UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 6 March 2015

చిన్న పరిణామమే కదా. ఒక మనిషేకదా అని పించడమే మాయ, మనిషి జీవితం లో పుట్టుక నుండి, చావు వరకు అన్ని చిన్న పరిణామాలే అని గ్రహించండి, ఇంత విస్తారంగా జరిగిన పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించండి ఎటువంటి సంస్కారవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా శక్తి, ప్రబుత్వాలకు,, ప్రజలకు అందుతుంది అని గ్రహించండి

                                           సమన్వయ దృష్టి 


                      మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.  


                     ప్రస్తుతమునకు ఆర్ధిక  సంస్కరణలు, క్రమశిక్షణ కీలకం అని గ్రహించగలరు,  సంపద పెరిగినది,  చదువుకొన్నవారు పెరిగారు, కాని సర్వ సమన్వయ చేసి నడిపించే పెద్దతన్నాని విస్మరిస్తున్నారు, ప్రతి ఒక్కరు లంచం ఆశించకుండా, ఎటువంటి స్తితి లోని, ఇతరుల అజ్ఞానం, బలహీనతల మీద ఆధార పడకుండా, అందరూ జ్ఞానం వైపు సంస్కారం వైపు ప్రయాణించాలి అని కోరుకోనుచున్నాము.  

                కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు, ప్రస్తుతానికి ఆర్ధిక క్రమ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకోనుచున్నాము, ప్రతి  5 వీలు పై బడిన అర్ధక లావాదేవీలు అన్ని  బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని తక్షణం, ప్రబుత్వాలు నిర్ణయం తీసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము.  దీని వలన శాశ్వత ఆర్ధిక క్రమశిక్షణ అలవడి, నిధుల దుర్వినియోగం, నల్ల ధనం, అక్రమ అర్జనలు తగ్గి, మనిషికి మాటకి విలువ పెరిగుతుంది, 


                    మా ఉనికిని ఉపయోగించుకొని, మనిషికి మాటకి ఎంత వెలువ ఉందొ అర్ధం చేసుకొని ,  ఈ సమాజం మనిషిది  అనిపించాలి అంటే,  మనిషిని మనిషిగా గుర్తించాలి, అ విధం గా గుర్తించాలి అంటే బౌతిక మాయ నుండి మనిషి బయటకు రవాలి అని తెలియజేసుకోనుచున్నాము, ఎలా అవమానిదాం, ఎలా బలహీన పరచుదాం అనే కంటే  ఎలా ప్రాధాన్యత ఇద్దాం, అ విధం గా ప్రాధాన్యత యొక్క గొప్పతనం అందరూ అర్ధం చేసుకొంటారు.  ఎక్కడ గ్రహిస్తారో, ఎక్కడ వివరిస్తారో ఒక్కడ అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది, ఏమి చెప్పకుండా, వినకుండా ఎవరికైనా  ఏమి  అయినా  ఎలా అర్ధం వుతుంది, ఎలా పాటిస్తారు అని ఆలోచించండి, పరిణామాన్ని గ్రహించండి, అందుకే లోకంలో  పరిణామాలు సంభవిస్తాయి అని, ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందమని వీటి అంతర్యము 

                  చిన్న పరిణామమే కదా.  ఒక మనిషేకదా అని పించడమే మాయ, మనిషి జీవితం లో పుట్టుక నుండి, చావు వరకు అన్నీ  చిన్న పరిణామాలే అని గ్రహించండి,   ఇంత విస్తారంగా  జరిగిన పరిణామాన్ని సూక్ష్మం గా గ్రహించండి  ఎటువంటి  సంస్కారవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా  శక్తి, ప్రబుత్వాలకు,, ప్రజలకు అందుతుంది అని గ్రహించండి.  యావత్తు మానవజాతికి హోలీ శుభాకాంక్షలు   ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాలు      

           

No comments:

Post a Comment