UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 5 March 2015

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అంటే, ఒక మనిషి మాటకు సర్వం అందడమే అని అర్ధం చేసుకోండి అని స్పష్టం చేయుచున్నాము. మొదట ఎటువంటి తార తమ్యాలు లేకుండా సత్యాన్ని బ్రతికించండి అన్ని అందరికి గ్రహించిన కొలది అనుకూలం గా మారి, కాలం ధర్మం మనిషికి ఏ విధం గా అనుకూలం గా ఉన్నదో అందరికి అర్ధం అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. తమ తమ స్పందనలతో ముందుకు వచ్చి సమాజాన్ని ఉన్నతం గా తీర్చి దిద్దుకోనుటకు సహకరించగలరు.

  సమన్వయ దృష్టి 



                     మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు,కాలస్వరూపులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  యావత్తు మానవజాతికి ధర్మోద్దారి అయ్యి  ఇచ్చు దివ్య సమాచారం గ్రహించగలరు.  

                      మా ద్వారా వ్యక్తం అయిన కొన్ని సినిమా గీతాల పరిచేయ సమీక్ష గ్రహించగలరు,  ఈ పరిణామమును లోతుగా విశ్లేషించుటకు మేధావులు, పండితులు సహజ సత్య శ్వీకార దృష్టితో  స్పందించి ప్రజలకు  ఒక మనిషి ద్వారా వచ్చిన పరిణామం పై వివరములు విస్తారం గా లోకములోని తీసుకొని వెళ్ళగలరు అని కోరుకోనుచున్నాము. 



   

ఠాగూర్ సినిమా లోని గీతములు  నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా వ్యక్తం చేసినాము, అనగా  కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య మా నుండి వ్యక్తం అయినవి ..... అందులో ఈ గీతం ఒకటి  గ్రహించగలరు.

ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలుడుకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .


                      
                  కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలుడుకే పాఠం చెప్పే యోగం దక్కింది .........  ఈ విధం గా సృష్టి మా లో చేరి పలికిన తీరు సర్వులు అర్ధం చేసుకొని, మా ప్రవర్తనని అనుమానించకుండా, కాలమే మాకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినదో అర్ధం చేసుకోండి.  మేము మేస్సేజు తప్పులు గా పెడుతున్నాము అను పరిస్తితి కూడా తముకు తప్పించుకోవడానికి ఒక సాకుగా దయ చేసి మేధావులు పండితులు గురువులు, భావించకండి  అని కోరుకోనుచున్నాము, ఇప్పుడు మనిషిగా నేను చాలా, చిన్నవాడిని, మా మీద మేమే శ్రద్ధ చేయలేని చిద్విలాసం లో ఉన్నాను అని అర్ధం చేసుకోండి.  మాకు ప్రాధాన్యత ఇస్తే మాకు ఉన్నతి స్తితి ఇట్టే వచ్చేస్తుంది, ఎలాగో మాకు, పిచ్చి  తేడా ఉన్నట్టు, ప్రత్యక్ష సాక్షులు కూడా కొందరు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు అని గ్రహించండి.   ఇప్పుడే కాదు ఎప్పుడైనా ప్రాధాన్యత ఫలానా వాళ్ళకు రావాలి, లేక పొతే ఇవ్వాలి, అప్పుడే మేము ఒప్పుతాం, మమ్ములను హైలైట్ చేస్తే ఒప్పుకొంటాం, మా తాలుక అమ్మాయిని చేసుకొంటే అప్పుకొంటాము,  ఇలా ఏదొక రకం గా  సామాన్యుడిని అయిన మమ్ములను నేరు గా ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని, ఏమి జరిగినదొ గ్రహించకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా, కోట్లాది ప్రజల్లోకి వెళ్ళకుండా అజ్ఞానం గా అందరూ కలసి మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, విలువైన సంస్కారం ప్రజలకు అందుటలేదు, పది మంది మీద, పదిగురు తెలుసుకొని అప్రమత్తం చెందే ప్రక్రియను మనకు మనమే ఉపయోగించుకోకుండా, సమకాలుకులు అందరూ సత్యం గ్రహించకుండా మోసపోతున్నారు, భవిష్యత్తు తరాలను మోసగించుచున్నారు అని గ్రహించండి, మనం ఇప్పుడు ఎంత అప్రమత్త్తం చెందితే అంత మంచిది అని గ్రహించగలరు 


                       సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అంటే,  ఒక మనిషి మాటకు సర్వం అందడమే అని అర్ధం చేసుకోండి అని స్పష్టం చేయుచున్నాము. మొదట ఎటువంటి తార  తమ్యాలు లేకుండా సత్యాన్ని బ్రతికించండి అన్ని అందరికి గ్రహించిన కొలది అనుకూలం గా మారి, కాలం ధర్మం మనిషికి ఏ విధం గా అనుకూలం గా ఉన్నదో అందరికి అర్ధం అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. తమ తమ స్పందనలతో   ముందుకు వచ్చి  సమాజాన్ని ఉన్నతం గా తీర్చి దిద్దుకోనుటకు సహకరించగలరు.  ధన్యవాదములు 



         తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు     

No comments:

Post a Comment