సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, వీరు ద్వారా యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
ప్రజలు, నెమ్మది తనం ఓర్పు సహనం కలిగి, ఎదుటివాడి మాట మనసు తెలుసుకొని, ఒకరిని ఒకరు ఉద్దరించుకోవడమే, తనను తాను ఉద్దరించుకోవడం అవుతుంది అని గ్రహించగలరు. మానవ సమాజం లో మనుష్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, బాద్యత కలిగి, ఒకరిని ఒకరు గొప్పగా తీర్చి దిద్దుకోవాలి. ఇప్పుడు చదువులు, వాటి ద్వారా వచ్చిన పదవులు, ప్రయోజనా లలో ఇరుక్కు పోయిన సమాజమును, అందరూ నెమ్మదిగా తేరుకొని గొప్పతనం వైపు ప్రయాణించాలి, ఇది ప్రతి ఒక్కరు అలోచించి, తమని తాము నడిపించుకోవలసిన పరిణామం అని గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
యావత్తు తెలుగు ప్రజలకు, వీరు ద్వారా యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
ప్రజలు, నెమ్మది తనం ఓర్పు సహనం కలిగి, ఎదుటివాడి మాట మనసు తెలుసుకొని, ఒకరిని ఒకరు ఉద్దరించుకోవడమే, తనను తాను ఉద్దరించుకోవడం అవుతుంది అని గ్రహించగలరు. మానవ సమాజం లో మనుష్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, బాద్యత కలిగి, ఒకరిని ఒకరు గొప్పగా తీర్చి దిద్దుకోవాలి. ఇప్పుడు చదువులు, వాటి ద్వారా వచ్చిన పదవులు, ప్రయోజనా లలో ఇరుక్కు పోయిన సమాజమును, అందరూ నెమ్మదిగా తేరుకొని గొప్పతనం వైపు ప్రయాణించాలి, ఇది ప్రతి ఒక్కరు అలోచించి, తమని తాము నడిపించుకోవలసిన పరిణామం అని గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment