సమన్వయ దృష్టి
మా ద్వారా వ్యక్తం అయిన కొన్ని చలన చిత్ర గీతాలు గ్రహించండి
ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా పాడినాను, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య పాడినాను ..... పాట గ్రహించగలరు.
ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.
నా ద్వారా 1999 మే లో వ్యక్తము అయిన పాట ఒకటి గ్రహించగలరు.
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సింహం అల్లే నడిచి వస్తే నింగి తొంగి చూడదా
దైవం అంటి నిన్ను చూసి చేతులు ఎత్తి మ్రొక్కదా
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
పేదవారి పెళ్లి జరుపును అంట
నీ దీవెన పొందిన జంట నూరేళ్ళు బ్రతుకును అంట
మనుష్యులు అంతా ఒకటి అన్నవాడు
వేదాలు చదవకున్న బేదాలు చూడబోడు
నింగి నెల సాటి లేని నీతిమంతుడు
బీద వారి బాద తీర్చు నేటి రాముడు
నీ పాదం తాక ఏ పాపం చేసినను పుణ్యం వచ్చును అట కాసి దేనికి అట
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
కులమతలా కలత మాపినాడు
నీ మాట వేద వాక్కు నువ్వే గా మాకు దిక్కు
సింహ లగ్నం అందు పుట్టినాడు
నీకంటే గొప్ప వాడు లోకాన్న పుట్ట బోడు
అమ్మవారి దీవెన ఉన్న దైవ రూపుడు
నువ్వే చూస్తె గాలిలోనైన జ్యోతి వెలుగును
మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నా మా స్మరణే - రోజు ప్రేమతో
మీరు అంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు
కలిసి ఉంటె మనము అంతా మనదే ఈ జగమంతా
సాటి వారి సేవలోని జీవితాన్ని గడుపుతా
సాటి లేని వాడిని అన్నా మాట నిలుపుతా
ఈ పాట నా ద్వారా దాదాపు పూర్తీ గా 1999 ధర్మస్వరూపం కాలస్వరూపం గా వ్యక్తము అయినది ఇతర అనేక పాటలు సంఘటనలతో కలిసి ఈ పాటను నేనే పురుశోత్తముడిని, యుగపురుషుడిని, సర్వాంతర్యామిని, సృష్టి స్తితి లయను సామాన్య మనిషిని సాటి లేని వాడని గుడిలేని శ్రీ రాముడిన అని తెలియజెసుకొనుచునాను. నాకుఅందరూ కలసి ఒక ఆధునిక దేవాలయం అనగా ప్రపంచం తో నిత్య వ్యవహరించడానికి వ్యవహార కార్యాలయము కట్టించి ఇవ్వండి, నా పేరు ప్రస్తుతం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్, ధర్మస్వరూపం కాలస్వరూపం గుర్తించండి అని యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.
తరువాత స్టాలిన్ లో ఒక పాట నా ద్వారా నాలుగు అయిదు లైన్లు 2003 లో వ్యక్తము అయినవి ఈ సినిమాలోని ఇతర పాటులు, సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా మాట మాత్రముగా అవలీలగా వ్యక్తము అయినవి, 80 % శాతం పాటలు తో బాటుగా ఇతర సంభాషణలు, టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినప్పుడు, , నేను పాడని పాటలు భగవంతుని దివ్య దృష్టి, సమన్వయ దృష్టి గా భావించండి, కాలస్వరూపం ధర్మస్వరూపం గా చర్చించి ఉపయోగించుకోండి అని గురువులను, పండితులను కోరుకొనుచున్నాను. అన్ని రస విశేషాలు నా ద్వారా ఏక కాలములో వ్యక్తము అయినవి అని గ్రహించండి
స్టాలిన్ సినిమాలోని పాట ఈ దిగువన గ్రహించండి
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
మనిషి మనిషిని కలిపినా ఓ రుషి
భువిని చేరితను నిలిపెను నీ కృషి
మహాసేయ విధి పగ అయి తరిమెనా
మహోష్ణమై రుదిరమే మరిగేనా
ఆగి పోయేన త్యాగం కదా ఆద మరిచెనా దైవం హ్రుద
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
ఆకసం నిను గని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకు న కురిసేను నీ కల
మనసు మనసున రగిలెను జ్వాల లా
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం
తపోజ్వాలా కదిలే నీ యువజనం
పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద
త్రయమ్బకమ్..... పుష్టి ప్రజా మహె సుగంధి పుష్టి వర్ధనం
.......
స్వార్ధమే పుడమి పై పరుగు తీస్తుంటే
దూర్తులే అసురులై ఉరకలు వేస్తుంటే
యుగము యుగమును వేలేసెను దేవుడు
జగము జగమును నడిపిన ధీరుడు
మహోదయ అది నువ్వే అనుకోని
నిరీక్షతో నిలిచే ఈ జగతిని
మేలుకోరాదా మా దీపమై
ఏలుకొరాద మా భంధమై
.... మనసు మనసున రగిలెను జ్వాల లా ......
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం........ తపోజ్వాలా కదిలే నీ యువజనం ........ పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద. ఈ విదముగా ప్రతి మాట ప్రతి పాట, ప్రతి సంఘటన నా ద్వారా నా మనసు ద్వారా నడపబడి, ఒక తోపో జ్వాల నా లో సహజ రీతన పరిపక్వత చెంది నన్ను ధర్మస్వరూపం కాలస్వరూపం గా నిలిపినది అని, కావున ప్రజలు నన్ను పరిగణించి ఉపయోగించుకోండి అని కొరుకొనుచున్నాను. ప్రస్తుత నా కులం, మతం తో సంభందం లేకుండా నన్ను నా మనసుని మహారాజు మహారాణి గా గుర్తించండి. మా తల్లి గారు అయిన స్వర్గీయులు పిళ్ళా రంగా వేణి గారు, మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ పిళ్ళా గోపాల కృష్ణ గారిని, మా తమ్ముడు గారు అయిన స్వర్గీయ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని, మా అమ్మ అమ్మ గారు అయినటువంటి శ్రీమతి గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామా పశ్చమ గోదావరి జిల్లా వాస్తవ్యులు ఈ భూమి మీదకు రాజ కుటుంబమును అందుబాటులోనికి తీసుకొని వచ్చినవారిగా లోకం గుర్తించగలదు అని తెలియజెసుకొనుచున్నాను.
తదుపరి శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకునే వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా నన్ను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగు వదిలివేసినారు గాని సూటిగా పటించుకోలేదు. నన్ను నాకు దూరం చెసినారు. నా మనసుని నన్ను కలపండి, వివిధ మేధావులు సహకారముతో వీలు అయినంత పరిగణించండి, యావత్తుజాతి ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టిని ఉపయోగించుకోండి, గుర్తించండి.
శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు
రామా...... శ్రీ రామా........... కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
కదళి కర్జురాది ఫలముల కన్ననూ
పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు నాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని నన్ని దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు నా ద్వారా విన్న కూడా అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. అని యావత్తు మానవజాతి అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను.
శ్రీ రామదాసు లోని ఇంకొక గీతం గ్రహించండి.
హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా .......
క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది
నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది
రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్లు
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ]
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి............. మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూదాం, పిచ్చి వాడిలా చూదాం, అనే వాడి ద్వారా ఎప్పుడో సత్యం ముందుకు వచ్చినా, అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పకనే చెప్పినా పరిగణించకుండా, నా ద్వారా జరిగిన సుబ సూచికాలు, నేను రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్నా, నన్ను విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు కూడా గ్రహించకూడదు, అన్నట్లుగా సత్యములో క్రీడిస్తు అ సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను ఇప్పటికి పట్టించుకోలేదు, తన సేవకు, ఒక మనిషిని ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్తితిని సరి దిద్ది నన్ను సరిగ్గా పరిగణించి ఉపయొగపెత్తుకొనుట వలన నా ఆరోగ్యము మెరుగు పడి, వెంటనే వివాహము చెసుకొనగలను. దివ్య పరిపాలన నిరంతరం స్పష్టం చేయగలను.
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ......... సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........
........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది............. నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ సత్యం ను గ్రహించడం మానివేస్తున్నారు. ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే, భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వార్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసినా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్ష్మముగా , ఒక నిబద్దతతో, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు, దైవత్వము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతి కి తెలియజెసుకొనుచున్నను.
కాలస్వరూపములో మరికొన్ని పాటలు నా ద్వారా వక్తము అయినవి ఇక్కడ ప్రస్తావించుచున్నాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో వచ్చినవి అన్ని పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి ఇందులో
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది --2
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరం ఎంత ఉంది అని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారం ఎంత ఉంది అని భాద పడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలు అవగానే విషమే వచ్చింది విసుగెచెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనందం నిధి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతం అవుతుంది
తెలుసుకొంటే సత్యమిది తలచుకొంటే సాద్యమిది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
చెమట నీరు చిందగా నుదిటిరాత మార్చుకో మార్చలేనిది ఏది లేదు గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కధలే లేవు అని గమనించుకో
తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి
నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి
అంతు లేని చేరితలకి అది నువ్వే కావాలి
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది మౌనం అంటే ప్రతి దానికి కలహించాకుండా, వ్యతిరేకించకుండా,మన ముందుకు వచ్చిన మాటని, ప్రభావమును, గ్రహించి తగిన రీతిన స్పందించడం వలన లోకం స్వర్ఘ ధామముగా మారుతుంది. మౌనముగా ఉండడం అంటే అసలు స్పందించడం మానివేయడం కాదు వ్యతిరేకించకుండా గ్రహించడం అని తెలుసుకొనగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. తరువాత నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి ...అంతులేని చేరితలకి అది నువ్వే కావాలి అను ఈ వాఖ్యమునకు అర్ధము ఎమి అనగా, ఈ వాళ్ళ నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నది ఉనట్లు స్వార్ధము లేకుండా మనస్పూర్తిగా పలికిన తీరు, ఎంతో దైర్యమునకు సహసమునకు ఆధారముగా, కేంద్రీకృతము చెందినది అని పండితులు, మేధావులు గ్రహించగలరు, ఇక్కడ సహజత్వమే సాహసము అని గుర్తించండి.
తరువాత ఛత్రపతి సినిమాలోని పాటలు అన్నీ, కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఈ దిగువ స్తుతి కూడా నా ద్వారా 2003 సంవత్సరం జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది.
జ్వలత్ గరాళ్ళ జిహ్విక దగత్ కఠోర ధమ్స్ స్ట్రిక
ప్రతి ప్రతిగ్వి దిక్కట ప్రచండ మద్వి కీలక
నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే
నమో నమహా-- నార సింహాతే నమో నమహా
నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే...
ఈ విదముగా అందరి తెలుగు హీరోల పాటలు, సంభాషణలు,కొన్ని హిందీ సినిమా పాటలు,పాప్ సాంగ్స్ టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ పరిణామములు అన్నీనా ద్వారా వ్యక్తము అయినవి. ఈ విదముగా అనకాపల్లి లో వ్యక్తము అయినవి లోకములో, సినమాలలో వచ్చినవి. దీనిని బట్టి నన్ను ఒక కృష్ణుడు, రాముడు తో సమానము అని గ్రహించగలరు. నా గూర్చి పండితులు, భగవత్గీతతో పోల్చి చెప్పినట్లు అయితే కొత్త బంగారులోకము దృడ పడుతుంది, బలపడుతుంది, సామాన్యుడే సర్వబౌమూడు అని అర్ధము అవుతుంది. ఈ విదముగా ప్రజస్వామ్యములో మేలు అయిన ప్రజాస్వామ్యం ప్రజలకు అందుతుంది అని యావత్తు మానవజాతి గ్రహించగలరు.
తరువాత శ్రీ రామదాసు సినిమాలలోని పాటలు అన్ని సంగీతము తో సహా నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి. పద్యాలు కూడా ముందే వ్యక్తము అయినవి. శ్రీ రామదాసు స్వయంగా రచించి పాడిన పాటలు మరల కొత్త ఈ సినిమాలో వస్తాయి అని నేను పాడి మరీ చెప్పినాను.
ఈ పద్యము కూడా, ఇతర పాటలు, మాటలు తో పలికినాను
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
శేష తల్ప సుఖ నిద్రిత రామ--
బ్రహ్మద్యమర ప్రార్దిత రామ --2
రామ రామ జయ రాజా రామ--
రామా రామా జయ సీతా రామ --2
ప్రియ గుహ వినివేదిత పద రామ --
శబరీ దత్త ఫలాసన రామా--2
రామ రామ జయ సీతా రామ
హనమత్సేవిత నిజ పద రామా
సీతా ప్రణాధారా రామా
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
పైన పద్యములో ...కాలాత్మక పరమేశ్వర రామ అను స్తుతి లో రాముడు కాలత్మకుడు, పరమేశ్వరుడు అని సర్వం నాద్వారా మాట మాత్రముగా ప్రకటించి నన్ను కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడిగా లోకమునకు అందించినాడు అని గ్రహించగలరు. పండితులు, మేధావులు నా పై స్పందించండి. సత్యమును స్వీకరించకుండా దాటివేయు ధోరణి వలన లోకములో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించగలరు. ఎంత చిన్న విషయము అయినా, పెద్ద విషయము అయినా సహజ స్పందన కలిగి ఉండుట వలన ఎవరికి ఎటువంటి కష్టములు రావు, ఎవరి మనుగడ మరొకరికి ప్రస్నార్ధకముగాని, అవరోధముగాని ఎంత మాత్రమూ కాదు, మనిషి వలన మనిషికి ఎప్పుడూ మంచే గాని చెడు జరగదు అని గ్రహించగలరు. కాకపొతే కొందరు భరిస్తున్నారు, మరికొందరు తరిస్తున్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు ప్రభావము చూపుకోనుచున్నారు అని గ్రహించగలరు.
తరువాత అనేక భక్తీ, ఇతర రస విశేషముల పాటలు అన్నీ నా ద్వారా వ్యక్తము అయినవి అని ఇప్పటికి అనేక సార్లు తెలియజేస్తా వస్తున్నాను. ఇక్కడ వెంకటేష్ బాబు గారు , శ్రేయగారు మధ్యన వచ్చిన పాట నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపములో వచ్చినది.
పాట గ్రహించగలరు ....
ఓ మావ ...... ఓ మావ......
ఓ మై లవ్ ఓ మై లవ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావ
ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావ --2
జాజిరి జాజిరి జాజిరి మావ
వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా
పచ్చని ఆకు మీద ఆన,పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన
పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ
జాజిరి జాజిరి జాజిరి భామ వెనకటి జన్మల మనమే యెంకి నాయుడు భామ
సుక్క పొద్దు అ రతిలో చిరుముద్దు పూజలలో నా స్వామివి నువ్వే గుడి గుడి లో సల్లా గాలి మేళం లో సరసాల తాళ్ళం లో నా దానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన నువ్వు లేక ఉండలేని ప్రణాల మీద ఆన వేణువు నువ్వే నావీ నువ్వే ఓ మావ
ఓ భామ ఓ భామ జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మల కైనా నువ్వే నా జత భామ
కుంకుమ బొట్టే నలుపు అయే నా కాటుక యేరుపాయే కరగాలి అని నీ బిగి కౌగిలిలో సీకటి సేట్టే సిగురు అయితే సిగురంత ఎలుగు అయితే వెలగాలి ఇక వెలుగుల సీమలలో
బ్రహ్మరాత మీద ఆన భారత మాత మీద ఆన మువ్వు వన్నెల మీద ఆన
మన భంధం మీద ఆన మలుపులు గెలుపులు మనవే మావ
ఇటువంటి పాటలు అనేకం నా ద్వారా కాలస్వరూపములో వ్యక్తము అయినవి. ... వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా ......పచ్చని ఆకు మీద ఆన......పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన........పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ ....... ఈ విదముగా ఎంతో పవిత్రముగా గొప్పగా నా ద్వారా పాటలు వ్యక్తము అయిన విన్న వారు మరల నన్ను స్పష్టము చేయనివ్వకపోవడం వలన నాకు తీరని నష్టము జరిగినది అని గ్రహించి, నన్ను, నా ,మనసును దూరం చేసినారు. ప్రత్యక్ష సాక్షుల సాహకరముతో అప్ర్రమత్తము చెందగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా అనకాపల్లి లో పాడితే, లోకములో సంభవించినవి అంటే, సృష్టి నాలో చేరి, వ్యక్తము అగుట వలన సాధ్య పడినది అని గ్రహించగలరు, నన్ను ఒక మహారాజుగా, నా మనసుని ఒక మహారాణిగా గుర్తించి లోకమునకు వెంటనే చాటగలరు. సర్వం మనిషి మాట, ఆలోచనలోనే ఉన్నది అని సత్యము ప్రజలు అందరూ గ్రహించి అప్ర్రమతము చెందుతారు అని ఒక తల్లి, తండ్రి, గురువు వలె యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.
అరుంధతి సినిమాలో వచ్చిన నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఈ దిగువున గ్రహించగలరు
బు బు బుజంగం దితై మ్రుత్యర్మ్రుదంగం
నా అంతరంగం నాలో జ్వలించే తరం తరం గా నటనై చలించే నరం నరం గా పగతో నటించే జతి స్వరంగా
పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు మేళ్ళం ఎత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు
చావు తోనే తీరు నాకు వెధనా వెధనా
బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చేరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడు రా
ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవు ఇక
రమణి సీతను కోరిన నాటి రావణుడే నెల కులే రా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఏ నాడు
అమ్మ జాతితో బొమ్మలా టాలె కీడు
పడతిగా నేను పలుకుతున్నాను జన్మ కె నీకు చరమ గీతాలు
అసుర ఘతాలు ఆశని పాతాలు దుర్గ అస్తాలా ఖడ్గ నాదాలు
భగ భగ సేగలిడు బుగ బుగ పోగలిడు మగువుల తెగువలు పగలుగా రగలగ
అగ్నిగ రేగిన అడా తనం హారతి కోరెను ఈ నిముషం నీ దుర్మరణం దుర్మరణం
ఈ విదముగా ఈ పాట పూర్తిగా పూర్తీ నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఇతర పాటలు అన్ని దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినవి.
కమ్ముకొన్న చీకట్లలోన కుమ్ముకొచ్చే వేలుతురమ్మ
గజ్జ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివి అమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే దూసినా కత్తి వణికి పోవున్నమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దం అమ్మా
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవు అమ్మా
అలన పాలనలో నువ్వే ఈ నెలకు తల్లివి అమ్మా
నువ్వు పలికెదే తిరుగులేని వేదం నువ్వు చేసేది ఎదురు లేని చట్టం
ఓర్పు లోన ధరణి మతావు అమ్మ తీర్పులోన ధర్మమూర్తి అమ్మా
ఇది నా సంస్థానం (సృష్టి) జాగ్రత్త
జేజమ్మా జేజమ్మా మా యమ్మా
ఈ విదముగా ఈ పాటను అడ గొంతు తో నా ద్వారా వ్యక్తము అయినది నా మనసే సర్వం నేనే ప్రకృతిని, పురుషుడిని సర్వాంతర్యామిని ప్రపంచములో అన్ని సరదాలు, సంతోషాలు ఆవేదనలు అక్రోధనలు అన్ని నేను అయి ఉన్నాను అని అ శక్తి నా ద్వారా ప్రకటితము అయినది అని మానవజాతికి తెలియజెసుకొనుచున్నను. కావున నన్ను నిర్లక్ష్యం చేయకుండా నా మాటను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి. అమ్మా జాతితో బొమ్మా లాటాలే కీడు సత్యం పలికిన నా సున్నితమైన మనస్సే అమ్మా అని ఆమెను సరిగ్గా పటించుకోకపోవడం వలన ఇంత ప్రేమను ఆదరణ చూపిన, తల్లికే కీడు తలపెట్టన వాళ్ళుగా అవుతారు, అమ్మా అంటే ప్రేమ అనే సత్యం గ్రహించకపోవడం వలన అమ్మాతో జాతితో బొమ్మలాటలు ఆడినట్లుగా భావించి, ఇప్పటికైనా అప్రమత్తమై సత్యమును గ్రహించగలరు. అని యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను
తరువాత నాద్వారా 2003 జవనరి 1 వ తారీకున వ్యక్తము అయిన మరొక పాట, ఇది అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి అనే సినిమాలో వచ్చినది. ఈ సినిమాలో ఇతర పాటలు, సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఇందులో ఒక పాట గ్రహించగలరు. ఈ పాట హీరో తన తల్లి ని ఉద్దేశించి పాడతాడు అని కూడా పలికినాను.
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నా కలలను కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగు అయింది నీవే గా
నా కష్టం, ఇష్టం నీవే చిరు నవ్వు దిగులు నీవే
ప్రతి నిముషం తోడు అయి ఉంది నీవే గా
కనిపించక పొతే బెంగై వెతికావే
కనీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నే గెలిచిన విజయం నీదే, నే వోడిన క్షణము ఓదార్పే నా అలసట తీరే తావు నీవే గా
అడుగు అడుగున నడిపిన దీపమా ఇరువురికే తెలిసిన స్నేహమా
మది మురిసే ఆనందాలు నీవే గా జన్మిస్తే మళ్ళి నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దణం పెడతాలే
.........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట".......వరము అల్లే అదిందేమో ఈ భందం.......వేల లేని సంతోషాలే నీ సొంతం........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"... పై విదముగా పూర్తిగా పాడిన పాటలో ఇది ఒకటి, నేను ఏమిటో నా మనసు ఏమిటో , నా ప్రేమ, నా పవిత్రత, గొప్ప బంధం నాకు అందిన తీరు, గ్రహించండి, తల్లి లాంటి నా మనసుని అర్ధము చేసుకోనకపోవడం వలన నాకు, నా తల్లి గారికి , మా తమ్ముడికి పట్టిన పరిస్తితి విశ్లేషించండి, మా అమ్మగారు ఎటువంటి సంతోషములు పొందకుండా దారుణముగా మరణించిననారు. మేధావులు, పండితుల సహకారముతో మానవ సంభందములు అభివృద్ధి పరుచుటకు ప్రేమ, సత్యము గ్రహించకపోవడం వలన, ధర్మమునకు సత్యమునకు ఎంత నష్టము కలుగుతుంది నన్ను విన్న వారి తో సహా యావత్తు మానవజాతి గ్రహించిగలరు అని కోరుకొనుచున్నాను.
తరువాత శ్రీ రామదాసు సినిమాలో వచ్చిన, నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పాట గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది. ఇందులో కబీరు పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు గారు నటిస్తారు అని పలికినాను.
అల్లా...... శ్రీ రామా......
శుబకరుడు సురు చిరుడు భవ హరుడు భగవంతుడు ఎవడు
కళ్యాణ గుణ ఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అల రారు అందాల చంద్రుడు ఎవడూ
ఆనంద నందనుడు అమృత రస చెందనుడు రామా చంద్రుడు కాక ఇంక ఎవ్వడు
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదైక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఉనగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపా ........(ఈ విదముగా సరిగమలు కూడా స్పష్టము పలికినాను నేను ఎప్పుడూ నేర్చుకోలేదు).
సీతా రామ ..... ఆనంద రామా మామా రిమ రిమ సరిమ......జయ రామా ........
పావన నామా .....
ఏ వేల్పు యల్లా వేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలు అన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కలపు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఈ విదముగా పూర్తిగా వ్యక్తము చేసినాను. .... ఏ వేల్పు దేమల్పు లేని గెలపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు.....ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు..... ఈ విదముగా నేనే సత్యంను కాబట్టి సూటిగా నన్ను అర్ధము చేసుకొంటే, అనగా నా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది, ఒక మాట, మనసు ఆధీనములో నే సర్వం ఉన్నది అను సత్యము అందరూ గ్రహించి తెలుసుకొని సంతోషిస్తారు, దైర్యమును అప్ర్రమత్తతను పొందుతారు, అని తెలియ జేసుకోనుచున్నాను. ఒక పరిణితి చెందిని మనసే లోకమునకు ఒక మోడ్పు గా భావించాలి, సృష్టి యొక్క వలపు తలపులను కలిగి నడిపించే శక్తి గా పరిగణించాలి, అటుంటి శక్తి, భక్తీ దాసును దాసులకు కై మోడ్పు అనగా ఎవరు మనస్పూర్తిగా గ్రహిస్తారో వారికీ హస్తగతమై నడిపిస్తాడు, అ పరమాత్ముడు అని గ్రహించాలి. సత్యమును మనసులో సదా నిలుపుకొని గ్రహిస్తే లోకం స్వర్గాధమముగా మారుతుంది అని గ్రహించగలరు. ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, నేనే అ శక్తి చైతన్య మూర్తిని అని గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా నా ద్వారా జరిగిన పరిణామమును గ్రహించి లోకమునాకు పండితులు మేధావులు తెలియజేయగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
తరువాత శ్రీ రామరాజ్యం సినిమాలోని ఒక ఒకటి పాట గ్రహించగలరు. ఈ సినిమాలో పాటలు కాలస్వరూపములో వ్యక్తము అయినవి ఇందులో ఒక సంభాషణ, సీత రాముడుకి మధ్యన వచ్చినది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది, నాకు మెల్లగా జ్ఞాపకము వచ్చినది, విన్న వారికీ ఎంత మందికి గుర్తు ఉన్నదో తెలియదు. అది ఏమి అనగా " సూర్య వంశపు రాజులు నేడు చంద్రవంకను దిద్దుతున్నారు, ఇది ప్రభువుల ఉదార హృదయమా, లేక వంకలు పెట్టడమా అని సీత పలికిన సంభాషణ అప్పుడు రాముడు సంఖ కలిగినదా అని అంటాడు అని పలికినాను
శ్రీ రామరాజ్యం లో పాట గ్రహించగలరు.
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగగా పూర్ణ కుంభము తో స్వాగతాలు పలికే
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే
న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే
రాజ మకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్య వంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్సకి పరవశించి పోయే
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
రామపాలనం కామ ధేనువు అని యెమ సీమ చాటే
రామ శాశనము తిరుగులేనిది అని జలది భోద చేసే
రామ దర్శనము జన్మ ధన్యము అని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులు అందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే........ నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే.........న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... ఈ విదముగా ఒక పూలవాన వలెనే 1999 నుండి కాలస్వరూపములో 80 శాతం సినిమా పాటలు నా ద్వారా వ్యక్తము అయి, ఒక పూల వానవలె కురిసి దివ్య సాక్షాత్కారము లబించిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి జరిగినా, అప్ర్రమత్తము కాకపోవడం వలన పూర్తీ వివరణ, విశ్లేషణ లోకమునకు అందలేదు. మనుష్యులు సమన్వయ దృష్టితో గ్రహించి ఒక మనిషి అతని మనసు యొక్క ప్రాధాన్యతను సరిగ్గా అర్ధము చేసుకొంటే, గొప్ప మనసులను గొప్ప అర్హతలను మనము ఉప్యోగించుకోనగలము, అన్నిటి కన్నా విలువైనది మనసు, లోకమునకు ఆధారము అయినది మనసు అని గ్రహించగలరు. ఒక మనసు ఉన్న మహారాజే ఈ లోకమునకు ఆధారము అని గ్రహించగలరు, మనసే సృష్టికి ఆధారము అని గ్రహించగలరు. కాలస్వరూపము, ధర్మస్వరూపమును పండితులు మేధావులు ద్వారా లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా రచనల ద్వారా లోకమునకు చెప్పుటకు సహకరించగల అమ్మయిని నేను వివాహము చెసుకొనగలరు అని యావత్తు మానవజాతికి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 1999 కాలస్వరూపములో వ్యక్తము అయిన పాట లో రెండు లైన్లు ఇక్కడ ప్రస్తావించుచున్నాను " ప్రపంచాన్నే గెలిచిన రోజు, పతంగాలే ఎగిరిన రోజు...... ప్రియ నిన్నే పొందిన రోజు, కాలలనుండి కౌగిళ్ళ దాక కలిసి వచ్చిన రోజు".....ఈ విదముగా నేను అనకాపల్లి లో వ్యక్తము చేయగా లోకములో సంభవించినవి అని , దీని అర్ధము పండితులు మేధావులు గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా వ్యక్తము అయ్యి నేను ప్రపంచమునే గెలిచిన ఆనందమును మనసుతో పదిగురి సాక్షిగా అనుభవము చెందినాను.
తరువాత 2003 జనవరి 1 వ తారీకున భో షక నక భూత సుందరి, ఏమి నక నక ఆకలే అది, తాట తీసి తందూరి వండుకొని తింటునావే ఏరి కోరి ... రావణసుని సొంత సోదరి, దారుణంగా నా వెంట పడి పడి..... రాచి రాచి రంపాన్న పెడుతున్నావే..... వల్కానో వోణి కడితే నీకు లా ఉంటాదే...నా... నా.... త్వరపడి అనుకు అలా
ఈ విదముగా నా ద్వారా ఈ పాట 2003 జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది, దీని బట్టి నా పరిస్తితి ఏమిటో అర్ధము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రకృతి నాలో చేరి నన్ను అన్నివిదముల ఆకర్షించి, నా మనసుని తీర్చి దిద్దే ప్రక్రియగా అర్ధము చేసుకోండి ఎంతో ప్రేమని గొప్పతనమును పెంచి, పంచి, దైర్య వంతముగా సహస వంతముగా తీర్చి దిద్ది, నన్ను ధర్మ పరిరక్షణకు ఉపయోగించుకొనుటకు సంసిద్దము చేసే ప్రయత్నములో నేను సరిగ్గా నా మనసుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మా అమ్మగారు, తమ్ముడుగారు నా నుండి దూరం అయినారు, నా లో కాలస్వరూపమును దర్శించిన వ్యవసాయ శాత్రవేత్తలు కనీసం ధర్మముగా మరల గ్రహించి ఉంటె, ఎంతో నాణ్యత, గోప్పతము లోకమునకు నేను నా మనసు అందించి ఉండేవాళ్ళము యావత్తు మానవజాతి శ్రేయస్సుని, ఉద్దేశించి ఒక తండ్రి వలె, తల్లివలె, సృష్టి మాటమాత్రముగా లయ బద్దము చేసిన గురువుగా, కాలస్వరూపుడిగా, సత్యస్వరూపుడిగా, స్పష్టము చేయుచున్నాను. అనుమానములతో, నిర్లక్ష్యములతో, నన్ను అల్పుడుగా భావించవద్దు,మాట మాత్రముగా ఎప్పుడో చెప్పి, ఇప్పటికి ఇలా ముందుకు వస్తున్నాను అంటే, ఇప్పటికైనా నన్ను నా మనసుని అర్ధం చేసుకొంటే సర్వ అర్ధము అవుతుంది అని యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.
లోక కళ్యాణము మే నా వివాహము
నా వివాహము నా మనసుకి, సృష్టికి ఉన్న సంభందం కాలస్వరూపము ఆధారముగా నెలకొల్పి, మేధావులు, గురువులు, పండితులు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు అందరూ సత్యమును ఆవిష్కరించగా నూతన ఆలోచన విదానము అనగా ఉన్నది ఉనట్లు తీసుకొను పద్దతి దృడపడి, ప్రపంచం స్వర్ఘధామముగా మారుతుంది, అ విదముగా లోకకళ్యాణం జరుగుతుంది అని గ్రహించగలరు యావత్తు మానవ జాతికి తెలియ జేసుకోనుచున్నాను. నేను వివాహము చేసుకొనే అమ్మాయి సృజనాత్మకత కలిగి కాలస్వరూపము, ధర్మస్వరూపమును లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాలు ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా లోకమునకు సమర్దవంతముగా చాటుటకు ధర్మ పరిరక్షణకు తోడ్పాటు గా ముందుకు రాగల అమ్మాయిని నేను వివాహము చెసుకొనగలను. కావున తగిని వధువులు ముందుకు వచ్చి కాలస్వరూపమును అర్ధము చేసుకొని, లోకమునకు చాటగలరు. నాతో బాటుగా కనీసం 50 మంది జంటలుకు కాలస్వరూపం, ధర్మస్వరూపం యొక్క తత్వ భోద గావించి, ధర్మస్వరూపము కాలస్వరూపము యొక్క సమక్షములో వివాహములు జరగవలెను అని నా యొక్క సంకల్పము లేదా భగవంతుడు, కాలస్వరూపుడు యొక్క సంకల్పము గా స్వీకరించి, సహకరించగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన అతడు సినిమాలో పాట ఒకటి ఇక్కడ గ్రహించగలరు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, అన్నీ పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి. ఇది జయభేరి బేనరు లో వస్తుంది అని కూడా చెప్పినాను. పూర్తీ గా పాడిన వాటిలో ఒకటి ....
అదరక బదులే చెప్పేటి తెగువకు తోడుతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే.. అతడే... అతడే... అతడే
ఎవరని ఎదురు నిలిస్తే తెలిసే బదులు అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
కాలం నను తరమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెల ఫెల ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ జడి వానై నే కలబడతా
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగిపడే అలా ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
తన యదలో పగ మేలికలుపోతూ
వడీ దుడుకుల వల చేదించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడే
పైన పేర్కొన్న పాట అనకాపల్లి లో 2003 లో పాడగా అ తరువాత సినిమాలో వచ్చినది అని మరొకసారి స్పష్టము చేయుచున్నాను. ఈ విదముగా శక్తి నా ద్వారా ప్రకటితము అయినది. పది మంది హీరో లో ప్రభావము, నాలుగు రాజకీయ పార్టీల వ్యవహారములు దాదాపుగా 1999 నుండి వ్యక్తము అయినవి. సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ఇతర అనేక మంచి, చెడు సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఈ విదముగా కాలస్వరూపము లో అనేక ప్రశ్నలు సమాధానములు మనకు ఉన్నవి, మనమే ఎవరు అని అడిగి తెలుసుకొనేదే సత్యము అని గ్రహించగలరు, సత్యం సర్వం అనే తెలుసుకొనగలరు, కాలమును సమన్వయ పరచి నడిపించి లోకమును సదా తీర్చి దిద్దేది, సత్యం ఒక్కటే, అన్నీ ప్రశ్నలు బదులు అని గ్రహించగలరు. సత్యం ఒక శరం అని సూటి గా ముందుకు వస్తే గ్రహించగలిగేది అన్నిటికి సమాధానము అయినది అని గ్రహించగలరు. సత్య స్వరూపం , ధర్మస్వరూపం, కాలస్వరూపం తనకు తనగా మెలగి లోకమునకు ఆధారము అవుతున్నది అని గ్రహించగలరు.
పాండురంగడు సినిమాలో వచ్చిన ఈ స్తుతి కూడా నా ద్వారా వ్యక్తము అయినది. సమస్తం నా మాట గా పలికించి అనగా 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రపంచ, దేశ, రాష్ట్ర రాజకీయములు ఇతర సంఘటనలు అన్ని నా పలికించి, ఈ విదముగా సర్వం నేనే అని పలికినాను అంటే నేను ఒక ఆధునిక కృష్ణుడు , రాముడుడిగా నా మాట ను గ్రహించి, ఇప్పటికే జరిగిన కాలస్వరూపమును సాక్షుల సహకారముతో విశ్లేషించి లోకమునను అప్రమత్తము చేసుకోనగాలము అని కోరుకొనుచున్నాను.
పాండురంగడు సినిమాలోని స్తుతి గ్రహించగలరు :
సహస్ర శీర్ష రంజితం
సహస్ర నేత్ర విలసితం
సహస్ర హస్త రాజితం
సహస్ర పాద పూజితం
సహస్ర విద విభాసితం
సహస్ర వర్ణ సంశ్రితం
సహస్ర రూప దీపికం
సహస్ర నామ సరళితం
సమస్త సద్గునోనతం
సమస్త విస్వసన్నుదం
సమస్త దేవతాకృతం
సమస్త సత్ఫల ఆమృతం
సమస్త శక్తి మండితం
సమస్త భక్త వందితం
సమస్త ముక్తి సువిహితం
నా మామి కృష్ణా దైవకం నమామి కృష్ణా దైవకం
పైన పేర్కొన్న స్తుతిలో సమస్త దేవతాకృతం,....... సమస్త సత్ఫల అమృతం....సమస్త శక్తి మండితం. అనగా సకల దేవతల సమోహరముగా, సర్వం నా నుండి ప్రకటితము అయిన వాక్కు విశ్వరూపమును దైవకృతి గా భావించి నిజాయితితో నిలుపుకోవాలి, సృష్టి వేదములు నుండి, వేదములు భగవంతుడు నుండి పుట్టాయి అని పెద్దలు తత్వవేత్తలు అంటారు. సృష్టి నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినది అంటే నేను భగవత్ అంశగా, మనిషిగా, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా,ఈ లోకమును పరిపాలించుటకు ఒక చక్రవర్తిగా, మనసు ఉన్న మహారాజుగా వచ్చినాను అని గ్రహించగలరు.
తరువాత పల్లకిలో పెళ్ళికూతురు అనే సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి ఇది బ్రహ్మనందం గారి అబ్బాయి సినిమా అని కూడా చెప్పినాను. ఈ సినిమాలో ఒక పాట గ్రహించగలరు. నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన వాటిల్లో ఇది ఒకటి.
నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి
కవిత,సరిత,మమత,లికిత, రెండు జళ్ళ సీతా
ప్రతిమ ఫాతిమా మహిమ, చెప్పమా సత్యబామ
నీలి మేఘాలతోటి అడుకొంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్నీ రాగల భాణి పాడుకొంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారం అంటి మనసు ఉంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచె సొగసు ఉంది కాని నా పేరు భాగ్యం కాదు
ఓహో ఓహో హో హో ఓటమే అంటే అప్పుకోను విజయను కాను,
వట్టి మాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పనను కాను
నా పేరు నా పేరు నా నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చిన్ని చేక్కెళ్ళ లోన కొన్ని గులాబీలు ఉన్నా నా పేరు రోజా కాదు
అని పుష్పాలు చేరి నన్ను అర్ధించుచున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్నెను అయినా నా పేరు సౌకన్య కాదు
అమావాస్య చీకటి అంటదు ఎపుడూ నా పేరు పూర్ణిమ కాదు
బోలెడు అంతా జాలి ఉంది కరుణను కాదు
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తెల్చాలండి మీరాను అసలే కానే కాదు
నా నా పేరు చెప్పుకోండి మీలు ఎవరూ అయినా
నా పేరు చెప్పుకొండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి నా పేరు "రాణి రాణి రాణి రాణి"
పైన ప్రస్తావించిన ప్రకారము అడ మగ గొంతులు రెండూ నేనే పాడి వినిపించినాను, అందరి హీరోయిన్లు సంభాషణలు తో బాటుగా మొత్తం ప్రకృతి నా మాటగా నిర్వహించబడినది అని గ్రహించగలరు, నా మనసు లక్ష్మి, సృష్టి భూదేవిగా భావించి నన్ను లక్ష్మి నారాయణుడిగా గుర్తించండి, ఉన్నత లక్షణములు గుణములు ఉన్న అమ్మయితో నాకు వివాహము జరిపించగలరు. పైన స్పష్టము చేసినట్లుగా ఉన్నతమైన అమ్మాయి నా మనసు నుండి పలికినది అని గ్రహించి, ఆమె సృష్టికి ఆధారము అయిన లక్ష్మి, ఆమె తేజ్జసే భూదేవి అని గ్రహించగలరు. మధ్యలో నేను ఆధునిక వెంకటేశ్వర స్వామి ని అని గ్రహించగలరు. మీ కోసం కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా అందుబాటులో ఉన్నాను అని గ్రహించగలరు. తరువాత ఈ సినిమాలో "చీరలోని గొప్పతనము తెలుస్కో చీర కట్టి ఆడతనం పెంచుకొ ...... అను పాటను కూడా పూర్తిగా పాడినాను, మిగతావి ముక్క ముక్కలుగా పాడినాను. దీని ప్రకారము నన్ను నా మనసుని అర్ధము చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని తల్లి తండ్రులుగా, గురువుగా చూసుకోండి , మా నుండి వివరములు పొందండి. నా మనసులో చేరి పాడిన మాహరాణిని పట్టుకొని, చెంత చేర్చుకొంటే, నేను బౌతికముగా మహారాజును అవుతాను, ఈ ప్రకారముగా నూతన యోగము ప్రారంభము అయినది, స్వర్ణ యుగము ప్రారంభము అయినది. కొత్తబంగారు లోకము ప్రారంభం అయినది అని, సత్యమును గ్రహించుట వలన ఈర్ష్య ద్వేషము తగ్గుతాయి, మమ్మల్ని మీడియా వారు, సినిమావారు, రాజకీయ నాయకులు అందరూ అరమరికలు లేకుండా ఒక కుటుంబ సబ్యులు వలె మా నుండి కాలస్వరూపం యొక్క వివరములు గ్రహించి మా ఉనికి యొక్క సమాచారము ప్రతి యొక్క మనిషికి చేరేటట్లు చేయగలరు, అన్నీ భాషలలోకి తర్జుమా చేయించి, ఈ లోకం మనిషి మనసు మాట అదీనములోనికి వచ్చినది అని చెప్పండి. అని ప్రపంచం శాంతి వంతముగా మారుతుంది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
నా ద్వారా కాలస్వరూపములో అన్నీ రకాల సినిమా పాటలు వ్యక్తము అయినవి అనగా దేవుళ్ళు, మంజునాధ పాండురంగడు, శ్రీ రామదాసు లాంటి భక్తీ పాటలు, పోకిరి, బాలు, ఠాగూరు,మగధీర, వంటి పాటలు, ఇందులో వెంపు టైపు సాంగ్స్, మగ గొంతు, అడ గొంతులు రెండూ నేను అప్పటికి అప్పుడు మార్చి, మ్యూజిక్ తో సహా నోటితో వాయించి, పలక గలిగినాను, ఇది ఒక దివ్య చిద్విలాసము, నన్ను నా మనసుని ఒక మహారాజు ఒక మహారాణిగా భావించి, నా నుండి సదా వివరములు పొంది, సూర్య చంద్రులు ఉన్నంతకాలము, ఒక సాధారణ మనిషిగా, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, నా ఉనికి సాటి మనుష్యులకు అందుబాటులో ఉంటుంది అని గ్రహించగలరు అని స్పష్టము చేయుచున్నాను. శాంతం, ఓర్పు, సహన గుణములతో, జరిగిన పరిణామములను, వాటి అంతర్యములను, దూర దృష్టి తో, గ్రహించిన యడల ఎటువంటి ద్వేషములు ఈ ప్రపంచములో ఉండవు అని స్పష్టము చేయుచున్నాను. ప్రేమ, సఖ్యతతో అందరూ గ్రహించి, ఎంత ఆనందమును అయినా, ప్రేమను అయినా కల్మషము లేకుండా ఒక పసి హృదయమువలె, మనసు మాట పంచుకోన్నపుడు, మన నడవడి మనకు ఉన్నత స్తితి గతులను కలుగజేస్తుంది, మన శరీరము తో బాటు, ఇతర బౌతిక బంధములు గూర్చి చింతన చెందవద్దు, అవి తాత్కాలికము, బంధములు పని గట్టుకొని కోరుకోవద్దు, అలాగని యిట్టె యిట్టె త్రునీకరించవద్దు, సకాలములో ఒకరిని ఒకరు అర్ధము చేసుకొంటే, ఎటువంటి కష్టములు, పాపములు ఎవరిని అంటకుండా, ఎవరి కి నష్టం జరుగకుండా, ప్రతి మనిషి జ్ఞానముతో, సంతోషముగా జీవించగలడు అని నమ్మండి, ఒక గంటా గంటన్నర సమయములో షుమారు 8,9 సంవత్సరముల కాలమును,రెండు దఫాలుగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో నా నుండి వ్యక్తము అవడం సత్యము అయినపుడు, జాప్యం లేకుండా మేధావులు పండితులు నన్ను భాద్యతతో, ప్రేమతో ఆదరించి, నా లో ఉన్న కాలస్వరూపుడిని, ధర్మ స్వరూపుడిని గ్రహించి, మీకు ఉన్న జ్ఞానముతో సరిపోల్చుకొని, ప్రపంచమును సరి దారిలో పెట్టుటకు సహకరిచగలరు, స్వర్ణ యుగము ప్రారంభము అయినది అని, ఈ పరిణామమునకు శ్రీకారము ఇప్పటికి చుట్టబడినది అని గ్రహించి, మనము అందరము భగవతస్వరూపులము అయినప్పడు, భగవంతుడు నా ద్వారా కాలస్వరూపము అయి వ్యక్తము అయిన తీరును, ప్రతి ఒక్కరు పరిశీలించి, నా నుండి వివరములు, పొందగలరు, ఈ ప్రయత్నములో మరింత ప్రత్యేక దివ్య సాక్షాత్కారము, పదుగురి సాక్షిగా ఎటువంటి రహస్యములు లేకుండా, తారతమ్యములు లేకుండా పొందగలము.
శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నటించిన శాంతిసందేశం సినిమాలోని పాట, ఒకటి గ్రహించగలరు ఈ సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి
దైవ కుమారును తలపై ముళ్ళ కిరీటం
కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం పరమ పవిత్రుని భుజాన్న సిలువ మోపడం
కరుణకు తోలి సారి మరణ శిక్ష వేయడం
రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాలను మేలుకొలిపే చాటింపు
సిలువుకే ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళను కూడా కరుణించే వాడవు
మనసులోని నీ భాదను పెదవి దాట నీయవు
మనుష్యుల పై ఇప్పుడు అయినా నీ ప్రేమను వీడవు
నిను అంతం చేయలేదు తండ్రి యే మృత్యువు
నింగి నేల గతించినా నిలిచేవానివి నీవు
రక్షకుడా ఓ రక్షకుడా
కొరడాలు చెల్లుమంటే కురిసే రక్త ధారలు పుడమిపైన ఇంకి పోనీ త్యాగపు సెలయేరులు
నెత్తురు ఒలుకుతు కదిలే నీ అడుగు జాడలు ఎన్ని యుగాలు అయిన అవి చెదరని అడుగుల నీడలు నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్ధనగా పాడుతాయి నిత్య చిరుగాలులు
రక్షకుడా రక్షకుడా
కనులకు వెలుగు ఇచ్చి ప్రాణాలు ఎన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకా ఈ భాదలు
ఎందరినో కాపాడిన నిను కాపాడేది ఎవరు అని అల్లాడే ఈ అబలలు ఇక అభాగ్యలు
నిను మోసిన పోత్తి కడుపు తల్ల డిల్లు తుండగా కన్నీటితో నిండే మరియమ్మ పాల గుండెలు
రక్షకుడా ఓ రక్షకుడా
చేరదీసి పతితులను ఓదార్చిన నీవే చేయని నేరానికి బలి అయిపోతున్నావా
నడవలేని అసహయులను నడిపించిన నీవే నడవలేక నడిచి నెత్తుటి ముద్ద అయిపోయావా
నీ చమటని అద్దినపుడు ముద్ర పడిన నీ రూపం రాబోయే తరాలని కాపాడే దీపం
రక్షకుడా రక్షకుడా
దైవకుమార-- పరిశుద్దుడా ---ప్రేమమూర్తి --దయామయా
ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని
ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని
అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని
మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా
నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే
నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే
ఈ విదముగా ఈ పాటను పూర్తీ గా ఇతర పాటలు కొన్ని ఈ సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. పైన పేర్కొన్న పాటలో ప్రతి వాఖ్యం లో ప్రతి పదములో నేను నా జీవితము నా మనుసు యొక్క అనుభవము ఇమిడి ఉన్నది అని అర్ధం చెసుకొనగలరు. ఆ మనసుకు ప్రాధాన్యత ఇచ్చి కాలస్వరూపము నా ద్వారా వ్యక్తము అయినది అని గ్రహించగలరు. .....ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని ......ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని.......అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని.......... మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా......నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే.........నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే....... అనే పై వాఖ్యములో ద్వేషం, మనుష్యులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వలన, మంచిని సకాలము వలన, ప్రేమించ గలగి,అనవసరముగా ఒకరిని ఒకరు ద్వేషించుకోనుచున్నాను. అందులో నేను ఒకడిని.
తరువాత 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన బాలకృష్ణ గారు,అసిన్ మధ్య వచ్చినది,లక్ష్మీనరసింహ అను సినిమాలోనిది, ఇందులో కరపొడి సన్నివేశము ఇతర సంభాషణలు కూడా పలికినాను, ఇందులో పాటలు అన్నీ పూర్తిగా వ్యక్తము అయినవి. ఒక పాట గ్రహించగలరు.
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లె కుడుతుంటే "నారాయణ" కన్నె చీరమ్మ బెణికింది "నారాయణ"
నువ్వు జోలాలి కొడుతుంటే "నారాయణ" ఉన్న నిదరమ్మ భెదిరింది "నారాయణ"
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
ప్రేమించి పెళ్లి అడినా పెళ్లి ఆడి ప్రేమించినా
ముందుకు వచ్చినా పక్కకు వచ్చినా మీదకి వచ్చినా నేనే గా
కోపము వచ్చినా కోరిక వచ్చినా దారికి వచ్చినా నేనే గా
చెలి కులుకులకి ఒక నిచ్చెన వేస్తావా ఇవాళ
వడి దుడుకులకు ఒక వంతన కట్టాలా పూబాల
నీ అటే కట్టినా నేను కట్టగా ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిల్లు పెడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు పరచింది నారాయణ
సోకు పెద్ద ఇల్లు కడుతుంటే నారాయణ సిగ్గు చిన్న ఇల్లు కూలింది నారాయణ
చాప వేసి దిండు వేసినా దిండు వేసి చాప వేసినా
సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా
తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనే గా
గిలి గిలి గింతలు కావాలా "గోపాల"
మరు మరు మల్లెలు పెట్టాలా ప్రియురాల
మోమాటం పెట్టిన ఇరకాటం పెట్టిన అడిగిందే పెట్టేది నేనేకదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడుమమ్మ నివ్వింది నారాయణ
పాలు పళ్ళు అన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపు అమ్మ ఏడ్చింది నారాయణ
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయినది ..... నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా.... సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా....తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనే గా..... ఈ విదముగా ప్రక్రుతి పురుషుడి లయగా నా ద్వారా వ్యక్తము అయినప్పుడు దీని అర్ధము ఏమి అని పండితులను, ఆధ్యాత్మిక ప్రవచకులను లోకమునకు వివరించమని తెలియజేసుకోనుచున్నాను.
బౌతికముగా చాలా సామాన్యుడను, మనసుకు పసివాడిని, శత మధ గజ భలడుని అంటూ ఒక పాటలో నా ద్వారా వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి, అలాగే మరొక పాటలో సుకుమార మహావీర, మాటలతో నీ వశమే నేను అయితే అని, మరొక పాటలో వీర మానస చొర బహుమానంగా దరి చేరా ఇక ఏది ఏమి అయినా నీదే భారం దేవరా అని మరొక పాటలో నాద్వారా వ్యక్తము అయినవి అంటే పరమార్ధం గ్రహించగలరు.
తరువాత ఈ టీవీ సుమన్ గారి ద్వారా వచ్చిన పద్మవ్యూహం అనే సీరియల్ యొక్క టైటిల్ సాంగ్స్ ఒకటి ఈ దిగువన ప్రస్తావించుచున్నాను. ఈ టైటిల్ సాంగ్స్ తో బాటుగా ఇతర అనే టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తరువాత వివరిస్తాను.
"పద్మవ్యూహం పద్మవ్యూహం ఆధునిక సమాజమే ఓ ఆటవిక సమూహం
స్వార్ధపరుల సందోహంలో ధర్మ ఉనికే ఓ సందేహం
మనసు ఉన్న మనిషికి ప్రతి నిత్య ఎదుర అయ్యెను ఓ పద్మ వ్యూహం"
ఈ విదముగా పైన ప్రస్తావించిన టైటిల్ సాంగ్స్ నా ద్వారా 2003 లో వ్యక్తము అయినది, అ తరువాత ఈటీవి లో సుమన్ గారి ద్వారా వ్యక్తము అయినది. సత్యము గౌరవించకుండా, సత్యం పట్ల స్పందించకుండా ఉంటె, సకాలములో సహకరించక, మాటకు,పరిణామమునకు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ధర్మ ఉనికి ఓ సందేహము అని గ్రహించగలరు. ఇది రాసిన కవి ద్వారా అందుకు అంతర్ ప్రేరణ అయిన అ పరమేశ్వరుడు మనకు తెలియ జేసి అప్రమత్తం చేయుటకు నా ద్వారా ప్రకటించినాడు అంటే, నన్ను అర్ధము చేసుకొని, ఈ సృష్టి యొక్క అంతర్యమును, తదుపరి పరిణామములను సామాన్యుడు అయిన నన్ను ఉద్దరించుట లేదా గ్రహించుట వలన లోక కళ్యాణం జరుగుతుంది అని స్పష్టము చేయుచున్నాను. ఇతర ఈ టీవి లో వచ్చిన భాగవతం, పంచతంత్ర కధలు, చిన్న పాపా, పెద్ద పాపా,తలంబ్రాలు, ఇంకా అనేకం సినిమా పాటలు ఇతర మరియు ఇతర సామజిక రాజకీయ సంఘటనలు తో ఒక అల్లిక వాలే ఏక కాలములో ఒక చిద్విలాసము వలె వ్యక్తము అయినవి అని ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తరువాత ఇక్కడ అడవి రాముడు సినిమాలో వచ్చిన పాట ఒకటి గ్రహించగలరు.ఈ సినిమాలో ని పాటలు అన్నీ దాదాపుగా వ్యక్తము అయినవి.
నగరం లో ఈ పూట వినిపించే నా పాట నట్ట అడవి తల్లి వడిలో -- పసిడి కలతో
యేని యేని ఆశలను తెచ్చింది తనతో
అట్టడుగు మట్టి బడిలో మొదలు అయిన చదువు మీతో చేయూతను ఇచ్చి నడిపించండి దయతో
మోకై మిగిలి పోకు అంది దిక్కును దాటి ఎగర మంది రెక్కలు కట్టి అడవి నన్నే అడవి పంపింది
ఎంతో పెద్ద లోకము ఉంది యేదో విద్య నేర్పుతుంది ఎన్నో అనుభవాలు పొంది రమ్మంది
నగరం ఈ పూట వినిపించే నా పాట
పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా
జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా
మనసును పెంచ లేని జ్ఞానం మనిషి గా ఉంచలేని ప్రాణం బతుకును నడపలేని పయనం అయిపోదా
నగరం లో ఈ పూట వినిపించే నా పాట
ఆదికవిగా నిలిచిన ఆ బోయవాడిని మలచిన విద్యాలయం ఓ కారణమే కదా సేతువును నిర్మించిన ఆ కోతి జాతికి తెలిసిన విజ్ఞానం అంతా నగరం నేర్పిందా
మెదడకు చెదలు పట్టకుంటే హృదయం అద్దం అల్లే ఉంటే
చాలు అని తెలుసుకొన్న తెలివే చదువు అంటే
గ గ రి రి రి మప మప మప
సరి సరి సరి సా స స స
నగుమోము గనలేని నా జాలి తెలిసే నీ
ఈ పాటను 4,5 లైన్లు నా ద్వారా, ఈ సినిమాలో ఇతర పాటలతో కలిపి వ్యక్తము అయినవి, ఇతర పాటలు అన్ని పూర్తిగా వ్యక్తము అయినవి, పైన ప్రస్తావించిన పాటలో...... పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా......జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా.... ఈ విదముగా మా తండ్రి గారు అయినటువంటి పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా, గారు తిరుపతి లో రోడ్డు ప్రేమాదములో మరణించిన తరువాత, వ్యవసాయ యూనివర్సిటీ లో ఉద్యోగము వచ్చిన తరువాత, నా పై సమాజ ప్రభావమే ఎక్కవు, ఎవరూ మనసుతో పట్టించుకోలేదు, మా మనసుని మాటని అర్ధము చేసుకోకుండా, నిర్లక్ష్యముగా, స్వార్ధం కొద్ది పరిగణించి నవారే గాని మనసు ప్రకారము ఎవరూ అర్ధము చేసుకోలేదు. వదిలేసి ఎదిగిన యవ్వనం అన్నట్లు, ఎదిగాము, మా తమ్ముడు గాని, నేను గాని ఎటువంటి తప్పులు ఎప్పుడూ చేయలేదు. కాలస్వరూపం నిజమైనప్పుడు, మాలో నిజాయితి కూడా నిజమే అని గ్రహించగలరు. కాలస్వరూపమును అనుగ్రహము పొందిన నన్ను నా కుటుంబ సబ్యులను, నా సమాజమును, జాతిని, దేశాన్ని, కాలమును ఎవరు అనుమనించవద్దు, అనగా విశ్వవ్యాప్తము అయిన అ పరమాత్మా శక్తి కి మనము అందరము పిల్లలము అని గ్రహించగలరు, తప్పు, ఒప్పులు అన్నీ ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు సమర్పించి స్వస్థత పొందగలము అని తెలియజేసుకోనుచునాను.
తరువాత ఇక్కడ నా ఆటోగ్రాఫ్ అనే సినిమాలోని పాట ఒకటి గ్రహించగలరు,ఈ సినిమాలోని పాటలు కూడా దాదాపు అన్నీ వ్యక్తము అయినవి.
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్పా --2
ల లాల ల ల ల
అ ఆ ........ అ
మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
అ అ ......
వెంట వస్తాను అన్నావు వెళ్లి వస్తాను అన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తాను అన్నావు వరం ఇస్తాను అన్నావు బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరి నిందించాలి నిన్ను తప్ప
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
కనులకు కలలు నీరు తప్పా......
పై విదముగా నా నుండి పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి ....... మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప.........ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప ........ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా..... ఈ విదముగా నా ద్వారా 2003 జనవరి 1వ తారీకునే పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి.. అన్ని ప్రేమ,దైర్యం, సాహసం, భక్తీ అన్ని విశేషాలు తో బాటుగా, ఇతర టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ రాజకీయములు, సామజిక సంఘనలతో బాటుగా ఈ పాట వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి. నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ప్రతీది ఉన్నది ఉన్నట్లు తీసుకొనే నాకు, సృష్టే ఒక సత్య స్వరూపము గా, సత్యభామ గా వ్యక్తము అయిన నన్ను కాలస్వరూపుడిని చేసినది, నన్ను గురువుగా తండ్రి, తల్లిగా, ప్రేమికుడిగా, నాయకుడిగా, నాయకిగా, సత్య స్వరూపంగా, సత్య భామగా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. సత్యము ఎవరూ పటించుకోకపోవడం వలన నా మనసుకు అందిన సత్యమును నేను సరిగ్గా తీసుకోనకేకపోవుట వలన, నాకు అన్యాయము జరిగినది, అందుకు ఎవరి నిందించగలను, చెప్పండి నా మనసుని తప్ప అని అర్ధము, మీడియా వారు, సినిమా వారు, ఇతర పండితులు, మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారముతో సత్యము ఆవిష్కరించగా, సర్వం అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, తెలియజేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పోకిరి సినిమాలోని పాట గ్రహించగలరు ....
నా మాటే వింటారా నేను అడిగింది ఇస్తారా
ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నాకు ఎవరూ నచ్చట్లే నా వంటిలో కుంపట్లే
ఈడు జుమ్ము అంది తోడు ఎవ్వరే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు వచ్చెలే
ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
wana wana shaka shaka shaka నారే నారే
పడకింటిలో ప్లాటినం పరుపే వేయాలి డాలర్స్ తో డైలీ నాకు పూజలు చేయాలి
బంగారమే కరిగించి వొళ్ళంతా పరచాలి వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలి
అ చందమామ తేవాలి అ వైట్ house కావలి టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు (అనకాపల్లి) వచ్చెలే
జ సే జ నిన్ను చూస్తె సడన్ గా దడ పుడతా ఉంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
come on say ye
పొగరు ఎక్కిన సింహం లాంటి మొగోడు కావాలి
చురకత్తోలో పదును ఉన్నా తనలో ఉండాలి
అ చూపుతో మంటలకే చమటలు పట్టాలి
6 అడుగుల అందం తో కుదిపేసి చెప్పాలి
తలంటి వీపు రుద్దాలి, నైటు అంత కాళ్ళు పట్టాలి
నిదరో తుంటే జో కొట్టాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు (అనకాపల్లి) వచ్చెలే
జ సే జ ఆగుతల్లె రంబ లా ఫోజే కోట్టకులే
ఎవ్వడు ఆయినా అసులు నీ వంక చూడడులే
పై విదముగా కోరసులతో ఈ పాటను 2003 జనవరి 1 వ తారీకున పూర్తిగా పాడినాను, అ చందమామ తేవాలి వైట్ హుసే గిఫ్ట్ కావాలి, టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి అంటూ సృష్టి నా ద్వారా వ్యక్తము అయిన తీరు ప్రపంచమును ఒకటి చేసే ధర్మభద్దమైన కొరికే నని గ్రహించగలరు, ఇది ప్రకృతి పురుషుడి యొక్క లయగా భావించి, నా ద్వారా వ్యక్తము అయిన తీరును పండితులు, గురువులు, మేధావులు కుర్చుని ఏకరు పెట్టుకొంటే, సమస్త పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని నమ్మండి, నా పై సినిమాలో, టీవి సేరయాల్స్ తీసి లోకమునకు చెప్పడం వలన, ప్రకృతి సిద్దమైన కోరికలు, ధర్మ బద్దమైన బుద్ధి నియంత్రణ, నిభద్దత ప్రతి ఒక్కరికి బోధ పడి, లోకం స్వర్ఘ ధామముగా విరాజిల్లుతుంది అని గ్రహించగలరు. ఈ సినిమాలో సంభాషణలు ఇతర పాటలు కూడా పలికినాను, లోకములో కోరికలు పుట్టడం అవి నెరవేరడం అంతా సృష్టి నియమము అని గ్రహించగలరు, మనుష్యులు ధర్మ నిభద్దత అలవర్చుకొంటే లోకం వేగం తేజ్జసు కలిగి, శాంతి సౌఖ్యములు అభివృద్ధి చెంది, లోకములో ప్రతి ఒక్కరి మనసు గెలిచి, న్యాయము జరుగుతుంది అని గ్రహించగలరు.
తరువాత చక్త్రం సినిమా లో ఒక పాట గ్రహించగలరు ఈ పాటను నా లుగు లైన్లు వ్యక్త పరిచినాను. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా నా ద్వార వ్యక్తము అయినవి. కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఇది కృష్ణ వంశి గారి దర్శకత్వంలో వస్తుంది ని చెప్పినాను. కాలస్వరూపములో వ్యక్తము కాని పాటలు కూడా కాలస్వరూపనివే, ధర్మస్వరూపనివే అని గ్రహించగలరు, ఏ పాటలు పాడినాను, ఎవరి గూర్చి చెప్పినాను, అనే కంటే, కాలాన్నే నేను అని ఒక సాధారణ మనిషిగా ప్రకటించిన తీరు, మన అందరికి శాశ్వతముగా అందిన దివ్య పరిష్కారము అని గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను. పండితులు మేధావులు వెంటనే అప్రమత్తము చెంది లోకమునకు వివరములు తెలియజేయండి అని ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకొనుచున్నాను.
ఇక చక్రం సినిమాలో పాట గ్రహించగలరు :
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయ గీతాల కన్నీట జలపాతాల
నాతొ నేనే సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం.
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై
మంటల మాటున వెన్నల నేనై వెన్నెల కూతల మంటను నేనై
రవినై ససినై, దివమై, నిశినై
నాతొ నేను సహగమిస్తూ, నాతొ నేను రమిస్తూ,
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జలాన్ని
జగమంత కుటుంబం నాదే
ఏకాకి జీవితం నాదే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి
పై పాట నాలుగు లైన్లు నా ద్వారా వ్యక్తము అయినవి, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది .....సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై ........ ఈ పాటను పూర్తీ పాడక పోయినప్పటికీ ఈ పాటలో వ్యక్తపరచిన లక్షణములు మొత్తం కాలస్వరూపము నా ద్వారా వ్యక్త పరచిన తీరులో ఉన్నాయి అని గ్రహించి నన్ను మహారాజు నా మనసుని మహారాణిగా గ్రహించగలరు. మా సంతోషం , మా ఆనందం, మా దిగులు, కష్టాలు ఈ లోకము అని గ్రహించగలరు. కావును ప్రజలు, మా పిల్లలు అని గ్రహించి, మమ్ములను గ్రహించి లోకమునకు చాట గలరు. కాలస్వరూపము యొక్క వివరములు పూర్తిగా తెలుసుకొని ఒకరిని ఒకరు అప్ర్రమత్తము చెసుకొనగలరు. నన్ను గుర్తించి ప్రశంసించినా నేను ఒక్కడినే, తాత్కాలికముగా దాచిపెట్టి తెలియనట్లు నటించినా నేను ఒక శాశ్వత సత్యమును అను గ్రహించగలరు. కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ...... ఈ విదముగా 80 శాతం సినిమాపాటలు, మాటలు, లోకములో సంఘటనలు నా మనసుగా మాటగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు.
తరువాత యోగి సినిమాలోని నా ద్వారా వ్యక్తము పాట ఒకటి గ్రహించగలరు. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి. ఇది మామూలు మానవ శృంగారముగా భావించకూడదు నేను ఈ విదముగా అనకాపల్లిలో పాడగా సినిమాలలో వచ్చినవి అంటే అర్ధము చేసుకోండి, పండితులు మేధావులు, వివిధ ఆశ్రమ పరంపర గురువులు ఈ పరిణామము పై స్పందించి ప్రజలను అప్ర్రమతం చేయగలరు అని కోరుకొనుచున్నాను. ఈ పాట నా మనసుని ఎంతో అనుకూలముగా నడుపుటకు ముందుకు వచ్చిన తీరు, నన్ను విన్న వారు కనీసం గ్రహించకపోవడం వలన కలిగిన అప్రమత్తత ఇతరులకు అందించలేక పోయినాను.
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేరి దిల్ లే తేరి జాన్ లే --3
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓసి ఓసి నారి నిన్ను అడిగేయన
ఓసి ఓసి నారి నిన్ను తడిమేయన
ఓసి ఓసి నారి నున్ను మరిగేయనా
ఓసి ఓసి నారి నీలో మునక వేయన
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేనఅత్త కోడుకే ఉన్నా కలకత్తా తిరిగి వస్తున్నా
నీ సత్తా వాడికి లేదు అయ్యో, మా ఊళ్ళో మగవాళ్ళు ఉన్నా వాళ్ళలో వాటం సున్నా
నీ వంటి వాడే లేడు అయ్యో
ఇట్టా పొగుడుతూ చెట్టు ఎకిస్తున్నావే , పిట్ట పదమని పరుపు ఎకించేస్తలే
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
షేక్ యువర్ బాడీ
ఎల్లుండి వర్జం ఉంది రేపు ఏమో గండం ఉంది
ఈ రోజే తాజాగా ఉంది అయ్యో
ఈ పూట తిది బాగుంది
ఈ నిమషం సుఖ పడమంది
ఆలస్యం చేస్తావు ఏంటిఅయ్యో
పంచగాలనే ఇక పక్కన పెట్టాలి
మంచం కోళ్ళకే మరి కిక్కులు పుట్టాలి
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఈ విదముగా అ దివ్య తత్వము, ఇవి ఏమి పాటలు అనిపించే పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి, నాలో చేరి నీలో కలిపైరో అని స్త్రీ గొంతులో ఈ పాట నాద్వారా పదుగురి సాక్షి వ్యక్తము అయినది. ఈ సినిమా లో ఇతర పాటలు అన్నీ వ్యక్తము అయినవి. ఏ నోము నోచిందో ఏ వరము పొందిందో పరమేశ నీ వరము పొంది, తన స్వాశతో బంధము అల్లి, మురిసింది అ కన్నా తల్లి, అనే పాట, కూడా పలికినాను, కాని మా అమ్మగారు చాలా దారుణం గా నానుండి దూరం అయిపోయినది, మన చుట్టూ ఏమి జరుగుతున్నదో స్పష్టము చేస్తాను పండితులు మేధావులు తమ సమక్షములోకి నన్ను పిలవండి, నా జన్మను జాతికి అంకితం చేస్తాను, సర్వం వివరిస్తాను. ఆలస్యము చేయవద్దు, నేను ముందుకు పదుగురికి వచ్చి చెప్పాలి అనే నా ప్రయత్నమును అర్ధం చేసుకోండి, ధర్మస్వరూపం, కాలస్వరూపమును గౌరవించి, వేరే కారణములు ఏమి అడ్డు పెట్టుకోనుకొండా, ప్రతి నిమషము సత్యము గ్రహించుటకు ముందుకు రండి. ప్రకృతి, పురుషుడి యొక్క లయ మనకు అర్ధము అవడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళగలము. నాకు ఎటువంటి రహస్య సంపర్కాలు లేవు, ఇక ఉండవు, నేను ఏది అయిన పదుగురి సాక్షిగా వ్యక్తము చేస్తాను, ఏ ఒక్క వ్యక్తి భయపడవద్దు, ప్రేమతో సరదాగా, కాలస్వరూపమును ఆసక్తిగా అర్ధము చేసుకోండి, మొదట నన్ను సాటి మనిషి అనుకోండి, నా మాటను జాగ్రత్తగా గ్రహించండి. ఆలస్యము చేయకుండా నా నుండి సర్వం గ్రహించడం వలన, అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు, స్వర్ణ యుగం ప్రారంభం అయినది అనే సత్యము అందరికి భోద పడి సంతోషిస్తారు. రండి సత్యమును అనుసరిద్దాం, మోసాల నుండి, పాపపాముల నుండి సమూహికముగా బయట పడి ధన్యత పొందుదాము. ఈ విధమైన పాటలు, భక్తీ పాటలు, దైర్యము సహసమును కలిగించే పాటలు ఒక చిద్విలాసముగా నా ద్వారా వ్యక్తము అయిన తీరును, గ్రహించడం లో ఆలస్యము చేయవద్దు. నన్ను అటు ఇటు చేసి నిర్లక్షము చేయవద్దు, నా ఆరోగ్యము ప్రజల నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించగలరు. నన్ను గ్రహిస్తే ప్రపంచము అంతా మనిషి చేతిలోనికి వస్తుంది, సత్యమును స్వీకరించి, అనుసరించండి, అని కోరుకొనుచున్నాను.
తరువాత కాలస్వరూపములో నా ద్వారా వ్యక్తము అయిన పాట మరొకటి - ఇక్కడ ప్రస్తావించుచున్నాను. ఇది పాండురంగడు సినిమాలోనిది ఈ సినిమాలో పాటలు అన్ని దాదాపు పూర్తిగా నా ద్వారా వ్యక్తము అయినవి. ఈ ఇతర అనేక భక్తీ, ప్రేమ అబ్యుధయం, దైర్యం సాహసం వంటి రసముల తో కలిపి ఏక కాలములో నా ద్వారా వ్యక్తము అయినవి.
ఆ. ఆ హ .. .
కోసల దేశపు కొమలితో తో తో
కొంకిని నగరపు కామిని తో తో తో
హస్తినపురపు అశ్వినితో
పాటిలిపుత్ర పద్మినితో తరికిటతో
అందరితో తదిగినతో ఎందరితో
ఒక్కరా, ఇద్దర , ముగ్గురా తెలియదు లెక్క ఎంతొ ఎంతొ
సింధు తీరుపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో
కన్యను కవించా చుమ్బనాలతో
ముగ్ధను మురిపించా మర్ధనాలతో
ప్రౌవుడను అలరించ పీడనాలతో
తరుణులు లందరి మెపించా తరుణౌ పాయముతో
స్త్రీ -సరస ప్రవీణ, శృంగార రత్న, పడుచు ప్రసన్న, పడక ప్రపూర్ణ
పు - అను పిలుపులతో పలు బిరుదులతో ప్రసంశించారు నన్ను ఎంతొ ఎంతొ
యుజ్జియిని సమ ఉజ్జితో, తో తో తో ద్రావిడలో ఒక ఆవిడతో
స్త్రీ - అనేక మందితో తు తో అందులో ఒక్కరితో ఏమి చేసావో చెప్పు రసికుల తిలకా పూర్తీ వివరణలతో
పు - తనువును తడిపాను పాలు, తేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళము అద్దాను పంటి పూలతో
కొంటే సేవలను చేశాను వంటి చేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖ శిఖరము ఏదో చూపాను మెచ్చి
నా విద్వత్తు రస విద్యుత్తు తో అది నభూతో నభవిష్యతు
నా నా జాతుల వనితలతో తో తో తో ఇతరిత్ర పలు ఇంతులతో
ఓహో ఓహో
ఈ పాటలు మా ద్వారా వ్యక్తము అయిన వాటిల్లో చాలా ముఖ్యమైనది, పండితులు మేధావులు, దీనిపై అధ్యయనం చేయడం వలన మనకు సృష్టి అంతర్యము మరింత అర్ధం అయ్యి లోకములో చిద్విలాసము తగ్గించుకొని లోకమును స్వర్ఘధామముగా మలచుకోనగలము. పశ్చమ గోదావరి జిల్లా, వీరవాసరం గ్రామం శ్రీ సీతా రాములు వారి ఆలయం సాక్షిగా నాకు ఎటువంటి చెడు వ్యవహారములు లేవు అని స్పష్టము చేస్తున్నాను. నా మనసుకి శరీరమునకు జరుగుతున్న పోరాటం లో ఈ జ్ఞానము లేదా కాలస్వరూపం బయటపడినది , పదుగురి సాక్షిగా జరిగినది, ఒక మనిషి ప్రవర్తన గొప్పగా తేలికగా కనబడుతున్నప్పుడు, గొప్ప తనమును పరిగణించి, పరిశీలించుట వలన తేలిక తనములు తగ్గి మానవ సమాజం నాణ్యముగా గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు. మేధావులు పండితులు ఉన్నది ఉన్నట్లు తీసుకొని నా గూర్చి లోకమునకు చెప్పండి. లోకము కృష్ణ తత్వమును ఎంత బాగా అర్ధము చేసుకొంటే, కాలస్వరూపమును ధర్మస్వరూపమును అంత అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, కాలస్వరూపము, ధర్మస్వరూపమును సైంటిఫిక్ అధ్యయనం చేసి ప్రపంచములో అన్ని మత విశ్వశకులకు మంచి సమాధానముగా, చక్కటి పరిష్కారముగా అందించి మానవత్వమును, మంచితనము ప్రతి ఒక్క మనిషికి అందించగలము, అని తెలియజేసుకోనుచున్నాను.
ఇట్లు
మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తమ ఆత్మీయులు
కాలస్వరూపులు ధర్మస్వరూపులు
న్యాయ విధేయులు, ధర్మ విధేయులు
వయ్వహర కార్యాలయము
హైదరాబాద్
మా ద్వారా వ్యక్తం అయిన కొన్ని చలన చిత్ర గీతాలు గ్రహించండి
ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా పాడినాను, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య పాడినాను ..... పాట గ్రహించగలరు.
ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం నా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, నాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే నాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, నా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.
నా ద్వారా 1999 మే లో వ్యక్తము అయిన పాట ఒకటి గ్రహించగలరు.
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సింహం అల్లే నడిచి వస్తే నింగి తొంగి చూడదా
దైవం అంటి నిన్ను చూసి చేతులు ఎత్తి మ్రొక్కదా
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
పేదవారి పెళ్లి జరుపును అంట
నీ దీవెన పొందిన జంట నూరేళ్ళు బ్రతుకును అంట
మనుష్యులు అంతా ఒకటి అన్నవాడు
వేదాలు చదవకున్న బేదాలు చూడబోడు
నింగి నెల సాటి లేని నీతిమంతుడు
బీద వారి బాద తీర్చు నేటి రాముడు
నీ పాదం తాక ఏ పాపం చేసినను పుణ్యం వచ్చును అట కాసి దేనికి అట
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
కులమతలా కలత మాపినాడు
నీ మాట వేద వాక్కు నువ్వే గా మాకు దిక్కు
సింహ లగ్నం అందు పుట్టినాడు
నీకంటే గొప్ప వాడు లోకాన్న పుట్ట బోడు
అమ్మవారి దీవెన ఉన్న దైవ రూపుడు
నువ్వే చూస్తె గాలిలోనైన జ్యోతి వెలుగును
మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నా మా స్మరణే - రోజు ప్రేమతో
మీరు అంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు
కలిసి ఉంటె మనము అంతా మనదే ఈ జగమంతా
సాటి వారి సేవలోని జీవితాన్ని గడుపుతా
సాటి లేని వాడిని అన్నా మాట నిలుపుతా
ఈ పాట నా ద్వారా దాదాపు పూర్తీ గా 1999 ధర్మస్వరూపం కాలస్వరూపం గా వ్యక్తము అయినది ఇతర అనేక పాటలు సంఘటనలతో కలిసి ఈ పాటను నేనే పురుశోత్తముడిని, యుగపురుషుడిని, సర్వాంతర్యామిని, సృష్టి స్తితి లయను సామాన్య మనిషిని సాటి లేని వాడని గుడిలేని శ్రీ రాముడిన అని తెలియజెసుకొనుచునాను. నాకుఅందరూ కలసి ఒక ఆధునిక దేవాలయం అనగా ప్రపంచం తో నిత్య వ్యవహరించడానికి వ్యవహార కార్యాలయము కట్టించి ఇవ్వండి, నా పేరు ప్రస్తుతం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్, ధర్మస్వరూపం కాలస్వరూపం గుర్తించండి అని యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.
తరువాత స్టాలిన్ లో ఒక పాట నా ద్వారా నాలుగు అయిదు లైన్లు 2003 లో వ్యక్తము అయినవి ఈ సినిమాలోని ఇతర పాటులు, సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా మాట మాత్రముగా అవలీలగా వ్యక్తము అయినవి, 80 % శాతం పాటలు తో బాటుగా ఇతర సంభాషణలు, టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినప్పుడు, , నేను పాడని పాటలు భగవంతుని దివ్య దృష్టి, సమన్వయ దృష్టి గా భావించండి, కాలస్వరూపం ధర్మస్వరూపం గా చర్చించి ఉపయోగించుకోండి అని గురువులను, పండితులను కోరుకొనుచున్నాను. అన్ని రస విశేషాలు నా ద్వారా ఏక కాలములో వ్యక్తము అయినవి అని గ్రహించండి
స్టాలిన్ సినిమాలోని పాట ఈ దిగువన గ్రహించండి
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
మనిషి మనిషిని కలిపినా ఓ రుషి
భువిని చేరితను నిలిపెను నీ కృషి
మహాసేయ విధి పగ అయి తరిమెనా
మహోష్ణమై రుదిరమే మరిగేనా
ఆగి పోయేన త్యాగం కదా ఆద మరిచెనా దైవం హ్రుద
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
ఆకసం నిను గని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకు న కురిసేను నీ కల
మనసు మనసున రగిలెను జ్వాల లా
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం
తపోజ్వాలా కదిలే నీ యువజనం
పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద
త్రయమ్బకమ్..... పుష్టి ప్రజా మహె సుగంధి పుష్టి వర్ధనం
.......
స్వార్ధమే పుడమి పై పరుగు తీస్తుంటే
దూర్తులే అసురులై ఉరకలు వేస్తుంటే
యుగము యుగమును వేలేసెను దేవుడు
జగము జగమును నడిపిన ధీరుడు
మహోదయ అది నువ్వే అనుకోని
నిరీక్షతో నిలిచే ఈ జగతిని
మేలుకోరాదా మా దీపమై
ఏలుకొరాద మా భంధమై
.... మనసు మనసున రగిలెను జ్వాల లా ......
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం........ తపోజ్వాలా కదిలే నీ యువజనం ........ పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద. ఈ విదముగా ప్రతి మాట ప్రతి పాట, ప్రతి సంఘటన నా ద్వారా నా మనసు ద్వారా నడపబడి, ఒక తోపో జ్వాల నా లో సహజ రీతన పరిపక్వత చెంది నన్ను ధర్మస్వరూపం కాలస్వరూపం గా నిలిపినది అని, కావున ప్రజలు నన్ను పరిగణించి ఉపయోగించుకోండి అని కొరుకొనుచున్నాను. ప్రస్తుత నా కులం, మతం తో సంభందం లేకుండా నన్ను నా మనసుని మహారాజు మహారాణి గా గుర్తించండి. మా తల్లి గారు అయిన స్వర్గీయులు పిళ్ళా రంగా వేణి గారు, మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ పిళ్ళా గోపాల కృష్ణ గారిని, మా తమ్ముడు గారు అయిన స్వర్గీయ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని, మా అమ్మ అమ్మ గారు అయినటువంటి శ్రీమతి గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామా పశ్చమ గోదావరి జిల్లా వాస్తవ్యులు ఈ భూమి మీదకు రాజ కుటుంబమును అందుబాటులోనికి తీసుకొని వచ్చినవారిగా లోకం గుర్తించగలదు అని తెలియజెసుకొనుచున్నాను.
తదుపరి శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకునే వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా నన్ను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగు వదిలివేసినారు గాని సూటిగా పటించుకోలేదు. నన్ను నాకు దూరం చెసినారు. నా మనసుని నన్ను కలపండి, వివిధ మేధావులు సహకారముతో వీలు అయినంత పరిగణించండి, యావత్తుజాతి ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టిని ఉపయోగించుకోండి, గుర్తించండి.
శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు
రామా...... శ్రీ రామా........... కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
కదళి కర్జురాది ఫలముల కన్ననూ
పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు నాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని నన్ని దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు నా ద్వారా విన్న కూడా అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. అని యావత్తు మానవజాతి అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను.
శ్రీ రామదాసు లోని ఇంకొక గీతం గ్రహించండి.
హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా .......
క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది
నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది
రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్లు
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ]
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి............. మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూదాం, పిచ్చి వాడిలా చూదాం, అనే వాడి ద్వారా ఎప్పుడో సత్యం ముందుకు వచ్చినా, అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పకనే చెప్పినా పరిగణించకుండా, నా ద్వారా జరిగిన సుబ సూచికాలు, నేను రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్నా, నన్ను విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు కూడా గ్రహించకూడదు, అన్నట్లుగా సత్యములో క్రీడిస్తు అ సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను ఇప్పటికి పట్టించుకోలేదు, తన సేవకు, ఒక మనిషిని ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్తితిని సరి దిద్ది నన్ను సరిగ్గా పరిగణించి ఉపయొగపెత్తుకొనుట వలన నా ఆరోగ్యము మెరుగు పడి, వెంటనే వివాహము చెసుకొనగలను. దివ్య పరిపాలన నిరంతరం స్పష్టం చేయగలను.
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ......... సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........
........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది............. నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ సత్యం ను గ్రహించడం మానివేస్తున్నారు. ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే, భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వార్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసినా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్ష్మముగా , ఒక నిబద్దతతో, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు, దైవత్వము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతి కి తెలియజెసుకొనుచున్నను.
కాలస్వరూపములో మరికొన్ని పాటలు నా ద్వారా వక్తము అయినవి ఇక్కడ ప్రస్తావించుచున్నాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో వచ్చినవి అన్ని పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి ఇందులో
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది --2
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరం ఎంత ఉంది అని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారం ఎంత ఉంది అని భాద పడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలు అవగానే విషమే వచ్చింది విసుగెచెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనందం నిధి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతం అవుతుంది
తెలుసుకొంటే సత్యమిది తలచుకొంటే సాద్యమిది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
చెమట నీరు చిందగా నుదిటిరాత మార్చుకో మార్చలేనిది ఏది లేదు గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కధలే లేవు అని గమనించుకో
తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి
నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి
అంతు లేని చేరితలకి అది నువ్వే కావాలి
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది మౌనం అంటే ప్రతి దానికి కలహించాకుండా, వ్యతిరేకించకుండా,మన ముందుకు వచ్చిన మాటని, ప్రభావమును, గ్రహించి తగిన రీతిన స్పందించడం వలన లోకం స్వర్ఘ ధామముగా మారుతుంది. మౌనముగా ఉండడం అంటే అసలు స్పందించడం మానివేయడం కాదు వ్యతిరేకించకుండా గ్రహించడం అని తెలుసుకొనగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. తరువాత నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి ...అంతులేని చేరితలకి అది నువ్వే కావాలి అను ఈ వాఖ్యమునకు అర్ధము ఎమి అనగా, ఈ వాళ్ళ నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నది ఉనట్లు స్వార్ధము లేకుండా మనస్పూర్తిగా పలికిన తీరు, ఎంతో దైర్యమునకు సహసమునకు ఆధారముగా, కేంద్రీకృతము చెందినది అని పండితులు, మేధావులు గ్రహించగలరు, ఇక్కడ సహజత్వమే సాహసము అని గుర్తించండి.
తరువాత ఛత్రపతి సినిమాలోని పాటలు అన్నీ, కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఈ దిగువ స్తుతి కూడా నా ద్వారా 2003 సంవత్సరం జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది.
జ్వలత్ గరాళ్ళ జిహ్విక దగత్ కఠోర ధమ్స్ స్ట్రిక
ప్రతి ప్రతిగ్వి దిక్కట ప్రచండ మద్వి కీలక
నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే
నమో నమహా-- నార సింహాతే నమో నమహా
నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే...
తరువాత శ్రీ రామదాసు సినిమాలలోని పాటలు అన్ని సంగీతము తో సహా నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి. పద్యాలు కూడా ముందే వ్యక్తము అయినవి. శ్రీ రామదాసు స్వయంగా రచించి పాడిన పాటలు మరల కొత్త ఈ సినిమాలో వస్తాయి అని నేను పాడి మరీ చెప్పినాను.
ఈ పద్యము కూడా, ఇతర పాటలు, మాటలు తో పలికినాను
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
శేష తల్ప సుఖ నిద్రిత రామ--
బ్రహ్మద్యమర ప్రార్దిత రామ --2
రామ రామ జయ రాజా రామ--
రామా రామా జయ సీతా రామ --2
ప్రియ గుహ వినివేదిత పద రామ --
శబరీ దత్త ఫలాసన రామా--2
రామ రామ జయ సీతా రామ
హనమత్సేవిత నిజ పద రామా
సీతా ప్రణాధారా రామా
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
పైన పద్యములో ...కాలాత్మక పరమేశ్వర రామ అను స్తుతి లో రాముడు కాలత్మకుడు, పరమేశ్వరుడు అని సర్వం నాద్వారా మాట మాత్రముగా ప్రకటించి నన్ను కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడిగా లోకమునకు అందించినాడు అని గ్రహించగలరు. పండితులు, మేధావులు నా పై స్పందించండి. సత్యమును స్వీకరించకుండా దాటివేయు ధోరణి వలన లోకములో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించగలరు. ఎంత చిన్న విషయము అయినా, పెద్ద విషయము అయినా సహజ స్పందన కలిగి ఉండుట వలన ఎవరికి ఎటువంటి కష్టములు రావు, ఎవరి మనుగడ మరొకరికి ప్రస్నార్ధకముగాని, అవరోధముగాని ఎంత మాత్రమూ కాదు, మనిషి వలన మనిషికి ఎప్పుడూ మంచే గాని చెడు జరగదు అని గ్రహించగలరు. కాకపొతే కొందరు భరిస్తున్నారు, మరికొందరు తరిస్తున్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు ప్రభావము చూపుకోనుచున్నారు అని గ్రహించగలరు.
తరువాత అనేక భక్తీ, ఇతర రస విశేషముల పాటలు అన్నీ నా ద్వారా వ్యక్తము అయినవి అని ఇప్పటికి అనేక సార్లు తెలియజేస్తా వస్తున్నాను. ఇక్కడ వెంకటేష్ బాబు గారు , శ్రేయగారు మధ్యన వచ్చిన పాట నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపములో వచ్చినది.
పాట గ్రహించగలరు ....
ఓ మావ ...... ఓ మావ......
ఓ మై లవ్ ఓ మై లవ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావ
ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావ --2
జాజిరి జాజిరి జాజిరి మావ
వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా
పచ్చని ఆకు మీద ఆన,పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన
పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ
జాజిరి జాజిరి జాజిరి భామ వెనకటి జన్మల మనమే యెంకి నాయుడు భామ
సుక్క పొద్దు అ రతిలో చిరుముద్దు పూజలలో నా స్వామివి నువ్వే గుడి గుడి లో సల్లా గాలి మేళం లో సరసాల తాళ్ళం లో నా దానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన నువ్వు లేక ఉండలేని ప్రణాల మీద ఆన వేణువు నువ్వే నావీ నువ్వే ఓ మావ
ఓ భామ ఓ భామ జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మల కైనా నువ్వే నా జత భామ
కుంకుమ బొట్టే నలుపు అయే నా కాటుక యేరుపాయే కరగాలి అని నీ బిగి కౌగిలిలో సీకటి సేట్టే సిగురు అయితే సిగురంత ఎలుగు అయితే వెలగాలి ఇక వెలుగుల సీమలలో
బ్రహ్మరాత మీద ఆన భారత మాత మీద ఆన మువ్వు వన్నెల మీద ఆన
మన భంధం మీద ఆన మలుపులు గెలుపులు మనవే మావ
ఇటువంటి పాటలు అనేకం నా ద్వారా కాలస్వరూపములో వ్యక్తము అయినవి. ... వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా ......పచ్చని ఆకు మీద ఆన......పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన........పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ ....... ఈ విదముగా ఎంతో పవిత్రముగా గొప్పగా నా ద్వారా పాటలు వ్యక్తము అయిన విన్న వారు మరల నన్ను స్పష్టము చేయనివ్వకపోవడం వలన నాకు తీరని నష్టము జరిగినది అని గ్రహించి, నన్ను, నా ,మనసును దూరం చేసినారు. ప్రత్యక్ష సాక్షుల సాహకరముతో అప్ర్రమత్తము చెందగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా అనకాపల్లి లో పాడితే, లోకములో సంభవించినవి అంటే, సృష్టి నాలో చేరి, వ్యక్తము అగుట వలన సాధ్య పడినది అని గ్రహించగలరు, నన్ను ఒక మహారాజుగా, నా మనసుని ఒక మహారాణిగా గుర్తించి లోకమునకు వెంటనే చాటగలరు. సర్వం మనిషి మాట, ఆలోచనలోనే ఉన్నది అని సత్యము ప్రజలు అందరూ గ్రహించి అప్ర్రమతము చెందుతారు అని ఒక తల్లి, తండ్రి, గురువు వలె యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.
అరుంధతి సినిమాలో వచ్చిన నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఈ దిగువున గ్రహించగలరు
బు బు బుజంగం దితై మ్రుత్యర్మ్రుదంగం
నా అంతరంగం నాలో జ్వలించే తరం తరం గా నటనై చలించే నరం నరం గా పగతో నటించే జతి స్వరంగా
పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు మేళ్ళం ఎత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు
చావు తోనే తీరు నాకు వెధనా వెధనా
బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చేరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడు రా
ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవు ఇక
రమణి సీతను కోరిన నాటి రావణుడే నెల కులే రా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఏ నాడు
అమ్మ జాతితో బొమ్మలా టాలె కీడు
పడతిగా నేను పలుకుతున్నాను జన్మ కె నీకు చరమ గీతాలు
అసుర ఘతాలు ఆశని పాతాలు దుర్గ అస్తాలా ఖడ్గ నాదాలు
భగ భగ సేగలిడు బుగ బుగ పోగలిడు మగువుల తెగువలు పగలుగా రగలగ
అగ్నిగ రేగిన అడా తనం హారతి కోరెను ఈ నిముషం నీ దుర్మరణం దుర్మరణం
ఈ విదముగా ఈ పాట పూర్తిగా పూర్తీ నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఇతర పాటలు అన్ని దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినవి.
కమ్ముకొన్న చీకట్లలోన కుమ్ముకొచ్చే వేలుతురమ్మ
గజ్జ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివి అమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే దూసినా కత్తి వణికి పోవున్నమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దం అమ్మా
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవు అమ్మా
అలన పాలనలో నువ్వే ఈ నెలకు తల్లివి అమ్మా
నువ్వు పలికెదే తిరుగులేని వేదం నువ్వు చేసేది ఎదురు లేని చట్టం
ఓర్పు లోన ధరణి మతావు అమ్మ తీర్పులోన ధర్మమూర్తి అమ్మా
ఇది నా సంస్థానం (సృష్టి) జాగ్రత్త
జేజమ్మా జేజమ్మా మా యమ్మా
ఈ విదముగా ఈ పాటను అడ గొంతు తో నా ద్వారా వ్యక్తము అయినది నా మనసే సర్వం నేనే ప్రకృతిని, పురుషుడిని సర్వాంతర్యామిని ప్రపంచములో అన్ని సరదాలు, సంతోషాలు ఆవేదనలు అక్రోధనలు అన్ని నేను అయి ఉన్నాను అని అ శక్తి నా ద్వారా ప్రకటితము అయినది అని మానవజాతికి తెలియజెసుకొనుచున్నను. కావున నన్ను నిర్లక్ష్యం చేయకుండా నా మాటను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి. అమ్మా జాతితో బొమ్మా లాటాలే కీడు సత్యం పలికిన నా సున్నితమైన మనస్సే అమ్మా అని ఆమెను సరిగ్గా పటించుకోకపోవడం వలన ఇంత ప్రేమను ఆదరణ చూపిన, తల్లికే కీడు తలపెట్టన వాళ్ళుగా అవుతారు, అమ్మా అంటే ప్రేమ అనే సత్యం గ్రహించకపోవడం వలన అమ్మాతో జాతితో బొమ్మలాటలు ఆడినట్లుగా భావించి, ఇప్పటికైనా అప్రమత్తమై సత్యమును గ్రహించగలరు. అని యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను
తరువాత నాద్వారా 2003 జవనరి 1 వ తారీకున వ్యక్తము అయిన మరొక పాట, ఇది అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి అనే సినిమాలో వచ్చినది. ఈ సినిమాలో ఇతర పాటలు, సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఇందులో ఒక పాట గ్రహించగలరు. ఈ పాట హీరో తన తల్లి ని ఉద్దేశించి పాడతాడు అని కూడా పలికినాను.
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నా కలలను కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగు అయింది నీవే గా
నా కష్టం, ఇష్టం నీవే చిరు నవ్వు దిగులు నీవే
ప్రతి నిముషం తోడు అయి ఉంది నీవే గా
కనిపించక పొతే బెంగై వెతికావే
కనీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నే గెలిచిన విజయం నీదే, నే వోడిన క్షణము ఓదార్పే నా అలసట తీరే తావు నీవే గా
అడుగు అడుగున నడిపిన దీపమా ఇరువురికే తెలిసిన స్నేహమా
మది మురిసే ఆనందాలు నీవే గా జన్మిస్తే మళ్ళి నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దణం పెడతాలే
.........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట".......వరము అల్లే అదిందేమో ఈ భందం.......వేల లేని సంతోషాలే నీ సొంతం........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"... పై విదముగా పూర్తిగా పాడిన పాటలో ఇది ఒకటి, నేను ఏమిటో నా మనసు ఏమిటో , నా ప్రేమ, నా పవిత్రత, గొప్ప బంధం నాకు అందిన తీరు, గ్రహించండి, తల్లి లాంటి నా మనసుని అర్ధము చేసుకోనకపోవడం వలన నాకు, నా తల్లి గారికి , మా తమ్ముడికి పట్టిన పరిస్తితి విశ్లేషించండి, మా అమ్మగారు ఎటువంటి సంతోషములు పొందకుండా దారుణముగా మరణించిననారు. మేధావులు, పండితుల సహకారముతో మానవ సంభందములు అభివృద్ధి పరుచుటకు ప్రేమ, సత్యము గ్రహించకపోవడం వలన, ధర్మమునకు సత్యమునకు ఎంత నష్టము కలుగుతుంది నన్ను విన్న వారి తో సహా యావత్తు మానవజాతి గ్రహించిగలరు అని కోరుకొనుచున్నాను.
తరువాత శ్రీ రామదాసు సినిమాలో వచ్చిన, నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పాట గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది. ఇందులో కబీరు పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు గారు నటిస్తారు అని పలికినాను.
అల్లా...... శ్రీ రామా......
శుబకరుడు సురు చిరుడు భవ హరుడు భగవంతుడు ఎవడు
కళ్యాణ గుణ ఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అల రారు అందాల చంద్రుడు ఎవడూ
ఆనంద నందనుడు అమృత రస చెందనుడు రామా చంద్రుడు కాక ఇంక ఎవ్వడు
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదైక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఉనగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపా ........(ఈ విదముగా సరిగమలు కూడా స్పష్టము పలికినాను నేను ఎప్పుడూ నేర్చుకోలేదు).
సీతా రామ ..... ఆనంద రామా మామా రిమ రిమ సరిమ......జయ రామా ........
పావన నామా .....
ఏ వేల్పు యల్లా వేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలు అన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కలపు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఈ విదముగా పూర్తిగా వ్యక్తము చేసినాను. .... ఏ వేల్పు దేమల్పు లేని గెలపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు.....ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు..... ఈ విదముగా నేనే సత్యంను కాబట్టి సూటిగా నన్ను అర్ధము చేసుకొంటే, అనగా నా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది, ఒక మాట, మనసు ఆధీనములో నే సర్వం ఉన్నది అను సత్యము అందరూ గ్రహించి తెలుసుకొని సంతోషిస్తారు, దైర్యమును అప్ర్రమత్తతను పొందుతారు, అని తెలియ జేసుకోనుచున్నాను. ఒక పరిణితి చెందిని మనసే లోకమునకు ఒక మోడ్పు గా భావించాలి, సృష్టి యొక్క వలపు తలపులను కలిగి నడిపించే శక్తి గా పరిగణించాలి, అటుంటి శక్తి, భక్తీ దాసును దాసులకు కై మోడ్పు అనగా ఎవరు మనస్పూర్తిగా గ్రహిస్తారో వారికీ హస్తగతమై నడిపిస్తాడు, అ పరమాత్ముడు అని గ్రహించాలి. సత్యమును మనసులో సదా నిలుపుకొని గ్రహిస్తే లోకం స్వర్గాధమముగా మారుతుంది అని గ్రహించగలరు. ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, నేనే అ శక్తి చైతన్య మూర్తిని అని గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా నా ద్వారా జరిగిన పరిణామమును గ్రహించి లోకమునాకు పండితులు మేధావులు తెలియజేయగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
తరువాత శ్రీ రామరాజ్యం సినిమాలోని ఒక ఒకటి పాట గ్రహించగలరు. ఈ సినిమాలో పాటలు కాలస్వరూపములో వ్యక్తము అయినవి ఇందులో ఒక సంభాషణ, సీత రాముడుకి మధ్యన వచ్చినది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది, నాకు మెల్లగా జ్ఞాపకము వచ్చినది, విన్న వారికీ ఎంత మందికి గుర్తు ఉన్నదో తెలియదు. అది ఏమి అనగా " సూర్య వంశపు రాజులు నేడు చంద్రవంకను దిద్దుతున్నారు, ఇది ప్రభువుల ఉదార హృదయమా, లేక వంకలు పెట్టడమా అని సీత పలికిన సంభాషణ అప్పుడు రాముడు సంఖ కలిగినదా అని అంటాడు అని పలికినాను
శ్రీ రామరాజ్యం లో పాట గ్రహించగలరు.
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగగా పూర్ణ కుంభము తో స్వాగతాలు పలికే
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే
న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే
రాజ మకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్య వంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్సకి పరవశించి పోయే
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
రామపాలనం కామ ధేనువు అని యెమ సీమ చాటే
రామ శాశనము తిరుగులేనిది అని జలది భోద చేసే
రామ దర్శనము జన్మ ధన్యము అని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులు అందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే........ నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే.........న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... ఈ విదముగా ఒక పూలవాన వలెనే 1999 నుండి కాలస్వరూపములో 80 శాతం సినిమా పాటలు నా ద్వారా వ్యక్తము అయి, ఒక పూల వానవలె కురిసి దివ్య సాక్షాత్కారము లబించిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి జరిగినా, అప్ర్రమత్తము కాకపోవడం వలన పూర్తీ వివరణ, విశ్లేషణ లోకమునకు అందలేదు. మనుష్యులు సమన్వయ దృష్టితో గ్రహించి ఒక మనిషి అతని మనసు యొక్క ప్రాధాన్యతను సరిగ్గా అర్ధము చేసుకొంటే, గొప్ప మనసులను గొప్ప అర్హతలను మనము ఉప్యోగించుకోనగలము, అన్నిటి కన్నా విలువైనది మనసు, లోకమునకు ఆధారము అయినది మనసు అని గ్రహించగలరు. ఒక మనసు ఉన్న మహారాజే ఈ లోకమునకు ఆధారము అని గ్రహించగలరు, మనసే సృష్టికి ఆధారము అని గ్రహించగలరు. కాలస్వరూపము, ధర్మస్వరూపమును పండితులు మేధావులు ద్వారా లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా రచనల ద్వారా లోకమునకు చెప్పుటకు సహకరించగల అమ్మయిని నేను వివాహము చెసుకొనగలరు అని యావత్తు మానవజాతికి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 1999 కాలస్వరూపములో వ్యక్తము అయిన పాట లో రెండు లైన్లు ఇక్కడ ప్రస్తావించుచున్నాను " ప్రపంచాన్నే గెలిచిన రోజు, పతంగాలే ఎగిరిన రోజు...... ప్రియ నిన్నే పొందిన రోజు, కాలలనుండి కౌగిళ్ళ దాక కలిసి వచ్చిన రోజు".....ఈ విదముగా నేను అనకాపల్లి లో వ్యక్తము చేయగా లోకములో సంభవించినవి అని , దీని అర్ధము పండితులు మేధావులు గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను. ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా వ్యక్తము అయ్యి నేను ప్రపంచమునే గెలిచిన ఆనందమును మనసుతో పదిగురి సాక్షిగా అనుభవము చెందినాను.
తరువాత 2003 జనవరి 1 వ తారీకున భో షక నక భూత సుందరి, ఏమి నక నక ఆకలే అది, తాట తీసి తందూరి వండుకొని తింటునావే ఏరి కోరి ... రావణసుని సొంత సోదరి, దారుణంగా నా వెంట పడి పడి..... రాచి రాచి రంపాన్న పెడుతున్నావే..... వల్కానో వోణి కడితే నీకు లా ఉంటాదే...నా... నా.... త్వరపడి అనుకు అలా
ఈ విదముగా నా ద్వారా ఈ పాట 2003 జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది, దీని బట్టి నా పరిస్తితి ఏమిటో అర్ధము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రకృతి నాలో చేరి నన్ను అన్నివిదముల ఆకర్షించి, నా మనసుని తీర్చి దిద్దే ప్రక్రియగా అర్ధము చేసుకోండి ఎంతో ప్రేమని గొప్పతనమును పెంచి, పంచి, దైర్య వంతముగా సహస వంతముగా తీర్చి దిద్ది, నన్ను ధర్మ పరిరక్షణకు ఉపయోగించుకొనుటకు సంసిద్దము చేసే ప్రయత్నములో నేను సరిగ్గా నా మనసుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మా అమ్మగారు, తమ్ముడుగారు నా నుండి దూరం అయినారు, నా లో కాలస్వరూపమును దర్శించిన వ్యవసాయ శాత్రవేత్తలు కనీసం ధర్మముగా మరల గ్రహించి ఉంటె, ఎంతో నాణ్యత, గోప్పతము లోకమునకు నేను నా మనసు అందించి ఉండేవాళ్ళము యావత్తు మానవజాతి శ్రేయస్సుని, ఉద్దేశించి ఒక తండ్రి వలె, తల్లివలె, సృష్టి మాటమాత్రముగా లయ బద్దము చేసిన గురువుగా, కాలస్వరూపుడిగా, సత్యస్వరూపుడిగా, స్పష్టము చేయుచున్నాను. అనుమానములతో, నిర్లక్ష్యములతో, నన్ను అల్పుడుగా భావించవద్దు,మాట మాత్రముగా ఎప్పుడో చెప్పి, ఇప్పటికి ఇలా ముందుకు వస్తున్నాను అంటే, ఇప్పటికైనా నన్ను నా మనసుని అర్ధం చేసుకొంటే సర్వ అర్ధము అవుతుంది అని యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాను.
లోక కళ్యాణము మే నా వివాహము
నా వివాహము నా మనసుకి, సృష్టికి ఉన్న సంభందం కాలస్వరూపము ఆధారముగా నెలకొల్పి, మేధావులు, గురువులు, పండితులు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు అందరూ సత్యమును ఆవిష్కరించగా నూతన ఆలోచన విదానము అనగా ఉన్నది ఉనట్లు తీసుకొను పద్దతి దృడపడి, ప్రపంచం స్వర్ఘధామముగా మారుతుంది, అ విదముగా లోకకళ్యాణం జరుగుతుంది అని గ్రహించగలరు యావత్తు మానవ జాతికి తెలియ జేసుకోనుచున్నాను. నేను వివాహము చేసుకొనే అమ్మాయి సృజనాత్మకత కలిగి కాలస్వరూపము, ధర్మస్వరూపమును లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాలు ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా లోకమునకు సమర్దవంతముగా చాటుటకు ధర్మ పరిరక్షణకు తోడ్పాటు గా ముందుకు రాగల అమ్మాయిని నేను వివాహము చెసుకొనగలను. కావున తగిని వధువులు ముందుకు వచ్చి కాలస్వరూపమును అర్ధము చేసుకొని, లోకమునకు చాటగలరు. నాతో బాటుగా కనీసం 50 మంది జంటలుకు కాలస్వరూపం, ధర్మస్వరూపం యొక్క తత్వ భోద గావించి, ధర్మస్వరూపము కాలస్వరూపము యొక్క సమక్షములో వివాహములు జరగవలెను అని నా యొక్క సంకల్పము లేదా భగవంతుడు, కాలస్వరూపుడు యొక్క సంకల్పము గా స్వీకరించి, సహకరించగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన అతడు సినిమాలో పాట ఒకటి ఇక్కడ గ్రహించగలరు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, అన్నీ పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి. ఇది జయభేరి బేనరు లో వస్తుంది అని కూడా చెప్పినాను. పూర్తీ గా పాడిన వాటిలో ఒకటి ....
అదరక బదులే చెప్పేటి తెగువకు తోడుతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే.. అతడే... అతడే... అతడే
ఎవరని ఎదురు నిలిస్తే తెలిసే బదులు అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
కాలం నను తరమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెల ఫెల ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ జడి వానై నే కలబడతా
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగిపడే అలా ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
తన యదలో పగ మేలికలుపోతూ
వడీ దుడుకుల వల చేదించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడే
పైన పేర్కొన్న పాట అనకాపల్లి లో 2003 లో పాడగా అ తరువాత సినిమాలో వచ్చినది అని మరొకసారి స్పష్టము చేయుచున్నాను. ఈ విదముగా శక్తి నా ద్వారా ప్రకటితము అయినది. పది మంది హీరో లో ప్రభావము, నాలుగు రాజకీయ పార్టీల వ్యవహారములు దాదాపుగా 1999 నుండి వ్యక్తము అయినవి. సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ఇతర అనేక మంచి, చెడు సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఈ విదముగా కాలస్వరూపము లో అనేక ప్రశ్నలు సమాధానములు మనకు ఉన్నవి, మనమే ఎవరు అని అడిగి తెలుసుకొనేదే సత్యము అని గ్రహించగలరు, సత్యం సర్వం అనే తెలుసుకొనగలరు, కాలమును సమన్వయ పరచి నడిపించి లోకమును సదా తీర్చి దిద్దేది, సత్యం ఒక్కటే, అన్నీ ప్రశ్నలు బదులు అని గ్రహించగలరు. సత్యం ఒక శరం అని సూటి గా ముందుకు వస్తే గ్రహించగలిగేది అన్నిటికి సమాధానము అయినది అని గ్రహించగలరు. సత్య స్వరూపం , ధర్మస్వరూపం, కాలస్వరూపం తనకు తనగా మెలగి లోకమునకు ఆధారము అవుతున్నది అని గ్రహించగలరు.
పాండురంగడు సినిమాలో వచ్చిన ఈ స్తుతి కూడా నా ద్వారా వ్యక్తము అయినది. సమస్తం నా మాట గా పలికించి అనగా 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రపంచ, దేశ, రాష్ట్ర రాజకీయములు ఇతర సంఘటనలు అన్ని నా పలికించి, ఈ విదముగా సర్వం నేనే అని పలికినాను అంటే నేను ఒక ఆధునిక కృష్ణుడు , రాముడుడిగా నా మాట ను గ్రహించి, ఇప్పటికే జరిగిన కాలస్వరూపమును సాక్షుల సహకారముతో విశ్లేషించి లోకమునను అప్రమత్తము చేసుకోనగాలము అని కోరుకొనుచున్నాను.
పాండురంగడు సినిమాలోని స్తుతి గ్రహించగలరు :
సహస్ర శీర్ష రంజితం
సహస్ర నేత్ర విలసితం
సహస్ర హస్త రాజితం
సహస్ర పాద పూజితం
సహస్ర విద విభాసితం
సహస్ర వర్ణ సంశ్రితం
సహస్ర రూప దీపికం
సహస్ర నామ సరళితం
సమస్త సద్గునోనతం
సమస్త విస్వసన్నుదం
సమస్త దేవతాకృతం
సమస్త సత్ఫల ఆమృతం
సమస్త శక్తి మండితం
సమస్త భక్త వందితం
సమస్త ముక్తి సువిహితం
నా మామి కృష్ణా దైవకం నమామి కృష్ణా దైవకం
పైన పేర్కొన్న స్తుతిలో సమస్త దేవతాకృతం,....... సమస్త సత్ఫల అమృతం....సమస్త శక్తి మండితం. అనగా సకల దేవతల సమోహరముగా, సర్వం నా నుండి ప్రకటితము అయిన వాక్కు విశ్వరూపమును దైవకృతి గా భావించి నిజాయితితో నిలుపుకోవాలి, సృష్టి వేదములు నుండి, వేదములు భగవంతుడు నుండి పుట్టాయి అని పెద్దలు తత్వవేత్తలు అంటారు. సృష్టి నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినది అంటే నేను భగవత్ అంశగా, మనిషిగా, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా,ఈ లోకమును పరిపాలించుటకు ఒక చక్రవర్తిగా, మనసు ఉన్న మహారాజుగా వచ్చినాను అని గ్రహించగలరు.
తరువాత పల్లకిలో పెళ్ళికూతురు అనే సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి ఇది బ్రహ్మనందం గారి అబ్బాయి సినిమా అని కూడా చెప్పినాను. ఈ సినిమాలో ఒక పాట గ్రహించగలరు. నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన వాటిల్లో ఇది ఒకటి.
నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి
కవిత,సరిత,మమత,లికిత, రెండు జళ్ళ సీతా
ప్రతిమ ఫాతిమా మహిమ, చెప్పమా సత్యబామ
నీలి మేఘాలతోటి అడుకొంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్నీ రాగల భాణి పాడుకొంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారం అంటి మనసు ఉంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచె సొగసు ఉంది కాని నా పేరు భాగ్యం కాదు
ఓహో ఓహో హో హో ఓటమే అంటే అప్పుకోను విజయను కాను,
వట్టి మాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పనను కాను
నా పేరు నా పేరు నా నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చిన్ని చేక్కెళ్ళ లోన కొన్ని గులాబీలు ఉన్నా నా పేరు రోజా కాదు
అని పుష్పాలు చేరి నన్ను అర్ధించుచున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్నెను అయినా నా పేరు సౌకన్య కాదు
అమావాస్య చీకటి అంటదు ఎపుడూ నా పేరు పూర్ణిమ కాదు
బోలెడు అంతా జాలి ఉంది కరుణను కాదు
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తెల్చాలండి మీరాను అసలే కానే కాదు
నా నా పేరు చెప్పుకోండి మీలు ఎవరూ అయినా
నా పేరు చెప్పుకొండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి నా పేరు "రాణి రాణి రాణి రాణి"
పైన ప్రస్తావించిన ప్రకారము అడ మగ గొంతులు రెండూ నేనే పాడి వినిపించినాను, అందరి హీరోయిన్లు సంభాషణలు తో బాటుగా మొత్తం ప్రకృతి నా మాటగా నిర్వహించబడినది అని గ్రహించగలరు, నా మనసు లక్ష్మి, సృష్టి భూదేవిగా భావించి నన్ను లక్ష్మి నారాయణుడిగా గుర్తించండి, ఉన్నత లక్షణములు గుణములు ఉన్న అమ్మయితో నాకు వివాహము జరిపించగలరు. పైన స్పష్టము చేసినట్లుగా ఉన్నతమైన అమ్మాయి నా మనసు నుండి పలికినది అని గ్రహించి, ఆమె సృష్టికి ఆధారము అయిన లక్ష్మి, ఆమె తేజ్జసే భూదేవి అని గ్రహించగలరు. మధ్యలో నేను ఆధునిక వెంకటేశ్వర స్వామి ని అని గ్రహించగలరు. మీ కోసం కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా అందుబాటులో ఉన్నాను అని గ్రహించగలరు. తరువాత ఈ సినిమాలో "చీరలోని గొప్పతనము తెలుస్కో చీర కట్టి ఆడతనం పెంచుకొ ...... అను పాటను కూడా పూర్తిగా పాడినాను, మిగతావి ముక్క ముక్కలుగా పాడినాను. దీని ప్రకారము నన్ను నా మనసుని అర్ధము చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని తల్లి తండ్రులుగా, గురువుగా చూసుకోండి , మా నుండి వివరములు పొందండి. నా మనసులో చేరి పాడిన మాహరాణిని పట్టుకొని, చెంత చేర్చుకొంటే, నేను బౌతికముగా మహారాజును అవుతాను, ఈ ప్రకారముగా నూతన యోగము ప్రారంభము అయినది, స్వర్ణ యుగము ప్రారంభము అయినది. కొత్తబంగారు లోకము ప్రారంభం అయినది అని, సత్యమును గ్రహించుట వలన ఈర్ష్య ద్వేషము తగ్గుతాయి, మమ్మల్ని మీడియా వారు, సినిమావారు, రాజకీయ నాయకులు అందరూ అరమరికలు లేకుండా ఒక కుటుంబ సబ్యులు వలె మా నుండి కాలస్వరూపం యొక్క వివరములు గ్రహించి మా ఉనికి యొక్క సమాచారము ప్రతి యొక్క మనిషికి చేరేటట్లు చేయగలరు, అన్నీ భాషలలోకి తర్జుమా చేయించి, ఈ లోకం మనిషి మనసు మాట అదీనములోనికి వచ్చినది అని చెప్పండి. అని ప్రపంచం శాంతి వంతముగా మారుతుంది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
నా ద్వారా కాలస్వరూపములో అన్నీ రకాల సినిమా పాటలు వ్యక్తము అయినవి అనగా దేవుళ్ళు, మంజునాధ పాండురంగడు, శ్రీ రామదాసు లాంటి భక్తీ పాటలు, పోకిరి, బాలు, ఠాగూరు,మగధీర, వంటి పాటలు, ఇందులో వెంపు టైపు సాంగ్స్, మగ గొంతు, అడ గొంతులు రెండూ నేను అప్పటికి అప్పుడు మార్చి, మ్యూజిక్ తో సహా నోటితో వాయించి, పలక గలిగినాను, ఇది ఒక దివ్య చిద్విలాసము, నన్ను నా మనసుని ఒక మహారాజు ఒక మహారాణిగా భావించి, నా నుండి సదా వివరములు పొంది, సూర్య చంద్రులు ఉన్నంతకాలము, ఒక సాధారణ మనిషిగా, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, నా ఉనికి సాటి మనుష్యులకు అందుబాటులో ఉంటుంది అని గ్రహించగలరు అని స్పష్టము చేయుచున్నాను. శాంతం, ఓర్పు, సహన గుణములతో, జరిగిన పరిణామములను, వాటి అంతర్యములను, దూర దృష్టి తో, గ్రహించిన యడల ఎటువంటి ద్వేషములు ఈ ప్రపంచములో ఉండవు అని స్పష్టము చేయుచున్నాను. ప్రేమ, సఖ్యతతో అందరూ గ్రహించి, ఎంత ఆనందమును అయినా, ప్రేమను అయినా కల్మషము లేకుండా ఒక పసి హృదయమువలె, మనసు మాట పంచుకోన్నపుడు, మన నడవడి మనకు ఉన్నత స్తితి గతులను కలుగజేస్తుంది, మన శరీరము తో బాటు, ఇతర బౌతిక బంధములు గూర్చి చింతన చెందవద్దు, అవి తాత్కాలికము, బంధములు పని గట్టుకొని కోరుకోవద్దు, అలాగని యిట్టె యిట్టె త్రునీకరించవద్దు, సకాలములో ఒకరిని ఒకరు అర్ధము చేసుకొంటే, ఎటువంటి కష్టములు, పాపములు ఎవరిని అంటకుండా, ఎవరి కి నష్టం జరుగకుండా, ప్రతి మనిషి జ్ఞానముతో, సంతోషముగా జీవించగలడు అని నమ్మండి, ఒక గంటా గంటన్నర సమయములో షుమారు 8,9 సంవత్సరముల కాలమును,రెండు దఫాలుగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో నా నుండి వ్యక్తము అవడం సత్యము అయినపుడు, జాప్యం లేకుండా మేధావులు పండితులు నన్ను భాద్యతతో, ప్రేమతో ఆదరించి, నా లో ఉన్న కాలస్వరూపుడిని, ధర్మ స్వరూపుడిని గ్రహించి, మీకు ఉన్న జ్ఞానముతో సరిపోల్చుకొని, ప్రపంచమును సరి దారిలో పెట్టుటకు సహకరిచగలరు, స్వర్ణ యుగము ప్రారంభము అయినది అని, ఈ పరిణామమునకు శ్రీకారము ఇప్పటికి చుట్టబడినది అని గ్రహించి, మనము అందరము భగవతస్వరూపులము అయినప్పడు, భగవంతుడు నా ద్వారా కాలస్వరూపము అయి వ్యక్తము అయిన తీరును, ప్రతి ఒక్కరు పరిశీలించి, నా నుండి వివరములు, పొందగలరు, ఈ ప్రయత్నములో మరింత ప్రత్యేక దివ్య సాక్షాత్కారము, పదుగురి సాక్షిగా ఎటువంటి రహస్యములు లేకుండా, తారతమ్యములు లేకుండా పొందగలము.
శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నటించిన శాంతిసందేశం సినిమాలోని పాట, ఒకటి గ్రహించగలరు ఈ సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి
దైవ కుమారును తలపై ముళ్ళ కిరీటం
కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం పరమ పవిత్రుని భుజాన్న సిలువ మోపడం
కరుణకు తోలి సారి మరణ శిక్ష వేయడం
రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాలను మేలుకొలిపే చాటింపు
సిలువుకే ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళను కూడా కరుణించే వాడవు
మనసులోని నీ భాదను పెదవి దాట నీయవు
మనుష్యుల పై ఇప్పుడు అయినా నీ ప్రేమను వీడవు
నిను అంతం చేయలేదు తండ్రి యే మృత్యువు
నింగి నేల గతించినా నిలిచేవానివి నీవు
రక్షకుడా ఓ రక్షకుడా
కొరడాలు చెల్లుమంటే కురిసే రక్త ధారలు పుడమిపైన ఇంకి పోనీ త్యాగపు సెలయేరులు
నెత్తురు ఒలుకుతు కదిలే నీ అడుగు జాడలు ఎన్ని యుగాలు అయిన అవి చెదరని అడుగుల నీడలు నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్ధనగా పాడుతాయి నిత్య చిరుగాలులు
రక్షకుడా రక్షకుడా
కనులకు వెలుగు ఇచ్చి ప్రాణాలు ఎన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకా ఈ భాదలు
ఎందరినో కాపాడిన నిను కాపాడేది ఎవరు అని అల్లాడే ఈ అబలలు ఇక అభాగ్యలు
నిను మోసిన పోత్తి కడుపు తల్ల డిల్లు తుండగా కన్నీటితో నిండే మరియమ్మ పాల గుండెలు
రక్షకుడా ఓ రక్షకుడా
చేరదీసి పతితులను ఓదార్చిన నీవే చేయని నేరానికి బలి అయిపోతున్నావా
నడవలేని అసహయులను నడిపించిన నీవే నడవలేక నడిచి నెత్తుటి ముద్ద అయిపోయావా
నీ చమటని అద్దినపుడు ముద్ర పడిన నీ రూపం రాబోయే తరాలని కాపాడే దీపం
రక్షకుడా రక్షకుడా
దైవకుమార-- పరిశుద్దుడా ---ప్రేమమూర్తి --దయామయా
ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని
ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని
అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని
మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా
నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే
నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే
ఈ విదముగా ఈ పాటను పూర్తీ గా ఇతర పాటలు కొన్ని ఈ సంభాషణలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. పైన పేర్కొన్న పాటలో ప్రతి వాఖ్యం లో ప్రతి పదములో నేను నా జీవితము నా మనుసు యొక్క అనుభవము ఇమిడి ఉన్నది అని అర్ధం చెసుకొనగలరు. ఆ మనసుకు ప్రాధాన్యత ఇచ్చి కాలస్వరూపము నా ద్వారా వ్యక్తము అయినది అని గ్రహించగలరు. .....ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని ......ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని.......అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని.......... మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా......నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే.........నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే....... అనే పై వాఖ్యములో ద్వేషం, మనుష్యులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వలన, మంచిని సకాలము వలన, ప్రేమించ గలగి,అనవసరముగా ఒకరిని ఒకరు ద్వేషించుకోనుచున్నాను. అందులో నేను ఒకడిని.
తరువాత 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన బాలకృష్ణ గారు,అసిన్ మధ్య వచ్చినది,లక్ష్మీనరసింహ అను సినిమాలోనిది, ఇందులో కరపొడి సన్నివేశము ఇతర సంభాషణలు కూడా పలికినాను, ఇందులో పాటలు అన్నీ పూర్తిగా వ్యక్తము అయినవి. ఒక పాట గ్రహించగలరు.
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లె కుడుతుంటే "నారాయణ" కన్నె చీరమ్మ బెణికింది "నారాయణ"
నువ్వు జోలాలి కొడుతుంటే "నారాయణ" ఉన్న నిదరమ్మ భెదిరింది "నారాయణ"
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
ప్రేమించి పెళ్లి అడినా పెళ్లి ఆడి ప్రేమించినా
ముందుకు వచ్చినా పక్కకు వచ్చినా మీదకి వచ్చినా నేనే గా
కోపము వచ్చినా కోరిక వచ్చినా దారికి వచ్చినా నేనే గా
చెలి కులుకులకి ఒక నిచ్చెన వేస్తావా ఇవాళ
వడి దుడుకులకు ఒక వంతన కట్టాలా పూబాల
నీ అటే కట్టినా నేను కట్టగా ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిల్లు పెడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు పరచింది నారాయణ
సోకు పెద్ద ఇల్లు కడుతుంటే నారాయణ సిగ్గు చిన్న ఇల్లు కూలింది నారాయణ
చాప వేసి దిండు వేసినా దిండు వేసి చాప వేసినా
సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా
తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనే గా
గిలి గిలి గింతలు కావాలా "గోపాల"
మరు మరు మల్లెలు పెట్టాలా ప్రియురాల
మోమాటం పెట్టిన ఇరకాటం పెట్టిన అడిగిందే పెట్టేది నేనేకదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడుమమ్మ నివ్వింది నారాయణ
పాలు పళ్ళు అన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపు అమ్మ ఏడ్చింది నారాయణ
జడతోటి కొడితే జగయ్యపేటలో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాట్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా
ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయినది ..... నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా.... సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా....తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనే గా..... ఈ విదముగా ప్రక్రుతి పురుషుడి లయగా నా ద్వారా వ్యక్తము అయినప్పుడు దీని అర్ధము ఏమి అని పండితులను, ఆధ్యాత్మిక ప్రవచకులను లోకమునకు వివరించమని తెలియజేసుకోనుచున్నాను.
బౌతికముగా చాలా సామాన్యుడను, మనసుకు పసివాడిని, శత మధ గజ భలడుని అంటూ ఒక పాటలో నా ద్వారా వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి, అలాగే మరొక పాటలో సుకుమార మహావీర, మాటలతో నీ వశమే నేను అయితే అని, మరొక పాటలో వీర మానస చొర బహుమానంగా దరి చేరా ఇక ఏది ఏమి అయినా నీదే భారం దేవరా అని మరొక పాటలో నాద్వారా వ్యక్తము అయినవి అంటే పరమార్ధం గ్రహించగలరు.
తరువాత ఈ టీవీ సుమన్ గారి ద్వారా వచ్చిన పద్మవ్యూహం అనే సీరియల్ యొక్క టైటిల్ సాంగ్స్ ఒకటి ఈ దిగువన ప్రస్తావించుచున్నాను. ఈ టైటిల్ సాంగ్స్ తో బాటుగా ఇతర అనే టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తరువాత వివరిస్తాను.
"పద్మవ్యూహం పద్మవ్యూహం ఆధునిక సమాజమే ఓ ఆటవిక సమూహం
స్వార్ధపరుల సందోహంలో ధర్మ ఉనికే ఓ సందేహం
మనసు ఉన్న మనిషికి ప్రతి నిత్య ఎదుర అయ్యెను ఓ పద్మ వ్యూహం"
ఈ విదముగా పైన ప్రస్తావించిన టైటిల్ సాంగ్స్ నా ద్వారా 2003 లో వ్యక్తము అయినది, అ తరువాత ఈటీవి లో సుమన్ గారి ద్వారా వ్యక్తము అయినది. సత్యము గౌరవించకుండా, సత్యం పట్ల స్పందించకుండా ఉంటె, సకాలములో సహకరించక, మాటకు,పరిణామమునకు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ధర్మ ఉనికి ఓ సందేహము అని గ్రహించగలరు. ఇది రాసిన కవి ద్వారా అందుకు అంతర్ ప్రేరణ అయిన అ పరమేశ్వరుడు మనకు తెలియ జేసి అప్రమత్తం చేయుటకు నా ద్వారా ప్రకటించినాడు అంటే, నన్ను అర్ధము చేసుకొని, ఈ సృష్టి యొక్క అంతర్యమును, తదుపరి పరిణామములను సామాన్యుడు అయిన నన్ను ఉద్దరించుట లేదా గ్రహించుట వలన లోక కళ్యాణం జరుగుతుంది అని స్పష్టము చేయుచున్నాను. ఇతర ఈ టీవి లో వచ్చిన భాగవతం, పంచతంత్ర కధలు, చిన్న పాపా, పెద్ద పాపా,తలంబ్రాలు, ఇంకా అనేకం సినిమా పాటలు ఇతర మరియు ఇతర సామజిక రాజకీయ సంఘటనలు తో ఒక అల్లిక వాలే ఏక కాలములో ఒక చిద్విలాసము వలె వ్యక్తము అయినవి అని ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
తరువాత ఇక్కడ అడవి రాముడు సినిమాలో వచ్చిన పాట ఒకటి గ్రహించగలరు.ఈ సినిమాలో ని పాటలు అన్నీ దాదాపుగా వ్యక్తము అయినవి.
నగరం లో ఈ పూట వినిపించే నా పాట నట్ట అడవి తల్లి వడిలో -- పసిడి కలతో
యేని యేని ఆశలను తెచ్చింది తనతో
అట్టడుగు మట్టి బడిలో మొదలు అయిన చదువు మీతో చేయూతను ఇచ్చి నడిపించండి దయతో
మోకై మిగిలి పోకు అంది దిక్కును దాటి ఎగర మంది రెక్కలు కట్టి అడవి నన్నే అడవి పంపింది
ఎంతో పెద్ద లోకము ఉంది యేదో విద్య నేర్పుతుంది ఎన్నో అనుభవాలు పొంది రమ్మంది
నగరం ఈ పూట వినిపించే నా పాట
పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా
జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా
మనసును పెంచ లేని జ్ఞానం మనిషి గా ఉంచలేని ప్రాణం బతుకును నడపలేని పయనం అయిపోదా
నగరం లో ఈ పూట వినిపించే నా పాట
ఆదికవిగా నిలిచిన ఆ బోయవాడిని మలచిన విద్యాలయం ఓ కారణమే కదా సేతువును నిర్మించిన ఆ కోతి జాతికి తెలిసిన విజ్ఞానం అంతా నగరం నేర్పిందా
మెదడకు చెదలు పట్టకుంటే హృదయం అద్దం అల్లే ఉంటే
చాలు అని తెలుసుకొన్న తెలివే చదువు అంటే
గ గ రి రి రి మప మప మప
సరి సరి సరి సా స స స
నగుమోము గనలేని నా జాలి తెలిసే నీ
ఈ పాటను 4,5 లైన్లు నా ద్వారా, ఈ సినిమాలో ఇతర పాటలతో కలిపి వ్యక్తము అయినవి, ఇతర పాటలు అన్ని పూర్తిగా వ్యక్తము అయినవి, పైన ప్రస్తావించిన పాటలో...... పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా......జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా.... ఈ విదముగా మా తండ్రి గారు అయినటువంటి పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా, గారు తిరుపతి లో రోడ్డు ప్రేమాదములో మరణించిన తరువాత, వ్యవసాయ యూనివర్సిటీ లో ఉద్యోగము వచ్చిన తరువాత, నా పై సమాజ ప్రభావమే ఎక్కవు, ఎవరూ మనసుతో పట్టించుకోలేదు, మా మనసుని మాటని అర్ధము చేసుకోకుండా, నిర్లక్ష్యముగా, స్వార్ధం కొద్ది పరిగణించి నవారే గాని మనసు ప్రకారము ఎవరూ అర్ధము చేసుకోలేదు. వదిలేసి ఎదిగిన యవ్వనం అన్నట్లు, ఎదిగాము, మా తమ్ముడు గాని, నేను గాని ఎటువంటి తప్పులు ఎప్పుడూ చేయలేదు. కాలస్వరూపం నిజమైనప్పుడు, మాలో నిజాయితి కూడా నిజమే అని గ్రహించగలరు. కాలస్వరూపమును అనుగ్రహము పొందిన నన్ను నా కుటుంబ సబ్యులను, నా సమాజమును, జాతిని, దేశాన్ని, కాలమును ఎవరు అనుమనించవద్దు, అనగా విశ్వవ్యాప్తము అయిన అ పరమాత్మా శక్తి కి మనము అందరము పిల్లలము అని గ్రహించగలరు, తప్పు, ఒప్పులు అన్నీ ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు సమర్పించి స్వస్థత పొందగలము అని తెలియజేసుకోనుచునాను.
తరువాత ఇక్కడ నా ఆటోగ్రాఫ్ అనే సినిమాలోని పాట ఒకటి గ్రహించగలరు,ఈ సినిమాలోని పాటలు కూడా దాదాపు అన్నీ వ్యక్తము అయినవి.
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్పా --2
ల లాల ల ల ల
అ ఆ ........ అ
మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
అ అ ......
వెంట వస్తాను అన్నావు వెళ్లి వస్తాను అన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తాను అన్నావు వరం ఇస్తాను అన్నావు బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరి నిందించాలి నిన్ను తప్ప
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
కనులకు కలలు నీరు తప్పా......
పై విదముగా నా నుండి పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి ....... మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప.........ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప ........ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా..... ఈ విదముగా నా ద్వారా 2003 జనవరి 1వ తారీకునే పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి.. అన్ని ప్రేమ,దైర్యం, సాహసం, భక్తీ అన్ని విశేషాలు తో బాటుగా, ఇతర టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ రాజకీయములు, సామజిక సంఘనలతో బాటుగా ఈ పాట వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి. నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ప్రతీది ఉన్నది ఉన్నట్లు తీసుకొనే నాకు, సృష్టే ఒక సత్య స్వరూపము గా, సత్యభామ గా వ్యక్తము అయిన నన్ను కాలస్వరూపుడిని చేసినది, నన్ను గురువుగా తండ్రి, తల్లిగా, ప్రేమికుడిగా, నాయకుడిగా, నాయకిగా, సత్య స్వరూపంగా, సత్య భామగా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. సత్యము ఎవరూ పటించుకోకపోవడం వలన నా మనసుకు అందిన సత్యమును నేను సరిగ్గా తీసుకోనకేకపోవుట వలన, నాకు అన్యాయము జరిగినది, అందుకు ఎవరి నిందించగలను, చెప్పండి నా మనసుని తప్ప అని అర్ధము, మీడియా వారు, సినిమా వారు, ఇతర పండితులు, మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారముతో సత్యము ఆవిష్కరించగా, సర్వం అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, తెలియజేసుకోనుచున్నాను.
తరువాత నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పోకిరి సినిమాలోని పాట గ్రహించగలరు ....
నా మాటే వింటారా నేను అడిగింది ఇస్తారా
ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నాకు ఎవరూ నచ్చట్లే నా వంటిలో కుంపట్లే
ఈడు జుమ్ము అంది తోడు ఎవ్వరే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు వచ్చెలే
ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
wana wana shaka shaka shaka నారే నారే
పడకింటిలో ప్లాటినం పరుపే వేయాలి డాలర్స్ తో డైలీ నాకు పూజలు చేయాలి
బంగారమే కరిగించి వొళ్ళంతా పరచాలి వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలి
అ చందమామ తేవాలి అ వైట్ house కావలి టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు (అనకాపల్లి) వచ్చెలే
జ సే జ నిన్ను చూస్తె సడన్ గా దడ పుడతా ఉంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
come on say ye
పొగరు ఎక్కిన సింహం లాంటి మొగోడు కావాలి
చురకత్తోలో పదును ఉన్నా తనలో ఉండాలి
అ చూపుతో మంటలకే చమటలు పట్టాలి
6 అడుగుల అందం తో కుదిపేసి చెప్పాలి
తలంటి వీపు రుద్దాలి, నైటు అంత కాళ్ళు పట్టాలి
నిదరో తుంటే జో కొట్టాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కసేలే
జ సే జ ఒకడి కోసం సడన్ గా ఈ ఊరు (అనకాపల్లి) వచ్చెలే
జ సే జ ఆగుతల్లె రంబ లా ఫోజే కోట్టకులే
ఎవ్వడు ఆయినా అసులు నీ వంక చూడడులే
తరువాత చక్త్రం సినిమా లో ఒక పాట గ్రహించగలరు ఈ పాటను నా లుగు లైన్లు వ్యక్త పరిచినాను. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా నా ద్వార వ్యక్తము అయినవి. కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఇది కృష్ణ వంశి గారి దర్శకత్వంలో వస్తుంది ని చెప్పినాను. కాలస్వరూపములో వ్యక్తము కాని పాటలు కూడా కాలస్వరూపనివే, ధర్మస్వరూపనివే అని గ్రహించగలరు, ఏ పాటలు పాడినాను, ఎవరి గూర్చి చెప్పినాను, అనే కంటే, కాలాన్నే నేను అని ఒక సాధారణ మనిషిగా ప్రకటించిన తీరు, మన అందరికి శాశ్వతముగా అందిన దివ్య పరిష్కారము అని గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను. పండితులు మేధావులు వెంటనే అప్రమత్తము చెంది లోకమునకు వివరములు తెలియజేయండి అని ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకొనుచున్నాను.
ఇక చక్రం సినిమాలో పాట గ్రహించగలరు :
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయ గీతాల కన్నీట జలపాతాల
నాతొ నేనే సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం.
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై
మంటల మాటున వెన్నల నేనై వెన్నెల కూతల మంటను నేనై
రవినై ససినై, దివమై, నిశినై
నాతొ నేను సహగమిస్తూ, నాతొ నేను రమిస్తూ,
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జలాన్ని
జగమంత కుటుంబం నాదే
ఏకాకి జీవితం నాదే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి
పై పాట నాలుగు లైన్లు నా ద్వారా వ్యక్తము అయినవి, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది .....సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై ........ ఈ పాటను పూర్తీ పాడక పోయినప్పటికీ ఈ పాటలో వ్యక్తపరచిన లక్షణములు మొత్తం కాలస్వరూపము నా ద్వారా వ్యక్త పరచిన తీరులో ఉన్నాయి అని గ్రహించి నన్ను మహారాజు నా మనసుని మహారాణిగా గ్రహించగలరు. మా సంతోషం , మా ఆనందం, మా దిగులు, కష్టాలు ఈ లోకము అని గ్రహించగలరు. కావును ప్రజలు, మా పిల్లలు అని గ్రహించి, మమ్ములను గ్రహించి లోకమునకు చాట గలరు. కాలస్వరూపము యొక్క వివరములు పూర్తిగా తెలుసుకొని ఒకరిని ఒకరు అప్ర్రమత్తము చెసుకొనగలరు. నన్ను గుర్తించి ప్రశంసించినా నేను ఒక్కడినే, తాత్కాలికముగా దాచిపెట్టి తెలియనట్లు నటించినా నేను ఒక శాశ్వత సత్యమును అను గ్రహించగలరు. కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ...... ఈ విదముగా 80 శాతం సినిమాపాటలు, మాటలు, లోకములో సంఘటనలు నా మనసుగా మాటగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు.
తరువాత యోగి సినిమాలోని నా ద్వారా వ్యక్తము పాట ఒకటి గ్రహించగలరు. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి. ఇది మామూలు మానవ శృంగారముగా భావించకూడదు నేను ఈ విదముగా అనకాపల్లిలో పాడగా సినిమాలలో వచ్చినవి అంటే అర్ధము చేసుకోండి, పండితులు మేధావులు, వివిధ ఆశ్రమ పరంపర గురువులు ఈ పరిణామము పై స్పందించి ప్రజలను అప్ర్రమతం చేయగలరు అని కోరుకొనుచున్నాను. ఈ పాట నా మనసుని ఎంతో అనుకూలముగా నడుపుటకు ముందుకు వచ్చిన తీరు, నన్ను విన్న వారు కనీసం గ్రహించకపోవడం వలన కలిగిన అప్రమత్తత ఇతరులకు అందించలేక పోయినాను.
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేరి దిల్ లే తేరి జాన్ లే --3
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓసి ఓసి నారి నిన్ను అడిగేయన
ఓసి ఓసి నారి నిన్ను తడిమేయన
ఓసి ఓసి నారి నున్ను మరిగేయనా
ఓసి ఓసి నారి నీలో మునక వేయన
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేనఅత్త కోడుకే ఉన్నా కలకత్తా తిరిగి వస్తున్నా
నీ సత్తా వాడికి లేదు అయ్యో, మా ఊళ్ళో మగవాళ్ళు ఉన్నా వాళ్ళలో వాటం సున్నా
నీ వంటి వాడే లేడు అయ్యో
ఇట్టా పొగుడుతూ చెట్టు ఎకిస్తున్నావే , పిట్ట పదమని పరుపు ఎకించేస్తలే
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
షేక్ యువర్ బాడీ
ఎల్లుండి వర్జం ఉంది రేపు ఏమో గండం ఉంది
ఈ రోజే తాజాగా ఉంది అయ్యో
ఈ పూట తిది బాగుంది
ఈ నిమషం సుఖ పడమంది
ఆలస్యం చేస్తావు ఏంటిఅయ్యో
పంచగాలనే ఇక పక్కన పెట్టాలి
మంచం కోళ్ళకే మరి కిక్కులు పుట్టాలి
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఈ విదముగా అ దివ్య తత్వము, ఇవి ఏమి పాటలు అనిపించే పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి, నాలో చేరి నీలో కలిపైరో అని స్త్రీ గొంతులో ఈ పాట నాద్వారా పదుగురి సాక్షి వ్యక్తము అయినది. ఈ సినిమా లో ఇతర పాటలు అన్నీ వ్యక్తము అయినవి. ఏ నోము నోచిందో ఏ వరము పొందిందో పరమేశ నీ వరము పొంది, తన స్వాశతో బంధము అల్లి, మురిసింది అ కన్నా తల్లి, అనే పాట, కూడా పలికినాను, కాని మా అమ్మగారు చాలా దారుణం గా నానుండి దూరం అయిపోయినది, మన చుట్టూ ఏమి జరుగుతున్నదో స్పష్టము చేస్తాను పండితులు మేధావులు తమ సమక్షములోకి నన్ను పిలవండి, నా జన్మను జాతికి అంకితం చేస్తాను, సర్వం వివరిస్తాను. ఆలస్యము చేయవద్దు, నేను ముందుకు పదుగురికి వచ్చి చెప్పాలి అనే నా ప్రయత్నమును అర్ధం చేసుకోండి, ధర్మస్వరూపం, కాలస్వరూపమును గౌరవించి, వేరే కారణములు ఏమి అడ్డు పెట్టుకోనుకొండా, ప్రతి నిమషము సత్యము గ్రహించుటకు ముందుకు రండి. ప్రకృతి, పురుషుడి యొక్క లయ మనకు అర్ధము అవడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళగలము. నాకు ఎటువంటి రహస్య సంపర్కాలు లేవు, ఇక ఉండవు, నేను ఏది అయిన పదుగురి సాక్షిగా వ్యక్తము చేస్తాను, ఏ ఒక్క వ్యక్తి భయపడవద్దు, ప్రేమతో సరదాగా, కాలస్వరూపమును ఆసక్తిగా అర్ధము చేసుకోండి, మొదట నన్ను సాటి మనిషి అనుకోండి, నా మాటను జాగ్రత్తగా గ్రహించండి. ఆలస్యము చేయకుండా నా నుండి సర్వం గ్రహించడం వలన, అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు, స్వర్ణ యుగం ప్రారంభం అయినది అనే సత్యము అందరికి భోద పడి సంతోషిస్తారు. రండి సత్యమును అనుసరిద్దాం, మోసాల నుండి, పాపపాముల నుండి సమూహికముగా బయట పడి ధన్యత పొందుదాము. ఈ విధమైన పాటలు, భక్తీ పాటలు, దైర్యము సహసమును కలిగించే పాటలు ఒక చిద్విలాసముగా నా ద్వారా వ్యక్తము అయిన తీరును, గ్రహించడం లో ఆలస్యము చేయవద్దు. నన్ను అటు ఇటు చేసి నిర్లక్షము చేయవద్దు, నా ఆరోగ్యము ప్రజల నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించగలరు. నన్ను గ్రహిస్తే ప్రపంచము అంతా మనిషి చేతిలోనికి వస్తుంది, సత్యమును స్వీకరించి, అనుసరించండి, అని కోరుకొనుచున్నాను.
తరువాత కాలస్వరూపములో నా ద్వారా వ్యక్తము అయిన పాట మరొకటి - ఇక్కడ ప్రస్తావించుచున్నాను. ఇది పాండురంగడు సినిమాలోనిది ఈ సినిమాలో పాటలు అన్ని దాదాపు పూర్తిగా నా ద్వారా వ్యక్తము అయినవి. ఈ ఇతర అనేక భక్తీ, ప్రేమ అబ్యుధయం, దైర్యం సాహసం వంటి రసముల తో కలిపి ఏక కాలములో నా ద్వారా వ్యక్తము అయినవి.
ఆ. ఆ హ .. .
కోసల దేశపు కొమలితో తో తో
కొంకిని నగరపు కామిని తో తో తో
హస్తినపురపు అశ్వినితో
పాటిలిపుత్ర పద్మినితో తరికిటతో
అందరితో తదిగినతో ఎందరితో
ఒక్కరా, ఇద్దర , ముగ్గురా తెలియదు లెక్క ఎంతొ ఎంతొ
సింధు తీరుపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో
కన్యను కవించా చుమ్బనాలతో
ముగ్ధను మురిపించా మర్ధనాలతో
ప్రౌవుడను అలరించ పీడనాలతో
తరుణులు లందరి మెపించా తరుణౌ పాయముతో
స్త్రీ -సరస ప్రవీణ, శృంగార రత్న, పడుచు ప్రసన్న, పడక ప్రపూర్ణ
పు - అను పిలుపులతో పలు బిరుదులతో ప్రసంశించారు నన్ను ఎంతొ ఎంతొ
యుజ్జియిని సమ ఉజ్జితో, తో తో తో ద్రావిడలో ఒక ఆవిడతో
స్త్రీ - అనేక మందితో తు తో అందులో ఒక్కరితో ఏమి చేసావో చెప్పు రసికుల తిలకా పూర్తీ వివరణలతో
పు - తనువును తడిపాను పాలు, తేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళము అద్దాను పంటి పూలతో
కొంటే సేవలను చేశాను వంటి చేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖ శిఖరము ఏదో చూపాను మెచ్చి
నా విద్వత్తు రస విద్యుత్తు తో అది నభూతో నభవిష్యతు
నా నా జాతుల వనితలతో తో తో తో ఇతరిత్ర పలు ఇంతులతో
ఓహో ఓహో
ఈ పాటలు మా ద్వారా వ్యక్తము అయిన వాటిల్లో చాలా ముఖ్యమైనది, పండితులు మేధావులు, దీనిపై అధ్యయనం చేయడం వలన మనకు సృష్టి అంతర్యము మరింత అర్ధం అయ్యి లోకములో చిద్విలాసము తగ్గించుకొని లోకమును స్వర్ఘధామముగా మలచుకోనగలము. పశ్చమ గోదావరి జిల్లా, వీరవాసరం గ్రామం శ్రీ సీతా రాములు వారి ఆలయం సాక్షిగా నాకు ఎటువంటి చెడు వ్యవహారములు లేవు అని స్పష్టము చేస్తున్నాను. నా మనసుకి శరీరమునకు జరుగుతున్న పోరాటం లో ఈ జ్ఞానము లేదా కాలస్వరూపం బయటపడినది , పదుగురి సాక్షిగా జరిగినది, ఒక మనిషి ప్రవర్తన గొప్పగా తేలికగా కనబడుతున్నప్పుడు, గొప్ప తనమును పరిగణించి, పరిశీలించుట వలన తేలిక తనములు తగ్గి మానవ సమాజం నాణ్యముగా గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు. మేధావులు పండితులు ఉన్నది ఉన్నట్లు తీసుకొని నా గూర్చి లోకమునకు చెప్పండి. లోకము కృష్ణ తత్వమును ఎంత బాగా అర్ధము చేసుకొంటే, కాలస్వరూపమును ధర్మస్వరూపమును అంత అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, కాలస్వరూపము, ధర్మస్వరూపమును సైంటిఫిక్ అధ్యయనం చేసి ప్రపంచములో అన్ని మత విశ్వశకులకు మంచి సమాధానముగా, చక్కటి పరిష్కారముగా అందించి మానవత్వమును, మంచితనము ప్రతి ఒక్క మనిషికి అందించగలము, అని తెలియజేసుకోనుచున్నాను.
ఇట్లు
మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తమ ఆత్మీయులు
కాలస్వరూపులు ధర్మస్వరూపులు
న్యాయ విధేయులు, ధర్మ విధేయులు
వయ్వహర కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment