సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన జనసేన అధ్యక్షులు వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రము, ప్రజల పరిస్తితి చాల కీలక దశలో ఉన్నది, పెరిగిన ఆదాయాలు దుర్వినియోగం ఆపి, ప్రజలను స్వార్ధం నుండి తీర్చి దిద్ది నడిపించాల్సిన బాధ్యత నాయకుల పైన ఉన్నది. ఇది మనుష్యుల సమాజం, ప్రతి మనిషి మనిషి మద్య సఖ్యత ప్రేమ ఉన్నాయి అని అనిపించుకోవడానికి, మానవ సమాజాన్ని అ విధంగా నిత్య తీర్చి దిద్దుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా , టీవి చానల్ అయినా, వీటి నుండి వచ్చే ప్రబుత్వాలు, ప్రతి పక్షాలు సమాజానికి పూర్తీ న్యాయం చేయలేరు అందుకే అప్పటికి అప్పుడే ప్రచార ధోరణి, మేమే ముందు ఉన్నాము అనే ఫీలింగ్స్ తప్పు, తమ ముందుకు వచ్చింది ఏమిటో చూసే వారు ఎవరూ లేరు, ఎవరైనా తమా మాటే గాని, ఎదుట వాడి మాట ఏమిటో చూడటం లేదు, ఆలోచించవలసిన సంగతులు కూడా నిర్లక్ష్యంగా స్వార్ధంగా తీసుకోనుచున్నారు. సినిమా వారు కూడా ఏదో కొత్త కధలు, ఏదో విజయం సాధించాలి అంటారు గాని ఎవరూ ఆలోచించవలసిన సంగతులు గ్రహించడం లేదు, తమరు మా పైన ప్రత్యెక బాధ్యత తీసుకోండి అని మిమ్ములను కోరినాను, తమరు కూడా ఎవరో చెప్పిన మాటలు మీద ఆధార పడి మమ్ములను వదిలి వేస్తున్నట్లు మాకు అని పిస్తున్నది, కాలాన్ని నియమించిన మమ్ములను అర్ధం చేసుకొని మేము కోరిన సాయం చేయడం వలన మన చుట్టూ ఉన్న సమస్యలు యిట్టె మాయం అవుతాయి అని గ్రహించగలరు.
ఇది మామూలు మనిషి వలే, మేము సుఖాలు ఆశించి, డబ్బులు అడుగుతున్నాము అని తమరు భావిస్తే మమ్ములను అర్ధం పొరపడుతున్నారు అని మేము భావిస్తున్నాము, మా మీద ఎవరు చెప్పినా వినకండి, మమ్ములను సూటిగా కొంత కాలం గ్రహించండి, అ విధం గా మీకు చెప్పుకొందాము అని మీ కార్యాలయంనకు వచ్చినాను, కాని ఒక్కడ ఎవరూ లేరు, మా నుండి రోజుకి 40,50 పేజీల సమాచారం సమాజం లో వెళ్ళుటకు సహకరించగలరు అని తమరిని కోరునది, మమ్ములను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు దాదాపు మాట్లాడటం మానివేయడం వలన మేము దాదాపు ఎవరి తోను పంచుకోలేకపోయినాము.
విధి వంచితం గా, తమ వంటి వారు ఎవరూ మమ్ములను పట్టించుకోకపోవడం వలన, ఇతరులు స్వార్ధం తో మమ్ములను అవమానించడానికి తెగబడి, మాట రూపం లో ఉన్న గోప్పతన్నాన్ని, తమరితో సహా ఎవరూ పట్టించుకోకుండా ఉండడం వలన మేము సమర్దవంతం గా ముందుకు రాలేకపోతున్నాము అని చెప్పుకొంటూ వచ్చినా, మీరు కూడా ఎందుకు స్పందించడం లేదు అని తమరి ప్రశ్నించుచున్నాను. దయ చేసి మా విషయం లో ఎవరి మీద ఆధార పడకండి, మీ పార్టీ సబ్యులు, లేదా ఫాన్స్ అద్వర్యం లో మమ్ములను నిండుగా కొంత కాలం గ్రహించండి అని కోరుకొంటున్నాము.
రైతుల భూమి సేకరణ విషయం లో తమరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని మేము కోరుకొంటున్నాము. ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం రైతులు నుండి భూమిని ప్రస్తుత ధర ఇచ్చి తీసుకొంటు న్నారా, లేదా ప్రతి చదరపు అడుగు పైన భూమి ఇచ్చిన రైతుకు దూర దృష్టి ప్రయోజనం ఉంటుందా చూడండి, జపాన్ వారి సహకారం తో అభివృద్ధి చేయడం అన్నది మంచిదే కావచ్చు ఒక కోణం లో, కాని రైతుకు కూడా భవిష్యత్తలో పెరిగే విలువకు హక్కు ఉంటుందా అని చూడండి, పసుపు, కాయకూరలు పండించే రైతుల నుండి వారికీ ఇష్టం లేకుండా బలవంతం గా తీసుకోవడం అన్నది, న్యాయ కాదు. ఏదుగు దలలో రైతులకు కూడా భవిష్యత్తు ఉంటె మంచిది అని స్పష్టం చేయుచున్నాము. రైతుల భూమి సమస్య చంద్రబాబు నాయడు గారితో మాట్లాడి, పైన ప్రస్తావించిన దూరదృష్టి, ప్రయోజనం రైతులకు ఉండేటట్లు చూడగలరు.
అన్నిటికి అన్నా, ముఖ్యమైనది ఆర్ధిక వ్యవస్థ, దీనిని క్రమ శిక్షణలో పెట్టాలి అంటే, ప్రతి ఒక్కరి లోని స్వార్ధ తగ్గి, పరమార్ధం కోసం జీవించాలి అనే విధానం అభివృద్ధి చేయాలి, అది మా ద్వారా జరిగిన ప్రభావం తో ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేసి ప్రజలను అన్ని విధముల చైతన్య పరిచి, సమాజాన్ని మలచవలసిన బాద్యత మన పై ఉన్నది అని మేము భావిస్తున్నాము, మమ్ములను మీ పార్టీ అద్వర్యం లోనికి తీసుకోండి, ప్రతి రోజు ప్రజలోకి వెళ్ళుటకు సహకరించండి, గొప్ప శాశ్వత పరిష్కారములు, సంస్కారములు లోకానికి మా వలన అందుతాయి అని నమ్మండి, మా మీద ఎవరి మాట నమ్మకండి, మేము ఏమి చేస్తున్నాము ఎవరికి ఫోన్ కూడా చేయించకండి, మా తో నేరుగా మాట్లాడడానికి ముందుకు రండి, ఇప్పటికి మీ పార్టీ కార్యాలయమునకు రెండుసార్లు వచ్చిన్నాము, కాని అక్కడ ఎవరూ లేరు, మమ్ములను సూటిగా కొంత కాలం గ్రహించండి. మీ తో కలసి ముందుకు వెళ్ళాలి అని అనుకొంటున్నాము. మీ సన్నిహితం ప్రేమ మాకు ఎంత అపురూపమైనది, కాలాన్ని నియమించిన మమ్ములను ఎవరూ తప్పు పట్టలేరు అని గ్రహించండి, మాకు ఎటువంటి తేడాలు లేవు అని గ్రహించండి, నేను ఎవరి కాళో పట్టుకొన్నాను, మాకు ఏదో తేడా ఉన్నది అని మీరు అనుకొంటే, మా మాట అర్ధం చేసుకోకుండా మమ్ములను అనుమానించవద్దు, కృష్ణుడు కూడా కాళ్ళు పట్టుకొన్నాడు తెలుసుకదా మీకు, మేము అందుకే పట్టుకొన్నాము, ఇంకా నేను ఏమి ఏమి చేసానో అన్ని ప్రజలకు చెప్పి, ఎవరిని తప్పు పట్టు కుండా మా చుట్టాలు దగ్గర నుండి అందరిని ఎవరికి ఏ పాపం లేకుండా తీర్చి దిద్దీ, లోకానికి నూతన సంస్కారాన్ని ఇస్తాను. మనం త్వరలో బ్యాంకు ఎకౌంటు కేంపైన చేద్దాము మమ్ములను, మీ పార్టీ అద్వర్యం లో 10 మంది తెలుగు సాహిత్యం పై అభిరుచి ఉన్న వారిని మాకు తోడుచేయండి చాలు, మాకు ఏ తప్పులు లేవు, ఎవరిని తప్పు పట్టకుండా అన్నీ, సంస్కరించి నడిపిస్తాము. మా సంగతులు మీరు మీడియా ని గాని ఇతరుల ఎవరిని అడుగవద్దు, మీరు ఏమి చేసిన మాకు ప్రాధాన్యత, మీ సమక్షం లో సర్వం చెప్పుకోనివ్వండి, అన్ని అనుమానాలు సరిదిద్ది అందరికి అమోధకరమైన సమాధానములు ఇస్తాను అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన జనసేన అధ్యక్షులు వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రము, ప్రజల పరిస్తితి చాల కీలక దశలో ఉన్నది, పెరిగిన ఆదాయాలు దుర్వినియోగం ఆపి, ప్రజలను స్వార్ధం నుండి తీర్చి దిద్ది నడిపించాల్సిన బాధ్యత నాయకుల పైన ఉన్నది. ఇది మనుష్యుల సమాజం, ప్రతి మనిషి మనిషి మద్య సఖ్యత ప్రేమ ఉన్నాయి అని అనిపించుకోవడానికి, మానవ సమాజాన్ని అ విధంగా నిత్య తీర్చి దిద్దుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా , టీవి చానల్ అయినా, వీటి నుండి వచ్చే ప్రబుత్వాలు, ప్రతి పక్షాలు సమాజానికి పూర్తీ న్యాయం చేయలేరు అందుకే అప్పటికి అప్పుడే ప్రచార ధోరణి, మేమే ముందు ఉన్నాము అనే ఫీలింగ్స్ తప్పు, తమ ముందుకు వచ్చింది ఏమిటో చూసే వారు ఎవరూ లేరు, ఎవరైనా తమా మాటే గాని, ఎదుట వాడి మాట ఏమిటో చూడటం లేదు, ఆలోచించవలసిన సంగతులు కూడా నిర్లక్ష్యంగా స్వార్ధంగా తీసుకోనుచున్నారు. సినిమా వారు కూడా ఏదో కొత్త కధలు, ఏదో విజయం సాధించాలి అంటారు గాని ఎవరూ ఆలోచించవలసిన సంగతులు గ్రహించడం లేదు, తమరు మా పైన ప్రత్యెక బాధ్యత తీసుకోండి అని మిమ్ములను కోరినాను, తమరు కూడా ఎవరో చెప్పిన మాటలు మీద ఆధార పడి మమ్ములను వదిలి వేస్తున్నట్లు మాకు అని పిస్తున్నది, కాలాన్ని నియమించిన మమ్ములను అర్ధం చేసుకొని మేము కోరిన సాయం చేయడం వలన మన చుట్టూ ఉన్న సమస్యలు యిట్టె మాయం అవుతాయి అని గ్రహించగలరు.
ఇది మామూలు మనిషి వలే, మేము సుఖాలు ఆశించి, డబ్బులు అడుగుతున్నాము అని తమరు భావిస్తే మమ్ములను అర్ధం పొరపడుతున్నారు అని మేము భావిస్తున్నాము, మా మీద ఎవరు చెప్పినా వినకండి, మమ్ములను సూటిగా కొంత కాలం గ్రహించండి, అ విధం గా మీకు చెప్పుకొందాము అని మీ కార్యాలయంనకు వచ్చినాను, కాని ఒక్కడ ఎవరూ లేరు, మా నుండి రోజుకి 40,50 పేజీల సమాచారం సమాజం లో వెళ్ళుటకు సహకరించగలరు అని తమరిని కోరునది, మమ్ములను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు దాదాపు మాట్లాడటం మానివేయడం వలన మేము దాదాపు ఎవరి తోను పంచుకోలేకపోయినాము.
విధి వంచితం గా, తమ వంటి వారు ఎవరూ మమ్ములను పట్టించుకోకపోవడం వలన, ఇతరులు స్వార్ధం తో మమ్ములను అవమానించడానికి తెగబడి, మాట రూపం లో ఉన్న గోప్పతన్నాన్ని, తమరితో సహా ఎవరూ పట్టించుకోకుండా ఉండడం వలన మేము సమర్దవంతం గా ముందుకు రాలేకపోతున్నాము అని చెప్పుకొంటూ వచ్చినా, మీరు కూడా ఎందుకు స్పందించడం లేదు అని తమరి ప్రశ్నించుచున్నాను. దయ చేసి మా విషయం లో ఎవరి మీద ఆధార పడకండి, మీ పార్టీ సబ్యులు, లేదా ఫాన్స్ అద్వర్యం లో మమ్ములను నిండుగా కొంత కాలం గ్రహించండి అని కోరుకొంటున్నాము.
రైతుల భూమి సేకరణ విషయం లో తమరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని మేము కోరుకొంటున్నాము. ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం రైతులు నుండి భూమిని ప్రస్తుత ధర ఇచ్చి తీసుకొంటు న్నారా, లేదా ప్రతి చదరపు అడుగు పైన భూమి ఇచ్చిన రైతుకు దూర దృష్టి ప్రయోజనం ఉంటుందా చూడండి, జపాన్ వారి సహకారం తో అభివృద్ధి చేయడం అన్నది మంచిదే కావచ్చు ఒక కోణం లో, కాని రైతుకు కూడా భవిష్యత్తలో పెరిగే విలువకు హక్కు ఉంటుందా అని చూడండి, పసుపు, కాయకూరలు పండించే రైతుల నుండి వారికీ ఇష్టం లేకుండా బలవంతం గా తీసుకోవడం అన్నది, న్యాయ కాదు. ఏదుగు దలలో రైతులకు కూడా భవిష్యత్తు ఉంటె మంచిది అని స్పష్టం చేయుచున్నాము. రైతుల భూమి సమస్య చంద్రబాబు నాయడు గారితో మాట్లాడి, పైన ప్రస్తావించిన దూరదృష్టి, ప్రయోజనం రైతులకు ఉండేటట్లు చూడగలరు.
అన్నిటికి అన్నా, ముఖ్యమైనది ఆర్ధిక వ్యవస్థ, దీనిని క్రమ శిక్షణలో పెట్టాలి అంటే, ప్రతి ఒక్కరి లోని స్వార్ధ తగ్గి, పరమార్ధం కోసం జీవించాలి అనే విధానం అభివృద్ధి చేయాలి, అది మా ద్వారా జరిగిన ప్రభావం తో ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేసి ప్రజలను అన్ని విధముల చైతన్య పరిచి, సమాజాన్ని మలచవలసిన బాద్యత మన పై ఉన్నది అని మేము భావిస్తున్నాము, మమ్ములను మీ పార్టీ అద్వర్యం లోనికి తీసుకోండి, ప్రతి రోజు ప్రజలోకి వెళ్ళుటకు సహకరించండి, గొప్ప శాశ్వత పరిష్కారములు, సంస్కారములు లోకానికి మా వలన అందుతాయి అని నమ్మండి, మా మీద ఎవరి మాట నమ్మకండి, మేము ఏమి చేస్తున్నాము ఎవరికి ఫోన్ కూడా చేయించకండి, మా తో నేరుగా మాట్లాడడానికి ముందుకు రండి, ఇప్పటికి మీ పార్టీ కార్యాలయమునకు రెండుసార్లు వచ్చిన్నాము, కాని అక్కడ ఎవరూ లేరు, మమ్ములను సూటిగా కొంత కాలం గ్రహించండి. మీ తో కలసి ముందుకు వెళ్ళాలి అని అనుకొంటున్నాము. మీ సన్నిహితం ప్రేమ మాకు ఎంత అపురూపమైనది, కాలాన్ని నియమించిన మమ్ములను ఎవరూ తప్పు పట్టలేరు అని గ్రహించండి, మాకు ఎటువంటి తేడాలు లేవు అని గ్రహించండి, నేను ఎవరి కాళో పట్టుకొన్నాను, మాకు ఏదో తేడా ఉన్నది అని మీరు అనుకొంటే, మా మాట అర్ధం చేసుకోకుండా మమ్ములను అనుమానించవద్దు, కృష్ణుడు కూడా కాళ్ళు పట్టుకొన్నాడు తెలుసుకదా మీకు, మేము అందుకే పట్టుకొన్నాము, ఇంకా నేను ఏమి ఏమి చేసానో అన్ని ప్రజలకు చెప్పి, ఎవరిని తప్పు పట్టు కుండా మా చుట్టాలు దగ్గర నుండి అందరిని ఎవరికి ఏ పాపం లేకుండా తీర్చి దిద్దీ, లోకానికి నూతన సంస్కారాన్ని ఇస్తాను. మనం త్వరలో బ్యాంకు ఎకౌంటు కేంపైన చేద్దాము మమ్ములను, మీ పార్టీ అద్వర్యం లో 10 మంది తెలుగు సాహిత్యం పై అభిరుచి ఉన్న వారిని మాకు తోడుచేయండి చాలు, మాకు ఏ తప్పులు లేవు, ఎవరిని తప్పు పట్టకుండా అన్నీ, సంస్కరించి నడిపిస్తాము. మా సంగతులు మీరు మీడియా ని గాని ఇతరుల ఎవరిని అడుగవద్దు, మీరు ఏమి చేసిన మాకు ప్రాధాన్యత, మీ సమక్షం లో సర్వం చెప్పుకోనివ్వండి, అన్ని అనుమానాలు సరిదిద్ది అందరికి అమోధకరమైన సమాధానములు ఇస్తాను అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment