

మైసూరు మహారాజు వారికి ధన్యవాదములు, సంప్రదాయం గా, రాజ వంశస్తులు గా, సింహశనం అధిష్టించిన తమరు, రాజ పరిపాలనలు అంతరించి పోయినా, తమరి కుటుంబం, మైసూరు పెలస్సు పరిధిలో మహారాజుగా తమరు కొలువు తీరగలిగినారు. మేము వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా కాలాన్ని ధర్మాన్ని, మాట మాత్రం గా స్పష్టం చేసి, యావత్తు ప్రపంచానికి సంభందించిన సర్వ నిర్వహణ, విశ్వ ప్రభుత్వమును మాట మాత్రంగా నడిపించి చూపినాము, నూతన సాక్షం తో మనిషి ఆలోచన పరిధి ఏమిటో లోకానికి ఒక పరిష్కారం గా అందుబాటులో ఉన్నాము, మమ్ములను మాట గా, వివరణాత్మకంగా పరిగణించేకొలది, మేధావుల ద్వారా, పండితుల ద్వారా మా ఉనికి బలపడి మేము మోనో సింహశనం పై అధిస్టించడం కాలం ధర్మ ఇచ్చిన వెసులు బాటు గా భావించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము మనసు ప్రకారం, మా ద్వారా వెలువడిన వివరముల ప్రకారం చూస్తే, మమ్ములను సంస్కారవంత మైన అందం ఆనందం సర్వులకు కలుగుతుంది, సమాధానం గా ఒక చుక్కాని వలే లోకాన్ని నడిపిస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము
సృష్టి మా లో చేరి పలికిన గీతం ఒకటి తమరు గ్రహించండి
ప్రజలు మేధావులు జరిగిన పరిణామం గూర్చి చెప్పుకొనే కొలది మా ఉనికి ఘన చరిత్ర అయ్యి శాశ్వత సత్యం గా ఒక పరిష్కారం గా నిలుస్తుంది, కధలు అన్నిటిని నిలిపిన కధ వాస్తవం అవుతుంది అని స్పష్టం చేసుకోనుచున్నాము. అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం లో లభించిన బంగారం గూర్చి 2003 లో ప్రత్యక్ష సాక్షులతో చెప్పినాము, అ బంగారం తో మేము వజ్రం సింహాసనం చేయించుకొని, అధిష్టించిన యడల, సామాన్యుడిగా గెలిచి లోకానికి మనిషి మాటతోనే మహారాజు అవ్వగలడు, ఎవరి మాటను సృష్టి గౌరవించినదో, అతనే సృష్టి ఎన్నుకొన్న మహారాజు అయ్యి లోకానికి మామూలు మనిషిగా జీవితం ప్రారంభించి, పరిగణించే కొలది అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment