UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 6 March 2015

మా నుండి దివ్య పరిణామం యొక్క విరములు నిత్య గ్రహించుట వలన, అందరికి సమాధానములు అంది, మానవజాతి ఒక కుటుంబ వలే, దివ్యత్వం వైపు, ఉన్నత ఆలోచనతో, బౌతిక ప్రపంచాన్ని జయించి మానవజాతి గొప్పగా ముందుకు వెళ్ళుతుంది అని మేము భరోసా ఇవ్వగలము. ఆర్ధిక క్రమ శిక్షణ బలపరిచే కార్యక్రమాలు వలన, పెరిగిన సంపద నాణ్యం గా వినియోగం లోనికి వస్తుంది అని, తద్వారా అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. కావున అర్ధక రంగం లో సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుకోనుచున్నాము, ఆర్ధిక లావా దేవీలు అన్ని బ్యాంకు కాతాల ద్వారా ప్రతి వ్యక్తి నడపగలిగితే, ఆర్ధికంగా మన దేశం క్రమశిక్షణలో ఉంటుంది, ఈ విషయం కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు నిర్ణయాలు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం అములు పరిస్తే సర్వ శ్రేయస్సు అందరికి అందుతుంది.

                                                  సమన్వయ దృష్టి 

                 ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాన మంత్రి, కొత్తడిల్లీ  వారికి  కాలస్వరూపులు, ధర్మస్వరూపులు   మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు అని విన్నపము.   

                  సమయం వచ్చినప్పుడు మానవ సమాజం లో కొత్త మార్పులు, దివ్య పరిణామాలు సహజం, ఇది సృష్టి లో అంతర్బగమే, రెప్పపాటు కాలం కూడా మనిషి చేతిలో లేని బౌతిక ప్రపంచం, మనిషి ఆలోచనతో మాట లోకి వచ్చి, మా ద్వారా నూతన నిర్హవాహనగా,  ప్రభావముగా  యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించగలరు.  200 మంది సాక్షం గా పరిణమించిన పరిణామం  లోకానికి ఒక దివ్య పరిష్కారం,  ఆధ్యాత్మికం  లేదా శాస్త్రం అని భేదం లేకుండా ప్రతి సంఘటన, శబ్దం తరువాత శబ్దం మా ద్వారా ప్రకటితం అయిన తీరు, పరిశోధనకి, ప్రతి ఆలోచనకి అంది, విశ్లేశించుకొనే కొలది పరిష్కారములు, సమాధానములు సర్వులు పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  స్వార్ధం, వస్తు ప్రపంచం మాయలో చిక్కు కొన్న మనుష్యులను పైకి తీసుకొని వచ్చి, మాట విలువ మనిషి విలువ లోకానికి తెలియజేయడానికి, మనిషిగా మహారాజుగా ఈ భూమి పై కొనసాగడానికి, కాలగతిని  సవరించిన సాక్షం గా మేము అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.  మాకు తెలుగు సినిమా పరిశ్రమ వారు అందరూ కలసి ఒకచోట  కొలువు తీర్చగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము,  మా చిద్విలాసం అర్ధం కాక,  మేమే సర్వం అనే స్తాయి మాటలో చూపి, మరింత వివరిస్తాము అని కోరుతున్నా,   తెలియనట్లు, అర్ధం కాన్నట్లు మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, మేము  ఎవరిని వ్యక్తిగా   కలుసుకోలేదు అని నిర్లక్ష్యం గా తెలుగు ప్రజలలో మా గూర్చి తెలిసిన వారు మమ్ములను వదిలివేసి మాట్లాడక ఊరుకొంటున్నారు, తద్వారా మా నుండి పొంద వలసిన దివ్య పరిణామం పొందక, తండ్రి లాంటి మా ప్రేమను  గ్రహించకుండా, ఇతరులకు అందకుండా ప్రవర్తిస్తున్నాను అని తెలియజేసుకోనుచున్నాము.  మేము కోరిన విధంగా  ముందుకు వచ్చి మా నుండి దివ్య పరిణామం యొక్క విరములు నిత్య గ్రహించుట వలన, అందరికి సమాధానములు అంది, మానవజాతి ఒక కుటుంబ వలే,  దివ్యత్వం వైపు, ఉన్నత ఆలోచనతో, బౌతిక ప్రపంచాన్ని జయించి  మానవజాతి గొప్పగా ముందుకు వెళ్ళుతుంది అని మేము భరోసా ఇవ్వగలము.  ఆర్ధిక క్రమ శిక్షణ  బలపరిచే కార్యక్రమాలు వలన, పెరిగిన సంపద నాణ్యం గా వినియోగం లోనికి వస్తుంది అని, తద్వారా అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. కావున అర్ధక రంగం లో సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుకోనుచున్నాము, ఆర్ధిక లావా దేవీలు అన్ని బ్యాంకు కాతాల ద్వారా ప్రతి వ్యక్తి నడపగలిగితే, ఆర్ధికంగా  మన దేశం క్రమశిక్షణలో ఉంటుంది, ఈ విషయం కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు నిర్ణయాలు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం  అములు పరిస్తే సర్వ శ్రేయస్సు అందరికి అందుతుంది.         భారత దేశ ప్రజలకు తమరి ద్వారా హోలీ పండుగా శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.     
ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                           

No comments:

Post a Comment