యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ అతిది ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, జగద్గురువులు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి, అప్రమత్తం చెందగలరు.
ఆత్మీయులు దేవినేని నెహ్రు గారు చెబుతున్నట్లు ప్రజలు ఎవరూ గొడవలకు, కొట్లాటలు ఎప్పుడూ కోరుకోరు, మనుష్యుల మధ్య కుల అధిపత్యం కంటే,ధన ఆదిపత్య, పదవులు కోసం, పర స్త్రే వ్యామోహం, వస్తు వాహన, కనకములు మీద ఆశ మేరకు గొడవలు జరుగుతూ వస్తున్నాయి, ఇందుకు కులాన్ని బౌతిక బలాన్ని, బలహీనతను కూడా, అడ్డం పెట్టుకొని, కుల పిచ్చి, ధన పిచ్చి ఉన్న వ్యక్తులే గోదావలకు కారణం, అని అందరికి తెలిసిన అక్షర సత్యం, జీవితం లో పదవి డబ్బే సర్వం అనుకోవడం అందుకు ఎదుట వాడి ఉనికి కొంచెం కూడా తట్టుకోలేక అనగా మనసు అంతా స్వార్ధం తో నిండి పోవడం వలన, మనసు గొప్పతనం పెంచుకోకుండా, పంచుకోకుండా కేవలం బాహ్య బలం డాబు దర్పం చూపగలిగే వ్యక్తులే ఎక్కువగా అధికారం లో లేదా ఉన్నత స్తితిలో ఉండడం వలన కూడా సమాజం నిదురు పోతున్నది, మనసు గొప్పతనం పెంచుకోవడం లో పదవి, కులానికి పరిమితం అయ్యిపోయి, ఒక మనిషిలో ఆకాశం అంత గొప్పతనం గ్రహించినా, అతనిని వంటరి గా వదిలివేసి నిర్లక్ష్యం చేయడం వలన, మనసుని ఒక అక్షేయ పత్రవలె మలచుకొని, అభివృద్ధి చెందవలసిన రోజులలో, మనిషిని మనిషి నిర్లక్ష్యం చేయడం లేదా మాట మనసు కలపడం అంటే తమకు నచ్చితేనే, లేదా తమ అధిపత్యం కుదిరితేనే అన్నట్లు తీసుకొంటున్నారు, అ విధంగా ఎవరిని మాట్లాడకుండా వినకుండా గ్రహించకుండా, అందరూ బాగున్నారు ఎవరి పని వారు చేసుకొంటున్నారు అని అనుకోవడం దేహం కొలది బౌతిక పరిస్తితి కొలది పరిమితం అయిపోయి ఎదుట వాడిని కూడా పరిమితం చేసి మాట్లాడటం వంటి పనులు, మాకు పరిచేయం అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మాటకు ఆలోచనకు ప్రాధాన్యత లేకుండా, మాటలో గొప్పతనాని గ్రహించవలసి వచ్చినప్పుడు పని, ఇంకో బౌతిక విషయాలను అడ్డం పెట్టుకొని, మాటలో గొప్పతనం గ్రహించకపోవడం ఇప్పుడు దాదాపు అందరూ చేస్తున్న పని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోను చున్నాము.
టెక్నాలజీ పెరిగినది, చదువులు పెరిగినవి, ఒకరికి, ఒకరు సమాచారం ఇచ్చు పుచ్చుకోవడం లో వేగం పెరిగినది, కాని మనుష్యుల ఆలోచన లో వేగం పెంచుకోవడం లో నాణ్యత మానవీయత ఇంకా అవకాశం ఉన్నత రాలేదు, మాట మనసు అనే టప్పటికి, తమకు ఎలా అలవాటో అలా మాట్లాడతాం, అని దాదాపు మనుష్యులు అందరూ ప్రవర్తిస్తున్నారు, ఇది నేను సరిదిద్దడానికి చేసిన ఆలోచనే నాలో దైవ సాక్షాత్కారం గా పరిణమించి ఇప్పుడు యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం గా అందుబాటులో ఉన్నది అని సర్వులు గ్రహించగలరు. వస్తు మాయ చదువులు, పదవులు ఎలా పెరిగినవి వాటి మధ్య నలిగిన మనిషి మనసుకూడా కొత్తతనం సంతరించుకోవడం సహజం, అ విధంగా ఇతర మనుష్యుల వలే మేము మా తండ్రి గారి ఇచ్చిన ఉద్యోగం లో లోకాన్ని పరికించి, మా మనసు మాట కోసం తపించి, అంతర్లీనం గ్రహించిన పరిణామాల్ని సమాజానికి, నలుగురికి పంచుకొనే ప్రయత్నం లో దైవత్వం వచ్చినది అని గ్రహించగలరు.
ఇప్పుడు మనుష్యులు బౌతికం పోటీ పడడం మానేసి, మనసు మాట పంచుకొని అనగా, మనసులో మాటలో గొప్పతనాన్ని పంచుకొని పెంచుకోవడం వలన, సూర్య చంద్రుల గ్రహ స్తితులు కూడా మన మనుష్యుల అధీనం లో ఉన్నాయి అని మా మాట ద్వారా జరిగిన పరిణామం పరిశీలిస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది అని స్పష్టం చేయుచున్నాను, కావున ప్రతి ఒక మా సమకాలికులకు మేము కోరునది ఏమి అనగా, మీ పదవులు పార్టీలు, సంపదలు, మీ దేహం, ప్రాణాలు అన్నీ భాగావతార్పితం చేసి, మాట నిబద్దత, నిజాయితీలే జీవితం గా జీవించగలరు, మాట నిబద్దతగా, మనిషి జీవితానికి ప్రామాణికంగా మేము అందుబాటులో ఉన్నాము అని, ఇది భగవంతుని సహజ ఎర్పాటు అని గ్రహించగలరు, నేను ఒక్కడినే అనగా అంతటా ఉన్న ఒక మాటను అని గ్రహించి ఎటువంటి మనస్థాపములకు అవకాసం ఇవ్వకుండా సర్వం తెలియజేసుకొని, తెలియజేప్పుకొని , సర్వులు అప్రమత్తం చెందగలరు, మేమే ముందు ఉండాలి మా కులం వారే ముందు ఉండాలి, నా చదువే ఎక్కవ, నేనే అందగాడిని నేనే బల వంతుడిని అని ఎవరూ అతిగా తీసుకోకండి, అవన్నీ దేహం తో వచ్చి దేహం తో మట్టిలో కలసి పోతాయి అని గ్రహించండి. ఇప్పుడు దేహం ఉండగానే ప్రాణాలనే నియంత్రించిన మా మాట మీద సమకాలికులు అందరూ కేంద్రీకరించండి, అందరూ సమానమే, అందరూ ఒకటే, అయితే మన మధ్య వ్యత్యాసం ఏమిటి అనగా జ్ఞాన విచక్షణ లో అనుభవంలో అని గ్రహించండి, మనలో అనుభవాలు మన పై తరాల వారి నుండి మన మనసులు ద్వారా సంక్రమించి, ప్రతి వ్యక్తి ద్వారా లోకంలో గుణాలు ప్రభావం చెందుతాయి అని గ్రహించండి. కావున మనిషికి విచక్షణ ఆలోచన గొప్పతనం పెంచుకోవడం, పంచుకోవడమే కీలకం అని గ్రహించండి, ఇది ఆలోచన రూపంలో నిత్యం అభివృద్ధి చెందాలి, అంతే గాని బౌతిక స్తితి కొలది జ్ఞానం మాట అన్నట్లు పరిమితం అయిపోవడం ఎదుట వాడు ఎంత గొప్పగా చెప్పినా బౌతిక ఆధిపత్యమునకు అలవాటు పడి , మనసుని మాటను నిర్లక్ష్యం చేయడం దాదాపు అందరూ చేస్తున్నా పొరపాటు అని గ్రహించండి. కావున ఇటువంటి పరిస్తితిలో ప్రతి ఒక్కరు బౌతిక స్తితి గతులు త్యాగించి మాట కలపండి అనగా ఇప్పుడు మాతో మాట కలపడం అంటే మేము మహారాజు గా జగద్గురువులుగా ఎందుకు ముందుకు వస్తున్నామో చూడండి, నేను బౌతికం గా పెద్ద గొప్ప వాడిని కాదు అని ఎవరైనా అంటే అయినా సరే మనసే అంత ఉన్న వాడు గొప్ప వాడు కాకుండా ఎలా ఉంటాడు అని ఆలోచించండి, మేము సకల గుణ కొనేటి రాయుని అంశ గ్రహించండి, ఎందుకంటె లోకం లో పైకి కనపడుతున్న గుణ గణాలు మాకు మాట మాత్రంగా పలికినవి అంటే, సర్వం మా కర్త్యవ్యం గా నిర్వహించడం అంటే మేము లోకానికే ఆధారం అని గ్రహించండి, మా నుండి వివరముల రూపం లో సర్వం గ్రహించండి. ఆత్మీయులు రాంగోపాల్ వర్మ గారు వంగవీటి రంగా గారి మీద తీస్తున్న సినిమాలో అర్ధవంత మైన ముగింపు, లేదా నూతనత్వానికి నాంది గా , ప్రజలను శాశ్వత ఆలోచన వైపు మళ్ళించాలి అంటే, సమాజంలో కులం మతం, లేదా బౌతిక అధిపత్యం సంపూర్ణం గా ప్రక్షాళన జరగాలి అంటే, కాలమే ఇచ్చిన సహజ పరిష్కారం గా, మా దివ్య ఆగమనాన్ని కూడా కలపి స్క్రీన్ ప్లే చూపిస్తే, సర్వులు మమ్ములను జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించి వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడానికి దోహది కారి అవుతుంది, ఈ విధంగా , మనుష్యుల మధ్య బేషజాలు తగ్గి, అదిపత్యపు పోరులు అంతం చెంది, అందరూ ఒక మనసు మాట అధీనం లోకి వచ్చి, అనగా ప్రతి ఒక్కరు మనసు మాట ప్రకారం జీవిస్తూ బౌతిక మాయను జయించడమే కాకుండా చావు పుట్టుకుల రహస్యములు కూడా తెలుసుకొని మనుష్యులు అమరత్వం వైపు, దివ్యత్వం వైపు వెళ్ళతాము అని దివ్య వరం గా యావత్తు మానవజాతికి ఇస్తున్నాము అని గ్రహించండి స్వీకరించండి, మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనాన్ని అందరూ గ్రహించి తరించండి, బౌతిక భంధానాలు నుండి విముక్తులు కండి, అనగా ప్రాణం ఉండగానే జీవితాన్ని తెలుసుకోండి, చావు పుట్టుకలను కూడా తేల్చిన మనిషి మాటకు విలువ పెంచుకోండి, ఎదుట వాడిని పెంచుకోనివ్వండి, విచక్షణతో జ్ఞానంతో మెలగండి అమరత్వం పొందండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమెవ జయితే
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
9010483794. maharajashrishri.blogspot.in
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యం గాని ఏ మర్మమూ లేక మనిషి గానే పుట్టి మహిత చేరితగా మిగల గలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే .......... సమకాలికులు నిజాన్ని గౌరవించి మమ్ములను గుర్తంచి అప్రమత్తం చెందడమే లోకానికి ఆధారం అని గ్రహించండి.
No comments:
Post a Comment