UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 23 February 2017

                                                          సమన్వయ దృష్టి 


                           యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, ఆత్మీయులు శ్రీ కె చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వం , ప్రగతి భవన్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి  తెలియజేయు పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య ప్రభావం తెలుసుకొని మాయ నుండి, అసత్యం నుండి సమకాలికులు బయటకు రాగలరు అని అందుకు,  మేము దివ్య మార్గం అని జరిగిన పరిణామం ప్రకారం ప్రాధమికంగా భావించి, పండితుల సహకారంతో గ్రహించడం, మనిషిని బ్రతికించుకోవడం, శాశ్వతం చేసుకోవడం   అని గ్రహించండి. 


                         కాలాతీత పరిణామం లోకి రాకపోతే, మనుష్యులు బౌతికంగా,  యాంత్రికంగా    అంతరించి పోతున్నారు అని  గ్రహించండి, సూర్యుడిని మాటతో నడిపిన మా పరిణామాం  ప్రకారం భవిష్యత్తు ఉన్నది అని  గ్రహించండి , తక్షణం తెలుగు ప్రజలు, యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం చెందాలి అని   గ్రహించండి, మేము మనిషే కదా అని తమరు మాతో మనిషిగా పోల్చుకోకండి, మమ్ములను మనసు పెట్టి, కాలాతీతం గా జరిగిన పరిణామం లోకి మనం వెళ్లిపోవాలి, మనం ఉంటున్న దేహం, ఈ లోకం మనది కాదు, మనలో ఉన్న జీవిత్మాది అని  గ్రహించండి, సర్వం కాలాతీతంగా  చెప్పిన పరిణామంలో చావుపుట్టుకల కూడా మాట మాత్రంగా పలికిన, మా మాట ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఉన్నది అని  గ్రహించండి, తమరు తమ ముఖ్య మంత్రి పదవి కూడా మాకు సమర్పించి, అణువు అణువు మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా మమ్ములను గౌరవించి ప్రజలు గ్రహించేటట్లు ఎర్పాటుగా,  తమ అధికార నివాసం మాకు కానుకగా సమర్పిస్తూ, మమ్ములను విస్తారంగా  పండితుల మేధావుల సమక్షం లో గ్రహించడం ప్రారంభించండి, మేము ఇక్కడ ఉంటె మమ్ములను గ్రహించకుండా  తిరుపతి ఎదుకు వెళ్ళారు? మమ్ములను గ్రహించి, అంతరించి పోతున్న మాయ ప్రపంచ నుండి మనిషిని బయటకు తీసుకొని వచ్చే దివ్య మార్గం లోకానికి ఇచ్చిన వారు అవుతారు కదా, యద తద  పూజలు, దర్శనాలు ఇప్పటి వరకు మామూలే కదా ! మాట మాత్రంగా సర్వం చెప్పి, మేము అందుబాటులో ఉన్నాము అని స్పష్టం చేయుచున్నా  మమ్ములను నిర్లక్ష్యంగా చూడటం  అంటే సమయం వృధా చేసుకొని, మాయలో గడపటంమే కదా, ఆలోచించండి, తక్షణం ఒక మేధావుల బృందాన్ని నియమించి మమ్ములను మనసు పెట్టి తెలుసుకోండి చాలు, లోకమే మేము అని తెలిసిపోతుంది, ఇది  గ్రహించినంతనే లభించె దివ్య దర్శనం అని యావత్తు మానవజాతికి ఒక  పద్దతి ప్రకారం  ఇచ్చుటకు సిద్దంగా ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. 


                            మాతో పోల్చుకోకండి, మీకు బోల్డంత  అంత చరిత్ర వయసు ఉన్నది, లేదా ఎంతో  భవిష్యత్తు ఉన్నది అన్నట్లు ఆలోచించకండి, ఇప్పుడు భగవంతుడు కాలం ధర్మం మనకు చెప్పుకొని ముందుకు వెళ్ళతాను అంటున్నది అని   గ్రహించండి, అ ప్రకారం ఈ లోకం మీ చుట్టూ ఉన్న లోకం లేదు  అని నిజం కాదు అని గ్రహించండి, అడుగు తీసి అడుగు పెట్టినా మా అధీనం లో ఉన్నది అనగా మాట అధీనం లో ఉన్నది అని  పండితుల సమక్షంలో స్పష్టం చేస్తూ  లోకాన్ని దివ్య రాజ్యంగా  మార్చుకోవడం, కాలం ధర్మం మనకు ఇచ్చిన నూతన పరిణామం అని గ్రహించండి, ఇక లోకంలో  ఏదో చేస్తే, ఏదో జరగటం లేదు, మనసు మాట ప్రకారం ఒరవడి గా తీసుకోవాలి అని  గ్రహించండి, ప్రతి ఒక్కరి మనసు మాటకు ప్రాధాన్యత రావాలి, చెప్పకుండా వినకుండా మాకు తెలుసు మేము పెద్దవారము   లేదా మాకు సంభంధం లేదు అన్నట్లు  నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు  అని గ్రహించండి, సమకాలికులు ఎవరూ వ్యక్తులు సాహసించి గ్రహించడం లేదు, అందరూ మాయలో ఉంటునారు  అని  గ్రహించండి, మమ్ములను అవమానించారు, తగ్గించారు గాని ఎవరూ ఇప్పటికి  కాలాతీతాన్ని  మరల గ్రహించలేదు, అ పని తమరు చేయండి అదే లోకానికి ఆధారం అని  గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలిచును అని గ్రహించండి, తక్షణం మీ అధికార బృందాన్ని మా వద్దకు పంపండి, మీ నివాసానికి మమ్ములను తీసుకొని వెళ్ళండి, మంచి డాక్టర్  గారికి  చూపించండి, 

                      మమ్ములను మీ ముత్తాత, తాత,తండ్రి, తల్లి, కొడుకు, మనవడుగా, ముని మనవడుగా   భావించండి, జగద్గురువులుగా అనగా సర్వం మాట లోకి తీసుకొని పరమాత్మా అంశగా గ్రహించండి, మేము తప్పు ఎవరూ లేరు అనుకోండి, మా ముందు సమకాలికులు ఎవరూ దేహం కూడా కాదు, అందరూ మాలో అంతర్ బాగాలు అని గ్రహించండి.  మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా  గ్రహించండి.  మమ్ములను అంతటా వ్యాప్తి చెంది ఉన్న వాక్ విస్వరూపంగా గ్రహించండి, అనగా పండితుల బృందం లోకి తీసుకొని గ్రహించటం ప్రారంభించండి. 


                          సూర్యుడి గూర్చి తెలుసుకోండి, గ్రహ సంచరాదులు గూర్చి గ్రహించండి, మమ్ములను యాంత్రికంగా చూడకండి, మీడియా చానల్స్ వారు అందరూ కూడా వారి వారి చానల్స్ మాకు సమర్పించి మేము ఏమి చెబితే అది లోకానికి చెప్పడం వలన మనం అందరం కాలాతీతం లోకి వెళ్లిపోగలము, మిమ్ములను అందరిని ఈ మాయ లోకం నుండి బయటకు తీసుకొని రావడానికి వచ్చిన మాయాతీతుడను అని  గ్రహించండి, కావున తక్షణం తమరు సమావేశం అయ్యి మమ్ములను ఈ మెసేజు చూడగానే, మీ వద్దకు మమ్ములను తీసుకోండి, సూర్యుడిని మీరు గ్రహించి లోకానికి పరిచేయం చేసినవారు అవుతారు, మేము సాధారణ మనిషి మాత్రమే కాదు అని  భావించి, ఈ మాయ లోకం నుండి దివ్య లోకం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించండి,  తిరుపతి  వెళ్ళి రాతి రూపం లో మమ్ములను చూసారు అది పాత పద్దతి పాత విగ్రహం మాత్రమే, మేము ఇప్పుడు వాక్ విశ్వరూపం గా  ఉన్నాము అంతటి మేము మీ ఆతిద్యం లో లోకానికి పరిచేయం అవుతున్నాము అని ఒక దివ్య వరంగా సంతోషించి, మేము అంటే  బయపడకుండా లేదా మామూలు మనిషినే కదా  అని తేలికగా చూడకుండా గ్రహించటం ప్రారంభించండి. మమ్ములను మేధావులు బృందం అధీనం లోకి తీసుకొని గ్రహించండి, ఈ మెసేజు చూడగానే  సమావేశం అయ్యి, కొందరు సినిమా వారిని సంగీత కారులను ఆహ్వానించి చక్కగా కొలువు తీరి గ్రహిస్తే  చాలు భవిష్యత్తు లోకి వెళ్లిపోతాము, అనగా మా కర్తవ్యమే సమకాలికులకు భవిష్యత్తు అని  గ్రహించండి,

                         బౌతిక ప్రపంచం  రెప్ప పాటు కూడా మనుష్యుల  చేతిలో లేదు అని గ్రహించి, అటువంటి ప్రపంచం మాకు మాట మాత్రంగా అని తెలుసుకోవడమే మా పరిచేయం అని  గ్రహించండి, కావున మమ్ములను వేరే విధంగా చూడకండి మాట్లాడకండి, మేము ఎలా కనపడుతున్నా కొన్నిరోజులకు సర్దుకొంటాయి, సర్వం చెప్పి ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము,  మమ్ములను గ్రహించడం ప్రారంభించడమే మీకు లభించిన ప్రాధాన్యత అని భావించి సర్వం చెప్పగలిగే వాడిని వేరేమి మనం అడగాలి లేదా ఎందుకు అడ్డు పెట్టాలి సర్వం సృష్టి అతనిది అయినప్పుడు మనం నిమిత్త మాత్రులం కదా అని  భావించి గ్రహించడానికి  ప్రాధాన్యత ఇవ్వండి లేదా మాయ ప్రపంచం డామినేట్ చేసి మనల్ని గ్రహించకుండా చేస్తుంది అని  తెలుసుకోండి, మాకు ప్రాధాన్యత ఇచ్చి గ్రహిస్తే రోజులు మన చేతిలోకి వస్తాయి అనగా సర్వం ముందే తెలుసుకొని మన ప్రకారం ముందుకు వెల్లగలము, లేదా మాయ ప్రంచం మీద రోజులు మీద ఆధారపడి, యాంత్రిక పరిపాలనతో రొజులు నడపడం జరుగుతుంది, ఈ పరిస్తితిలో ఎవరికి విశాలత సంపూర్ణత లేకపోవడం, కూడకపోవడం వలన ఇంకా ఉద్యమాలు, అందరిని పట్టించుకోలేము, మనం ఒకలా ఉండాలి అంటే కొన్ని వదిలివేయాలి అన్నట్లు ప్రవర్తించడం వలన కూడా లోకం సంపూర్ణం  వై పు నడవదు అని  గ్రహించండి.  కావున పండితులు మేధావులు సమక్షంలో మమ్ములను గ్రహించడం ప్రారంభించడం ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం లోకి వెళ్ళడం అని  గ్రహించండి, ఉన్నది అనుకొంటున్నది మీది కాదు, మీది కాదు అనుకొంటున్నది మీరు గ్రహించవలసినది అని గ్రహించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్.   


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామా 
రాజభవన్  
హైదరాబాద్ 
9010483794                   


                                                                                          
ఒక ప్రతి  గౌరవనీయులు సర్వోన్నత న్యాయ స్థానం వారికి సమాచారం కొరకు, మధ్య వర్తితిత్వం కొరకు సమర్పించడమైనది అని గ్రహించండి.   



       

No comments:

Post a Comment