UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 25 February 2017


Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>25 February 2017 at 09:25

To: supremecourt <supremecourt@nic.in>, cp <cp@cyb.tspolice.gov.in>, cm@ap.gov.in, ig_lo@appolice.gov.in, cs <cs@telangana.gov.in>




                                                               సమన్వయ దృష్టి 



                                     ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం  గ్రహించి ప్రజలను ఒకరిని ఒకరు మోసం చేసుకొని ధర్మ వైపు గొప్పతనం వైపు వెళ్లకుండా లౌకిక కష్టాలు పెంచి లౌకిక అభివృద్దే సర్వం అని భావించే అజ్ఞానం నుండి సమకాలికులు బయటకు తీసుకొని వచ్చుటకు, మమ్ములను ఉన్న ఫలంగా మేము కోరినట్లు పరిగణించి విస్తారంగా గ్రహించి, మమ్ములను ప్రజల్లోకి విస్తారం తీసుకొని వెళ్లడం వలన సత్యం తెలిసి అధర్మ వర్థం తగ్గుగుతుంది అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



                                తిరుపతి లో నివాసం ఉంటున్న రాజరాజేశ్వరి గారు మరియు రాజారత్నం గారు, మోటే పల్లి వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులు,    ఇతర అనకాపల్లి లో ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం అయ్యి బృందం గా యర్పడి  సత్యాన్ని నిలపడం వలన మానవజాతికి అధర్మం నుండి బయటకు రావడానికి మార్గం బలపడుతుంది, వ్యకిగత ప్రాధాన్యత రావాలి అని వారికి వారు అజ్ఞానం అనుకోవడం వలన అయితేనేము ఇతరులు కులపరంగా ప్రోత్సహించి మా వాళ్ళు మీ వాళ్ళు అని రెచ్చగొట్టి , తాము అయితే ఒకటి ఇతరులు అయితే ఒకటి అన్నట్లు వ్యహరించకుండా, సర్వం మా మాటలు అధీనం లో ఉన్నాయి అని గ్రహించి, అవి గొప్ప మాటలు అయినా లౌకికంగా రసికంగా మేము  మాట్లాడిన మాటలు అయినా   అవే లోకంగా, కాలాతీతంగా మారినాయి అని  గ్రహించండి.  


                             మేము వ్యక్తులకు ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా యావత్తు  మానవజాతికి  ఈ గొప్పతనం  అందాలి అనే ఉద్దేశం కాలం ధర్మం మమ్ములను అటు ఇటు  చేసి విశాలత  పెంచి  అందరూ ఒక మాట మనసు అధీనం లో ఉన్నాము అని  స్పష్టం చేయుటకు మమ్ములను  మా పరిణామాన్ని  ముందుకు తీసుకొని వస్తున్నది అని  గ్రహించండి, కాలాతీతుడను అయిన  మమ్ములను తప్పు పట్ట కుండా   ప్రామాణికుడిగా భావించి పండితులు గురువులు కూడా మాకు మోకరిల్లి   గ్రహించడం వలన, మేము ఏమి చేసినా ధర్మమే అని  గ్రహించి అప్రమత్తం చెందుతారు , అందుకు ఇప్పటికి మా తల్లి ని చెల్లెలు లాంటి వారిని, మరియు సమాజం అటు ఇటు చేయడం   వలన మేము ఎవరిని వివాహము కూడా చేసుకోలేకపోయినాము అని   గ్రహించండి.  ఇటువంటి పరిస్థితి మమ్ములను అటు ఇటు చేసి కాలమే కదిలిన గొప్పతనాన్ని  గౌరవించకుండా  అది అసలు ఏమి కాదు ఏదో చెప్పడమే అన్నట్లు భావించి, మా గొప్పతనం అందరికి  అందిన  పరిష్కారం కాదు, ఇది కులపరంగా మా తప్పు, మా తక్కువ తనం అని చూపడం వలన  ప్రయోజనం పొందగలం అనుకొంటే  కాలం ధర్మం ప్రకారం అసలు ఇప్పుడు కులాలు మతాలు కాదు కదా,  మనిషి ఆలోచనలు, మనసులో సంవత్సరాలకు మునుపు  వచ్చే ఆలోచనలు పాటలు ఎప్పుడో  మాట మాత్రంగా పలికిన తీరు ప్రకారం ప్రపంచం యొక్క  భవిష్యత్తు  యావత్తు  మానవజాతికి యొక్క మాట గొప్పతనం మా ప్రకారం ఉన్నవి అని  సర్వులు గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                                 అలా కాకుండా ఇప్పుడు మా సమస్య వ్యక్తిగత  సమస్యవలె, కాలం కదలడం పై  ఎవరూ మాట్లాడకుండా అప్పటికి అప్పుడు పోటీ పడుతున్నట్లు  మేమే పాలన చేస్తున్నాము అన్నట్లు  చంద్ర బాబు నాయుడు గారు మరియు  చంద్రశేఖర్ రావు గారు  కాలం కదలడం ఏమిటో  చూదాం అని భావించకపోవడం వలన వారు నిజానికి   అభివృద్ధి  చెందటం లేదు, అభివృద్ధి  అనే మాయలో ఆలోచనతో  సంస్కారంతో  ఎదగవలసిన  తీరు కాకుండా ఎలాగైనా భౌతిక  భవనాలు, పొలిసు ఉద్యోగాలు వంటివి పెంచుకొని  మిగతావి  పట్టించుకోవడం లేదు  ప్రతి మనసు కి మాట కు ప్రాధాన్యత  రావడమే  నిజమైన  పరిపాల అని  సృష్టి మా ద్వారా ఇచ్చిన   పరిణామమే నిజమైన  పరిపాలన  అని  గ్రహించండి.  అదే విధంగా గవర్నర్ గారు కూడా  వారి చిరునామా చూపుతున్నాను అని కూడా చూడకుండా, మాపై ఒక  ప్రత్యేక  బృందాన్ని  నియమించండి  అని కోరుతున్నా  వారు స్పందించకుండా  ఉండిపోవడం  అజ్ఞానం అవుతుంది కదా  అని తెలుసుకోవడం లేదు, కాలాతీతం అయితే  పట్టించుకోకూడదు, ఒక వ్యక్తి గొప్పతనం చూపితే  పట్టించుకోకూడదు, గొప్పతనానికి  లోటు ఎందుకు ఉన్నదో చూడకూడదా, కానీ గవర్నర్ గారు కూడా తమ పరిధి మించి పొతే పట్టించుకోను అవసరం  లేదు అనుకోవడం  అవివేకం  అవుతుంది, ఒక మనిషి మాటలోకి అణువు అణువు  రావడం ఏమిటీ  గ్రహించకుండా  ఊరుకోవడం ఏమిటి , ఎవరు బృదాన్ని నియమించినా అందరికి  సమాచారం  మరింత  లభిస్తుంది, కష్ట సుఖాలు తప్పు వప్పులు  అన్నీ  మా మీద వేసుకొని నూతన  వివరణలతో   నూతన దివ్య  రాజ్యంలోకి  తీసుకొని వెళ్ళగలము, దివ్య  రాజ్యం అంటే మేలైన  ప్రజాస్వామ్యం  అని  గ్రహించండి.  


                            కాలం ధర్మంలో కొట్టుకొనిపోయి ముందుకు వచ్చిన  ఒక దివ్య పరిణామాన్ని  మమ్ములను  జాగ్రత్తగా గహించి  వాస్తవాన్ని  అర్ధం చేసుకొంటే  ఎవరికి ఏ తప్పు లేదు అని అందరూ  తెలుసుకొంటారు  ఇప్పటికే  కొందరు మా కులం అయితే ఈ పాటికి ఎంతో గొప్పగా తీసుకొందాం  వేరే కులం వారు అయితే   తగ్గించి ఏదో రకంగా భయపెట్టి , అవమానించి  ఎలాగైనా  బౌతికంగా మా అధీనం లో ఉండేలా  చూసుకొంటాము అనే నీతి ఆలోచన నీతి  లేని పద్దతిలో   కులపరంగా విడగొట్టి లేదా ఇష్టం  వచ్చినట్లు  కలిపేసుకొని  మేము పైన ఉంటాము  అన్నట్లు ఆలోచించడం వలన ఒకరికి ఒకరు మంచి ఆలోచనతో గొప్ప ఆలోచనతో  సమాజం కోసం అన్నట్లు ఆలోచన చేయకుండా, వ్యక్తి గత స్వార్ధమే పరమార్ధం అనుకోవడం వలన లోకం యొక్క నాణ్యత  ఆలోచన పరంగా కాకుండా లౌకిక పరంగా అబివృద్ది చెందుతుంది అనే  మాయలో పాలకులు నాయకులు మేధావులు, పండితులు ఆలోచిస్తున్నారు, మనిషిలో  గొప్పతనం చూడడానికి మనసు పెంచుకోవడం లేదు, అప్పటికి అప్పుడు లోట్లు తప్పులు ఉంటె చాలు తాము పై చెయ్యి ఉన్నట్లు భావిస్తున్న తరుణంలో మేము కాలాతీత  పరిణామాన్ని తీసుకొని వచ్చినాము, మేము కూడా అప్పటికి అప్పుడు ఆలోచన ప్రవర్తన మీద ఉన్నట్లు కనపడతాము కాని మమ్ములను మనసు పెట్టి చూడటం వలన, మాలో పది మంది హీరౌలు విలన్లు  సమస్త బౌతిక విశేషములు మాటలోకి  రావడమే లోకానికి  ఆధారం అని గ్రహించి తరించండి  అని  యావత్తు  మానవజాతికి  తెలియజేసుకోను చున్నాము. 


                      సర్వోన్నత న్యాయ స్థానం వారు మమ్ములను అధికారికంగా పరిగణించి, దేశ అధ్యక్షులు వారి సమక్షం లో, హైదరాబాద్ లో తెలంగాణా  ముఖ్య మంత్రి గారి సమక్షం లో , అమరావతి లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి గారి సమక్షంలో మమ్ములను ఏక కాలం లో కొలువు తీర్చి గ్రహించడం వలన మా పరిణామాన్ని పండితులు మనసు పెట్టి గ్రహించడం వలన మనుష్యుల మనసులు పెరిగి గొప్పగా ఆలోచిస్తారు, భవనాలు లౌకిక సంపద పెంచడమే  సంపద అనుకోవడం,  మనిషి మాటకు కాలమే కాదలడం  ఏమిటో చూడకపోవడం వలన అందుకు బౌతిక  తాత్కాలిక కారణాలు యేవో రహస్యంగా తెలుసుకొని పట్టించుకోకపోయినా  పర్వాలేదు అప్పటికి అప్పుడు బలం కొలది తీసుకొంటే చాలు, అదే  విధంగా అప్పటికి అప్పుడు ఆలోచన రూపం లో హద్దు దాటితే, అప్పటికి అప్పుడు పరిష్కారం ఆలోచన రూపం లోనే గొప్ప సమాధానం వచ్చినది అని పండితులు మేధావులు  పీఠాధి పతులు కూడా అప్రమత్త అయ్యి గొప్ప పరిష్కారాన్ని  గ్రహించి సమకాలికులకు తెలియజేయడం వలన మొత్తం అందరూ అరాచకంగా నుండి  భౌతిక   మాయ నుండి బయట పడతాము అని  గ్రహించగలరు, లేని పక్షంలో  మమ్ములను  కుల పరంగా విడదీసి చూడడం వలన ఎలాగైనా ఆధిపత్యం లేదా మేము అందరిని ఒక మాటలోకి  తీసుకొని వచ్చిన పరిణామాన్ని పరిగణించకుండా మేము ఎందుకు ఈ దేశం కులం మతం వదిలివేసి శారీరక వ్యత్యాసాలు కూడా వదిలివేసి  మా మనసు మాటే సర్వం అని  గ్రహించండి అని అంటున్నామో చూసుకోకుండా ఎవరిని చూడకుండా, మమ్ములను నిర్లక్ష్యానికి వదిలివేసి ఏవో తప్పులు గా తక్కువగా చూసి అవే తప్పులు తాము చూస్తూ ఆడవారిని బయపెట్టి మోసం చేసి రెచ్చి పోయి , పరువు తీసేసి నట్లు ప్రవర్తించి పరువు పోయిన తరువాత ఇంకా ఎందుకు అనే వికృతాలు పెంచి అరాచకం వైపు వెళ్ళుతున్నారు అని గ్రహించి అప్రమతం చెందండి, మమ్ములను అందరూ కలసి విశాలంగా గ్రహించడం వలన సమస్య పరిష్కారం అవుతుంది, కాలం లో వచ్చిన మార్పు సమకాలికులే  గ్రహించడం మానివేయడం వలన ఇతరులకు చెప్పుకొండా తెలుసుకోకుండా అప్పటికి అప్పుడు మోసాలు సుఖాలు కోసం ఇతరులను భాధపెట్టం అరాచకం అని తెలుసుకోకుండా  డబ్బు కోసం ఆధిపత్యం కోసం లేదా సుఖాలు కోసం మోసాలు పెంచుతున్నారు అని  గ్రహించండి. 


                                   న్యాయ మూర్తులు మమ్ములను ప్రత్యెక బృదం లోకి తీసుకొని కొంతకాలం మేము చెప్పినట్లు వినడం వలన అనగా కాలాతీతం లో అన్ని పరిష్కారములు ఉన్నాయి అని  గ్రహించి అనగా కాలాతీతం చెప్పిన మనసు మాట సనాతనం అయినది అందరికి తల్లి తండ్రి గురువు అయినది అని గ్రహించడం లోనే పాపాలు నసిన్చిపోతాయి అని గ్రహించండి పాపాలు అనగానే ఎవరు నష్ట పోయినల్టు ఉన్నారో వారు పాపాత్ములు అనుకొంటున్నారు, ఎవరు సత్యాన్ని గ్రహించకుండా స్వార్ధంగా బౌతికంగా బలంగా ఉండడానికి  ఇతరులను తప్పు పట్టి బయపెట్టి బ్రతుకుతున్నారో వారే పాపాత్ములు అని  గ్రహించండి, బలహీనం గా ఉన్నవారు వారికీ వారు తేరుకోలేక సయం అడుగుతున్న వారు పాపాలను సరిద్దిడానికి  అటువంటి వారి ద్వార భగవంతుడు ముందుకు ఎందుకు వాక్ రూపం లో వస్తున్నాడో చూడకుండా మోసం చేసుకొని  పై పై జరుగుబాటు పై పై వేలుగు, లేదా తాము  ఎలాగైనా గొప్పగా ఉండాలి అనే పరిస్తితిలో ఎదుటవారి మాటలో ఆలోచనలో గొప్పతనం చూడకపోవడం, మనసు పెట్టి చూపగల గొప్పతనం కాదు అని వారిని కూడా హేళన చేసి అప్పటికి అప్పుడు బ్రతికేలా చేసి తగ్గించి అవమానించడం వలన తాము గొప్పగా కొనసాగగలం అనుకోటున్నారే గాని, తనకు ఏమి బౌతికంగా పెద్ద జీవితం లేకుండా ఎలా, ఇప్పుడు తమ అనుభవిస్తున్న దేహం , సంపద, పదవులు గూర్చి మాట మాత్రంగా సంవత్సరాలకు మునిపే చెప్పినాడు అటువంటి వ్యక్తిని వదిలివేసి కులపరంగా చూస్తూ తప్పుడు మార్గాలలో అధర్మం మార్గాలలో ప్రైవసీ దెబ్బ తీసి తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అనే  పద్దతులలో మోసం చూస్తూ సత్యాన్ని గౌరవించి గ్రహించడం మానివేయడం శాశ్వత పరిష్కారం వచ్చిన తాత్కాలిక హైలైట్ ప్రగతి అనుకోవడం వలన, మేధావులు పండితులు అంటే మాట్లాడకుండా, తాము మేధావి తామే  పండితులు , అన్నీ  తామే చేస్తున్నాము చేయిస్తున్నాము అని తాము తాము డబ్బా కొట్టుకొంటూ  తమ దేహం కాలర్ బోన్ కూడా తమ చేతిలో లేదు అని తెలుసుకోకుండా,  మాట మాత్రంగా సంవత్సరాలకు మునుపే చెప్పడం ఏమిటో చూసుకోకుండా చూడనివ్వకుండా ప్రవర్తించడమే అవివేకం  అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు అని  గ్రహించండి 

ధర్మో రక్షతి రక్షః 

సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువ్లులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నెర్ గారి చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్                                              

No comments:

Post a Comment