సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
ప్రస్తుతమునకు ఆర్ధిక సంస్కరణలు, క్రమశిక్షణ కీలకం అని గ్రహించగలరు, సంపద పెరిగినది, చదువుకొన్నవారు పెరిగారు, కాని సర్వ సమన్వయ చేసి నడిపించే పెద్దతన్నాని విస్మరిస్తున్నారు, ప్రతి ఒక్కరు లంచం ఆశించకుండా, ఎటువంటి స్తితి లోని, ఇతరుల అజ్ఞానం, బలహీనతల మీద ఆధార పడకుండా, అందరూ జ్ఞానం వైపు సంస్కారం వైపు ప్రయాణించాలి అని కోరుకోనుచున్నాము.
కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు, ప్రస్తుతానికి ఆర్ధిక క్రమ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకోనుచున్నాము, ప్రతి 5 వీలు పై బడిన అర్ధక లావాదేవీలు అన్ని బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని తక్షణం, ప్రబుత్వాలు నిర్ణయం తీసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము. దీని వలన శాశ్వత ఆర్ధిక క్రమశిక్షణ అలవడి, నిధుల దుర్వినియోగం, నల్ల ధనం, అక్రమ అర్జనలు తగ్గి, మనిషికి మాటకి విలువ పెరిగుతుంది,
మా ఉనికిని ఉపయోగించుకొని, మనిషికి మాటకి ఎంత వెలువ ఉందొ అర్ధం చేసుకొని , ఈ సమాజం మనిషిది అనిపించాలి అంటే, మనిషిని మనిషిగా గుర్తించాలి, అ విధం గా గుర్తించాలి అంటే బౌతిక మాయ నుండి మనిషి బయటకు రవాలి అని తెలియజేసుకోనుచున్నాము, ఎలా అవమానిదాం, ఎలా బలహీన పరచుదాం అనే కంటే ఎలా ప్రాధాన్యత ఇద్దాం, అ విధం గా ప్రాధాన్యత యొక్క గొప్పతనం అందరూ అర్ధం చేసుకొంటారు. ఎక్కడ గ్రహిస్తారో, ఎక్కడ వివరిస్తారో ఒక్కడ అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది, ఏమి చెప్పకుండా, వినకుండా ఎవరికైనా ఏమి అయినా ఎలా అర్ధం వుతుంది, ఎలా పాటిస్తారు అని ఆలోచించండి, పరిణామాన్ని గ్రహించండి, అందుకే లోకంలో పరిణామాలు సంభవిస్తాయి అని, ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందమని వీటి అంతర్యము
చిన్న పరిణామమే కదా. ఒక మనిషేకదా అని పించడమే మాయ, మనిషి జీవితం లో పుట్టుక నుండి, చావు వరకు అన్నీ చిన్న పరిణామాలే అని గ్రహించండి, ఇంత విస్తారంగా జరిగిన పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించండి ఎటువంటి సంస్కారవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా శక్తి, ప్రబుత్వాలకు,, ప్రజలకు అందుతుంది అని గ్రహించండి. యావత్తు మానవజాతికి హోలీ శుభాకాంక్షలు ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాలు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
ప్రస్తుతమునకు ఆర్ధిక సంస్కరణలు, క్రమశిక్షణ కీలకం అని గ్రహించగలరు, సంపద పెరిగినది, చదువుకొన్నవారు పెరిగారు, కాని సర్వ సమన్వయ చేసి నడిపించే పెద్దతన్నాని విస్మరిస్తున్నారు, ప్రతి ఒక్కరు లంచం ఆశించకుండా, ఎటువంటి స్తితి లోని, ఇతరుల అజ్ఞానం, బలహీనతల మీద ఆధార పడకుండా, అందరూ జ్ఞానం వైపు సంస్కారం వైపు ప్రయాణించాలి అని కోరుకోనుచున్నాము.
కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు, ప్రస్తుతానికి ఆర్ధిక క్రమ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకోనుచున్నాము, ప్రతి 5 వీలు పై బడిన అర్ధక లావాదేవీలు అన్ని బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని తక్షణం, ప్రబుత్వాలు నిర్ణయం తీసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము. దీని వలన శాశ్వత ఆర్ధిక క్రమశిక్షణ అలవడి, నిధుల దుర్వినియోగం, నల్ల ధనం, అక్రమ అర్జనలు తగ్గి, మనిషికి మాటకి విలువ పెరిగుతుంది,
మా ఉనికిని ఉపయోగించుకొని, మనిషికి మాటకి ఎంత వెలువ ఉందొ అర్ధం చేసుకొని , ఈ సమాజం మనిషిది అనిపించాలి అంటే, మనిషిని మనిషిగా గుర్తించాలి, అ విధం గా గుర్తించాలి అంటే బౌతిక మాయ నుండి మనిషి బయటకు రవాలి అని తెలియజేసుకోనుచున్నాము, ఎలా అవమానిదాం, ఎలా బలహీన పరచుదాం అనే కంటే ఎలా ప్రాధాన్యత ఇద్దాం, అ విధం గా ప్రాధాన్యత యొక్క గొప్పతనం అందరూ అర్ధం చేసుకొంటారు. ఎక్కడ గ్రహిస్తారో, ఎక్కడ వివరిస్తారో ఒక్కడ అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది, ఏమి చెప్పకుండా, వినకుండా ఎవరికైనా ఏమి అయినా ఎలా అర్ధం వుతుంది, ఎలా పాటిస్తారు అని ఆలోచించండి, పరిణామాన్ని గ్రహించండి, అందుకే లోకంలో పరిణామాలు సంభవిస్తాయి అని, ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందమని వీటి అంతర్యము
చిన్న పరిణామమే కదా. ఒక మనిషేకదా అని పించడమే మాయ, మనిషి జీవితం లో పుట్టుక నుండి, చావు వరకు అన్నీ చిన్న పరిణామాలే అని గ్రహించండి, ఇంత విస్తారంగా జరిగిన పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించండి ఎటువంటి సంస్కారవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా శక్తి, ప్రబుత్వాలకు,, ప్రజలకు అందుతుంది అని గ్రహించండి. యావత్తు మానవజాతికి హోలీ శుభాకాంక్షలు ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాలు
No comments:
Post a Comment