సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు
అప్పటికి అప్పుడు హైలైట్ దోరణి లో మీడియాలు ఉండడం వలన పాలకులు ప్రజలు విశాలంగా ప్రవర్తించ లేకపొతున్నారు అందుకే అప్పటికి అప్పుడు ఉద్యమాలు, అణగ దోక్కడాలు జరుగుతున్నాయి, ఇంకా బలహీనుడు, బలవంతుడు అని బౌతికంగా చూస్తున్నారు అందుకే మేము కూడా తప్పుగా తక్కువ కనిస్పిస్తాము, గొప్పతనం అయినా, లోటు అయినా మనసుతో వివరణతో తెలుసుకొని గ్రహించాలి, తప్పు ఉంటె సరిదిద్దవలసిన పెద్దతనం లేకపోవడం, వలన తప్పులు ఉపయోగించుకొని బ్రతకడం వలన, అప్పటికి అప్పుడు అర్బాటాలు, అప్పటికి అప్పుడు సుఖాలు, అప్పటికి అప్పుడు డబ్బులు, లేదా అప్పటికి అప్పడు తప్పులు పట్టడం, ఆలోచించవలసినవి వదిలివేయడం, చెప్పడం ,వినడం కాదు ఏదో చేసేయాలి అని పాలకులు మీడియా ఒకరిని ఒకరు రేచ్చగోట్టుకోవడం, పోలీసులు కూడా అందుకు న్యాయ విచక్షణ చూడకుండా సహకరించడం, ఎలాగైనా అప్పటికి అప్పుడు పంతాలు విపరీతాలు పెంచుకోవడం పెంచడం జీవితం అంటే బౌతికంగా బలం ఉన్నాము అని చూసుకోవడం అలగైతేనే పరిస్తితి మన చేతిలోకి వస్తుంది అనుకోవడం వలన ఆలోచన పెంచుకోవడం లేదు, పెంచుకోనివ్వడం లేదు అని ప్రతి ఒక్కరు గ్రహించండి.
పోరాటం అంటే ఏదోరకంగా ఆవేశంతో పరిస్తితి చేతిలో ఉన్నది లేదా డాబు కొద్ది చేతిలో ఉన్నది అని చూపుకొంటున్నారు, ఆలోచన వాస్తవం గ్రహించడం, గ్రహించనివ్వడం లాంటి పరిస్తితి లేదు అని గ్రహించండి. సమాజం మనుష్యుల కోసం ఉన్నది అనే సంపూర్ణత్వం వైపు వెళ్ళకుండా, అవును మా లాంటి మనుష్యులు కోసం ఉన్నది మీ లాంటి మనుష్యులు కోసం కాదు అని ఇంకా మనుష్యులను ఏదో రకంగా విడదీసి, దూరం చేసి, ఒక పద్దతికి విశాలం గా చెప్పుకోవడానికి వినడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఒకేసారి అర్బాటాలు, లేదా రెచ్చగొట్టి మరీ అణిచివేయడం లాంటి పద్దుతులు వలన, అనగా మాట్లాడక ఊరుకొని ఒకేసారి వ్యతిరేకించడం, అనుకూలం పది సార్లు చెప్పుకొని వినే అవకాసాములు మెండుగా ఉన్నా, వివరములు పది రెట్లు తెలుసుకొని లిఖిత పూర్వకంగా వ్యాహరించే అవకాశములు ఉన్నా అవి ప్రోత్స హించకుండా, అప్పటికి అప్పుడు మాయలో మనుష్యులను మనుష్యులే రేచ్చగోట్టుకొని మోసం చేస్తున్నారు , సామాజికంగా లోట్లు చూపుకొని తమ తల్లి, చెల్లి అయితే ఒకటి, పరాయి వారు అయితే ఒకటి అని వేరు చేసి ఎలాగైనా తగ్గిపోయేలా మోసపోయేలా చేసి, బౌతికంగా పై చెయ్యి ఉండాలి అనే స్వార్ధం తో ఇప్పుడు పాలకులు మీడియా, పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు కుల పరంగా ఆలోచిస్తున్నారు, కొందరు ఇతరులను రహస్యగా, స్వార్ధగా వ్యహారం చేసి సమాజాన్ని తాము ఎదుగ కుండా ఎదుటవారిని ఎదుగనివ్వకుండా చేస్తున్నారు అని గ్రహించండి, అందుకే మమ్ములను కొంతకాలం ఒక మేధావుల బృందం లోకి తీసుకొని విస్తారంగా గ్రహించండి అని సర్వోన్నత న్యాయ స్థానమునకు తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే యస్ ఆర్ టి. - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, 9010483794 .
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామా లో
రాజభవన్
హైదరాబాద్
No comments:
Post a Comment