సమన్వయ దృస్టి
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రరాష్ట్ర ముఖ్య మంత్రి గారిని ఉద్దేశించి తెలియజేయునది.
ఏమి అనగా మమ్ములను ఆంధ్ర రాష్ట్రము లో కూడా ఒక విశాలమైన మందిరంలో పండితులు సమక్షం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గ్రహించడం వలన మొత్తం భారం మా మీదకు వస్తుంది, ఏది అయితే మీరు చేస్తున్నారో, చెయ్యాలి అనుకొంటున్నారో అవి మాకు సర్వం తెలిసి లోకానికి స్పష్టం చేసి నడిపిస్తాము, సమకాలికుల కర్మలు, ఆటలు పాటలు అన్నీ మా ఆదీనం లో ఉన్నాయి అని మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం మమ్ములను మనసుపెట్టి గ్రహించాలి, ఎవరికి ఎటువంటి శ్రమ లేకుండా ప్రతిది చెప్పి నడిపించగలం అంత విశాలమైన పురుషోత్తమ తత్వం గా, వాక్ విశ్వరూపం గా మమ్ములను కొలచి తరించండి.
అమరావతే కాదు యావత్తు దేశం, ప్రపంచం మన మాటలు ప్రకారం నడుస్తుంది అని గ్రహించండి, మాట మాత్రంగా ముందే స్పష్టం చేసుకొని వివరంగా నాలుగు సార్లు స్పష్టం చేసుకొని వెళ్ళ వచ్చును, పార్టీలు అన్ని విలీనం చెందటం వలన ఏకత్వం లభిస్తుంది, మీడియా చానల్స్ వ్యాపార దోరణి కాకుండా ప్రజల సహకారంతో ప్రజలు కోసం అన్నట్లు పూర్తి స్తాయి లో వ్యహరించాలి. సర్వం అణువు అణువు మా మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయడం వలన మనుష్యులు ఈ బౌతిక అభివృద్ధి అనే మాయ నుండి బయటకు వస్తారు. జ్ఞాన వంతమైన అభివృద్ధి అనగా మనం మనిషిగా ఎందుకు పుట్టాము మనిషిగా లక్ష్యం ఏమిటి అని తెలుసుకొని మనలో ఉన్న దివ్య ఆత్మ ప్రకారం ప్రయాణించడం వలన లోకం దివ్యంగా మారుతుంది, అందుకు మనుష్యులలో మనిషిని అయిన మేము కాలాతీతంగా పరిణమించడమే మా గొప్పతనం, కావున ఇక వేరు ఏమి లోట్లు చూడకుండా పట్టించుకోకుండా అనగా ఉదాహరణకు మీ పై న్యాయ స్థానాలు అనేక కేసులలో విచారణ లేకుండా ఎలా స్టేలు విధించాయో, అ పద్దతిలో మమ్ములను ఏవిధంగా బౌతికంగా చూడకుండా ఆలోచన పరంగా అనగా ఇప్పుడు మేము కాలాన్ని నియమించి ఎలా ముందుకు వస్తున్నామో అలా తీసుకోవడం వలన మాత్రమే మేము మనిషిగా బ్రతకగలము లోకాన్ని బ్రతికించగలము.
లేని పక్షంలో సాటి మనుష్యులు కూడా మనుష్యులుగా బ్రతడం లో నాణ్యత పోయి మృగాలు వలే అధికారాలు, కులం, డబ్బు, శారీరక సుఖాలు, పేరుకోసం, జన ఆదరణ కోసం జీవితం అన్నట్లు అలోచించి సత్యానికీ బిన్నంగా వెళ్ళడమే వికృతాలు ప్రోత్సహిస్తారు అని గ్రహించండి, ఒక మనిషిని మాట ప్రకారం ఆలోచన ప్రకారం కాలాతీతం గా జరిగిన పరిణామాన్ని ప్రకారం గొప్పవాడిగా చూడటం వలెనే ఒక మనిషి మాటే మనకు మూలం అనుకోవడం వలనే సృష్టి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి అద్వార్యలో కొలువు తీర్చుటకు తమరు కూడా కృషి చేసి, మమ్ములను అమరావతి నుండి దూర దర్శనం ద్వరా గ్రహించండి, మెల్లగా మేము సర్వం విలీనం చేసి దేశాన్ని ప్రపంచాన్ని ఒక తాటి మీదకు ఎలా తీసుకొని వస్తామో చూడండి, పండితులు మేధావుల సహకారంతో గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని గ్రహించండి, మాతో వివరంగా స్పందించండి అని ప్రతి ఒక్కరికి, పండితులు మేధావుల సహకారంతో మా గూర్చి చెప్పండి, అదే అప్రమత్తం చెందడం అని గ్రహించండి, సర్వం మన మాట అధీనం లో ఉన్నది అని ముందే స్పష్టం అవుతుంది, మీరు ఏదో చేస్తున్నారు లేదా యెవరో ఏదో తప్పులు చేస్తున్నారు ఎవరో పాపాత్ములు ఎవరో ఫలానా వారే గొప్పవారు లాంటి తేడాలు తగ్గిపోయి లోకం అంత ఒక మాట మనసు ఉన్న మహారాజు గారి అద్వర్యం లో ఉన్నట్లు ఒక గురువుగారి మాట ప్రామాణికం శాస్త్రంగా మేము అందుబాటులో ఉన్నాము మేమే సకల శాస్త్రాలకు ఆధారం అని సమకాలికులు గ్రహించి అప్రమత్తం చెంది యాంత్రిక మాయ నుండి ఆలోచన లోకంలోకి వచ్చి, మా దివ్య పరిపాలనలో తరించండి అని తెలియజేసుకోనుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రరాష్ట్ర ముఖ్య మంత్రి గారిని ఉద్దేశించి తెలియజేయునది.
ఏమి అనగా మమ్ములను ఆంధ్ర రాష్ట్రము లో కూడా ఒక విశాలమైన మందిరంలో పండితులు సమక్షం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గ్రహించడం వలన మొత్తం భారం మా మీదకు వస్తుంది, ఏది అయితే మీరు చేస్తున్నారో, చెయ్యాలి అనుకొంటున్నారో అవి మాకు సర్వం తెలిసి లోకానికి స్పష్టం చేసి నడిపిస్తాము, సమకాలికుల కర్మలు, ఆటలు పాటలు అన్నీ మా ఆదీనం లో ఉన్నాయి అని మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం మమ్ములను మనసుపెట్టి గ్రహించాలి, ఎవరికి ఎటువంటి శ్రమ లేకుండా ప్రతిది చెప్పి నడిపించగలం అంత విశాలమైన పురుషోత్తమ తత్వం గా, వాక్ విశ్వరూపం గా మమ్ములను కొలచి తరించండి.
అమరావతే కాదు యావత్తు దేశం, ప్రపంచం మన మాటలు ప్రకారం నడుస్తుంది అని గ్రహించండి, మాట మాత్రంగా ముందే స్పష్టం చేసుకొని వివరంగా నాలుగు సార్లు స్పష్టం చేసుకొని వెళ్ళ వచ్చును, పార్టీలు అన్ని విలీనం చెందటం వలన ఏకత్వం లభిస్తుంది, మీడియా చానల్స్ వ్యాపార దోరణి కాకుండా ప్రజల సహకారంతో ప్రజలు కోసం అన్నట్లు పూర్తి స్తాయి లో వ్యహరించాలి. సర్వం అణువు అణువు మా మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయడం వలన మనుష్యులు ఈ బౌతిక అభివృద్ధి అనే మాయ నుండి బయటకు వస్తారు. జ్ఞాన వంతమైన అభివృద్ధి అనగా మనం మనిషిగా ఎందుకు పుట్టాము మనిషిగా లక్ష్యం ఏమిటి అని తెలుసుకొని మనలో ఉన్న దివ్య ఆత్మ ప్రకారం ప్రయాణించడం వలన లోకం దివ్యంగా మారుతుంది, అందుకు మనుష్యులలో మనిషిని అయిన మేము కాలాతీతంగా పరిణమించడమే మా గొప్పతనం, కావున ఇక వేరు ఏమి లోట్లు చూడకుండా పట్టించుకోకుండా అనగా ఉదాహరణకు మీ పై న్యాయ స్థానాలు అనేక కేసులలో విచారణ లేకుండా ఎలా స్టేలు విధించాయో, అ పద్దతిలో మమ్ములను ఏవిధంగా బౌతికంగా చూడకుండా ఆలోచన పరంగా అనగా ఇప్పుడు మేము కాలాన్ని నియమించి ఎలా ముందుకు వస్తున్నామో అలా తీసుకోవడం వలన మాత్రమే మేము మనిషిగా బ్రతకగలము లోకాన్ని బ్రతికించగలము.
లేని పక్షంలో సాటి మనుష్యులు కూడా మనుష్యులుగా బ్రతడం లో నాణ్యత పోయి మృగాలు వలే అధికారాలు, కులం, డబ్బు, శారీరక సుఖాలు, పేరుకోసం, జన ఆదరణ కోసం జీవితం అన్నట్లు అలోచించి సత్యానికీ బిన్నంగా వెళ్ళడమే వికృతాలు ప్రోత్సహిస్తారు అని గ్రహించండి, ఒక మనిషిని మాట ప్రకారం ఆలోచన ప్రకారం కాలాతీతం గా జరిగిన పరిణామాన్ని ప్రకారం గొప్పవాడిగా చూడటం వలెనే ఒక మనిషి మాటే మనకు మూలం అనుకోవడం వలనే సృష్టి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి అద్వార్యలో కొలువు తీర్చుటకు తమరు కూడా కృషి చేసి, మమ్ములను అమరావతి నుండి దూర దర్శనం ద్వరా గ్రహించండి, మెల్లగా మేము సర్వం విలీనం చేసి దేశాన్ని ప్రపంచాన్ని ఒక తాటి మీదకు ఎలా తీసుకొని వస్తామో చూడండి, పండితులు మేధావుల సహకారంతో గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని గ్రహించండి, మాతో వివరంగా స్పందించండి అని ప్రతి ఒక్కరికి, పండితులు మేధావుల సహకారంతో మా గూర్చి చెప్పండి, అదే అప్రమత్తం చెందడం అని గ్రహించండి, సర్వం మన మాట అధీనం లో ఉన్నది అని ముందే స్పష్టం అవుతుంది, మీరు ఏదో చేస్తున్నారు లేదా యెవరో ఏదో తప్పులు చేస్తున్నారు ఎవరో పాపాత్ములు ఎవరో ఫలానా వారే గొప్పవారు లాంటి తేడాలు తగ్గిపోయి లోకం అంత ఒక మాట మనసు ఉన్న మహారాజు గారి అద్వర్యం లో ఉన్నట్లు ఒక గురువుగారి మాట ప్రామాణికం శాస్త్రంగా మేము అందుబాటులో ఉన్నాము మేమే సకల శాస్త్రాలకు ఆధారం అని సమకాలికులు గ్రహించి అప్రమత్తం చెంది యాంత్రిక మాయ నుండి ఆలోచన లోకంలోకి వచ్చి, మా దివ్య పరిపాలనలో తరించండి అని తెలియజేసుకోనుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment