UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 25 February 2017

*ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ..బోధించిన ఆధ్యాత్మిక గురువు "మెహెర్ ........ ఈ విధంగా ఇప్పుడు మేము సాధారణం గా ఉన్న గొప్పగా ఉన్నా, మా వలన ఎవరు తప్పులు చేసినా, వరాలే పొందినా అంతా మేమే అని గ్రహించి మమ్ములను పట్టించుకోకూదు అని మా నుండి ప్రయోజనం పొందినవారు కూడా మమ్ములను తప్పు గా తక్కువ చిత్రికరించి మా వాళ్ళు మీ వాళ్ళు అని మోసంతో విడదీసుకోకుండా, నిర్లక్ష్యం ఆపి అందరూ ఒకటై .... మాట మాత్రంగా చెప్పడం తప్ప వేరేమే ప్రపంచ లేదు అని తెలుసుకొని మమ్ములను సర్వోన్నత న్యాయ స్థానం వారి ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి కాలాతీతం ఏమిటో చూసుకోండి ఆ ప్రకారం భవిష్యత్తు తెలుసుకొని నెమ్మదిగా ముందుకు వెళ్ళువచ్చును లేకపోతె అప్పటికి అప్పుడు ఈవెంట్ ఉత్సవాలు వలే ప్రబుత్వాలను నడుపుతూ, తామే మేధావులు అనుకొంటూ రాజకీయ నాయకులూ ప్రవర్తిస్తున్న తీరు అసంపూర్ణం అని గ్రహించండి, సర్వంమేమే అని చెప్పిన కాలాతీత స్తితి ఒక్కటే సత్యం మిగాతవి అన్ని మిధ్య అని గ్రహించండి .......జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

🗣🤘🏻
*ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ..బోధించిన ఆధ్యాత్మిక గురువు "మెహెర్ బాబా"జయంతి సందర్భంగా..*✍
👋🏻
*మెహెర్ బాబా భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ. ఆయన తాను ఒక భగవంతుని అవతారంగాప్రకటించుకున్నాడు.*
మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది.అందులో భాగంగా అయిదుగురు ఆధ్యాత్మిక గురువు లని కలిశాడు. తరువాత 1922 లో ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు.
*జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించే వాడు.ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. అలా చాలాసార్లు ఉపవాసం చేసేవాడు. విస్తృతంగా పర్యటించాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు*
1931లో మొదటిసారి విదేశాల్లో పర్యటించి అనేకులను అనుచరులుగా చేసుకున్నాడు.1940 వ దశకమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి పనిచేశాడు.వీరందరూ ఆయన్ను చూడగానే తమ ఆధ్యాత్మిక చేతనత్వాన్ని కనుగొన్నారని మెహెర్ బాబా పేర్కొన్నాడు. 1949 మొదలుకొని ఎంపిక చేసిన బృందంతోనే భారతదేశమంతా అనామకుడిలా పర్యటించాడు. ఈ సమయమంతా తన జీవితంలో నూతన నిగూఢ అధ్యాయంగా పేర్కొన్నాడు.
మెహెర్ బాబా తన జీవితంలో రెండు సార్లు తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఒకటి 1952 లో అమెరికాలో జరగ్గా మరొకటి భారతదేశంలో 1956 లో జరిగింది. దానివల్ల ఆయన సరిగ్గా నడవలేక పోయాడు.1962లో, ఆయన తన పాశ్చాత్య శిష్యులనంతా భారతదేశానికి వచ్చి మూకుమ్మడిగా దర్శనం చేసుకోమన్నాడు. దీన్ని ది ఈస్ట్-వెస్ట్ గ్యాదరింగ్ అన్నాడు. విచ్చలవిడిగా మందుల వాడకం వలన పెద్దగా ఉపయోగం ఉండదని 1966లో పేర్కొన్నాడు. ఆరోగ్యం సహకరించకున్నా, ఉపవాసం, ఏకాంతం లాంటి సార్వత్రిక కార్యక్రమాలను 1969, జనవరి 31న ఆయన మరణించే వరకూ కొనసాగిస్తూనే వచ్చాడు.
*మెహెర్ బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకంతీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని బోధించాడు.*
*అంతే కాకుండా చావు పుట్టుకల వలయం నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మజ్ఞానం గురించి ఆధ్యాత్మిక సాధకులకు అనేక సలహాలిచ్చాడు.కచ్చితమైన గురువు ఎలా ఉంటాడో చెప్పాడు. ఆయన బోధనలు "డిస్కోర్సెస్ మరియు గాడ్ స్పీక్స్ "అనే పుస్తకాలలో పొందుపరచబడ్డా యి.*
అవతార్ మెహెర్ బాబా ట్రస్ట్, పాప్-కల్చర్ కళాకారులపై ఆయన చూపిన ప్రభావం, డోంట్ వర్రీ బీ హ్యాపీ లాంటి చిన్న చిన్న చమక్కులు ఆయన వదిలి వెళ్ళిన వారసత్వ సంపద.
మెహెర్ బాబా మౌనం ఆయన అనుచరుల్లోనే గాక బయటి ప్రపంచానికి కూడా ఒక రహస్యంగా మిగిలిపోయింది.
*🌼బోధనలు...*
*🔻మెహెర్ బాబా మనిషి లోని స్వార్థభూతాన్ని తరిమికొట్టేందుకెంతగానో ప్రయత్నించారు. అందులో భాగంగానే అన్ని బంధాలకూ, పతనానికి హేతువైన నేనూ, నాథనే స్వార్థాన్ని వీడండి.*
*🔻నిన్ను నేవు ప్రేమించుకున్నట్టే తోటి మనిషినీ ప్రేమించమని, అప్పుడే పరమాత్మకు మనం చేరువవు తామని చాటిచెప్పాడు.*
*🔻ఆధ్యాత్మికత మనిషిని పరమోన్నతమైన మార్గానికి తీసుకువెళ్ళే ఆలంబన కావాలని దిశానిర్దేశనం చేశాడు.*
*🔻పరవారి లోపాలను ఎత్తిచూపడం కన్నా , మనల్ని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందన్నాడు.*
*🔻ఇతరులకు చెడు చెయ్యక పోవడమే మనం చేయగలిగే మంచి అన్నాడు.*
*🔻భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని ప్రకటించాడు మెహెర్ బాబా.*
*🔻విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనకు తాను సమర్పణం చేసుకోగలిగే నిజాయతీ గుణాలున్న వారంటేనే దైవం మెచ్చుకుంటాడన్నారు.*
*🔻మనమేదైతే పూర్తిగా విశ్వసిస్తామో దాన్నే ఆచరించాలని, పరులమెప్పు పొందాలనో, తన గొప్పతనం ఇతరులు గుర్తించాలనో ఆర్భాటాలకూ, అట్టహాసాలు ప్రదర్శించేవారికి పరమాత్మ ఎప్పుడూ దూరంగానే ఉంటాడని చెప్పారు బాబా.*
*🌼మరణం..*
మెహెర్ బాబా 1969 జనవరి 31న పరమపదించాడు. ఆయన భౌతికసమాధి మహారాష్ట్రలోని అహమ్మదనగర్‌ దగ్గర మెహరాబాద్‌లో ఉంది.
*మెహరాబాద్ లోని ఆయన సమాధి ప్రస్తుతం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.*
*🌸జీవిత చరిత్ర*
*'ప్రేమ సాగరుడు'శీర్షికన బాబా భక్తుడు నిట్టా భీమశంకరం 8 భాగాలకు పైగా మెహెర్ బాబా జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి ప్రచురించారు.*
(ఫిబ్రవరి 25, 1894 - జనవరి 31, 1969)

No comments:

Post a Comment