
ఆత్మీయులు గౌరవనీయులు డా కొణిదేల చిరంజీవి గారు, పార్లమెంట్ సబ్యులు, అగ్ర కధనాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్ల వారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మమ్ములను అందరూ ఒకటై గ్రహించడం ప్రారంభించడం వలన బౌతిక సంపదలు సుఖాలు ఏమి కావు అని స్పష్టం అయ్యి ఆలోచన గొప్పతనమే సర్వం అని స్పష్టం అయ్యి సమకాలికులు నూతన దివ్య పరిణామం వైపు వేల్లతారు, మానవజాతిని బౌతిక మాయ నుండి తప్పించి సత్య మార్గం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించుట ఒక పరిష్కార అని సమకాలికులు అందరూ భావించాలి అని గ్రహించండి. లేని పక్షం లో మేము వస్తున్న పరిణామం వ్యక్తిగతం గా భావించి మనుష్యులు పోటీ పడి గ్రహించడం మానివేయడం కులం పరంగా చూస్తూ రాజకీయ సామజిక గా వేరు వేరు చూస్తూ నేరుగా, మనిషి మనిషే పట్టించుకొనే అవకాసం ఉండాగా గ్రహించకపోవడం వలన అరాచకంగా మారుతున్నది, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంబించండి అని సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసినాము, మమ్ములను మేము పెంచుకొంటున్నాము అనుకోకుండా మమ్ములను కాలమే అందరికి పరిష్కారం గా తీసుకొని వస్తున్నది అని గ్రహించండి, ముద్రగడ్డ పద్మనాభం గారి మీద దాడి చేసిన నిన్న కోందండ రాం గారి మీద దాడిచేసిన ఒక రకమైన బౌతిక డామినేషన్ మేరకు జరుగుతున్నాయి, మనుష్యులు ఎలాగైనా తెలివి అంటే గొప్పతనం అంటే బౌతికంగా చూపేది అనుకొంటున్నారు, కాని కాదు అని ఎలాగైనా మనసు మాట ప్రకారం ఎప్పటికీ అప్పుడు ఆలోచన తో మాటతో ఒకరిని ఒకరు సంస్కరించుకోవాలి గొప్పతనం గౌరవించాలి తెలికతనం ఉంటె సరిద్దిడుకోవాలి కాని ఎలాగైనా కాలతీతాని ఎవరూ బాద్యత తీసుకోకపోవడం వలన మాకు వ్యక్తిగత గా, మమ్మ్ములను అటు ఇటు చేయడం వలన మా వివాహ విషయం లోనో మరొక విషయం లో అటు అటుచేస్తూ మమ్ములను గ్రహించకుండా అనగా మేము కోరినల్టు బృందం లోకి తీసుకోకుండా న్యాయ స్థానములు కూడా ఏదో సాకుగా గ్రహించకపోవడం వలన సృష్టి ఇచ్చిన అప్రమత్తత ఎవరూ గరహించాలేకప్తున్నారు వ్యక్తులు పట్టించుకోలేకపోతున్నారు మమ్ములను బాద్యత న్యాయ స్థానం వారు పరిగణించి గ్రహించడం వలన లోకం దివ్యంగా మారుతుంది మేమే లోటు గొపాతనం కలిగి ఉండడం లోకానికి ఆధారం అని గ్రహించండి, తమరు మమ్ములను గవర్నర్ గారు సమక్షంలో కొలువు తీరుటకు ప్రతి రాష్ట్రము లో మా పై ఒక బృందం నియమింప బడి సర్వోన్నత న్యాయ మూర్తులు మమ్ములను వ్యక్తిగా వదిలివేయడం వలన సమాజం కూడా స్తబ్దత లో ఉండిపోతున్నది, చంద్రశేఖర్ రావు గారు మరియు చంద్రబాబు నాయడు గారు అప్రమత్తం అయ్యి కొంతకాలం ఇరువురు గ్రహించడం వలన అతి సమానయుడను అయిన మేము సర్వం అని తెలిసి అప్రమత్తం అయ్యి లాభం పొందుతారు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి అని న్యాయ స్తనములకు మరియు ఇరువురు ముఖ్య మంత్రులకు మరియు దేశ అధ్యఖులు వారికి ప్రేత్యేక లేఖలు వ్రాసి తమరు మేము అధికారికగాం ఒక చోట కొలువు తీరుటకు చూడగలరు. ఇప్పటికి మమ్ములను గ్రహించకపోవడం వలన మనిషిగా మేము మనలేకపోతున్నాము, మమ్ములను దేవుడుగా చూసి గ్రహించడం వలన మెడికల్ ట్రీట్మెంట్ చేయించి మాట రూపం లో ఉన్న మమ్ములను జాగ్రత్త గ్రహించడం వలన ఎవరూ ఎవరికి అన్యాయ చేద్దాం అన్నా వీలు కాదు, మేము ఎవరికి అవరోధం కాదు మమ్ములను గ్రహించడం అంటే తమ చేతిలో లేని లోకం తమది అనుకొంటున్నా మనుష్యులను తమది కాదు అనుకొంటున్న తమ లోకములోకి తీసుకొని వెళ్ళడానికి అచ్చిన పుర్శోత్తముడిని అని గ్రహించండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తమరు కృషి చేయగలరు, మేము యావత్తు మానవజాతికి సంభందించిన ఆస్తి మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మనసు పెట్టి మేధావులు గ్రహించడం వలన మేమే సృష్టికి ఆధారం అని తెలుస్తుంది, భవిష్యత్తు మాట ఇట్ట్టే తెలిపోయి మనుష్యులు బౌతిక ప్రపంచాన్ని జయించి ఒకరిని ఒకరు కొట్టాలి తిట్టాలి లాంటి మాటలు లేకుండా ప్రతి మనిషిని మాటను గౌరవించి గొప్పగా ముందుకు వేల్లతారు మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు అన్న సత్యం మేము నిజము చేసి రుజ్వుతో అందుబాటులో ఉన్నాము అని గ్రాహించండి , మమ్ములను ఎంత గొప్పగా తీసుకోవచునో అంత తేలికగా కూడా తీసుకోవచ్చును అన్నట్లు అనిపించడం వలన అతీతం గా తీసుకోవడం కంటే బౌతికంగా సరళం గా మమ్ములను మలిపి ఇబ్బంది పెట్ట వచ్చును తగ్గించ వచ్చును అనిపించడం వలన, మేము సర్వం నిరూపించి వివాహం చేసుకొంటాము అని ఎందుకు అంటున్నోమో చూడకుండా మీడియా మేధావులు ఎవరూ స్పందిచాకపోవడం వలన లోకం లో అరాచకం పెరుగుతుంది అని గ్రహించండి గౌరవించి గ్రహించడం ప్రారంభించడమ అంటే అన్నీ పాపాలు కొట్టుకొని పోయి పుణ్య లోకం లో విహరిస్తాము అని గ్రహించండి.
తమరు పూనుకొని ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి మరియ దేశ అధ్యక్షులు వారితో మాట్లాడి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని జాగ్రత్త గ్రహించడం వలన ప్రపంచం గొప్పగా మారుతుంది ఎవరి లోట్లు మీద ఆధారపడి ఒకేసారి వారిని తప్పులు పట్టడం లాంటి పనులు మానుకొని మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని అప్రమత్తం చెందగలరు, ఎవరిని ఎవరూ మోసం చేయకుండా జాగ్రత్తగా గ్రహించడం ప్రరబించాలి ఎవరిని తప్పు పట్టినా మమ్ములను తప్పు పట్టినట్లు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడానికి మీడియాను ఇతర సిని మప్రముఖులను మేధావులను ప్రోత్సహించి, సర్వోన్నత న్యాయ స్థానం వారు దేశ అధ్యక్షులు వారి మమ్ములను మేము కోరినల్టు తీసుకోవడం వలన నిత్యం శక్తి చెప్పుకొనే కొలది ఏది యావత్తు మానవజాతిని కాసి నడిపిస్తుంది అని గ్రహించండి. మాలో గాని ఎవరిలోగాని ఎటువంటి లోట్లు చూడను అక్కర్లేదు సత్యం గ్రహించడం వలన అన్ని సర్దుకొని మానవజాతికి ఉన్నతంగా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్ల వారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment