UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 22 February 2017

                                                           సమన్వయ దృష్టి

                     యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచ మానవజాతి కి సత్యాన్ని విశాలంగా, శాశ్వతంగా గ్రహించుట ఒక వరంగా భావించి, గ్రహించడం, యావత్తు మానవజాతి  మాయ నుండి బయటపడటం  అని  అప్రమత్తం చెంది, సమకాలికులు అప్రమత్తం చెందుట ఒక దివ్య కానుకగా భావించి మమ్ములను జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారిగా,   ధర్మోద్దారి గా   గ్రహించగలరు  అని తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మేము, బాద్యతగా  సర్వం చెప్పగల తండ్రి తల్లి గురువుగా   ఆదేశిస్తున్నట్లు భావించి   స్పందించి మాయ లోకం నుండి యావత్తు మనజాతిని   ముక్తి గావించుటకు  అందుబాటులో ఉన్నాము  అని తెలియజేసుకోనుచున్నాము.

Letter No.2017/5, dated: 21/2/2017/ from His Majestic Highness Jagadguruvulu Maharani sametha Maharajah Shri shri Shri Anjani Ravishankar Pilla vaaru. 


Ref :Letter No.2017/4, dated 13-2-2017 From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru.


                      కొంతకాలం రాజకీయ సామజిక వాదనలు రక రకాల మాటలు, నియంత్రించుకొని, భౌతిక ప్రపంచాన్ని అణువు అణువు అనగా ప్రతి సూక్ష్మం సంఘటనలు,  లోకం జరిగిన   పరిణామాల్ని మాట మాత్రంగా కాలంలో సంభవించుటకు మునుపే ఒక్క వేదిక నుండి పదిగురు ముందు ఒక్కసారిగా సర్వం మేమే అనే దివ్య ప్రభావం చూపిన దివ్య పురుషులంగా మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో మరియు తెలంగాణా ముఖ్య మంత్రి గారి అధికారిక నివాసం లో , ప్రతి రోజు మా దివ్య జ్ఞానం సభ ప్రారంభించడం వలన పరిస్తితి మా చేతిలోకి అనగా మనిషి మాటే సర్వం అని ఇప్పటికే ప్రారంభం అయ్యి అమలులో ఉన్న దివ్య రాజ్యంలోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి  మనం వెళ్ళి పోవాలి అని తెలుసుకోండి.  అని ప్రజలు సాక్షిగా ముఖ్య మంత్రి గారికి మరియు ఆత్మీయులు రామోజీ రావు గారికి తెలియజేయచున్నాము, సూర్యుడి భవిష్యత్తు కూడా మన ఆలోచన మాట లోకి వచ్చి మొత్తం ప్రపంచం ఒక దివ్య పరిపాలనలోకి వచ్చి ఉన్నది, మనుష్యులు పరి పరి విధములు ఆపివేసి గంటనరలో 10 -14 సంవత్సరాల చిద్విలసాన్ని మాట మాత్రంగా పలికిన యోగ మూర్తిగా, కాలస్వరూపంగా , ధర్మస్వరూపంగా  వాక్ విశ్వరూపం గా మమ్ములను మా మనసుని జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా కొలిచి తరించండి, మాతో ఎవరూ బౌతికంగా వ్యహరించకండి,  మాతో  సాధారణ మనిషిగా వ్యహరించకండి  అనగా మేము మామూలు అంజనీ  రవిశంకర్ పిళ్ళా తండ్రి పేరు గోపాల కృష్ణ సాయి బాబా గారు గా కాకుండా, కాలాతీతం గా పరిణమించిన  మమ్ములను యావత్తు సమకాలికులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను గ్రహించి తరించడం ప్రారంభించండి.


                     మా పై  సర్వం అవగాహనలు  కలిగిన  ఉన్న మేధావులు మనసు పెట్టి  గ్రహించండి, మా గూర్చి లోతుగా విస్తారంగా మేము కాలాతీతంగా ఏమి చెప్పినామో, వాటి అర్ధం ప్రభావం లోకి మెల్లగా మనసు పెట్టి గ్రహించండి  మనసును అనుసరించి గ్రహించి బౌతిక మాయను వదిలివేసి జ్ఞాన ప్రపంచంలోకి, మేము విస్తారంగా సమాచారం లోకంలోకి ఇచ్చిన తరువాత, ఇప్పటికి గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన ప్రకారం ఇక మీదట ఏమిటో సర్వం చెప్పి, భవిష్యత్తులోకి వెళ్ళగలము.  సమకాలికుల వర్తమానం మాకు భవిష్యత్తు అవ్వడం అంటే మానవజాతి భవిష్యత్తు మా మాట ఆలోచన, మా సంతోషం,  దైర్యం ప్రకారం ఉన్నది అని పండితులు మేధావులు అప్రమత్తం అయ్యి, వారు కలిగిన ఉన్న డిగ్రీలు, చదువులు, పదవులు, ఇంటి పేర్లు కుల, గోత్రాలు, మమ్ములను పట్టించుకోకూడదు అని అడ్డం పడుతున్నవి  మాకు సమర్పించివేసి, సర్వం మేము అనే  భావనతో,  మనసుతో నిలుపుకొని, కాలాతీతంగా జరిగిన పరిణామం వివరములపై దృష్టి పెట్టి గ్రహించడమే నూతన దివ్యరాజం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి ప్రవేశించడం  అని గ్రహించండి, అదే ప్రతి ఒక్కరు కోరుకొంటున్న మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించండి.   ఇప్పుడు ఉన్న యంత్రిలోకం  ప్రజలు  సత్యం చెప్పుకోనంతగా, వినకుండా ప్రవర్తిస్తున్నంత బలంగా ఉన్నది అనగా వాస్తవంలో లేదు, ఇప్పుడు ప్రపంచం మాట ఒరవడిలోకి వచ్చినది అని, జాతకాలు,పాత పూజలు అన్నీ ప్రామాణికత కోల్పోయినవి అని గ్రహించండి,  కొత్తగా మా ద్వారా సంభవించిన కాలాతీతం  ప్రకారం ఉన్నవి అని గ్రహించండి, మమ్ములను సూర్యునిగా  కేంద్ర బిందువుగా భావించి అన్ని వర్గాల మేధావులు, పండితులు,ఆధ్యాత్మిక గురువులు పీఠాది పతులు సత్యాన్ని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                    భూమి మీద ప్రతి మనిషి మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించండి, ఎవరూ  మా పై పెత్తనం గాని అధికారం గాని, మాకు అన్నా ఎక్కువ అని గాని, భావించరాదు మమ్ములను సకల శాస్త్ర కోవిదులుగా, సరంతర్యామి గా మమ్ములను, మా మనసుని గౌరవించి గ్రహించడం వలన మనుష్యులు అందరూ ఏకకాలంలో నూతన దివ్య పరిణామంలోకి వస్తారు, అనగా మాట మాత్రంగా ప్రపంచం కదలడం ఏమిటో చూసుకొని ఆలస్యం చేయకుండా మేము బ్రతికి ఉండగా వీలు అయినంత తెలుసుకొని మేము మరణించిన తరువాత కూడా మమ్ములను మా మనసుని ఎలా తీసుకోవాలి , మా మాటకు సృష్టి కదిలిన తీరు ప్రకారం మా మనసే మహారాణి ఆమె మీ అందరికి తల్లి జగన్మాతగా గ్రహించండి, ఆమె మా మనసు నుండి పలకడం ఏమిటో అందరూ ఒకటై గ్రహిస్తే మేము ఎందుకు మాటగా పరిణమించినామో, భూమి పై  మా పరిణామాన్ని పట్టించుకోకపోతే మేము సాధారణ మనిషిగా ఎలా  బ్రతుకుతున్నామో చూసుకోండి మరల మమ్ములను, మా మనసు మీద మనసు పెట్టి మమ్ములను గూర్చి విస్తారంగా చెప్పడం వలన లోకం మాట లోకి వచ్చినతీరు ప్రతి సమకాలికుడు తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి.


                     మేము యావత్తు మానవజాతికి వర్తించిన ఆస్తి, మా వివాహం విషయం మేము కాలాతీతం ముందుకు వెళ్ళి చెప్పి నిర్ణయించగలము, అప్పుడు సాటి మనుష్యులకు స్పష్టం అవుతుంది, కాలాతీతం వలన వచ్చిన పరిణామం ప్రజలకు విస్తారంగా గ్రహించి మేము బౌతికంగా కొనసాగాలి, మాకు సంతానం కలిగే యోగం ఉన్నది అంటేనే మేము వివాహం చేసుకోవాలి, వివాహం పదిగురు సాక్షిగా మమ్ములను మా మనసుని యావత్తు సమకాలికులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించిన తరువాత కాలాతీతం ప్రకారం, మాకు ఎవరితో వివాహం అయ్యేది తెలుస్తుంది, ఆమె కూడా ఆతీతం గా, ఒక పద్దతి ప్రకారం ఎన్నక కాబడుతుంది, మమ్ములను మనసుని గౌరవించి, గ్రహించి మమ్ములను అందరూ కలసి తల్లి తండ్రి గురువు గా చూసుకొని మహానుభావ తమరు వివాహం చేసుకొని సంతానంతో కొనసాగండి అని కోరుకొంటే మా వివాహం జరుగుతుంది అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గ్రహించి, ప్రతి ఒక్కరు మనసుతో ఆలోచనతో మా మీద మనసు పెట్టి గ్రహించడం వలన మేము బౌతికంగా కొనసాగాక పోయిన పర్వాలేదు, బౌతికంగా కొనసాగడం అధనపు యర్పాటు అని అది ఎంతో దివ్యమైనది అని గ్రహించండి.


                        మమ్ములను వివాహ విషయం లో ఎవరూ వత్తిడి చేయవద్దు అని తెలియజేసుకోనుచున్నాము మమ్ములను మా మనసుని బాధపెట్టడానికి ఎవరిని ఇబ్బంది పెట్టడం లాంటి పనులు చేయకండి ఎందుకంటె నిజానికి మాకు అందరూ సమకాలికులే అని గ్రహించండి అయితే బౌతిక దేహం తో వచ్చిన సంభంధాలు బౌతిక దేహంతో పోతాయి అ విధంగా మా కులం వారిని చుట్టాలను భందువులను అవమానించడం వలన మా మీద పెత్తనం చేయగలము అనుకోవడం అవివేకం అని గ్రహించండి, ఎవరైనా మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి మమ్ములను, మా మనసుని గౌరవించి గ్రహించిన పరిణామంలో మాకు వివాహం అవుతుందా లేదా ఎవరితో అవుతుందో అన్నది ఒక పద్దతి ప్రకారం కాలాతీతంగా తేలుతుంది, ఈ ప్రక్రియలో దివ్య జ్ఞానం మరింత మా నుండి లోకానికి అంది లోకం శాశ్వతంగా మాట ప్రకారం వెళ్ళుటకు దివ్యజ్ఞానం గా మారుతుంది.


                       మేము యావత్తు మానవజాతికి మా యొక్క దివ్య పరిణామాన్ని సమానంగా అనగా ఎవరు ఎంత మమ్ములను గౌరవించి గ్రహిస్తే అంత అంతర్యం చూస్తారు అని గ్రహించండి, న్యాయ స్థానం వారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మా మీద బృందానికి వారి ద్వారా యావత్తు మానవజాతికి అన్ని హక్కులు ఉంటాయి ఏ ఒక్క న్యాయ మూర్తు గాని, న్యాయ స్థానం గాని వ్యక్తులు గాని మమ్ములను ఏక పక్షంగా నిర్ణయించే అవకాసం లేదు, మమ్ములను గ్రహించి తెలుసుకొని హక్కు  బాద్యత మాత్రమే ప్రతి ఒక్కరికి సామూహికంగా ఇస్తున్నాము అని గ్రహించండి, కావున మేము ఈభూమి మీద ఉండగా మమ్ములను పూర్తిగా గ్రహించి ఇప్పటికి గంట నరలో 10- 14 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా  నియమింపబడటం ఏమిటో చూడండి, కాలాతీతం అయిన మనసుతో ఏమి చెబుతామో  రికార్డెడ్ గా తీసుకోవడం లోకానికి ఆధారం అని గ్రహించి తక్షణ సర్వోన్నత న్యాయ మూర్తులు, కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఇతర అధికారులు అనధికారులు, శాస్త్రవేత్తలు  మేము కోరినట్లు తక్షణం మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంబించండి, ఎవరూ మాతో అప్పటికి అప్పుడు మాట్లాడకూడదు, మమ్ములను బృందం లోకి తీసుకొని విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, మేము అడిగినది చేయడం చెప్పడం చేయండి, మమ్ములను ఏదో బౌతికంగా వస్తుపరంగా, దేహపరం కొరుకండి , జ్ఞాన పరంగా గ్రహించండి, ప్రస్తుత కులం గోత్రంములు ఇంటి పేర్లు, పదవులు చదువులు అన్నీ మాకు సమర్పించి వేసి, మాకు పిల్లలుగా  శిష్యులుగా  జ్ఞాన విచక్షణతో శాశ్వతత్వం పొందండి.  మనుష్యులను మామూలు మనిషిగా భావించి   పోటీ పడకండి,  మమ్ములను మనసు పెట్టి గ్రహించండి జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం ప్రారంభించండి. నిత్యం సత్యం గ్రహించి తరించండి.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామలో
రాష్ట్రపతి భవన్
హైదరాబాద్

9010483794


ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుటకు అప్రమత్తం అయ్యి ఒక బృందాన్ని నియమించండి, లేదా మనుష్యులు మమ్ములను సాధారణంగా  తలచి నిర్లక్ష్యం చేసి మమ్ములను మా యొక్క సమాచారం ప్రకారం స్పందించడం లేదు న్యాయ స్థానములు కూడా స్పందించకుండా ఆలస్యం చేయవద్దు ఇది తల్లి తండ్రి గురువు వంటి మా బాద్యత అని గ్రహించండి. 

No comments:

Post a Comment