది అని గ్రహించండి. అటువంటి మమ్ములను సూక్ష్మం గా బాద్యత గా గ్రహించండి. ఇప్పుడు మమ్ములను జగద్గురువులు యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment