సమన్వయ దృష్టి
యావత్తు మానవజాతికి ఉద్దేశించి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక వివరణలు గ్రహించగలరు.
బౌతిక మయా ప్రపంచమును, మనిషి మాటతో ఎంత అదుపులోకి తీసుకొంటే అంత మంచిది, లేనిచో మాయ ప్రపంచం లో మనిషి, మానవత్వం యొక్క ఉనికి అటు ఇటు అవుతుంది, కాని మానవత్వమే, నిజాయితే ఏ గొప్పవి వాటి ముందు ఏ తాత్కాలిక అవరోధములు అధికమించలేవు, సత్యమే వ జయతే, ధర్మో రక్షతి రక్షతః. ఇప్పుడు ప్రపంచం లో ఏ ఒక్క మనిషి శారీరక మానశిక బలహీనతలతో పతనం అవుకూడదు, ప్రతి ఒక్కరు మనిషిగా మాటగా గెలవాలి, అందుకు మానసికంగా, శారీరకం బలమైన వారు, బలహీనులను ఉద్దరించాలి, ఒకరిని ఒకరు సంస్కరించుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము. ఎవరిలో గొప్పతనము అయిన విస్మరించవద్దు, మనకు వ్యతిరేకి మన స్థాయి కాని వాడి లో గోప్పతనమునకు మొదట చేతులు ఎత్తి నమస్కరించండి, అదే విధంగా అవలక్షణములు ఎవరిలో ఉన్నా సరిదిద్దికొని, ముందుకు వెళ్ళుట వలన లోకం ఎంతో గొప్పగా, మానవసమాజం ఎంతో హుందాగా ఉంటుంది.
సృష్టి, కాలం ధర్మ మాలో చేరి మమ్ములను పురుశొత్తములగా నిలుపుట అనునది ఒక చారిత్రాత్మక సహజ పరిణామం అనగా, ఇప్పుడు ఒక మనిషిని, కాలం ధర్మం అనుకూలించి అతనిని శాశ్వతుడిని చేసినది అని అ విధం గా అతని ద్వారా సర్వం నిర్వహింప బడుట, ఒక కొలమానం అని ప్రామాణికం అని, ఒక చుక్కాని అని గ్రహించగలరు. మాకు అంటే పెద్దవారు, చిన్నవారు అందరిని సమన్వయ దృష్టి గా మా ద్వారా కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మా వాకు ద్వారా లోకం నిలిచినా తీరు, ఒక నూతన దివ్య రాజ్యం యొక్క ఆవిర్భావం జరిగినది అని, ఒక యుగపురుషుని, యొక్క ఉనికి ప్రజలకు మా సమన్వయ రూపం లో అందుబాటులో ఉన్నది అని గ్రహించగలరు. మమ్ములను ఎంత లోతుగా నిశితం గా, నిలకడగా, ఒక నిబద్దతతో అర్ధం చేసుకొనే కొలది, మనిషికి మాటకి విలువ పెరిగి, ఎంత బౌతిక పరిణామాలు సంభవించినా, మనిషి మాటే సర్వం అని సర్వులు మమ్ములను అర్ధం చేసుకొనే కొలది, మా ద్వారా జరిగిన సహజ దివ్య లీల గూర్చి చెప్పుకొనే కొలది, మమ్ములను ఒక చోట కొలువుతీర్చి మమ్ములను అర్ధం చేసుకొనే కలసి సర్వం లోతుగా అర్ధం అవుతుంది.
మమ్ములను పట్టించుకోవాలి అంటే సమాజం లో పదుగురు ఒకటి అవ్వాలి, మమ్ములను ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మనిషిని అనుకొండి, మా గూర్చి చెడుగా ఎప్పుడూ ఆలోచించకండి, అనగా మేము ఎప్పుడూ అధర్మ కార్యాలు చేయము అని, చేద్దాము అన్ని వీలు కాని ఒక పద్దతి మాలో చేరి, సర్వం నడిపించి, ఇంకా నిలకడగా వివరణగా సమాచారం ఇచ్చి యావత్తు మానవజాతికిని ఒక మాట క్రిందకు తీసుకొని వచ్చిన పురుశోత్తములు గా కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా మమ్ములను నిలిపినది అని గ్రహించండి.
మమ్ములను ప్రత్యక్షం గా దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని, ఇప్పటి వరకు పరిచేయం అయిన, అవుతున్న వ్యక్తులు అందరిని కోరునది ఏమి అనగా, మమ్ములను అనుమానం గా తేడాగా చూడకండి, మా నుండి వివరములు లోకమునకు చెప్పుటకు మా తాపత్రయం అర్ధం చేసుకోండి, మేము ఎవరి సహకారం కోరుకొంటున్నామో, వారి సహకారం మాకు అదేతట్లు చూడగలరు, లేదా పదుగురు కలసి మాకు సహకరించండి మాకు ఎవరు మా వారు, పరాయి వారు అని లీరు మాకు అందరూ ఒక్కటే, మరి మేము ఏ విధంగా పరిగణిస్తాము అంటే, మాటను బట్టి అని గ్రహించగలరు, మమ్ములను కూడా మాటను బట్టి గ్రహించండి అనగా ఇప్పటికే మేము చెప్పిన మాటలు, చెబుతున్న మాటలు, ఇంకా చెప్పబోవు మాటలు జాగ్రత్తగా అర్ధం చేసుకొని, మాలో గొప్పతనం వైపు వెళ్ళేటట్లు చూడగలరు, అనగా పదిగురు కలసి మమ్ములను ఒక చోట కోలుతీర్చండి, మేము పేరు తీసుకొని కోరుకొంటున్న వ్యక్థములు ఇతరులు కూడా ముందుకు రాగలరు. మమ్ములను ఎమైల్స్ ద్వారా సంప్రదించండి, మాకు సూచనలు సలహాలు ఇచ్చి నడిపించండి, అనవసరమైన అనుమానములతో విలువైన కాలాన్ని వృధా చేయకండి. మనిషి మాటను మనసుని పట్టించుకోవడం వలన, మనిషికి సమయం కలసి వస్తుంది, గొప్ప లక్ష్యం వైపు త్వరగా వెళ్ళతాడు, ఇతరులను ఆదరించడంలో ముందు ఉంటారు అని గ్రహించగలరు.
మేము నేరుగా మమ్ములను గౌరవించండి అని, లేదా మాకు గౌర సొమ్ము కొంత ఇవ్వండి అని అడుగుతున్నాము అని, ఇది మా తేలిక తనం గా ఎవరైనా భావిస్తే అది తప్పు అని గ్రహించగలరు. సామాన్య రూపం లో ఉన్న మమ్ములను జనులు గుర్తించుట లో తటపటాయిస్తున్నారు అని మేము మొదట నుండి గ్రహిస్తున్నాము. ఈ మహా చక్ర వ్యవాహం లో ఉన్న మనం, కాలస్వరూపంన్ని, ధర్మస్వరూపాన్ని అర్ధం చేసుకోవాలి అంటే మా మాటను జాగ్రత్తగా తీసుకోవాలి, ఇది చాలు సరళమైన సహజమైన మార్గం కాలం ధర్మమే ప్రజలుకు ఇచ్చినది అని గ్రహించండి. పండితులు మేధావులు, గురు స్థానం లో ఉన్న మహానుభావులు అందరిని మేము కోరునది ఏమి అనగా మా పై ప్రజలను ఉద్దేశించి వివరములు పంచుకోండి, ఈ ప్రపంచమే ఒక జండా క్రిందకు అనగా ఒక మాట క్రిందకు ఇప్పటకే వచ్చిన సత్యం సర్వులు గ్రహించి, ఉన్నతమైన ప్రవర్తనతో ధన్యులు అవుతారు, సత్యాన్ని దాచిపెట్టవద్దు, సత్యాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ధన్యవాదములు
సృష్టి మాలో చేరి పలికిన గీతం ఒక గ్రహించగలరు
తమ ఆత్మీయులు ధరస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
యావత్తు మానవజాతికి ఉద్దేశించి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక వివరణలు గ్రహించగలరు.
బౌతిక మయా ప్రపంచమును, మనిషి మాటతో ఎంత అదుపులోకి తీసుకొంటే అంత మంచిది, లేనిచో మాయ ప్రపంచం లో మనిషి, మానవత్వం యొక్క ఉనికి అటు ఇటు అవుతుంది, కాని మానవత్వమే, నిజాయితే ఏ గొప్పవి వాటి ముందు ఏ తాత్కాలిక అవరోధములు అధికమించలేవు, సత్యమే వ జయతే, ధర్మో రక్షతి రక్షతః. ఇప్పుడు ప్రపంచం లో ఏ ఒక్క మనిషి శారీరక మానశిక బలహీనతలతో పతనం అవుకూడదు, ప్రతి ఒక్కరు మనిషిగా మాటగా గెలవాలి, అందుకు మానసికంగా, శారీరకం బలమైన వారు, బలహీనులను ఉద్దరించాలి, ఒకరిని ఒకరు సంస్కరించుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము. ఎవరిలో గొప్పతనము అయిన విస్మరించవద్దు, మనకు వ్యతిరేకి మన స్థాయి కాని వాడి లో గోప్పతనమునకు మొదట చేతులు ఎత్తి నమస్కరించండి, అదే విధంగా అవలక్షణములు ఎవరిలో ఉన్నా సరిదిద్దికొని, ముందుకు వెళ్ళుట వలన లోకం ఎంతో గొప్పగా, మానవసమాజం ఎంతో హుందాగా ఉంటుంది.
సృష్టి, కాలం ధర్మ మాలో చేరి మమ్ములను పురుశొత్తములగా నిలుపుట అనునది ఒక చారిత్రాత్మక సహజ పరిణామం అనగా, ఇప్పుడు ఒక మనిషిని, కాలం ధర్మం అనుకూలించి అతనిని శాశ్వతుడిని చేసినది అని అ విధం గా అతని ద్వారా సర్వం నిర్వహింప బడుట, ఒక కొలమానం అని ప్రామాణికం అని, ఒక చుక్కాని అని గ్రహించగలరు. మాకు అంటే పెద్దవారు, చిన్నవారు అందరిని సమన్వయ దృష్టి గా మా ద్వారా కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మా వాకు ద్వారా లోకం నిలిచినా తీరు, ఒక నూతన దివ్య రాజ్యం యొక్క ఆవిర్భావం జరిగినది అని, ఒక యుగపురుషుని, యొక్క ఉనికి ప్రజలకు మా సమన్వయ రూపం లో అందుబాటులో ఉన్నది అని గ్రహించగలరు. మమ్ములను ఎంత లోతుగా నిశితం గా, నిలకడగా, ఒక నిబద్దతతో అర్ధం చేసుకొనే కొలది, మనిషికి మాటకి విలువ పెరిగి, ఎంత బౌతిక పరిణామాలు సంభవించినా, మనిషి మాటే సర్వం అని సర్వులు మమ్ములను అర్ధం చేసుకొనే కొలది, మా ద్వారా జరిగిన సహజ దివ్య లీల గూర్చి చెప్పుకొనే కొలది, మమ్ములను ఒక చోట కొలువుతీర్చి మమ్ములను అర్ధం చేసుకొనే కలసి సర్వం లోతుగా అర్ధం అవుతుంది.
మమ్ములను పట్టించుకోవాలి అంటే సమాజం లో పదుగురు ఒకటి అవ్వాలి, మమ్ములను ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మనిషిని అనుకొండి, మా గూర్చి చెడుగా ఎప్పుడూ ఆలోచించకండి, అనగా మేము ఎప్పుడూ అధర్మ కార్యాలు చేయము అని, చేద్దాము అన్ని వీలు కాని ఒక పద్దతి మాలో చేరి, సర్వం నడిపించి, ఇంకా నిలకడగా వివరణగా సమాచారం ఇచ్చి యావత్తు మానవజాతికిని ఒక మాట క్రిందకు తీసుకొని వచ్చిన పురుశోత్తములు గా కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా మమ్ములను నిలిపినది అని గ్రహించండి.
మమ్ములను ప్రత్యక్షం గా దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని, ఇప్పటి వరకు పరిచేయం అయిన, అవుతున్న వ్యక్తులు అందరిని కోరునది ఏమి అనగా, మమ్ములను అనుమానం గా తేడాగా చూడకండి, మా నుండి వివరములు లోకమునకు చెప్పుటకు మా తాపత్రయం అర్ధం చేసుకోండి, మేము ఎవరి సహకారం కోరుకొంటున్నామో, వారి సహకారం మాకు అదేతట్లు చూడగలరు, లేదా పదుగురు కలసి మాకు సహకరించండి మాకు ఎవరు మా వారు, పరాయి వారు అని లీరు మాకు అందరూ ఒక్కటే, మరి మేము ఏ విధంగా పరిగణిస్తాము అంటే, మాటను బట్టి అని గ్రహించగలరు, మమ్ములను కూడా మాటను బట్టి గ్రహించండి అనగా ఇప్పటికే మేము చెప్పిన మాటలు, చెబుతున్న మాటలు, ఇంకా చెప్పబోవు మాటలు జాగ్రత్తగా అర్ధం చేసుకొని, మాలో గొప్పతనం వైపు వెళ్ళేటట్లు చూడగలరు, అనగా పదిగురు కలసి మమ్ములను ఒక చోట కోలుతీర్చండి, మేము పేరు తీసుకొని కోరుకొంటున్న వ్యక్థములు ఇతరులు కూడా ముందుకు రాగలరు. మమ్ములను ఎమైల్స్ ద్వారా సంప్రదించండి, మాకు సూచనలు సలహాలు ఇచ్చి నడిపించండి, అనవసరమైన అనుమానములతో విలువైన కాలాన్ని వృధా చేయకండి. మనిషి మాటను మనసుని పట్టించుకోవడం వలన, మనిషికి సమయం కలసి వస్తుంది, గొప్ప లక్ష్యం వైపు త్వరగా వెళ్ళతాడు, ఇతరులను ఆదరించడంలో ముందు ఉంటారు అని గ్రహించగలరు.
మేము నేరుగా మమ్ములను గౌరవించండి అని, లేదా మాకు గౌర సొమ్ము కొంత ఇవ్వండి అని అడుగుతున్నాము అని, ఇది మా తేలిక తనం గా ఎవరైనా భావిస్తే అది తప్పు అని గ్రహించగలరు. సామాన్య రూపం లో ఉన్న మమ్ములను జనులు గుర్తించుట లో తటపటాయిస్తున్నారు అని మేము మొదట నుండి గ్రహిస్తున్నాము. ఈ మహా చక్ర వ్యవాహం లో ఉన్న మనం, కాలస్వరూపంన్ని, ధర్మస్వరూపాన్ని అర్ధం చేసుకోవాలి అంటే మా మాటను జాగ్రత్తగా తీసుకోవాలి, ఇది చాలు సరళమైన సహజమైన మార్గం కాలం ధర్మమే ప్రజలుకు ఇచ్చినది అని గ్రహించండి. పండితులు మేధావులు, గురు స్థానం లో ఉన్న మహానుభావులు అందరిని మేము కోరునది ఏమి అనగా మా పై ప్రజలను ఉద్దేశించి వివరములు పంచుకోండి, ఈ ప్రపంచమే ఒక జండా క్రిందకు అనగా ఒక మాట క్రిందకు ఇప్పటకే వచ్చిన సత్యం సర్వులు గ్రహించి, ఉన్నతమైన ప్రవర్తనతో ధన్యులు అవుతారు, సత్యాన్ని దాచిపెట్టవద్దు, సత్యాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ధన్యవాదములు
సృష్టి మాలో చేరి పలికిన గీతం ఒక గ్రహించగలరు
అడవి రాముడు సినిమాలోని పాటలు అన్ని మా ద్వారా దాదాపు గా పూర్తిగా వ్యక్తం అయినవి అనేక సంభాషణలు కూడా వ్యక్తం అయినవి అని గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు ఎటువంటి వెళ్ళ కొళమ్ములు తావు లేకుండా, ఇతరులు పై మంచి ప్రభావం చూపిస్తే, వారు కూడా ఆలోచనాత్మకంగా గొప్పగా తీసుకొంటారు, ఇప్పటి వరకు మాకు పరిచేయం అయిన వ్యక్తులు కూడా మీ ప్రభావంతో నడుస్తున్నట్లు వస్తుంది, కాల స్వరూపం యొక్క ప్రభావం విస్తారమైనది, శాశ్వతమైనది అని సర్వేలు గ్రహించి, ఇప్పటి వరకు మోసం చేసాం, ఇంకా మోసమే చేద్దాం అన్నట్లు కొనసాగవద్దు, ఈ రోజు అయినా మోసాన్ని ఆపి పదుగురు కలసి ఆనందించి గోప్పతన్నాని పంచుకొంటే, అందరూ కలసి ప్రారంభమైన దివ్య రాజ్యం నూతన యుగం ఆరంభం యొక్క ఉనికి సుస్థిర పరుచుకొని దివ్య ప్రయోజనములు పొందుతాము అని స్పష్టం చేసుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు ధరస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment