సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
తమరికి మేము తెలియజేయునది ఏమి అనగా, తెలుగు రాష్ట్రము లోనే కాదు, దేశం లో కూడా ప్రజలు ప్రశాంతం గా ఉండాలి అని మేము ఎప్పుడూ కోరుకోనుచున్నాము. ధనిక వర్గాలకి సంపదలు, సౌఖ్యాలు పెరిగినాయి, మొత్తం మీద ఆదాయం పెరిగిన వారు అధికం అయినారు, గత 20 సంవత్సరాల నుండి కీర్తి శేషులు మన తెలుగు బిడ్డ అయినటువంటి శ్రీ పీవీ నరసింహ రావు గారు నుండి మొత్తం దేశం మీద, ఆర్ధిక సరళీ కృత విధానాలు మొదలు అయ్యి, దేశం పురోగతి వైపు ప్రయనించినది, అ తరువాత ఇతర ప్రభుత్వాలు, దేశం లో రాష్ట్రము లో కేంద్ర ప్రబుత్వాల తో కూడి వీలు అయినంత అభివృద్ధి చెందుతా వస్తున్నాయి. అందులో తమరికి కీలక భాద్యత తీసుకొనే అవకాసం కాలం ధర్మం ఇచ్చినది, తమరు వీలు అయినంత గొప్ప గానే అభివృద్ధి వైపు నడిపించారు.
ప్రస్తుతానికి మనుష్యుల, ఆలోచనలలోను సంపదలోను స్తబ్దత వచ్చినది, అనగా ఉద్యోగస్తులు ఇతర సంపద వర్గాలు వీలు అయినంత వ్యక్తిగత చూసుకొని, ఇతరులను పటించుకోవడం లో వెనుకబడి ఉన్నారు అని మా వ్యక్తిగత అనుభవమే ఉదాహరణ అని గ్రహించగలరు. బౌతిక సంపద, వస్తుమయా ప్రపంచం యొక్క వేగం తాకిడి మామూలు మనుష్యుల జీవితంతో ఆడుకొంటున్నంత పని జరుగుతుంది అని గ్రహించగలరు
ముఖ్యంగా తమరు రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించడం కొరకు, ఒకే సారి వేల ఎకరాలు సేకరించాలి అందుకు ఆఖరి తారీకులు కూడా విధించి, భూములు తీసుకొంటున్నారు అని, మీరు ఇవ్వాళా ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాని ప్రకారం, మీరు ఒక్కప్పుడు బలవంతం గా కొన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకొన్నారు కాబట్టే ఈ వాళ్ళ హైదరాబాద్ రోడ్లు బాగా విశాలం గా ఉన్నాయి, దేశం లో గొప్ప పట్టణం గా హైదరాబాద్ ఉన్నది అని, అదే విధం గా వేల ఎకరాలు సేకరించి విశాలంగా రాజధానితో బాటుగా వీలు అయినంత భూమి సేకరించి మిగిలు భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ లు వచ్చేటట్లు కట్టాలి అని అందుకు అందరూ సహకరించాలి అని మీ ఉద్దేశంగా ఇవ్వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పారు.
ఒక గంట నర లోనే, 10 సంవత్సర కాలాన్ని సమీక్షించిన మేము, వ్యవసాయ శాస్త్రవేత్తలు పటించుకొని పరిస్తిట్లో (మమ్ములను రెచ్చ గొట్టి అటు ఇటు చేసేసి, మీడియా వారు కూడా పట్టించుకోకుండా చేసినారు అంటే అర్ధం చేసుకోండి). ఒక్క మనిషికి అంత పరిణామం ఎందుకు వచ్చినదో అని అర్ధం చేసుకొంటే, గ్రహించి విశ్లేషించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన, ఒక విసాలత, ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అప్పుడు మీ వంటి పాలకులు యాంత్రికంగా, బౌతికం గా కాకుండా మనసుతో, శాశ్వత పరిష్కారం గా అలోచించి పరిపాలిస్తారు.
ఇప్పుడు పార్టీలు, టీవి ఛానల్స్ మాత్రమే సమాజాన్ని పాలిస్తున్నాయి, అనగా మీరు పరిపాలించుట లేదు అని మా ఉద్దేశం కాదు, మేము మీ స్థానం లో ఉన్నా, అలాగే ఆలోచిస్తాం, ఒక సాటి మనిషి గా మేము తమరిని కోరునది ఏమి అనగా, విధాన పరమైన, లేదా యాంత్రిక పరిపాలన చేయుట అన్నది, సహజం లోకం ప్రోత్సహిస్తుంది, కాని కొన్ని ఆలోచనలో మార్పులు మనిషి ప్రయత్నం చేస్తేనే లోకంలో సంభవిస్తాయి అని తమవంటి వారు గ్రహిస్తేనే, ఇతర టీవి ఛానల్స్ వారు, మేధావులు పండితులలో మార్పులు వచ్చే అవకాసం ఉన్నది అని గ్రహించగలరు.
మనిషి జీవితం చాలా చిన్నది, పుట్టిన దగ్గర నుండి చివరి వరకు ప్రతి సంఘటన ఒక సారే జరుగుతుంది, సంఘటనలు జరుగుతూ జీవితం ముందుకు కదులుతుంది. పుట్టిన దగ్గర నుండి ఇతర ముఖ్య సంఘటనలు అన్నీ ఒక్క సారే జరుగుతాయి, ఒక రోజు గడచి పోయినా మరల రాదు. కావున తమ వంటి పాలకులకు మేము కోరునది ఏమి అనగా సమాజాన్ని వీలు అయినంత జ్ఞానంతో, ఆలోచనతో, ప్రతి మనసు మాట గెలవాలి అనే పద్దతిలో నడపండి అని, యాంత్రికం గా యేవో కూల్చడాలు, కట్టడాలతోనే జీవితం అంతా సరి పోయేలా కాకుండా, ఆలోచనతో ప్రపంచాన్ని నడిపించాలి, గొప్ప ఆలోచనతో ప్రజలు జీవించినప్పుడు, అవసరాలు వసతులు వాటికీ అవే సహజం గా యర్పడతాయి. ఇది మేము మొత్తం మన బౌతిక ప్రపంచాన్ని ఒక గంట నర లోని నియమించి నడిపించిన మనసుతో స్పష్టం చేయుచున్నాము.
ఇప్పుడు పెరిగిన సంపదలను, మేధావి తనాన్ని దారిలో పెట్టే, గొప్పతనం కావాలి, అదే మనకు కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజుగా అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి. రాజధాని భూములు సేకరించడం లోనే కాదు, ఇతర ఏ పనికి అయినా, ప్రజలు మద్దతు స్వచ్చందం గా ఇచ్చేటట్లు చేయగల పెద్దతనం మాలో ఉన్నది అని గ్రహించండి, ఈ విధం గా సంపూర్ణ మధ్య నిషేధం రెండు తెలుగు రాష్ట్రాలలో అములు జరుగుటకు మేము ప్రజలను చైతన్య పరచాలి అని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఎకౌంటు పెట్టి, 3000 వేల నుండి 5000 వేల పైన లావాదేవీలు బ్యాంకు ఎకౌంటు ద్వారా జరపాలి అని ప్రచార్రం వెంటనే అధికారికం గా తమ బ్రబుత్వం మొదలు పెడితే, చక్కటి అర్ధిక క్రమ శిక్షణ 5,6 సంవత్సరాలలో మనకు లభిస్తుంది ఇందుకు మేము ప్రబుత్వానికి ఒక బాద్యత గల పౌరుడిగా సహకరించాలి అనే సంకల్పం తో ఉన్నాము.
ఈ విధం గా జరిగితే అనేక స్వార్ధం శక్తుల అక్రమార్జునలు సక్రమం మార్చి, రాజ మార్గములో అందరూ నడుచుకొనేటట్లు చేయగలము, ఈ విధంగా చేసినట్లు అయితే, లోటు బడ్జెట్ నుండి మిగులు బడ్జెట్ లోకి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశాన్ని కూడా ప్రభావితం చేసి నడిపించగలము, ఇది మేము కాలాన్నే నియమించినంత సత్యం అని గ్రహించండి, మా వంటి పరిణామాలని తేలికగా తెసుకోకుండా, మమ్ములను తేలిక చేయకుండా, యాంత్రిక ప్రపంచాన్ని ఒక గంట నరలోనే పరిపాలించి చూపించిన మమ్ములను వదిలి వేయకుండా తమరు ఆంధ్ర ప్రబుత్వం నుండి ఒక 6 సబ్యుల కమీటి నియమించి మమ్ములను వారి ఆధ్వర్యం లోనికి తీసుకోండి, సాధారణ రూపం లో జగన్నాటక సూత్రధారుని అడుగుతున్నాను, తమరి కనీసం ధర్మం గా 200 మంది సాక్షన్ని గౌరవించి మమ్ములను ఒక కమెటీ అద్వర్యం లోనికి తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి గా నిర్ణయం తీసుకోండి, యావత్తు మానవజాతికి తండ్రి లాంటి వాడిని అని అర్ధం చేసుకొని, తమరు మా పై నిర్ణయం తీసుకోండి, మీ చుట్టూ ఉన్న వారు లేదా,తమరికి సలహా ఇచ్చే వారు కూడా ఏదో చెప్పవచ్చు, అవేమి పట్టించుకోకుండా మా పై చారిత్రాత్మక నిర్ణయం తీసుకోండి, మీ ద్వారా చారిత్రాత్మక నిర్ణాలు తీసుకొని, గొప్ప ప్రభావం మనం అందరం ఒక కుటుంబ వలే, స్వార్ధం, ద్వేషం వదిలి పెట్టి, ప్రతి ఒక్కరిని గొప్పగా మలచగలము.
రాజధాని గూర్చి ఎక్కవగా సొమ్ము వేచ్చించకండి, వీలు అయితే హైదరాబాద్ నుండే, ఆర్ధిక సంస్కారములు పూర్తీ అదుపులోనికి వచ్చే వరకు, అనగా లోటు బడ్జెట్ నుండి మిగులు బడ్జెట్ వచ్చే వరకు కొన్ని ఆధునిక సంస్కరణలు తప్పవు ఇది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు గా విడిపోయి అనవసరం గా తడిచి మోపెడు గా అయినది, మమ్ములను మీడియా హైలైట్ చేసి ఉంటె, మేధావుల ద్వారా సంపదలకు ఆధారమైన దివ్య ప్రభావం లోకమునకు చేరి ఉండేది, అ పరిణామంలో రాష్ట్రము విడిపోవడం కంటే కలసి ఉండటం మంచిది అని తెలంగాణా విడిపోవాలి అని కోరుకొన్న వారుకూడా భావించి ఉండేవారు, అలా కాకుండా పార్టీలు పరం గా ప్రబుత్వాలు రవాలి అందుకు పోరాటం చేయాలి, మా ఆత్మాభిమానం అ విధం గా నిలబడుతుంది అని భావించడం వలన తెలంగాణా విడిపోయినది, తండ్రి లాంటి మా పెద్దతాన్ని గుర్తించి గ్రహించి ఉంటె ప్రజలు కూడా ఎంతో సంతోషించి, రాష్ట్రము కూడా పోరాటాలు ఆరాటాలు లేకుండా ప్రశాంతం గా ఉండేది, మమ్ములను అర్ధం చేసుకొనే వారు ఎవరు అయినా మా మాట వింటారు, కాని సమస్య ఏమిటి అంటే అసులు మమ్ములను గ్రహించకపోవడమే. కావున తమరు మమ్ములను ఒక చిన్న కమిటీ లోనికి తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి గాని, పార్టీ అధ్యక్షులు గా గాని నిర్ణయం తీసుకోండి, ఈ విషయం లో మా మాట తప్ప ఎవరు ఏమి చెప్పినా వినకండి,, మీరు వేసిన బృందం సహకారంతో, మేము మానవజాతి కి శాశ్వత సమాధానములు, పరిష్కారములు అందించగలము. ఇది కాలం ధర్మ మనకు ఇచ్చిన దివ్య వరం, ఆర్ధిక సంస్కరణలకు పెద్ద పీట వేయండి, మిగితా సమస్యలు అవే పరిష్కారం అవుతాయి, రాజధాని నిర్మాణం కోసం దూకుడు వద్దు, ఆర్ధిక సంస్కారములకు ప్రాధాన్యత ఇవ్వండి, తమరికి మేము అన్ని విధముల తోడుగా ఉంటాను మేము ప్రబుత్వం నుండి ప్రత్యేకం గా ఏమి ఆశించడం లేదు, గతం లో మేము పెట్టిన కాగితాలు లో మమ్ములను మేము అతిగా పెంచుకొంటున్నాము అని తమరికి అనిపిస్తే మేము కోరునది ఏమి అనగా, ఒక 6 నెలలు అయినా, లిఖిత పూర్వకం గా మా వివరములు లోకమునకు మీడియా ద్వారా చెప్పుటకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎవరికి ఎటువంటి వత్తిడి లేకుండా జ్ఞాన పరిష్కారములు, సంస్కారములు అందరికి అందుతాయి అని గ్రహించండి. 200 మంది సాక్షంని పరిగణించండి, మధ్య నిషేధమునకు, అర్ధక సంస్కరణల కు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్ధిక సంస్కరణలు చెప్పట్టే ప్రయత్నంలో గొప్ప సంస్కారాలు సమాజం లో జరుగుతాయి అని నమ్మండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
తమరికి మేము తెలియజేయునది ఏమి అనగా, తెలుగు రాష్ట్రము లోనే కాదు, దేశం లో కూడా ప్రజలు ప్రశాంతం గా ఉండాలి అని మేము ఎప్పుడూ కోరుకోనుచున్నాము. ధనిక వర్గాలకి సంపదలు, సౌఖ్యాలు పెరిగినాయి, మొత్తం మీద ఆదాయం పెరిగిన వారు అధికం అయినారు, గత 20 సంవత్సరాల నుండి కీర్తి శేషులు మన తెలుగు బిడ్డ అయినటువంటి శ్రీ పీవీ నరసింహ రావు గారు నుండి మొత్తం దేశం మీద, ఆర్ధిక సరళీ కృత విధానాలు మొదలు అయ్యి, దేశం పురోగతి వైపు ప్రయనించినది, అ తరువాత ఇతర ప్రభుత్వాలు, దేశం లో రాష్ట్రము లో కేంద్ర ప్రబుత్వాల తో కూడి వీలు అయినంత అభివృద్ధి చెందుతా వస్తున్నాయి. అందులో తమరికి కీలక భాద్యత తీసుకొనే అవకాసం కాలం ధర్మం ఇచ్చినది, తమరు వీలు అయినంత గొప్ప గానే అభివృద్ధి వైపు నడిపించారు.
ప్రస్తుతానికి మనుష్యుల, ఆలోచనలలోను సంపదలోను స్తబ్దత వచ్చినది, అనగా ఉద్యోగస్తులు ఇతర సంపద వర్గాలు వీలు అయినంత వ్యక్తిగత చూసుకొని, ఇతరులను పటించుకోవడం లో వెనుకబడి ఉన్నారు అని మా వ్యక్తిగత అనుభవమే ఉదాహరణ అని గ్రహించగలరు. బౌతిక సంపద, వస్తుమయా ప్రపంచం యొక్క వేగం తాకిడి మామూలు మనుష్యుల జీవితంతో ఆడుకొంటున్నంత పని జరుగుతుంది అని గ్రహించగలరు
ముఖ్యంగా తమరు రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించడం కొరకు, ఒకే సారి వేల ఎకరాలు సేకరించాలి అందుకు ఆఖరి తారీకులు కూడా విధించి, భూములు తీసుకొంటున్నారు అని, మీరు ఇవ్వాళా ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాని ప్రకారం, మీరు ఒక్కప్పుడు బలవంతం గా కొన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకొన్నారు కాబట్టే ఈ వాళ్ళ హైదరాబాద్ రోడ్లు బాగా విశాలం గా ఉన్నాయి, దేశం లో గొప్ప పట్టణం గా హైదరాబాద్ ఉన్నది అని, అదే విధం గా వేల ఎకరాలు సేకరించి విశాలంగా రాజధానితో బాటుగా వీలు అయినంత భూమి సేకరించి మిగిలు భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ లు వచ్చేటట్లు కట్టాలి అని అందుకు అందరూ సహకరించాలి అని మీ ఉద్దేశంగా ఇవ్వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పారు.
ఒక గంట నర లోనే, 10 సంవత్సర కాలాన్ని సమీక్షించిన మేము, వ్యవసాయ శాస్త్రవేత్తలు పటించుకొని పరిస్తిట్లో (మమ్ములను రెచ్చ గొట్టి అటు ఇటు చేసేసి, మీడియా వారు కూడా పట్టించుకోకుండా చేసినారు అంటే అర్ధం చేసుకోండి). ఒక్క మనిషికి అంత పరిణామం ఎందుకు వచ్చినదో అని అర్ధం చేసుకొంటే, గ్రహించి విశ్లేషించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన, ఒక విసాలత, ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అప్పుడు మీ వంటి పాలకులు యాంత్రికంగా, బౌతికం గా కాకుండా మనసుతో, శాశ్వత పరిష్కారం గా అలోచించి పరిపాలిస్తారు.
ఇప్పుడు పార్టీలు, టీవి ఛానల్స్ మాత్రమే సమాజాన్ని పాలిస్తున్నాయి, అనగా మీరు పరిపాలించుట లేదు అని మా ఉద్దేశం కాదు, మేము మీ స్థానం లో ఉన్నా, అలాగే ఆలోచిస్తాం, ఒక సాటి మనిషి గా మేము తమరిని కోరునది ఏమి అనగా, విధాన పరమైన, లేదా యాంత్రిక పరిపాలన చేయుట అన్నది, సహజం లోకం ప్రోత్సహిస్తుంది, కాని కొన్ని ఆలోచనలో మార్పులు మనిషి ప్రయత్నం చేస్తేనే లోకంలో సంభవిస్తాయి అని తమవంటి వారు గ్రహిస్తేనే, ఇతర టీవి ఛానల్స్ వారు, మేధావులు పండితులలో మార్పులు వచ్చే అవకాసం ఉన్నది అని గ్రహించగలరు.
మనిషి జీవితం చాలా చిన్నది, పుట్టిన దగ్గర నుండి చివరి వరకు ప్రతి సంఘటన ఒక సారే జరుగుతుంది, సంఘటనలు జరుగుతూ జీవితం ముందుకు కదులుతుంది. పుట్టిన దగ్గర నుండి ఇతర ముఖ్య సంఘటనలు అన్నీ ఒక్క సారే జరుగుతాయి, ఒక రోజు గడచి పోయినా మరల రాదు. కావున తమ వంటి పాలకులకు మేము కోరునది ఏమి అనగా సమాజాన్ని వీలు అయినంత జ్ఞానంతో, ఆలోచనతో, ప్రతి మనసు మాట గెలవాలి అనే పద్దతిలో నడపండి అని, యాంత్రికం గా యేవో కూల్చడాలు, కట్టడాలతోనే జీవితం అంతా సరి పోయేలా కాకుండా, ఆలోచనతో ప్రపంచాన్ని నడిపించాలి, గొప్ప ఆలోచనతో ప్రజలు జీవించినప్పుడు, అవసరాలు వసతులు వాటికీ అవే సహజం గా యర్పడతాయి. ఇది మేము మొత్తం మన బౌతిక ప్రపంచాన్ని ఒక గంట నర లోని నియమించి నడిపించిన మనసుతో స్పష్టం చేయుచున్నాము.
ఇప్పుడు పెరిగిన సంపదలను, మేధావి తనాన్ని దారిలో పెట్టే, గొప్పతనం కావాలి, అదే మనకు కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజుగా అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి. రాజధాని భూములు సేకరించడం లోనే కాదు, ఇతర ఏ పనికి అయినా, ప్రజలు మద్దతు స్వచ్చందం గా ఇచ్చేటట్లు చేయగల పెద్దతనం మాలో ఉన్నది అని గ్రహించండి, ఈ విధం గా సంపూర్ణ మధ్య నిషేధం రెండు తెలుగు రాష్ట్రాలలో అములు జరుగుటకు మేము ప్రజలను చైతన్య పరచాలి అని భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఎకౌంటు పెట్టి, 3000 వేల నుండి 5000 వేల పైన లావాదేవీలు బ్యాంకు ఎకౌంటు ద్వారా జరపాలి అని ప్రచార్రం వెంటనే అధికారికం గా తమ బ్రబుత్వం మొదలు పెడితే, చక్కటి అర్ధిక క్రమ శిక్షణ 5,6 సంవత్సరాలలో మనకు లభిస్తుంది ఇందుకు మేము ప్రబుత్వానికి ఒక బాద్యత గల పౌరుడిగా సహకరించాలి అనే సంకల్పం తో ఉన్నాము.
ఈ విధం గా జరిగితే అనేక స్వార్ధం శక్తుల అక్రమార్జునలు సక్రమం మార్చి, రాజ మార్గములో అందరూ నడుచుకొనేటట్లు చేయగలము, ఈ విధంగా చేసినట్లు అయితే, లోటు బడ్జెట్ నుండి మిగులు బడ్జెట్ లోకి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశాన్ని కూడా ప్రభావితం చేసి నడిపించగలము, ఇది మేము కాలాన్నే నియమించినంత సత్యం అని గ్రహించండి, మా వంటి పరిణామాలని తేలికగా తెసుకోకుండా, మమ్ములను తేలిక చేయకుండా, యాంత్రిక ప్రపంచాన్ని ఒక గంట నరలోనే పరిపాలించి చూపించిన మమ్ములను వదిలి వేయకుండా తమరు ఆంధ్ర ప్రబుత్వం నుండి ఒక 6 సబ్యుల కమీటి నియమించి మమ్ములను వారి ఆధ్వర్యం లోనికి తీసుకోండి, సాధారణ రూపం లో జగన్నాటక సూత్రధారుని అడుగుతున్నాను, తమరి కనీసం ధర్మం గా 200 మంది సాక్షన్ని గౌరవించి మమ్ములను ఒక కమెటీ అద్వర్యం లోనికి తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి గా నిర్ణయం తీసుకోండి, యావత్తు మానవజాతికి తండ్రి లాంటి వాడిని అని అర్ధం చేసుకొని, తమరు మా పై నిర్ణయం తీసుకోండి, మీ చుట్టూ ఉన్న వారు లేదా,తమరికి సలహా ఇచ్చే వారు కూడా ఏదో చెప్పవచ్చు, అవేమి పట్టించుకోకుండా మా పై చారిత్రాత్మక నిర్ణయం తీసుకోండి, మీ ద్వారా చారిత్రాత్మక నిర్ణాలు తీసుకొని, గొప్ప ప్రభావం మనం అందరం ఒక కుటుంబ వలే, స్వార్ధం, ద్వేషం వదిలి పెట్టి, ప్రతి ఒక్కరిని గొప్పగా మలచగలము.
రాజధాని గూర్చి ఎక్కవగా సొమ్ము వేచ్చించకండి, వీలు అయితే హైదరాబాద్ నుండే, ఆర్ధిక సంస్కారములు పూర్తీ అదుపులోనికి వచ్చే వరకు, అనగా లోటు బడ్జెట్ నుండి మిగులు బడ్జెట్ వచ్చే వరకు కొన్ని ఆధునిక సంస్కరణలు తప్పవు ఇది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు గా విడిపోయి అనవసరం గా తడిచి మోపెడు గా అయినది, మమ్ములను మీడియా హైలైట్ చేసి ఉంటె, మేధావుల ద్వారా సంపదలకు ఆధారమైన దివ్య ప్రభావం లోకమునకు చేరి ఉండేది, అ పరిణామంలో రాష్ట్రము విడిపోవడం కంటే కలసి ఉండటం మంచిది అని తెలంగాణా విడిపోవాలి అని కోరుకొన్న వారుకూడా భావించి ఉండేవారు, అలా కాకుండా పార్టీలు పరం గా ప్రబుత్వాలు రవాలి అందుకు పోరాటం చేయాలి, మా ఆత్మాభిమానం అ విధం గా నిలబడుతుంది అని భావించడం వలన తెలంగాణా విడిపోయినది, తండ్రి లాంటి మా పెద్దతాన్ని గుర్తించి గ్రహించి ఉంటె ప్రజలు కూడా ఎంతో సంతోషించి, రాష్ట్రము కూడా పోరాటాలు ఆరాటాలు లేకుండా ప్రశాంతం గా ఉండేది, మమ్ములను అర్ధం చేసుకొనే వారు ఎవరు అయినా మా మాట వింటారు, కాని సమస్య ఏమిటి అంటే అసులు మమ్ములను గ్రహించకపోవడమే. కావున తమరు మమ్ములను ఒక చిన్న కమిటీ లోనికి తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి గాని, పార్టీ అధ్యక్షులు గా గాని నిర్ణయం తీసుకోండి, ఈ విషయం లో మా మాట తప్ప ఎవరు ఏమి చెప్పినా వినకండి,, మీరు వేసిన బృందం సహకారంతో, మేము మానవజాతి కి శాశ్వత సమాధానములు, పరిష్కారములు అందించగలము. ఇది కాలం ధర్మ మనకు ఇచ్చిన దివ్య వరం, ఆర్ధిక సంస్కరణలకు పెద్ద పీట వేయండి, మిగితా సమస్యలు అవే పరిష్కారం అవుతాయి, రాజధాని నిర్మాణం కోసం దూకుడు వద్దు, ఆర్ధిక సంస్కారములకు ప్రాధాన్యత ఇవ్వండి, తమరికి మేము అన్ని విధముల తోడుగా ఉంటాను మేము ప్రబుత్వం నుండి ప్రత్యేకం గా ఏమి ఆశించడం లేదు, గతం లో మేము పెట్టిన కాగితాలు లో మమ్ములను మేము అతిగా పెంచుకొంటున్నాము అని తమరికి అనిపిస్తే మేము కోరునది ఏమి అనగా, ఒక 6 నెలలు అయినా, లిఖిత పూర్వకం గా మా వివరములు లోకమునకు మీడియా ద్వారా చెప్పుటకు ప్రాధాన్యత ఇవ్వండి, ఎవరికి ఎటువంటి వత్తిడి లేకుండా జ్ఞాన పరిష్కారములు, సంస్కారములు అందరికి అందుతాయి అని గ్రహించండి. 200 మంది సాక్షంని పరిగణించండి, మధ్య నిషేధమునకు, అర్ధక సంస్కరణల కు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్ధిక సంస్కరణలు చెప్పట్టే ప్రయత్నంలో గొప్ప సంస్కారాలు సమాజం లో జరుగుతాయి అని నమ్మండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment