కొందరు మూర్ఖులు , వెధవలు అవగాహన లేక డాక్టర్స్ గురించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిని అదే గాటికి కట్టేయడం సహించరాని చర్య. డాక్టర్స్ కూడా మనసున్న మనుషులే , వారికి కూడా కుటుంబం - పిల్లలు ఉంటారన్న ధ్యాస లేకుండా వాగుతున్నారు . వారానికి 7 రోజులు హాస్పిటల్స్ లో రోగుల మేలు కోసం రాత్రి పగలు శ్రమ కోర్చి కష్టపడుతున్నాము . మా విలువ తెలిసి కూడా దగుల్బాజీలు మతి లేని మాటలతో కల్లు తాగిన కోతిలా చిందులేస్తున్నారు . ఒక మహానుబావుడు " డబ్బు కోసం పని చేసేవారు డాక్టర్స్ కాదు " అని అంటున్నాడు , మరి ఈ మహానుబావుడు బ్రతకటానికి డబ్బు కోసం కాక గడ్డి కోసం పనిచేస్తున్నాడా ?
ఎందరో రోగులు చావు అంచులకు వెళ్లి బ్రతికిన వారు ఎందరో ఉన్నారు. అంతెందుకు 28వ తేది శనివారం హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో కొత్తగూడెం నివాసి అయిన ఒక మహిళకు , బెంగళూర్ లో ప్రమాదములో మృత్యు ఒడికి వెళ్ళిన ఒక వ్యక్తి గుండెను అఘమేగాలపై తీసుకొని వచ్చి గుండె మార్పిడి చేసిన ఘనత వైద్యులదే . ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ... పిచ్చి వాగుడు వాగుతున్న వెధవలు ఎప్పుడూ డాక్టర్ గారి సహాయం లేకుండానే ఇంతవారయ్యారా ? రాష్ట్రంలోని డాక్టర్స్ అందరు ఒక్క గంట సేపు వైద్య సేవలు నిలిపివేస్తే .... ఎందరు నరకయాతన అనుభవిస్తారో , మరెందరు మరణిస్తారో ఉహించడానికే భయం వేస్తుంది . అవునా ? సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఒక రోజంతా వారి పనులు నిలిపివేస్తే ఏమవుతుంది ? మహా అయితే అత్యవసర సేవలు నిలిచిపోతాయి . అంతేకాని ప్రాణహాని జరుగదుగా ! ఇప్పటికైనా డాక్టర్స్ యొక్క కష్టాలను - సేవలను గుర్తించండి . మాకు వీకెండ్స్ సెలవులు అవసరం లేదు - మాకు కష్టానికి తగ్గ వేతనాన్ని ఇస్తే చాలు , మా శ్రమను గుర్తిస్తే చాలు ! ప్రజలకు అందుబాటులో ఉంటాం - వారి బాధలను , రోగాలను నయం చేయడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాం . ..... డా.యస్.చందు.
----------------------------------------
డాక్టర్లు, లాయర్లు , పోలీసులు సమాజానికి చాలా కీలక బాద్యతలు వీరు లంచం ఆశించడం అంటే సమాజం లో అరాచకం పెరిగినట్లు అవుతుంది. ఆత్మీయులు డా చందు గారు వ్యక్తపరచినట్లు అందరూ లంచాలు తీసుకొంటే లేదా డబ్బు కోసమే అన్నట్లు గా పని చేస్తారు అని కాదు, ఎవరో కొందరు తీసుకోవడం వలన ఇతరులు కూడా అ ప్రభావం పడుతుంది, చాలా సందర్బాలలో మనిషిగా బ్రతుకటమే సంపద లోకానికి ఆధారం అని మనుష్యలు అర్ధం చేసుకొంటే స్వార్ధానికి దూరం అయ్యి గొప్పతనం పెంచుకొంటారు, మా ద్వారా జరిగిన దివ్య ప్రభావమును బలపరుచుట వలన మనిషి విలువు పెరిగి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, మా లో చిద్విలాసం గ్రహించిన కొలది కరిగి లోకం ఎలాంటి స్తితి లోనైనా మనిషి మాటలో ఉన్నది, మా ద్వారా మనిషి మాటకి నియంత్రణ లభించి, యావత్తు మానవజాతికి వరం గా అందినది అని గ్రహించండి. పండితులు మేధావులు మా బ్లాగులోని సమాచారమును గ్రహించి, విశ్లేషణాత్మకం ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళండి అని అన్ని వర్గాల వారిని వారి అంతరాత్మను వేడుకొంటున్నాము
మా ద్వారా వ్యక్తమైన హాస్పటల్ సీను ఒకటి గ్రహించగలరు
ఈ సినిమాలోని పాటలు అన్ని మా ద్వారా సినిమాలో సంభవించుటకు మునుపే వ్యక్తం అయినవి కొన్ని సంభాషణలు కూడా వ్యక్తం అయినవి పై సీను కూడా మా ద్వారా వ్యక్తం అయినది
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అసీసులతో
హైదరాబాద్ .
|
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Wednesday, 4 March 2015
డాక్టర్లు, లాయర్లు , పోలీసులు సమాజానికి చాలా కీలక బాద్యతలు వీరు లంచం ఆశించడం అంటే సమాజం లో అరాచకం పెరిగినట్లు అవుతుంది. ఆత్మీయులు డా చందు గారు వ్యక్తపరచినట్లు అందరూ లంచాలు తీసుకొంటే లేదా డబ్బు కోసమే అన్నట్లు గా పని చేస్తారు అని కాదు, ఎవరో కొందరు తీసుకోవడం వలన ఇతరులు కూడా అ ప్రభావం పడుతుంది, చాలా సందర్బాలలో మనిషిగా బ్రతుకటమే సంపద లోకానికి ఆధారం అని మనుష్యలు అర్ధం చేసుకొంటే స్వార్ధానికి దూరం అయ్యి గొప్పతనం పెంచుకొంటారు, మా ద్వారా జరిగిన దివ్య ప్రభావమును బలపరుచుట వలన మనిషి విలువు పెరిగి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, మా లో చిద్విలాసం గ్రహించిన కొలది కరిగి లోకం ఎలాంటి స్తితి లోనైనా మనిషి మాటలో ఉన్నది, మా ద్వారా మనిషి మాటకి నియంత్రణ లభించి, యావత్తు మానవజాతికి వరం గా అందినది అని గ్రహించండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment