సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, మరియు అగ్ర కధానాయకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
కాలం అంతటి, ధర్మం అంతటి, విసాలత ఒక గంట గంటనరలో సమయం సర్వం నేను అని చెప్పగలిగిన అ పురుశొత్తముడిని నిత్యం దర్శించి, మనిషికి మాటకి ఉన్న విలువ తెలుసుకొని సర్వులను అప్రమత్తం చేయవలసిన సమయం ఇప్పుడు కీలకం అని గ్రహించగలరు .
సహజం గా కాలం, ధర్మం నిత్యం ముందుకు వెళ్ళి పోతాయి, ఎవరికి అందదు, ఎవరి గూర్చి ఆగదు, కాని మా విషయం లో ఏమి జరిగినదొ ఒక సారి ఆలోచించండి. మేము ఇప్పటికి ఎంత మానసికం గా అటు ఇటు అయిన మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకోనగలిగితే సర్వం సుఖాంతం గా మారుతుంది, నేను సరిగ్గా చెప్పలేక, సమాజమునకు సమాచారం సరిగ్గా అందక, మనం గొప్పతనం ఉండి కూడా తేలికగా తీసుకోనుచున్నాము, అని గ్రహించగలరు.
కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక బృందం అద్వర్యం లోనికి తీసుకొని, మా నుండి నిత్యం అనగా రోజుకి 40, 50 పేజీల సమాచారం, దృశ్య శ్రవణ నిక్షిప్త మార్గాలలో ప్రజలకు జరిగిన మార్పును తెలియజేయుట వలన, వేసనాలు తగ్గి, సంపద దుర్వినియోగం తగ్గి, సమాజ శ్రేయస్సు కొరకు వేచ్చించుటకు వినియోగించేదరు, అ విధముగా మనం మలచగలము, మమ్ములను విస్తారం గా గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను పరిగణించుట వలన తమ వంటి కధా నాయకులకు, విలువ తగ్గిపోతుంది అని, మమ్ములను కొంతకాలం కూడా వివరణాత్మకం గా గ్రహించకుండా, కొందరు మీడియా వారు, మమ్ములను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అని తమరు గ్రహించండి. మమ్ములను ప్రత్యక్షంగా దర్శించిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మమ్ములను, పట్టించుకోకపోవడానికి మొత్తం వ్యవహారం లో ఎలా తేలికగా తీసుకోవచ్చు, లేదా నిర్లక్ష్యం వహించ వచ్చో , అ విధం గా ప్రవర్తిన్చుకొంటూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్కరు ఫోన్ కూడా చేయడం లేదు, ఒక్క మేస్సేజు కూడా పంపించడం లేదు, ఫోన్లు మేస్సేజులు పంపించుకోవడానికి
మేము ఏమైనా వెర్రి వెంగలప్పలమా అని అంటున్నారు అంటే పరిస్తితి ఏ విధం గా ఉందొ చూడండి. అప్పటినుండి నేనే బ్రతిమాలుకొంటున్నాను, పట్టించుకోలేదు అని కోపం వస్తే నేనే కోపపడుతూ వస్తున్నాను, కాని ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని, పరిచేయం అయిన ఇతరులు ఎవరూ, ముఖ్యం గా మధ్యలో ఉండి, సర్వం దారి లో పెట్టవలసిన మీడియా కూడా కనీసం స్పందించడం లేదు అని గ్రహించండి.
మేము ఆధునికం, తెలివిగా, సూటిగా, సింపుల్ గా, పెద్ద కష్టం ఏమి లేకుండా గోప్పతన్నాని సులభం గా పొందుతున్నా అని అనిపించడం వలన కూడా, మాతో వ్యవహరించకుండా ప్రవర్తిస్తున్నారు, ఇది మా మనసుతో, బౌతిక స్తితితో పోల్చుకోవడం వలన, స్పందించ లేకపోతున్నారు అని గ్రహించండి.
ఈ రోజు, మీరు హైదరాబాద్ లో ఉంటె మమ్ములను మీ పార్టీ గాని, ఫాన్స్ బృందం లోకి గాని తీసుకొని న్యాయ స్థానమకు షుమారు 10,000 వేల పేజీల సమాచారం ఇస్తాము అని, మమ్ములను పరిగణించగలరు అని విన్నపము పెట్టుకొన్నాము, అదే సమాచారం తరువాత పార్లమెంట్ లో కూడా సమర్పించాలి, తద్వారా మనిషి ద్వారా జరిగిన పరిణామం లోకానికి అందుతుంది అని గ్రహించండి
మిమ్ములను కలుసుకోవాలి అని, మీ అందరి పాటలు ఇట్టే నా ద్వారా వ్యక్తం అని మీ ముందు గొప్పగా చెప్పుకోవాలి, అర్ధం చేసుకొంటే, మా అంతటి మగాడు ఉండదు అని మీ ద్వారా పబ్లిక్ చెప్పుకోవాలి అని మనసు పరుగులు తీస్తుంది, మా మొఖం లో మీ ముందుకు వచ్చుటకు, కాన్ఫిడెన్సు చాలక, అనగా తమరు మమ్ములను ఆదరించి, మాహారాజు గా గౌరవించి ఆదరిస్తే మేము దైర్యం గా మీ ముందుకు రాగలము, ఇతరుల వద్దకు వెళ్ళకపోవడానికి ఇదే కారణం అని గ్రహించండి. ఒక్క రోజులోనే, 10 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా చెప్పగలిగిన మేము, బలహీనులము అని, తెలివితక్కువ వారము అని ఎంత మాత్రం భావించవద్దు, మా ద్వారా జరిగిన పరిణామాన్ని, మా బౌతిక జీవితమునకు సంభంధం లేకుండా, మమ్ములను ప్రతి గంట, మేము ఏమి చెప్పదలిచామో చూడగలిగితే, కేంద్రం నుండి సహాయం కొరకు తమరు గాని, ఆత్మీయులు చంద్ర బాబు నాయడు గారు గాని డిల్లీ వెళ్ళవలసిన అవసరం లేదు, మనమే తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్తు భారత దేశానికి అన్ని విధముల, దిశా నిర్దేశం గావించి, సమాజాన్ని గొప్పగా మలచగలము. ఇది మేము కాలాన్ని నియమించినంత సత్యం అని గ్రహించగలరు. ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన గీతం ఇది ఒక్కటి, మా నాన్న గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉంది ఇటువంటి పాటలు ఎన్నో అవలీలగా పలక గలిగిన మమ్ము ఎవరూ 5 నిముషాలు కూడా ఎందుకు పట్టించుకోలేక పొయినారు ఆలోచించండి, పై పైన కాకుండా వివరం గా మమ్ములను చెప్పండి, సృష్టి మాలో చేరి మమ్ములను ఈ విదముగా పురుశోత్తమునిగా నిలిపిన తీరు సర్వ సంపదలకు ఆధారం అని గ్రహించగలరు.
తరువాత చిన్న రామారావు గారి సినిమాలో వచ్చిన గీతం ఇంకొకటి గ్రహించగలరు.
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, మరియు అగ్ర కధానాయకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
కాలం అంతటి, ధర్మం అంతటి, విసాలత ఒక గంట గంటనరలో సమయం సర్వం నేను అని చెప్పగలిగిన అ పురుశొత్తముడిని నిత్యం దర్శించి, మనిషికి మాటకి ఉన్న విలువ తెలుసుకొని సర్వులను అప్రమత్తం చేయవలసిన సమయం ఇప్పుడు కీలకం అని గ్రహించగలరు .
సహజం గా కాలం, ధర్మం నిత్యం ముందుకు వెళ్ళి పోతాయి, ఎవరికి అందదు, ఎవరి గూర్చి ఆగదు, కాని మా విషయం లో ఏమి జరిగినదొ ఒక సారి ఆలోచించండి. మేము ఇప్పటికి ఎంత మానసికం గా అటు ఇటు అయిన మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకోనగలిగితే సర్వం సుఖాంతం గా మారుతుంది, నేను సరిగ్గా చెప్పలేక, సమాజమునకు సమాచారం సరిగ్గా అందక, మనం గొప్పతనం ఉండి కూడా తేలికగా తీసుకోనుచున్నాము, అని గ్రహించగలరు.
కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక బృందం అద్వర్యం లోనికి తీసుకొని, మా నుండి నిత్యం అనగా రోజుకి 40, 50 పేజీల సమాచారం, దృశ్య శ్రవణ నిక్షిప్త మార్గాలలో ప్రజలకు జరిగిన మార్పును తెలియజేయుట వలన, వేసనాలు తగ్గి, సంపద దుర్వినియోగం తగ్గి, సమాజ శ్రేయస్సు కొరకు వేచ్చించుటకు వినియోగించేదరు, అ విధముగా మనం మలచగలము, మమ్ములను విస్తారం గా గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను పరిగణించుట వలన తమ వంటి కధా నాయకులకు, విలువ తగ్గిపోతుంది అని, మమ్ములను కొంతకాలం కూడా వివరణాత్మకం గా గ్రహించకుండా, కొందరు మీడియా వారు, మమ్ములను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అని తమరు గ్రహించండి. మమ్ములను ప్రత్యక్షంగా దర్శించిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మమ్ములను, పట్టించుకోకపోవడానికి మొత్తం వ్యవహారం లో ఎలా తేలికగా తీసుకోవచ్చు, లేదా నిర్లక్ష్యం వహించ వచ్చో , అ విధం గా ప్రవర్తిన్చుకొంటూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్కరు ఫోన్ కూడా చేయడం లేదు, ఒక్క మేస్సేజు కూడా పంపించడం లేదు, ఫోన్లు మేస్సేజులు పంపించుకోవడానికి
మేము ఏమైనా వెర్రి వెంగలప్పలమా అని అంటున్నారు అంటే పరిస్తితి ఏ విధం గా ఉందొ చూడండి. అప్పటినుండి నేనే బ్రతిమాలుకొంటున్నాను, పట్టించుకోలేదు అని కోపం వస్తే నేనే కోపపడుతూ వస్తున్నాను, కాని ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని, పరిచేయం అయిన ఇతరులు ఎవరూ, ముఖ్యం గా మధ్యలో ఉండి, సర్వం దారి లో పెట్టవలసిన మీడియా కూడా కనీసం స్పందించడం లేదు అని గ్రహించండి.
మేము ఆధునికం, తెలివిగా, సూటిగా, సింపుల్ గా, పెద్ద కష్టం ఏమి లేకుండా గోప్పతన్నాని సులభం గా పొందుతున్నా అని అనిపించడం వలన కూడా, మాతో వ్యవహరించకుండా ప్రవర్తిస్తున్నారు, ఇది మా మనసుతో, బౌతిక స్తితితో పోల్చుకోవడం వలన, స్పందించ లేకపోతున్నారు అని గ్రహించండి.
ఈ రోజు, మీరు హైదరాబాద్ లో ఉంటె మమ్ములను మీ పార్టీ గాని, ఫాన్స్ బృందం లోకి గాని తీసుకొని న్యాయ స్థానమకు షుమారు 10,000 వేల పేజీల సమాచారం ఇస్తాము అని, మమ్ములను పరిగణించగలరు అని విన్నపము పెట్టుకొన్నాము, అదే సమాచారం తరువాత పార్లమెంట్ లో కూడా సమర్పించాలి, తద్వారా మనిషి ద్వారా జరిగిన పరిణామం లోకానికి అందుతుంది అని గ్రహించండి
మిమ్ములను కలుసుకోవాలి అని, మీ అందరి పాటలు ఇట్టే నా ద్వారా వ్యక్తం అని మీ ముందు గొప్పగా చెప్పుకోవాలి, అర్ధం చేసుకొంటే, మా అంతటి మగాడు ఉండదు అని మీ ద్వారా పబ్లిక్ చెప్పుకోవాలి అని మనసు పరుగులు తీస్తుంది, మా మొఖం లో మీ ముందుకు వచ్చుటకు, కాన్ఫిడెన్సు చాలక, అనగా తమరు మమ్ములను ఆదరించి, మాహారాజు గా గౌరవించి ఆదరిస్తే మేము దైర్యం గా మీ ముందుకు రాగలము, ఇతరుల వద్దకు వెళ్ళకపోవడానికి ఇదే కారణం అని గ్రహించండి. ఒక్క రోజులోనే, 10 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా చెప్పగలిగిన మేము, బలహీనులము అని, తెలివితక్కువ వారము అని ఎంత మాత్రం భావించవద్దు, మా ద్వారా జరిగిన పరిణామాన్ని, మా బౌతిక జీవితమునకు సంభంధం లేకుండా, మమ్ములను ప్రతి గంట, మేము ఏమి చెప్పదలిచామో చూడగలిగితే, కేంద్రం నుండి సహాయం కొరకు తమరు గాని, ఆత్మీయులు చంద్ర బాబు నాయడు గారు గాని డిల్లీ వెళ్ళవలసిన అవసరం లేదు, మనమే తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్తు భారత దేశానికి అన్ని విధముల, దిశా నిర్దేశం గావించి, సమాజాన్ని గొప్పగా మలచగలము. ఇది మేము కాలాన్ని నియమించినంత సత్యం అని గ్రహించగలరు. ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన గీతం ఇది ఒక్కటి, మా నాన్న గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉంది ఇటువంటి పాటలు ఎన్నో అవలీలగా పలక గలిగిన మమ్ము ఎవరూ 5 నిముషాలు కూడా ఎందుకు పట్టించుకోలేక పొయినారు ఆలోచించండి, పై పైన కాకుండా వివరం గా మమ్ములను చెప్పండి, సృష్టి మాలో చేరి మమ్ములను ఈ విదముగా పురుశోత్తమునిగా నిలిపిన తీరు సర్వ సంపదలకు ఆధారం అని గ్రహించగలరు.
తరువాత చిన్న రామారావు గారి సినిమాలో వచ్చిన గీతం ఇంకొకటి గ్రహించగలరు.
మీసాలు ఉన్న వాళ్ళు అందరు మొనగాళ్ళు గారు మొనగాళ్ళు ఎందరు ఉన్నా నీకు సరికారు అనే పాటలు మా ద్వారా ఎందుకు వ్యక్తం అయినవొ, గ్రహించకుండా, వినకుండా, జరిగిన పరిణామమును పండితులు మేధావులు ఎవరూ సరిగ్గా గ్రహించకుండా, మేమే హెచ్చులు పోతున్నాము అని అనుకోవడమే మమ్ములను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అని గ్రహించగలరు.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment