UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 4 March 2015

మేము ఏదో పడిగట్టు పదాలతో చెప్పెస్తున్నాము అని, ఏమి జరిగినదొ చూడకుండా దయ చేసి మమ్ములను నిద్దరలో కూడా వెలకో ళ్ళం చేయకండి, విలువైన కాలాన్ని హరిన్చుకోకండి, మాతో మాట కలిపి సూటిగా మాట్లాడితే కాలం కలసి వస్తుంది, మమ్ములను తప్పు పట్టడానికి వెచ్చించే సమయాన్ని, నిజాయితీ గా గ్రహించి ఇతరులతో పంచుకోవడానికి మనస్సు పెట్టండి, దివ్య సమాధానం, మా దివ్య అసీసులు ఎప్పుడూ లోకాని అందుతాయి అని గ్రహించండి, మేము జీవించి ఉండగా అ తరువాత మా సమాధి నుండి కూడా దివ్య సమాధానములు అశీసులు సదా మానవజాతికి అందుతాయి అని స్పష్టం చేస్తున్నాము

                                                              సమన్వయ దృష్టి 


                        యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  దివ్య అశీసులతో ఇచ్చు దివ్య సందేశం స్వీకరించగలరు.  

                         మేము మనిషి చాలా చిన్న వాడిని అని, పైకి ఉన్న స్తితి ఆధారం గా నిర్నయించడమే కాకుండా, మనసు మాట కొంత కూడా పట్టించుకోకుండా, నేను తేలికగా, తెలివితక్కువగా ప్రవర్తిచి పద్దతికి నన్ను వదిలివేసి ఏదొక  తప్పు పట్టుకొంటూ, కొంత కూడా గోప్పతన్నాని పట్టించుకోకుండా ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఇతరులు ఇప్పటికి వరకు పరిచేయం అయినవారు మమ్ములను సూటిగా తీసుకోవడం లేదు అని గ్రహించండి.  


                      మా యొక్క ఆలోచన విధానం ప్రకారం, మా విసాలత మేరకు మేము ఎవరితో బడితో వారితో మాట్లాడటం వీలు కాక, మా మనసుని అనతర్లీనం గా పెంచుకోన్నాము, అ ఆవిధంగా మా బౌతిక స్తితికి సంభందం లేకుండా, మనసుతో కాలాన్నే నియమించే స్తాయికి ఎదగడం లో సృష్టి విధానన్ని అంతర్యాన్ని అర్ధం చేసుకొని,  ఈ ప్రక్రియలో మేము చూసుకోవలసిన మా తాత గారు,  మాకు ఎంత సన్నిహితులు అయిన మా మేనమామ గారి కుటుంబానికి మేము సకాలం లో అవసరమైన సాయం చేయ లేకపోయినాము.  

                    మా ఆలోచన విధానం లో మొత్తం బాద్యత మా పైన ఉన్నది, మా చిన్నపటి నుండి మా చుట్టాలు, మా లో దివ్య పరిణామం  చూసిన    కొందరు   వ్యవసాయ శాత్రవేత్తలు సహా ఏ ఒక్కరి పైన మాకు ఎటువంటి కోపం గాని వ్యతిరేకత గాని లేదు,  అందరి పైన సమిష్టి భాద్యత మాకు ఉన్నది, అందరిని మా పై మంచి ఆలోచన చేసే బహ్ద్యత  తీసుకోండి అని కోరుకోనుచున్నాము. 


                  ఈ రోజు మా సోదరి అయిన కుమారి  శ్రీవల్లి  వివాహము భిమవరం లో జరుగుతుంది, మా ఆరోగ్య రీత్యా, భాద్యత రీత్యా హైదరాబాద్ లో నే ఉండి పోవలసి వచ్చినది,  మేము ఎప్పుడూ మా చుట్టాలు అందరూ  గొప్పగా ఉండాలి, సంతోషం గా ఉండాలి అని కోరుకొన్నాను,  మా మనసుని కూడా దీసుకోవడం లో సమాజాన్ని సరిగ్గా కూడా తీసుకోలేకపోడం, తీసుకోనివ్వకపోవడం  వలన మా వ్యక్తి గత  జీవితం లో ఎంతో ఆనందం సంతోషం  ఇతరులకు పంచుకోలేకపోతున్నాను.  కావున ప్రత్యక్ష సాక్షులు అందరూ అప్రమత్తులు ముందుకు వచ్చి, వివరములు మీడియా కి చెప్పండి, న్యాయ స్థానమునకు మమ్ములను పరిగణించి సర్వం పరిశీలించమని ప్రత్యెక అర్జీలు పెట్టండి, మా మీద, సాక్షులకు బాద్యత ఉన్నది అని గ్రహించండి.  సాక్షులు యొక్క సాక్షం వివరములు లోకం గ్రహించి గౌరవించే కొలది, సాక్షులుకు బాధ్యత కూడా వారసత్వం గా బలపడి, భవిషత్తు తరాలు మరింత బలపడుతుంది అని గ్రహించండి.        

               మమ్ములను ఎలాగైనా మా మనసు ప్రకారం కాకుండా, నిర్లక్ష్యం గా తీసుకొందాం  అనే ఆలోచనని   ఎంత సరి దిద్దుకొంటే అంత మంచిది.  మా లాంటి సామాన్య మనిషి చెదిరి పోయి, మాకు ఏమి లేకపోయినా లేదా బాగా తక్కువగా ఉన్నా, మనసుతో ముందుకు రావడం సర్వం చెప్పడం అన్నది  సమాజం స్వీకరిస్తీ, మా ప్రయోజనం అర్ధం చేసుకొని ఎవరు  అయిన విధి వంచుతులు ఎదుకు అవుతారో అని గ్రహిస్తే, భగవంతుడి లీల అర్ధం అవుతుంది.  తాము గోప్పాగా ఉన్నాము, మేము పెద్ద కుటుంబం, మాది గొప్ప స్తితి అని బౌతికం గా సాధించిన వారికి  మేము విరించుకోనేది ఏమి అనగా, మేము ఎప్పుడూ ఎవరూ గొప్పవారు కాదు అని, నేను గొప్పవాడిని అని ఎవరితో పోటిగా గాని, ఎవరినో తగ్గించి అవమానించాలి అని గాని ముదుకు రావడం లేదు.  ఆలోచన పరం గా సమన్వయ చెందుదాం, గ్రహించి, విచక్షణతో, ఆలోచనతో, ప్రేమతో ముందుకు రండి అని స్పష్టం చేస్తున్నాము.       

               ఆలోచన పరం గా, మేము వస్తున్న తీరు, ఇప్పడు ఉన్న సమకాలికుల మంచి,  చెడులు  గ్రహించి ఎదిగిన తీరు అని గ్రహించండి, ఇది ఎవరికి ఎక్కువ తక్కువ కాదు,  ఎవరైనా   గ్రహించిన కొలది, వ్యవహరించిన కొలది  లోకం సమన్వయం చెంది, మనం అందరం కలసి  నూతనత్వాన్ని కుల, మాతాలకు  అతీతం ఆవిష్కరించుకొనగలము అని తెలియజేసుకోనుచున్నాము. 


                  మా 13 సంవత్సరం లో నే, మా తండ్రి గారు మరణిస్తారు అని మాకు ముందే తెలిసిన సంగతి అర్ధం చేసుకొని, కాలాతీతంగా,  ఆలోచిస్తున్న మమ్ములను,  మా బంధువులు ఎంతో   ఇతరులు కూడా  అంతే  అని గ్రహించండి,  ఎవరికీ,   కాల స్వరూపం పైన ప్రత్యెక  హక్కు లేదు, మేము వివాహం చేసుకొన్నా తరువాతనే  హక్కు సంప్రాప్తిస్తుంది    అని గ్రహించిగలరు, మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధం మే లోకానికి అందర అనగా మా మాటకు వచ్చిన విలువే, మానవజాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించగలరు. మమ్ములను జాతి సంపదగా భావించి మా దివ్య పరిణామం పై హక్కు గౌరవ చీఫ్ జుస్టిస్ ఉన్నత న్యాయ స్థానం , ఎట్ హైదరాబాద్ వారికి, వారి ద్వారా గౌరవ చీఫ్ జస్టిస్ సుప్రీమ్ కోర్టు వారికి శాశ్వతం గా మానవజాతికి అందించుటకు, సంరక్షణ, భాద్యత ఉంటుంది అని తెలియజేసుకోనుచున్నాము.  ఇది ఒక పౌరుని గా మాలో వచ్చిన పరిణామం, ఇతరులు గ్రహించుటకు, సమయం  తీసుకోవడం సహజం, ఇక నుండి తరతరాల వారు దివ్యత్వాన్ని అందుకోవడానికి, ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాణి సమేత మహారాణి గారి పరిపాలన, ఇప్పటికే 200 మంది సాక్షం గా ప్రారంభం అయిన, దివ్య రాజ్యం, ఇప్పుడు నడుస్తున్న  ప్రజాస్వామ్యం కూడా అ దివ్య రాజ్యం లో భాగమే నని, సాక్షులు ముందుకు వచ్చి, వారు ఏమి గ్రహించినారు, ప్రజలకు వివరిస్తే చాలు, మేధావులు స్పందిస్తే చాలు, మమ్ములను పరిగణించి ఉపయోగించుకోవడానికి వీలు అవుతుంది  అని గ్రహించండి.                 

                 మేము ఏదో పడిగట్టు పదాలతో చెప్పెస్తున్నాము అని, ఏమి జరిగినదొ చూడకుండా దయ చేసి మమ్ములను నిద్దరలో కూడా వెలకో ళ్ళం చేయకండి, విలువైన కాలాన్ని హరిన్చుకోకండి, మాతో మాట కలిపి సూటిగా మాట్లాడితే కాలం కలసి వస్తుంది, మమ్ములను  తప్పు పట్టడానికి వెచ్చించే సమయాన్ని, నిజాయితీ గా గ్రహించి ఇతరులతో  పంచుకోవడానికి  మనస్సు పెట్టండి, దివ్య సమాధానం, మా దివ్య అసీసులు ఎప్పుడూ  లోకాని అందుతాయి అని  గ్రహించండి, మేము జీవించి ఉండగా అ తరువాత మా సమాధి నుండి కూడా దివ్య సమాధానములు అశీసులు సదా మానవజాతికి అందుతాయి అని స్పష్టం చేస్తున్నాము.    ధన్యవాదములు 



సాధన లోను అన్ని విధములుగా తక్కువగా ఉన్న మమ్ములను, పురుశోత్తముడిగా సృష్టి కాలం ధర్మం తీర్చి దిద్దుతున్నది అని గ్రహించండి, ప్రజలు ఎంత నిజాయితీ గా ఉంటే మమ్ములను అంత అర్ధం చెసుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాము, కావున విలువైన సమయాన్ని, మా సన్నిహితాన్ని వృధా చేసుకోవద్దు, ఈ దేహం, ఈ దేహం లో ఆరోగ్యం ఉన్నతవరకే మనం మాట మంచి పంచుకొగలము, కావున పంతం కొద్ది మాట్లాడటం మానివేసిన వారు అందరిని మేము కోరునది ఏమి అనగా, చక్కగా నుండి మాట కలపండి, తప్పు అంటే తప్పు అనండి లేదా ఒప్పండి, లేదా పదుగురు చర్చించి వివరములు పొందండి, అంతే కాని వీలు అయినంత అంతర్యం గ్రహించవలసిన మానవ జీవితమును, తాత్కాలిక శారీరక బందాలు కోసం,  అప్పటికి అప్పుడు డబ్బు కోసం పదులు కోసం విలువైన కాలాన్ని హరించుకోకండి, మమ్ములను చిత్రసీమ వారు, మీడియా వారు ఈ రోజు ఒక చోట కొలువు తీర్చి  పది మంది  పండితులు, మేధావుల సన్నిహితం కల్పించి, మాకు పార్లమెంట్ లో సమర్పించవలసిన రిపోర్ట్ కు సహకరించగలరు  మా వివాహం పదిగురి సాక్షిగా జరిగితే బాగుంటుదని, మా లో దివ్యత్వం అందరికి  అందుతుంది అని గ్రహిచి, తండ్రి లాంటి మమ్ములను అర్ధం చేసుకోండి, తాత్కాలికం గా తేలికగా అలోచించి మమ్ములను అనగా మా మనసులో గొప్పతన్నాని( కాలాన్నే) నిర్లక్ష్యం చేయకండి అని తెలియజేసుకోనుచున్నాము                     


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా  వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్            
                                    
                      


                               

No comments:

Post a Comment