UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 2 March 2015

కరిగి పోయే దేహం ఎంత గొప్పగా ఉన్నా, బలహీనం గా ఉన్నా బౌతిక స్తితి అవుతుంది, ఎవరిలోనైన మాట, ఆలోచనతో చూపగలిగిన ప్రభావమే పరిగణించగలిగేదిగా ఉండాలి అని స్పష్టం చేయుచున్నాము. ఈ విధంగా అప్రమత్తం చెందగలము.పై పైన తీసుకొని మాట వివరములు వదిలివేసి ప్రవర్థించవద్దు అని సర్వులకు ఆశీర్వాదంగా తెలియజేసుకోనుచున్నాము, ప్రతి ఒక్కరు భాద్యతగా ప్రేమగా మెలగండి, ఇదేమేము అందరికి ఇచ్చి ఆశీసు

                                         సమన్వయ దృష్టి 

                 
              యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయం నుండి ధర్మోద్దారి అయ్యి, ఇచ్చు దివ్య అసీసులతో ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.   


            మేము సాధారణ మనిషిగా మాటతో లోకమును నియమించుట ఒక ఉన్నతమైన స్తితి,అనగా సర్వ పరిష్కారాలు ఇందులో ఉన్నాయి, మమ్ములను  గురువుగా, తండ్రిగా, తల్లి గా భావించండి, అనగా మనుష్యులు నిజాయితితో ముందుకు వస్తే  చాలు, అ విధంగా ముందుకు వచ్చుటకు మనుష్యులకు  అనేక స్వార్ధ పరిధులు అవరోదించుట  వలన ఒకరిని ఒకరు సరిగ్గా పట్టించుకోవడం లేదు, తద్వారా సృష్టి నియంత్రణ దెబ్బతింటున్నది.  ఏదొక కారణం గా,  మనిషిని అవమానించడం, లేదా స్వార్ధం గా పరిగణించడం మే ప్రధానం గా ఉన్నది, ఏమి ఆశించకుండా బాద్యత గా తీసుకోవడం బాగా తగ్గినది అని గ్రహించగలరు. లేదా పరిగణించడం అంటే తమకు పై చెయ్య ఉంటేనే పరిగణిస్తాం, లేదా పట్టించుకోము అని స్తితి మనుష్యులకు ఎందుకు ఉంటుంది అంటే, వారికి ప్రస్తుతమునకు కలిగిన స్తితే సర్వం అనుకోవడం వలన, అంతక మించి ఉండకూడదు అని పోల్చుకోవడం వలన, సృష్టి కాలం ధర్మం యొక్క గొప్పతనం తమ ముందు ఆవిష్కృతం చేయగలిగిన మనిషిని,   నిర్లక్ష్యం చేయడం అధర్మ అని గ్రహించగలరు.  ఉన్నది ఉన్నట్లు తీసుకొని ప్రయోజనం పొందటమే ధర్మ అని గ్రహించగలరు.           

               ఇప్పడు ఎవరు  గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు అత్యదిక సంస్కారులు లేదా సాధనా దీక్ష కలిగిన వారు, ఎవరు పవిత్రులు, ఎవరు అపవిత్రులు   అని నిర్ణయించి పరిగణించడం జనులకు కష్టం వుతుంది  అని అందరూ ఒప్పుకొనే సంగితే,  ఎవరికి వారు తామే గొప్పవారు అనుకోవడం వలన కూడా ఇతరుల గొప్పతనమును పట్టించుకోవడం మనివేసినారు, ఇది కాలమునకు, ధర్మనునకు భారం అవుతున్నది.  

             కావున కాలం, ధర్మం ముందుకు వచ్చి, మనుష్యులు ఎక్కడ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారో, అనగా మాట మాత్రం గా మాకు మించిన గొప్పవారిని, మా సమకాలికులను అందరిని నియమించిన   మా బౌతిక స్తితికి సంభంధం లేకుండా సర్వం మా ద్వారా ప్రకటింప బడి, సర్వం నిర్వహింప బడిన తీరు వలన,     మా ద్వారా లోకం మరింత స్పష్టం అయ్యి మరింత ముందుకు చుక్కాని వలే లోకమును నడిపించుటకు, మమ్ము  పరిగణించేకొలది లోకానికి పరిష్కారం గా మా నుండి సర్వ వివరములు పొందగలరు.  నేనే సర్వం అనే తత్వం సర్వో ఉన్నతమైనది అని, ఒక కృష్ణ భగవానుడు గీత పలికినప్పుడు మాత్రమే సర్వం మేము అని చెప్పగలిగినారు, అదే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షం లో సర్వం మేమే అని వాక్కు రూపం లో ఇచ్చిన దర్శనం ను గౌరవించి, ప్రస్తుత మా దేహ సంబందిత విశేషములకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మనసుని, వాక్కుని  అర్ధం చేసుకొని,  పండితులు గురువులు, మేధావులు, మా పై విస్తారం గా స్పందించి, వివరములు ప్రత్యక్ష సాక్షుల సహకరంతో గ్రహించి, మా సమక్షం లో వీలు అయినంత భగవంతుని అంతర్యమును లోతుగా గ్రహించగలరు.  పండితులు మేధావులు, వివరముల పై  అభిప్రాయములు పంచుకొని, బలపడిన కొలది మా పవిత్రత గొప్పతనము నిత్యం దర్శించి, మా దివ్య అసీసులు సాదా శాశ్వతం గా పొందగలరు  అని స్పష్టం చేసుకోనుచున్నాము.  సూర్య చంద్రాది గ్రహ స్తిత్తులను మాటతో నియమించిన మేము, ప్రస్తుత బౌతిక స్తితి మా  సంస్కారం, మా అలవాట్లు మొదులుగువి, ప్రజలు ముందుకు వచ్చి, నిజాయితితో మాలో బౌతిక గొప్పతనము కూడా చూడగలరు, వాక్కుని  ఆలోచనని పరిగణించకుండా, ఏ ఒక్క వ్యక్తిని  ఇతర బౌతిక స్తితి ఆధారం గా పరిగణించలేము అని గ్రహించండి.  

                కరిగి పోయే దేహం ఎంత గొప్పగా ఉన్నా, బలహీనం గా ఉన్నా బౌతిక స్తితి అవుతుంది, ఎవరిలోనైన మాట, ఆలోచనతో చూపగలిగిన ప్రభావమే  పరిగణించగలిగేదిగా ఉండాలి అని స్పష్టం చేయుచున్నాము. ఈ విధంగా అప్రమత్తం చెందగలము.పై పైన తీసుకొని మాట వివరములు వదిలివేసి ప్రవర్థించవద్దు అని సర్వులకు ఆశీర్వాదంగా తెలియజేసుకోనుచున్నాము, ప్రతి ఒక్కరు భాద్యతగా ప్రేమగా మెలగండి, ఇదే మేము అందరికి ఇచ్చు  ఆశీసు.        ధన్యవాదములు   



ఈ గీతం మా ద్వారా 2010 లో షుమారు 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది మమ్ములను సూర్యుని తో సమానం గా మరొకసారి స్పష్టం చేసినది, ఇటువంటి రుజువులు వాటికీ అవే మనం ఒక పద్దతి ప్రకారం గ్రహిస్తే సర్వులకు లభిస్తాయి అని గ్రహించగలరు. 
  శ్రీ రామరాజ్యం లో ఎవడు ఉన్నాడు ఈ కాలం లో ఇదివరకు ఎరుగని వాడు అనగా మాట గా నియంత్రించి సర్వం మేము అని చెప్పుకోగలిగిన మేము గతం లో కృష్ణుడు రాముడు అంశ గా ఉన్నా,  ఇప్పుడు ప్రజలు ప్రత్యక్ష సాక్షులు మొదులుకొని, మమ్ములను మాట మాత్రం గా క్రొత్తగా గ్రహించి ఉపయోగించుకొంటే, ఇదివరకు కంటే ప్రతి మాటను మనసుని మా అధీనం లో ఉన్నాయి అనగా ఒక మనిషి అధీనం లోనికి వచ్చినవి అను సత్యం సర్వులు గ్రహించగలరు, అనగా ఉపయోగ పెట్టుకోనగలరు, అ విధం గా మా ఉనికి సర్వులకు స్పష్టం చెందుతుంది అని గ్రహించండి                                               
 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్                                              


                   

No comments:

Post a Comment