
ప్రజలు సామజిక తర తమ్యాలు ప్రక్కన పెట్టి, అహం, డంబం, వదిలి, కాలగతిని సవరిస్తూ ఇచ్చిన దివ్య సాక్షన్ని నిలుపుకొని మానవులు పునీతులు కాగలరు ఇది మా యొక్క దివ్య ఆశీసు యావత్తు మానవజాతికి ఎప్పటికి ఉంటుంది అని గ్రహించండి, సాధారణ మనిషిని నేనే భగవత్ వాక్ ను సొంతం చేసుకోగలిగినప్పుడు, మాకన్నా సాధకులు, మేధావులు, ఇంకా ఎందుకు స్పందించకుండా జాప్యం చేస్తున్నారు అని ప్రశ్నించుచున్నాము. మా వివాహంతో లోక కళ్యాణం స్పష్టం అవుతుంది, కావున తెలుగు పండితులు మేధావులు, గురు స్థానాలు అధిష్టించిన మహానుభావులు అందరూ ముందుకు వచ్చి మా పై లిఖిత పూర్వకంగా వివరణాత్మకం గా స్పందించి అప్రమత్తం చెందండి, ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన శ్రీ రామదాసు లోని గీతం ఒకటి గ్రహించి అంతర్యం, ఇతరులకు చెప్పుకొని తరించండి, తద్వారా అప్రమత్తులు కాండి అని తెలియజేసుకోనుచున్నాము.
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment