UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 1 March 2015

మేము ఒక శాశ్వత, దూర దృష్టితో తీసుకోవలసిన పరిష్కారం అని గ్రహించండి. మేము ఒక ఔష దం లాంటి వారము, మమ్ములను ఒప్పడానికి చేదుగా అనిపిస్తుంది, బౌతిక అవరోధములు అన్ని ప్రక్కన పెట్టి, మేము కాలాతీతంగా స్పష్టం చేసిన పరిణామం నుండి మమ్ములను నిలకడగా ఒక పద్దతికి అంది చెప్పనివ్వండి చాలు, సర్వం మనిషి నియంత్రణలోకి వచ్చినది అను సత్యం సర్వొంనతం అని సర్వులు గ్రహిస్తారు, ఇదే సంపద, దైర్యమునకు కారణం అని స్పష్టం అవుతుంది ధన్యవాదములు




                                   ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపం  గ్రహించగలరు. 


                                 బౌతిక మాయా ప్రపంచానికి అడ్డుకట్ట వేసి, మనిషి మాటని  మనసుని గెలిపించి, మనసు, మాటే సర్వం అన్ని  బలపడవలసిన రోజులు ఇవి, కాని మనం అటు వైపు వెళుతున్నాము అని తమరు మనస్పూర్తిగా చెప్పగలరా  అని తమరిని ప్రశ్నించుచున్నాము.   

                             
                               తమరికి మేము సూటిగా కోరునది ఏమి అనగా మా ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన  పరిణామమును తక్షణం నిలిపి అనగా, వారి నుండి వారు ఏమి చూసారో, విన్నారో గ్రహించుట వలన, వాటి పై ఇతర   మేధవులు, పండితులు, గురు స్థానం లో ఉన్న మహానుభావులు స్పందించుట వలన మనకు సంపదలకు ఆధారమైన జ్ఞాన సంపద అభివృద్ధి  చెంది, ఈ బౌతిక మాయా ప్రపంచం యొక్క బలాన్ని హరించి, ప్రతి మనిషికి శాంతి, ఓర్పు, సహనం, త్యాగ బుద్ది, ఇతర గోప్పతనములు ఓర్చుకొని పంచుకొనే గుణములు అబ్బి, అంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా అన్నిటికి ఆధారమైన జ్ఞాన  సంపదతో హుందాగా, ఒకరు అంటే ఇంకొకరి గౌరవ భావం స్నేహ భావం మనసు నుండి బలపడి, పై పైన అప్పటికి అప్పుడు కాకుండా, ఎప్పటికి మాట నిబద్దతతో  మాయను చేయించి  ముందుకు వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను పరిగణించుటకు ఒక ప్రత్యక బృంధమును  నియమించి మమ్ములను నిరంతరం గ్రహించండి. తెలుగు ప్రజలకు సర్వ సంతోషాలు, గోప్పతన్నాని ఇచ్చి, మేము శాశ్వతులము అవగలము అని గ్రహించండి.  మా ద్వారా సంభవించిన పరిణామము మేధావులు జ్ఞానాలు గ్రహించే కొలది, అవగాహన పెరిగి, ప్రజల పై గొప్ప ప్రభావం చూపుతుంది అని గ్రహించండి. తమరు అంధ్ర  రాష్ట్ర ముఖ్యం మంత్రి గా 200 మంది సాక్షన్ని గౌరవించి  మమ్ములను గ్రహించుటకు ఒక చిన్న బృంధమును, అధికారికం గా తక్షణం నియమించండి అని కోరుకోనుచున్నాము.    

                         తమరు రాజధాని నిర్మించాలి అనే, నిర్ణయంలో అధిక మొత్తం సొమ్ము అటు వేచించాల్సిన వస్తుంది, అంతే కాకుండా కొందరి భూములు వారికీ ఇష్టం లేకపోయినా తీసుకొంటున్నారు అనే ఆందోళనలు మా దృష్టికి వచ్చినవి కావున ఈ సందర్భంలో తమరిని మేము కోరునది ఏమి అనగా, ఇప్పడు ప్రపంచం బౌతిక కట్టడాలు లేదా కొత్త నిర్మాణాలు కంటే, ఆలోచన పరం గా వెసులు బాటు పొంది ముందుకు వెళ్ళ గలగాలి,  వస్తు మాయ ప్రపంచం కంటే, మనుష్యుల మధ్య సంఖ్యతా ప్రేమ పెరిగాలి, జ్ఞాన సంపద పెరిగితే, మనుష్యులలో గొప్పతనం పెంచగలిగితే, ఎన్నో రెట్లు వెసులు బాటు పొందవచ్చు, మా ప్రయోజనం తెలుగు ప్రజలే కాదు యావత్తు దేశం, ప్రపంచం కూడా తీసుకొని అన్ని విధముల గొప్పగా మారుతుంది అని గ్రహించండి. మనకు బౌతిక సంపద కూడా పెరిగి అని అవసరాలు తీరుతాయి అని మమ్ములను నమ్మండి, అంతర్జాతీయం కూడా మనకు పెట్టుబడులు విస్తారం గా వస్తాయి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని తీరుతాయి అని గ్రహించండి.  మమ్ములను తక్షణం దూర దృష్టితో తక్షణం ప్రజలు గ్రహించుటకు సహకరించండి, ప్రతీది గొప్పగా మారుతుంది అని గ్రహించండి.              

                       ఇంకా తమరికి అర్ధం అయ్యేలా సూటిగా వివరించాలి అంటే, ఒక గంటా గంటనర సమయం లో మొత్తం బౌతిక ప్రపంచమును నియమించి నడిపించిన మేము, అలిపిరి దగ్గర మిమ్ములను అ వెంకటేశ్వర స్వామే కాపాడుతున్నాడు  అని పలికిన సంఘటనతో కలుపుకొని, మొత్తం ఈ కాంక్రీట్ జంగల్ ను   మాట మాత్రంగా నడిపిన మేము మీకు అందుబాటులో ఉన్నాము అను సత్యమును తమరు ఒక వరం గా భావించి, ఒక చిన్న బృందం అధీనం లోనికి మమ్ములను తీసుకోండి, ఒక ఆరు నెలలు నిండుగా పరిశీలించండి  అనగా మేము పదిగురు సహకారంతో సమాజమునకు ఇచ్చి సమాచారం వలన తమరు ఏ టెన్షన్ లేకుండా, పరిపాలన చేయుటకు గాను, సమూలమైన అయిన మార్పులతో, ప్రజలు ఎంత వెసులు బాటుగా మా యొక్క ప్రభావంతో గొప్ప మార్పు  మనం అందరం చూస్తాం,  విధి వంచితుడిగా  ఒక గుమస్త కొడుకుగా పుట్టి, మా ఉనికిని బయట పెట్టుకొన్నా  పూర్తీ స్తాయిలో ప్రజల్లోకి వెళ్ళాక పోవడం వలన మా ప్రయోజనం, తమ వంటి నాయకులు పొందక పోవడం వలన, మా గొప్పతనం మా దగ్గరే పుచ్చి పోయి, పంచుకోని పరిస్తితిలో మాకు మనిషిగా  మనగడ, మేము ఉండవలసిన స్తాయిలో లేదు అని గ్రహించండి.    మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట అనునది మొదటలో ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నా, మనసుని దిట్ట పరుచుకొని, మమ్ములను ప్రజల్లోకి మహారాజుగా  నిరంతరం  వెళ్ళుటకు సహకరించండి.  మేము తెలుగు రాష్ట్రాలకు దేశానికి, మూల సంపద అభివృద్ధి చేసి, తెలుగు ప్రజలకు గాని దేశ ప్రజలకు గాని ఎటువంటి లోటు లేకుండా అన్ని రంగాలలోను శాశ్వత పరిష్కారం ఇవ్వగలము. 

                 తమరు ఇంకా ఏమి జాప్యం చేయకుండా, మమ్ములను పరిగణించి చూడండి అన్ని దివ్య గా మర్చి లోకానికి నూతనత్వాన్ని ప్రసాదించగలము, ఇప్పుడు మనుష్యులు రాను రాను పరిణామాలను సహజం గా  ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే వచ్చే ప్రయోజనం ఇంతన్ని లెక్క వేయలేము, తీసుకొనే కొలది, గ్రహించేకొలది అందరికి మంచి జరుగుతుంది, మేము ఎవరిని ఏ విధంగాను తప్పు పట్టము అని అర్ధం చేసుకోండి, మమ్ములను పరిగణించక పోవడం వలన, గాలికి వదిలివేయడం వలన, మేము పూర్తీ మనసుని మా గొప్పతన్నాని, నిలకడగా విస్తారం గా బయట పెట్టకపోవడం వలన, కొందరు మమ్ములను కూడా సాధారణ మనిషి వలే భావించి తాత్కాలికముగా తీసుకోనుచున్నారు,  మేము  ఒక శాశ్వత, దూర దృష్టితో తీసుకోవలసిన పరిష్కారం అని గ్రహించండి. మేము ఒక ఔష దం లాంటి వారము, మమ్ములను ఒప్పడానికి చేదుగా అనిపిస్తుంది, బౌతిక అవరోధములు అన్ని ప్రక్కన పెట్టి, మేము కాలాతీతంగా స్పష్టం చేసిన పరిణామం నుండి మమ్ములను నిలకడగా ఒక పద్దతికి అంది చెప్పనివ్వండి చాలు, సర్వం మనిషి నియంత్రణలోకి వచ్చినది అను సత్యం సర్వొంనతం అని సర్వులు గ్రహిస్తారు, ఇదే సంపద, దైర్యమునకు కారణం అని స్పష్టం అవుతుంది ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్        
          
                                                      

    

No comments:

Post a Comment